మాజీ సీఎం చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్షా ఫోన్ చేశారు. ఏపీలో ప్రస్తుతమున్న పరిస్థితులపై ఆయన ఆరా తీసినట్లు సమాచారం. ఇటీవల ఏపీలో జరిగిన పరిణామాలపై అమిత్షాకు చంద్రబాబు ఫోన్ చేసి వివరించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం మధ్యాహ్నం చంద్రబాబుకు అమిత్షా ఫోన్ చేశారు. కశ్మీర్ పర్యటన నుంచి మంగళవారం ఢిల్లీకి వచ్చానని తెలిపారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా కలవలేకపోయానని అమిత్షా వివరించారు. మరోసారి కలుద్దామని ఫోన్లో కేంద్రమంత్రి …
Read More »బీజేపీకి పవన్ షాక్!
ఊహాగానాలు నిజమయ్యాయి.. అనుకున్నట్లు గానే పొత్తులో ఉన్న బీజేపీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ షాక్ ఇచ్చారు. బీజేపీ ఆశలకు పవన్ తూట్లు పొడిచారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీ తరపున పవన్ ప్రచారం చేస్తారని ఆ పార్టీ నాయకులు భావించారు. కానీ పవన్ మాత్రం అలాంటిదేమీ చేయలేదు. ఆ ఉప ఎన్నికతో నేటితో ప్రచారం గడువు ముగుస్తుంది. కానీ ఇప్పటికీ పవన్ నేరుగా ప్రచారంలో పాల్గొనే …
Read More »కేసీఆర్ ముందుచూపును మెచ్చుకోవాల్సిందే
తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన ఇరవైఏళ్ల నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలోని హైటెక్స్ లో.. భారీ ఎత్తున నిర్వహించిన ఒక రోజు ప్లీనరీని ఎంత ఘనంగా నిర్వహించారో తెలిసిందే. అంగరంగ వైభవంగా నిర్వహించిన పార్టీ ప్లీనరీ పుణ్యమా అని.. హైదరాబాద్ మహానగరంలోని ప్రధాన రహదారులు మొత్తం గులాబీ మయం కావటం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపించినా పాలక పక్షం కానీ.. అధికారులు కానీ పెద్దగా పట్టించుకోకపోవటం తెలిసిందే. …
Read More »అన్నాడీఎంకేలో చిన్నమ్మ చిచ్చు ?
అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్న అన్నాడీఎంకేలో శశికళ అలియాస్ చిన్నమ్మ చిచ్చు పెట్టినట్లే ఉంది. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రులు ఎడపాడి పళనిస్వామి, ఓ పన్నీర్ శెల్వం మధ్య శశికళ విషయంలో తాజాగా విభేదాలు మొదలైనట్లుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళను పార్టీలోకి చేర్చుకునే విషయమై పార్టీ తొందరలోనే నిర్ణయం తీసుకుంటుందని పన్నీర్ చేసిన ప్రకటన పార్టీలో సంచలనంగా మారింది. అక్రమాస్తుల కేసులో శశికళ నాలుగు …
Read More »కేంద్రంపై దర్యాప్తు జరిగే పనేనా ?
దేశంలోని ప్రముఖుల మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేయించిందనే ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వంపై విచారణ సాధ్యమేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పెగాసస్ అనే సాఫ్ట్ వేర్ ద్వారా కేంద్రం దేశంలోనే వందల మంది ప్రముఖుల మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తోందనే వార్తలు ఆమధ్య దేశంలో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఫోన్ల ట్యాపింగ్ పై ఎంతమంది కేంద్రాన్ని ప్రశ్నించినా సమాధానం రాలేదు. దాంతో కొందరు జర్నలిస్టులు, సామాజిక ఉద్యమకారులు సుప్రింకోర్టులో …
Read More »హుజూరాబాద్ ఫైనల్ రిజల్ట్ ఇదేనా ?
తెలంగాణలో ఎంతో ఉత్కంఠకు గురి చేస్తున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక అంతిమ ఫలితం ఎలాగుండబోతోందనేది సస్పెన్సుగా మారిపోయింది. రోజుకో మలుపు తిరుగుతున్న ఉపఎన్నిక తీరుతో బెట్టింగుల జోరు విపరీతంగా పెరిగిపోతోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారమైతే ఇప్పటికే వందల కోట్ల రూపాయల బెట్టింగ్ జరిగిందట. పోలింగ్ తేదీ 30 దగ్గరవుతున్నకొద్దీ బెట్టింగ్ జోరు మరింతగా పెరిగిపోతోంది. అందరిలోను అనేక రూపాల్లో టెన్షన్ పెంచేస్తున్న ఉప ఎన్నికలో అంతిమ విజయం బీజేపీ …
Read More »పార్టీ పెట్టి ఎనిమిదేళ్లు.. ఇంకా పార్ట్ టైం పాలిటిక్సేనా?
దేనికైనా ఒక కాలనిర్ణయం ఉంటుంది. నేడు తాజాగా ఉన్నది రేపటికి పాతదవుతుంది. ఇప్పుడు ఇదే వ్యాఖ్యలు.. జనసేన గురించి జోరుగా వినిపిస్తున్నాయి. ఈ పార్టీని కొత్తది అనుకోవాలా? పాతది అనుకోవాలా? అనేది చర్చ. ఎందుకంటే..పార్టీ పెట్టి 8 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ పార్టీకి బూత్ స్తాయిలో కార్యకర్తలు లేరు. కమిటీలూ లేవు.. ఇటీవల.. హైదరాబాద్లో జిల్లా పార్టీ అధ్యక్షుల సమావేశం నిర్వహిస్తే.. అంతా పేలవంగా కనిపించింది. దీంతో ఫొటోలనుకూడా మీడియాకు …
Read More »భూమన.. పెద్దల సభకేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కావాల్సినంత సస్పెన్స్ ఉంది. థ్రిల్లర్ సినిమాను మించి ఇప్పుడు ఏపీ రాజకీయాలు సాగుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం.. టీడీపీ కార్యాలయాలపై దాడులు ఇలా పరిణామాలు రసవత్తరంగా మారాయి. ఆ సంగతి పక్కనపెడితే.. ఇప్పుడు వైసీపీ పార్టీలో ప్రధానంగా రెండు విషయాలపై చర్చలు సాగుతున్నాయి. అందులో ఒకటి.. కొత్త మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుందనేది కాగా.. మరొకటి వచ్చే ఎన్నికల్లో పార్టీ ఎవరికి …
Read More »టీడీపీ దూకుడు : పబ్లిక్ టాక్ ఏంటి?
తాజాగా ఏపీలో జరిగిన ఘటనల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించిన తీరుపై నెటిజన్లు.. ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. రైట్ వేవ్లో బాబు రియాక్షన్ ఉందని అంటున్నారు. ప్రస్తుతం టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య జరిగిన వివాదంలో నేరుగా చంద్రబాబు జోక్యం చేసుకుని మంచి పనిచేశారని.. అంటున్నారు. నిజానికి ఇప్పుడు కనుక ఊరుకుని ఉంటే.. టీడీపీ పై ప్రజల్లో సానుభూతి పెరిగేది కాదని అంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు దీక్షకు …
Read More »వచ్చే రెండున్నరేళ్లకు వైసీపీ సూపర్ ప్లాన్…!
ఏపీ అధికార పార్టీ వైసీపీ.. వచ్చే రెండున్నరేళ్లకు సంబంధించి మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేసుకుందా ? బలమైన పార్టీగా ఉన్న వైసీపీ.. మరింత బలంగా దూసుకుపోయేందుకు రెడీ అవుతోందా ? అంటే.. తాజాగా మారుతు న్న పరిణామాలను బట్టి ఔననే అంటున్నారు పరిశీలకులు. ఈ ఏడాది చివరిలో అంటూ రాబోయే రెండు మాసాల్లోనే సీఎం జగన్ రెండు సంచలన నిర్ణయాలు తీసుకునే వీలుందని చెబుతున్నారు. వీటిలో ఒకటి.. మంత్రి వర్గాన్ని …
Read More »బీజేపీ మేనిఫెస్టో విడుదల.. హుజురాబాద్ ప్రజలకు ఆఫర్లు
హుజురాబాద్ ఉప ఎన్నిక మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో సంక్షేమానికి పెద్ద పీఠ వేశారు. రైతులు, విద్యార్థులు, బాలికలు మహిళల సంక్షేమమే ధ్యేయంగా మెనిఫెస్టో రూపొందించారు. అన్ని రంగాలకు సుముచిత స్థానం కల్పించిన ఈ మోనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ తరుణ్చుగ్ మ్యానిఫెస్టో విడుదల చేశారు. ఇందులో నియోజకవర్గ ఓటర్లను ఆకర్షించేందుకు భారీ ఆఫర్లు ప్రకటించారు. హుజురాబాద్లో బీజేపీ గెలిస్తే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కచ్చితంగా …
Read More »అన్న కోసం కష్టపడుతున్న చెల్లి
తన అన్నకు ఢిల్లీ పీఠాన్ని అందించేందుకు.. కేంద్రంలో గద్దెనెక్కించేందుకు ఆ చెల్లి తీవ్రంగా కృషి చేస్తోంది. దేశంలో బలహీన పడ్డ పార్టీని తిరిగి గాడిన పెట్టేందుకు అవసరమైన అవకాశాన్ని రెండు చేతులా అంది పుచ్చుకోవడం కోసం ఆ చెల్లి అహర్నిశలూ కష్టపడుతున్నారు. ఇంతకీ ఆ చెల్లి ఎవరంటే.. ప్రియాంక గాంధీ. ఆ అన్న మరెవరో కాదు రాహుల్ గాంధీ. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో జరిగే రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates