Political News

ప్రభుత్వానికి ఆ అవసరం ఏమొచ్చిందబ్బా ?

ఇపుడిదే విషయం ఎవరికీ అర్ధం కావటంలేదు. దశాబ్దాలుగా ఉన్న తెలుగు అకాడమీని తెలుగు-సంస్కృత అకాడమిగా పేరు మార్చేసింది ప్రభుత్వం. అకాడమి పేరును హఠాత్తుగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందో ప్రభుత్వం వివరణ ఇవ్వలేదు. పైగా అకాడమిలో తెలుగుతో ఏమాత్రం సంబంధం లేని వారిని పాలకమండలి సభ్యులుగా నియమించటం మరీ విచిత్రంగా ఉంది. తెలుగు-సంస్కృత అకాడమిగా పేరు మార్చారు కాబట్టి సంస్కృత భాషలో ప్రవేశం ఉన్న వాళ్ళని పాలకమండిలిలో సభ్యులుగా వేశారు బాగానే …

Read More »

రేవంత్‌కు షాక్‌… ఆయ‌న కారెక్కేస్తున్నారుగా…!

తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నికల వేళ స్థానిక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ ఉప‌ ఎన్నిక నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ? తెలియదు కానీ ప్రధాన పార్టీలు మాత్రం అప్పుడే గెలుపు వ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. టిఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉండటం ఖరారైంది. ఈ క్రమంలోనే ఆయన నియోజకవర్గాన్ని చుట్టి వచ్చేందుకు 40 రోజుల పాదయాత్రకు రెడీ …

Read More »

భ‌ట్టి వ‌ర్సెస్ రేవంత్‌.. రీజ‌నేంటి..?

Bhatti Vikramarka

తెలంగాణ కాంగ్రెస్‌లో అప్పుడే.. మ‌రో వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. ప్ర‌స్తుతం పీసీసీ చీఫ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు రేవంత్‌రెడ్డికి సీనియ‌ర్ల నుంచి స‌పోర్ట్ ఉండే ప‌రిస్థితి లేదు. ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు సైతం రేవంత్ ఎంపిక‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ నేత‌ల‌ను క‌లుస్తూ స‌ర్దిచెప్పుకుంటూ వ‌స్తోన్న రేవంత్‌పై ఇప్పుడు మ‌రో కీల‌క నేత క‌త్తిదూస్తోన్న ప‌రిస్థితి. అసెంబ్లీలో కాంగ్రెస్ లెజిస్లేచ‌ర్ పార్టీ చీఫ్‌గా ఉన్న …

Read More »

ఆ రెండు వ్యాక్సిన్లతో గుండె సమస్యలు..?

Moderona

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే.. రెండు వ్యాక్సిన్ల విషయంలో మాత్రం ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని యూరిపియన్ మెడికల్ ఏజెన్సీ పేర్కొంది. ఫైజర్‌, మోడెర్నా టీకాలు తీసుకున్నవారిలో చాలా స్వల్ప స్థాయిలో గుండె కణజాలంలో వాపు వస్తున్నట్లు డాక్టర్లు గుర్తించినట్లు యూరోపియన్‌ వైద్య నియంత్రణాధికారులు తెలిపారు. యురోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ అధికారులు మాట్లాడుతూ… చాలా సాధారణంగా ఫైజర్‌, మోడెర్నా టీకాలు తీసుకున్న …

Read More »

ఆ రాష్ట్రంలో విజృంభిస్తున్న డెల్టా ప్లస్..!

Delta

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఆ మధ్య కేసులు తగ్గినట్లే కనిపించినా.. మళ్లీ తిరగపెడుతుండటం గమనార్హం. కాగా.. త్రిపురలో డెల్టా ప్లస్ వేరియంట్.. మరింత వణికిస్తోంది.151 శాంపిల్స్‌ను జీనోమ్‌ స్వీకెన్సింగ్‌కు పంపగా…138 కేసులు డెల్టా ప్లస్‌ వేరియంట్‌గా తేలాయని రాష్ట్ర ఆరోగ్య నిఘా అధికారి డా.దీప్‌ కుమార్‌ దెబ్బర్మా శుక్రవారం సాయంత్రం తెలిపారు. ఈశాన్య ప్రాంతంలో డెల్టా వేరియంట్‌ ప్లస్‌ కేసులు నమోదు చేసిన తొలి రాష్ట్రంగా త్రిపుర …

Read More »

షర్మిల పార్టీకి పీకేనే పర్యవేక్షణా ?

YSRTPPP

చాలా ఇంట్రస్టింగ్ డెవలప్మెంటే ఇది. ఏ రాజకీయపార్టీ తరపున తాను పనిచేసేది లేదని స్పష్టంగా చెప్పేసిన ప్రశాంత్ కిషోర్ (పీకే) మళ్ళీ యాక్టివ్ అయినట్లు సమాచారం. షర్మిల ఆధ్వర్యంలో ఏర్పాటైన వైఎస్సార్ టీపీ తరపున పీకే యాక్టివ్ అయ్యారట. కాకపోతే ప్రత్యక్షంగా తాను క్షేత్రస్ధాయిలో తిరగకపోయినా పర్యవేక్షణ, ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొంటున్నారట. గురువారం పార్టీ లాంచింగ్ కు ముందురోజంతా పీకే లోటస్ పాండ్ లోని షర్మిల ఇంట్లోనే ఉన్నారని సమాచరం. …

Read More »

కేసీయార్ ఎవరికి భయపడుతున్నారు ?

‘బీజేపీ అంటే కేసీయార్ కి వణుకు మొదలైపోయింది’ ..బండి సంజయ్ ‘కాంగ్రెస్ పార్టీని చూడగానే కేసీయార్ కి చెమటలు పడుతున్నాయ్’..రేవంత్ పై రెండు ప్రకటనలు కూడా కాస్త విచిత్రంగానే ఉన్నాయి. తమను చూడగానే కేసీయార్ భయపడిపోతున్నట్లు ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ అధినేతలు ఎవరికి వారుగా చెప్పేసుకుంటున్నారు. అసలింతకీ వీళ్ళద్దరికీ కేసీయార్ ఎందుకు భయపడాలి ? కేసీయార్ నే భయపెట్టేంత సీన్ పై ఇద్దరు నేతలకు ఉందా ? ఇఫుడిదే …

Read More »

టీ కాంగ్రెస్ టీటీడీపీ అయితే… టీఆర్ఎస్ కూడా టీడీపీయేగా..!

తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డిని నియ‌మించిన వెంట‌నే ఇటు టీఆర్ఎస్ వాళ్లు.. అటు కాంగ్రెస్‌లో రేవంత్ శ‌త్రువులు.. ఇటు ఏపీలో చంద్ర‌బాబుకు వ్యతిరేకంగా ఉండే వైసీపీ వాళ్లు.. చివ‌రకు తెలంగాణ‌లో కొత్త‌గా పార్టీ పెట్టిన ష‌ర్మిల ఇలా అంద‌రూ ఒక్క‌టే డైలాగ్ కామ‌న్‌గా అందుకున్నారు. టీ పీసీసీ కాదు టీటీడీపీ అని.. ! చివ‌ర‌కు కోమ‌టిరెడ్డి అయితే ఓటుకు నోటుతో ఎలా ఓటు కొనాల‌ని చూశాడో… అలాగే డ‌బ్బుతో …

Read More »

ఐఏఎస్ శ్రీలక్ష్మికి హైకోర్టు బిగ్ రిలీఫ్..!

ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి భారీ రిలీఫ్ లభించింది. ఓఎంసీ చార్జిషీట్‌పై విచారణ ఆపాలని ఆమె వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీలక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవద్దని సీబీఐ కోర్టును ఆదేశించింది. సరిహద్దు వివాదంపై దర్యాప్తు పూర్తయ్యే వరకు విచారణ ఆపాలని శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది కోరారు. ఓఎంసీ కేసు దర్యాప్తు పూర్తయిందని… మరో ఛార్జ్ షీట్‌ వేయబోమని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. …

Read More »

ఆ ఇద్దరు టీడీపీ నేతలని పక్కనబెట్టాల్సిందేనా..?

ఎన్నికలై రెండేళ్ళు దాటేసినా సరే ఇంకా చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు యాక్టివ్‌గా పనిచేయడం లేదు. ఇప్పటికీ నియోజకవర్గాల్లో టీడీపీని బలోపేతం చేయలేకపోతున్నారు. అసలు పార్టీ తరుపున యాక్టివ్‌గా కార్యక్రమాలు కూడా చేయట్లేదు. ఇక అలాంటి నాయకులని పక్కనబెట్టి బలమైన నాయకులకు ఛాన్స్ ఇవ్వాలని టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అలా నాయకులని మార్చాల్సిన నియోజకవర్గాల్లో కృష్ణా జిల్లాలోని పామర్రు, నూజివీడు నియోజకవర్గాలు ఉన్నాయి. పార్టీకి కంచుకోట లాంటి జిల్లాలోనే …

Read More »

ఆ నేత కొడుక్కి ఫుల్ ప‌వ‌ర్స్ ఇచ్చేశారా..?

శ్రీకాకుళం జిల్లాలో ఫ్యామిలీ పాలిట్రిక్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన ఆమదాలవలసలో ఇప్పుడు సరికొత్త రాజకీయం రాజుకుంటోంది. ఏడాది క్రితం వరకూ మేనల్లుడు ఏం మాట్లాడినా కౌంటర్ ఎటాక్‌కు దిగిపోయిన‌ స్పీకర్‌ తమ్మినేని సీతారాం రూటు మార్చేశారట. పంచాయతీ ఎన్నికలకు ముందు వరకు లోకల్‌ పాలిటిక్స్‌ తమ్మినేని సీతారాం వర్సెస్ మాజీ విప్‌, టీడీపీ నేత‌ కూన రవికుమార్ అన్నట్టు ఉండేది. అలాంటిది తమ్మినేని ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఆయన మేనల్లుడు, …

Read More »

ఈ టీడీపీ మ‌హిళా నేత‌కు ఎమ్మెల్యే టిక్కెట్ కావాల‌ట‌…!

ఈ ప్రపంచంలో ఏ రంగం అయినా వారసత్వం అనేది కామన్ అయిపోయింది. సినిమారంగంలో స్టార్ హీరోగా ఉన్న వాళ్లు తమ వారసులను పరిచయం చేస్తున్నారు. రాజకీయాల్లో వార‌సుల‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకే కుటుంబానికి చెందిన నాలుగైదు తరాల నేతలు రాజ్యాలను ఏలేస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలు గురించి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ రాజకీయ వార‌సురాలు అసెంబ్లీ గడప తొక్కాలన్న …

Read More »