వచ్చే ఎన్నికల్లో వైసీపీకి కొత్తగా ఎంపీ అభ్యర్థి ఒకరు అవసరం అయ్యేలా పరిస్థితి కనిపిస్తోందని అంటు న్నారు పరిశీలకులు. ఇప్పుడు ఉన్న ఎంపీలను తీసుకుంటే.. పార్లమెంటు సభ్యులుగా 22 మంది ఉన్నా రు. వీరిలో మెజారిటీ అంతా కూడా .. యువకులే కావడం గమనార్హం. అయితే ఒకరిద్దరు మాత్రం వయోభా రంతో ఇబ్బంది పడుతున్నారనే వాదన వినిపిస్తోంది వారిలోనూ ముఖ్యంగా చిత్తూరు ఎంపీ రెడ్డప్ప.. మరిన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. …
Read More »అన్ని పార్టీలది అదే జపం?
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రతి పార్టీ ఓబీసీ జపాన్ని పెంచేస్తున్నాయి. యూపీలో ఓబీసీలు 37 శాతమున్నారు. వీరిలో యాదవుల బలం 12 శాతం. యాదవుల్లో అత్యధికులు ఎస్పీ మద్దతుదారులే అన్నది అందరికీ తెలిసిందే. మిగిలిన 25 శాతం యాదవేతర బీసీల ఓట్లు ఎవరికి పడతాయన్నదే కీలకమైపోయింది. 25 శాతం ఓట్లంటే మామూలు విషయం కాదు. అందుకనే అన్ని పార్టీలు ప్రధానంగా బీజేపీ, ఎస్పీ ఓబీసీల …
Read More »YSRCP: ఈసారి అవకాశం ఎవరికి దక్కుతుందో ?
తొందరలో ఖాళీ అవబోతున్న నాలుగు రాజ్యసభ స్ధానాల్లో వైసీపీ తరపున ఎవరికి అవకాశం వస్తుందనే విషయంలో పార్టీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. రేపు జూన్ మాసంతో ఏపీలోని నలుగురు ఎంపీలు రిటైర్ అవుతారు. విజయసాయిరెడ్డి, సుజనాచౌదరి, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభు పదవీకాలం ముగిసిపోతుంది. వీరిలో విజయసాయి వైసీపీ తరపున ఇఫ్పటికే రాజ్యసభలో ఎంపీగా ఉన్నారు. సుజనా, టీజీ వెంకటేష్, సురేష్ ముగ్గురు టీడీపీ కోటాలో రాజ్యసభకు ఎంపికయ్యారు. వీరి …
Read More »విజయసాయి మాటకు.. RRR దిమ్మ తిరిగే పంచ్
అందరూ ఒకేలా ఉండరు. ఒకరి మీద విజయవంతమైన ఫార్ములా అందరికి అదే సూట్ అవుతుందనుకుంటే అంతకు మించిన అమాయకత్వం ఉండదు. ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. రోటీన్ భిన్నంగా.. మర్యాదల్నిపక్కన పెట్టేసి.. కాస్తంత ముతక భాషను వాడేసి.. తమ రాజకీయ ప్రత్యర్థుల్ని గేలి చేయటం.. ఎటకారం ఆడేయటం.. తీవ్రమైన నిందల్ని సంధిస్తూ ట్వీట్లు చేసే విషయంలో విజయసాయి ట్రాక్ రికార్డును మరెవరూ టచ్ …
Read More »RRRకు పోటీగా అభ్యర్థిని రెఢీ చేసిన జగన్
ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా వినిపించే పేరు నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ క్రిష్ణమ రాజు. తన పదునైన వ్యాఖ్యలతో ఏపీ అధికారపక్షానికి తలనొప్పిగా మారిన ఆయనపై వేటు వేసేందుకు చేయని ప్రయత్నాలు లేవు. కొరుకుడు పడని రీతిలో తయారైన ఆయన.. తనకు తానుగా రాజీనామా చేస్తే తప్పించి.. ఆయనపై వేటు వేయించలేని పరిస్థితి ఉందన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలోనే తాను ఫిబ్రవరి 5 తర్వాత …
Read More »కాంగ్రెస్ గూటికి డీఎస్
తెలంగాణ రాజకీయాలు మరోమారు వేడెక్కాయి. సీనియర్ నాయకుడు.. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ కేంద్రంగా రాజకీయాలు మరోసారి యూటర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అధికార పార్టీ నాయకుడిగా.. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డీఎస్ కు సీఎం కేసీఆర్కు మధ్య గ్యాప్బారీగా పెరిగిపోయింది. దీంతో చాన్నాళ్లుగా ఆయన అదికార పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీ మారతారని.. తన కుమారుడు, నిజామాబాద్ …
Read More »గోవా బీజేపీకి కొత్త మొగుడు.. కాంగ్రెస్ను మించి దూకుడు!
కేవలం 36 అసెంబ్లీ స్థానాలు ఉన్న అతి చిన్న రాష్ట్రం గోవాలో.. సునాయాస విజయాన్ని దక్కించుకోవాలని కలలు కంటున్న బీజేపీ కి.. ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. గెలుస్తామా.. లేదా.. అనే ధీమా కూడా కనిపించడం లేదు. దీనికి కారణం.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కాదు! తొలిసారి ఎన్నికలలో పోటీ ఇస్తున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్). గోవా ఎన్నికల సందర్భంగా ఆమ్ఆద్మీ పార్టీ అక్కడి ఓటర్లపై …
Read More »కోహ్లీ నిర్ణయంపై వైసీపీ ఎమ్మెల్యే ఎమోషనల్
ఏపీ అధికారపక్ష ఎమ్మెల్యేల్లో కొట్టొచ్చినట్లుగా కనిపించే మహిళా ఎమ్మెల్యేల్లో మొదటి వరుసలో ఉంటారు చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ. ఏపీ వ్యాప్తంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు వెళ్లి చూడండి.. చిలకలూరి పేటకు వెళ్లి చూడండి. తేడా ఇట్టే అర్థమవుతుంది. రాజకీయ నేతలకు ఎలాంటి ప్రచారం అవసరం? ఇమేజ్ బిల్డింగ్ విషయంలో ఆమె ఎంత ముందుచూపుతో ఉంటారు? లాంటి అంశాలు ఆమెప్రాతినిధ్యం వహించే చిలకలూరి పేట …
Read More »యూపీ ఎన్నికల్లో యోగి పోటీ.. ఎక్కడి నుంచంటే!
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 107 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. తొలివిడత ఎన్నికలు జరిగే 58 స్థానాలకు 57 మంది అభ్యర్థులను, రెండో విడతలో ఎన్నికలు జరిగే 55 స్థానాలకు 38 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. వీరిలో 44 మంది ఓబీసీకి చెందిన నేతలు కాగా.. 19 మంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు …
Read More »పరిటాల శ్రీరాం జూనియర్ ఆర్టిస్టు: వైసిపి నేత
తెలుగు రాజకీయాల్లో మర్యాదలు పోయి చాలా కాలమే అయ్యింది. తక్షణ రాజకీయ ప్రయోజనం తప్పించి.. విలువలు.. సిద్దాంతాలు.. భౌతికంగా లేని వారిపై విమర్శలు.. ఘాటు వ్యాఖ్యలు చేయకూడదన్న విషయాల్ని పూర్తిగా మర్చిపోతున్నారు. మన మధ్య లేని వారి మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేయటం ద్వారా.. వచ్చే లాభం ప్రత్యేకంగా ఏమీ ఉండదు. మన మధ్య లేని వాళ్ల మీద ఎంతగా విరుచుకుపడినా.. సదరు వ్యక్తి తన వాదనను వినిపించే వీలు …
Read More »జనసేనలో సీఎం ఆశలు!
రాబోయే ఎన్నికల మీద జనసేన పెద్ద ఆశలే పెట్టుకున్నట్లుంది. రాబోయే ఎన్నికల్లో తమ అధినేత పవన్ కళ్యాణే సీఎం అంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ బల్లగుద్దకుండానే చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ సీఎం ఎలా అవుతారో చెప్పమంటే అవుతారంతే అని భుజాలు ఎగరేస్తున్నారు. పవన్ సీఎం అయ్యేందుకు దోహద పడే కారణాలను చెప్పమంటే మాత్రం నోరిప్పటంలేదు. బహశా కర్నాటకలో జేడీ (ఎస్) అధ్యక్షుడు కుమారస్వామి ముఖ్యమంత్రయిన పద్దతిలోనే …
Read More »ఎన్నికల కమీషన్ సంచలన నిర్ణయం ?
ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమీషన్ సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. అదేమిటంటే పెరిగిపోతున్న కరోనా కేసులు, ఒమిక్రాన్ వైరస్ నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రత్యక్ష ప్రచారాన్ని బ్యాన్ చేయాలని. మామూలుగా ఎన్నికలంటేనే భారీ బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్డు షోలు, ఊరేగింపులు, వంద రెండొందలమందితో ప్రచారం లాంటివి ఉంటాయని తెలిసిందే. అయితే ఒకవైపు కేసుల తీవ్రత పెరిగిపోతున్న సమయంలో ఇలాంటి వాటన్నింటికీ కమీషన్ ముగింపు పలికేసింది. ఈనెల …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates