Political News

మోడీతో చెప్పేంత దమ్ముందా?

దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ అవబోతున్నారు. తెలంగాణా, ఏపీ, కర్నాటక రాష్ట్రాల ఎంపీలు, ముఖ్యనేతలకు మోడీ బ్రేక్ ఫాస్ట్ ఇస్తున్నారు. పై రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, సమస్యలు, పరిష్కారాలపై మోడీ చర్చిస్తారట. దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేకంగా మోడీ భేటీ అవ్వడం బహుశా ఇదే మొదటిసారి. భేటీ అయితే జరుగుతుంది కానీ అందులో ఎంపీలు, ముఖ్యనేతలు వాస్తవ పరిస్థితులను మోడీకి వివరిస్తారా ? …

Read More »

త్వ‌ర‌లోనే ఇంటింటి స‌ర్వే!

ఏపీలో త్వ‌ర‌లోనే ఇంటింటి స‌ర్వే ప్రారంభించ‌నున్నారు. ప్ర‌భుత్వ‌మే ఈ స‌ర్వేకు ప్రాతినిధ్యం వ‌హించ‌నుంది. ఈ క్ర‌మంలో వ‌లంటీర్లను ప్ర‌ధానంగా వినియోగించుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అదేస‌మ‌యంలో పార్టీ త‌ర‌ఫున ఎమ్మెల్యేల‌కు కూడా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. దీనికి సంబంధించి రెండు మూడు రోజుల్లోనే ప్ర‌భుత్వం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌నుంద‌ని తెలుస్తోంది. ఈ స‌ర్వే ప్ర‌ధాన ఉద్దేశం మీకు మూడు రాజ‌ధానులు కావాలా? వ‌ద్దా? అన్న అంశంపై ప్ర‌జ‌ల‌ను నేరుగా ప్ర‌బుత్వం వివ‌ర‌ణ తీసుకోనుంది. …

Read More »

తీన్మార్ మ‌ల్ల‌న్న కేడ‌ర్‌పై ఆర్ఎస్ క‌న్ను!

రాజ‌కీయాలు మ‌హా విచిత్ర‌మైన‌వి. త‌మ బ‌లాన్ని పెంచుకునేందుకు నాయ‌కులు ఏ చిన్న అవ‌కాశాన్ని కూడా వ‌దిలిపెట్ట‌రు. అన్ని ర‌కాలుగా త‌మ‌దైన ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు సాగుతారు. ఇప్పుడు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ కూడా అదే మార్గంలో వేగంగా అడుగులు వేస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తీన్మార్ మ‌ల్ల‌న్న బీజేపీలో చేర‌డంతో ఆయ‌నకు ఇన్ని రోజులుగా ఉన్న కేడ‌ర్‌ను త‌న‌వైపు తిప్పుకునేందుకు ప్ర‌వీణ్ క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్లు స‌మాచారం. సొంత పార్టీ..ప్ర‌ముఖ …

Read More »

142 రోజులు.. ఫామ్ హౌస్‌లోనే కేసీఆర్‌

ఓ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా పాల‌న బాధ్య‌త‌లు చేసే వ్య‌క్తి సాధార‌ణంగా అయితే స‌చివాలంయంలో లేదా అధికారిక నివాసంలో ఉంటారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారుల‌తో క‌లిసి చ‌ర్చిస్తూ అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ రూటే స‌ప‌రేట్ అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఆయ‌న ఏడాదిలో మూడు వంతుల రోజుల కంటే ఎక్కువ‌గా ఫామ్‌హౌస్‌లోనే ఉండ‌డం అందుకు కార‌ణం. గ‌తేడాది డిసెంబ‌ర్ 13 నుంచి ఈ ఏడాది …

Read More »

హైకోర్టు తరలింపు ఉండదా ?

జగన్మోహన్ రెడ్డి చెబుతున్న మూడు రాజధానుల కాన్సెప్ట్ లో మార్పులు చోటు చేసుకున్నాయా ? తాజా పరిణామాలను చూసిన తర్వాత ఇదే అనుమానాలు పెరుగుతున్నాయి. మూడు రాజధానుల కాన్సెప్టు ప్రకారం అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో హైకోర్టు, వైజాగ్ లో సచివాలయం ఉండాలి. అయితే ఈ కాన్సెప్టును వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలతో పాటు అమరావతి జేఏసీ నేతలు కోర్టులో కేసులు వేశారు. ఇపుడా కేసుల విచారణ జరుగుతోంది. విచారణ మధ్యలోనే ఉండగా …

Read More »

ఏపీకి ఆర్ధిక క్ర‌మ శిక్ష‌ణ లేదు.. కేంద్రం ఫైర్‌

ఏపీకి ఆర్థిక క్ర‌మ శిక్ష‌ణ మ‌చ్చుకైనా క‌నిపించ‌డం లేద‌ని.. కేంద్ర ప్ర‌భుత్వం తీవ్ర‌స్థాయిలో ఫైరైంది. అందుకే ఆర్థిక లోటుతో ఇబ్బందు లు ప‌డుతోంద‌ని.. ఈ విష‌యంలో ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌ని కేంద్రం కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. అంతేకాదు, ప్ర‌భుత్వం చేస్తున్న దుబారా తీవ్రంగా ఉంద‌ని కేంద్రం క‌డిగిపారేసింది. రాజ్య‌స‌భ‌లో ఆర్థిక ప‌రిస్థితిపై జ‌రిగిన చ‌ర్చ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌.. ఏపీ విష‌యంపై మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా కంప్ట్రోల‌ర్ …

Read More »

రోజాకు త్రుటిలో తప్పిన విమాన ప్రమాదం

వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు త్రుటిలో విమాన ప్రమాదం తప్పింది. రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్యలు రావడంతో విమానం గంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. చివరకు తిరుపతిలో ల్యాండ్ కావాల్సిన విమానాన్ని బెంగుళూరు విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ఆ తర్వాత కూడా 4 గంటలపాటు విమానం డోర్లు తెరవకుండా ప్రయాణికులందరినీ విమానంలో ఉంచారు. ఈ విషయంపై విమానంలో ఉన్న రోజా ఓ మీడియా చానెల్ …

Read More »

అమ‌రావ‌తి రైతుల‌కు ఊర‌ట‌.. సంచ‌ల‌న నిర్ణ‌యం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి రైతులు.. తీవ్ర ఉత్కంఠ‌తో.. ఎదురు చూస్తున్న ఒక విష‌యానికి.. సానుకూల నిర్ణ యం వ‌చ్చింది. రైతుల మ‌నోభావాల‌కు త‌గిన విధంగా స‌ద‌రు నిర్ణ‌యం రావ‌డంతో.. రైతులు ఆనందంలో మునిగిపోయారు. ప్ర‌స్తుతం 44 రోజులుగా మ‌హాపాద‌యాత్రలో మునిగిపోయిన రైతుల‌కు నిద్ర‌, ఆహారాలు కూడా స‌రిగాలేవ‌నే విష‌యం తెలిసిందే. అయితే.. ఏం ఉన్నా ఏం లేకున్నా.. రాజ‌ధాని ఉంటే చాల‌నే ఉత్సాహంతో వారు మ‌హాపాద‌యాత్ర చేస్తున్నారు.   ఈ …

Read More »

ఓడిన చోటుకు రెండేళ్ల త‌ర్వాత రాహుల్‌

Rahul Gandhi

నెహ్రూ హ‌యాం నుంచి కాంగ్రెస్‌కు కంచుకోట‌గా ఉన్న ఆ నియోజ‌క‌వ‌ర్గాన్ని గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ హస్త‌గ‌తం చేసుకుంది. కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడికి షాకిస్తూ సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకుంది. ఆ ఓట‌మి త‌ర్వాత ఆ నేత మ‌ళ్లీ అక్క‌డికి వెళ్ల‌లేదు. కానీ పోయిన చోటే వెతుక్కోవాల‌ని అన్న‌ట్లు ఇప్పుడు రెండేళ్ల త‌ర్వాత అక్క‌డ అడుగు పెట్ట‌బోతున్నారు. ఆ నాయ‌కుడు.. రాహుల్ గాంధీ. ఆ నియోజ‌క‌వ‌ర్గం అమేథీ. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ …

Read More »

వాళ్ల పోరాటం.. ప‌వ‌న్ ఆరాటం

ప్ర‌జ‌ల కోసం పోరాడట‌మే ల‌క్ష్యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీని స్థాపించి ఏడేళ్లు గ‌డిచిపోయాయి. ఈ ఏడేళ్లలో ఆయ‌న  ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. కానీ ఇప్ప‌టికీ ఆయ‌న పార్టీకి కావాల్సినంత మైలేజీ రాలేద‌నేది మాత్రం నిజ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇప్ప‌టికీ జ‌న‌సేన పార్టీని ప‌రిపూర్ణ‌మైన రాజ‌కీయ పార్టీగా చూడ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అందుకు ఎన్నో కార‌ణాలున్నాయ‌ని అంటున్నారు. ప‌వ‌న్ ఆవేశం వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే ప్ర‌జ‌ల్లోకి వ‌స్తార‌ని.. ఆ …

Read More »

MLC Election: TRS క్లీన్ స్వీప్‌..!

తెలంగాణలోని స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ ఎస్ విజ‌యం సాధించింది. ఈ ఫలితాల్లో విజయఢంకా మోగించింది. ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఆరు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అన్నిస్థానాల్లోనూ టీఆర్ ఎస్‌ గెలుపొందింది. ఖమ్మం, నల్గొండ, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్లోని రెండు స్థానాలు గులాబీ వశమయ్యాయి. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలకు చెందిన రెండు చొప్పున స్థానాలు, వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన …

Read More »

రోజా.. డేంజర్ బెల్స్ ?

నగరిలో ఎంఎల్ఏకి డేంజర్ బెల్స్ మొగుతున్నాయా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. రోజాకు వ్యతిరేకంగా నియోజకవర్గంలోని నగరి జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి కొందరు కీలక నేతలు హాజరయ్యారు. వీరంతా పార్టీకి వీర విధేయులే అనటంలో సందేహం లేదు. అయితే ఇదే సమయంలో రోజాను పూర్తిగా వ్యతిరేకిస్తున్న విషయం కూడా నిజమే. అంటే తాజాగా జరిగిన సమ్మేళనం రోజాకు వ్యతిరేకంగా జరిగిందనే అనుకోవాలి. నిజానికి రోజాకు ఈ నియోజకవర్గానికి …

Read More »