ఏపీ రాజధాని అమరావతి విషయంలో ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వానికి అడుగడుగునా.. అనేక ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇక్కడ భూముల వ్యాపారం జరిగిందని.. ఓ సామాజిక వర్గానికే మేలు జరిగేలా నిర్ణయం తీసుకున్నారని.. గత టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసి.. మూడు రాజధానులకు రెడీ అయ్యారు. అయితే.. ఈ నిర్ణయాలను.. ఆరోపణలను.. హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు కొట్టేశాయి. తాజాగా.. అమరావతి మరోసారి విజయం …
Read More »రండి.. ‘బూతుల’ పై చర్చిద్దాం..
చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. తాజాగా ఏపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. పర్యటనలో భాగంగా కుప్పంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలపై ఆయన నిప్పులు చెరిగారు. బూతులు ఎవరు మాట్లాడారో.. చర్చించేందుకు మేం సిద్ధం. నీకు(జగన్) దమ్ముంటే.. చర్చకు రా. నువ్వు చెప్పిన చోటకు మమ్మల్ని రమ్మంటావా? లేక మేం …
Read More »ఆ నేత కూడా.. పవన్ను వదిలేస్తారా?
ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించి జనసేనను స్థాపించిన పవన్ కల్యాణ్.. ఆంధ్రప్రదేశ్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేందుకు కష్టపడుతూనే ఉన్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్న పవన్ తన సొంత సామాజిక వర్గమైన కాపు ఓట్లను తనవైపు తిప్పుకునేందుకు అడుగులు వేస్తున్నారు. అధికార వైసీపీపై విమర్శలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ కోసం పవన్ ఇంత …
Read More »జల జగడం.. కేసీఆర్కు ఫస్ట్ షాక్
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదంలో తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై స్టే విధించారు. ఇది.. ఇప్పటి వరకు తెలంగాణ దూకుడుగా ఉన్న పరిస్థితికి భారీ షాక్ ఇచ్చినట్టేనని అంటున్నారు పరిశీలకులు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏం చేస్తారు? ఏపీతో మరింత కయ్యానికి కాలు దువ్వుతారా? లేక.. సర్దుబాటు ధోరణితో వ్యవహరిస్తారా? అనేది ఆసక్తిగా మారింది. విషయం ఏంటంటే.. పాలమూరు – రంగారెడ్డి …
Read More »జడ్జిలపై బూతులు.. ఆపై కోర్టుకు అబద్దాలు.. హైకోర్టు సీరియస్..!!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను హైకోర్టు తీవ్రస్థాయిలో తప్పుబట్టింది. గడిచిన రెండున్నరేళ్ల పాలనలో ఇప్పటి వరకు 177 కేసుల్లో హైకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. అయితే.. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు.. ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకుని.. ఆయా నిర్ణయాలను వెనక్కి తీసుకుని.. సరిచేసుకోవడం అనేది ఏ సర్కారుకైనా.. కనీస ధర్మం. కానీ.. ఘనత వహించిన వైసీపీ సర్కారు మాత్రం.. ఆ పనిచేయలేదు. పైగా.. వైసీపీ నాయకులు.. గతంలో …
Read More »వైసీపీ డిమాండ్ లో అర్ధముందా ?
‘రాజ్యాంగబద్దంగా జరిగే ఎన్నికల్లో టీడీపీ లాంటి అసాంఘీక పార్టీ ఉండకూడదు’ ఇది తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన డిమాండ్. ఎన్నికల్లో టీడీపీ పాల్గొనకుండా బ్యాన్ చేయాలని తాజాగా సహచర ఎంపీలతో కేంద్ర ఎన్నికల కమిషనర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతోందో ఆధారాలతో సహా ఇచ్చామని విజయసాయి మీడియాతో చెప్పారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా టీడీపీని అడ్డుకునే అధికారం …
Read More »బాంబ్ పేల్చిన పీకే… రాహుల్ ఇప్పట్లో ప్రధాని కాలేరు!
సోనియాగాంధీ గారాల పట్టి రాహుల్ గాంధీ ఇప్పట్లో ప్రధాని అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే చాలా దశాబ్దాలపాటు బీజేపీనే దేశాన్ని పరిపాలించబోతోంది. ఒక వేళ అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటే.. అప్పుడు కూడా రాహుల్ గాంధీకి పోటీ లేక పోతే ఆయన జీవిత చరమాంకంలో ప్రధాని అయ్యే ఛాన్స్ ఉంది. ఇలా ఎందుకు చెబుతున్నామంటే.. బీజేపీ రాజకీయ భవిష్యత్తుపై వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. భారత రాజకీయాల్లో …
Read More »షర్మిలకు కేసీఆరే అస్త్రాలు ఇస్తున్నారా?
ఔను! ఇప్పుడు ఈ మాటే తెలంగాణ సహా ఏపీ వ్యాప్తంగా వినిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు కూడా వైఎస్ తనయ షర్మిల పెట్టిన పార్టీవైపు కన్నెత్తి చూడని నాయకులు.. ఆమె గురించిపెద్దగా పట్టించుకోని వారు కూడా ఇప్పుడు.. సానుభూతి చూపించే పరిస్థితి వచ్చింది. ఆమె వైపు.. ఆలోచించే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం.. కేసీఆర్ మంత్రివర్గంలోని అమాత్యుడు..నిరంజన్రెడ్డి, పోలీసు శాఖే అని అంటున్నారు పరిశీలకు లు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే.. …
Read More »డామిట్ … కథ అడ్డం తిరిగిందా?
రాజకీయాల్లో చర్చలు, అంచనాలు.. విశ్లేషణలు.. విమర్శలు కామన్. అయితే.. ఒక్కొక్కసారి అనుకున్న విధంగా.. ఈ విశ్లేషణలు.. ముందుకు సాగకపోతే.. పెద్ద ఎత్తున దెబ్బ తగలడం ఖాయం. ఇప్పుడు ఇదే అంశం టీడీపీలో చర్చకు వస్తోంది. టీడీపీ మంచికోసం.. లేదా.. వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి రాకుండా.. వైసీపీ ఎలా అడ్డుకుంటోందనే విషయాన్ని చెప్పడం కోసం.. తాజాగా టీడీపీ నేతలు ఓ విశ్లేషణ చేశారు. అదేంటంటే.. వైసీపీ వ్యూహకర్త.. ప్రశాంత్ కిషోర్.. …
Read More »కేసీఆర్ పై సెటైర్లు వేస్తున్న ఏపీ మంత్రులు
ఏపీలోనూ టీఆర్ఎస్ పార్టీని పెట్టాలని అక్కడి నుంచి వేలాదిగా ఆహ్వానాలు వస్తున్నాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఏపీలో పార్టీ పెట్టాలని తాము గెలిపించేందుకు సిద్ధంగా ఉండామని ఏపీ ప్రజలు తనను కోరుతున్నారని కేసీఆర్ అంటున్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు ఏపీలో కూడా అమలు చేయాలని కోరుతున్నారని కేసీఆర్ ప్రకటించి కలకలం రేపారు. కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి మౌనంగా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. …
Read More »కేబినెట్లో గంజాయి ప్రస్తావన లేనట్టే!!
రాష్ట్రాన్ని ప్రస్తుతం కుదిపేస్తున్న అంశం ఏదైనా ఉంటే.. అది గంజాయే! తాజాగా తూర్పుగోదావరి సహా.. అనంతపురంలోనూ గంజాయిని పోలీసులు పెద్ద మొత్తంలో పట్టుకున్నారు. అదేసమయంలో పెళ్లి సహా వివిధ శుభకార్యాలకు పిలిచే ఆహ్వాన పత్రికలమాటున కూడా పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. ఇవన్నీ..ఏపీ కేంద్రంగానే జరుగుతున్నట్టు ఇతర రాష్ట్రాల పోలీసులు మరోసారి కూడా చెప్పారు. అయితే.. ఇంత కీలక విషయంపై కేబినెట్ …
Read More »ఢిల్లీలో బాబుకన్నా ముందే.. వైసీపీ చక్కబెట్టేస్తోందిగా..!
చంద్రబాబు కదలడానికి ముందే.. వైసీపీ ఢిల్లీని చుట్టేస్తోంది! ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజం. ఇటీవ ల టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి.. చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అధికార-విపక్ష పార్టీల మధ్య చెలరేగిన మాటల యుద్ధం.. అనేక రూపాల్లోకి మారింది. బంద్-నిరసన, దీక్ష-నిరసన దీక్ష.. అంటూ.. రెండు పార్టీలూ.. యుద్ధం ప్రకటించుకున్నాయి. ఇక, ఈ విషయాన్ని.. ఢిల్లీకి తీసుకు వెళ్తానని చెప్పిన.. చంద్రబాబు.. అన్నంత పనీ చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates