Political News

ఎగ్జిట్ పోల్ రిజ‌ల్ట్‌.. ఈట‌ల‌కే మొగ్గు.. వైసీపీ గెలుపు!!

తెలంగాణ‌లోని హుజూరాబాద్ ఉప ఎన్నిక‌పై ఎన్నో ఆశ‌ల‌తో ఉన్న అధికార పార్టీ టీఆర్ ఎస్‌కు ఎదురు దెబ్బ త‌గులుతుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. శ‌నివారం ఉద‌యం 7 గంట‌ల నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన పోలింగ్ ప్ర‌క్రియ‌లో ఓట‌ర్లు పోటెత్తారు. ఏపీలోని బ‌ద్వేల్‌పై క‌న్నా.. తెలంగాణ‌లోని ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఉన్న హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌పై రెండు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ మ‌రింత ఎక్కువ‌గా ఉంది. హుజూరాబాద్ఉప …

Read More »

జేడీ గాలి మళ్లీ పవన్ మీద మళ్లిందా?

నిజ‌మే! దాదాపు ఏడాదిన్న‌ర త‌ర్వాత‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైపు.. సీబీఐ మాజీ జేడీ.. వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ చూపు మ‌ళ్లింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. వ‌రకు ఐపీఎస్‌గా ఉన్న ల‌క్ష్మీనారాయ‌ణ వైసీపీ అధినేత జ‌గ‌న్ కేసుల విచార‌ణ బాధ్య‌త తీసుకున్న త‌ర్వాత‌.. ఆయ‌న పేరు ఒక్క‌సారిగా రాష్ట్ర వ్యాప్తం గా మార్మోగింది. అనంతర కాలంలో మ‌హారాష్ట్ర‌కు ఆయ‌న బ‌ద‌లీ కావ‌డం.. త‌ర్వాత‌.. అనూహ్యంగా.. ఉద్యోగా నికి రిజైన్ చేసి. …

Read More »

హుజూరాబాద్ జోరు.. వెనుక‌బ‌డిన బ‌ద్వేల్!!

రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌బుత్వాల‌కు ప్రాణ‌ప్ర‌దంగా మారిన‌.. రెండు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ఉప ఎన్నిక‌ల ప్ర‌క్రియ కొన్ని ఉద్రిక్త త‌లు.. మ‌రికొన్ని ఆరోప‌ణ‌ల మ‌ధ్య స‌జావుగానే సాగింది. ఏపీలో సీఎం జ‌గ‌న్ సొంత జిల్లాక‌డ‌ప‌లోని బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌, తెలంగాణ‌లోని ఉమ్మ‌డి క‌రీం న‌గ‌ర్ జిల్లాలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక కూడా పూర్త‌యిపోయింది. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు కూడా అధికార పార్టీల పెద్ద‌ల‌కు ప్రాణ‌ప్ర‌దం.. అంత‌కు మించి ప్ర‌తిష్ఠ …

Read More »

కాంగ్రెస్‌లో జ‌గ్గారెడ్డి ‘కుంప‌టి’.. కేసీఆర్‌కు మ‌ద్ద‌తిస్తారట‌!!

కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, నిత్య అసంతృప్త నేత‌.. సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నిజానికి కాంగ్రెస్ నేత‌ల్లో త‌న‌కంటూ.. ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న జ‌గ్గారెడ్డి.. ఎప్పుడూ.. ఏదో ఒక వివాదంతో ముందుంటున్నారు. కొన్నాళ్ల కింద‌ట కూడా.. పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేసి.. త‌ర్వాత వెన‌క్కి తీసుకున్నారు. ఇక‌, ఇప్పుడు ఏకంగా.. కాంగ్రెస్‌ను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసేలా.. సంచ‌ల‌న కామెంట్లు కుమ్మ‌రించారు. తెలంగాణ‌ను ఏపీతో క‌లిపేసి.. ఏక‌రాష్ట్రంగా …

Read More »

అమ‌రావ‌తి పాద‌యాత్ర‌ పై మ‌ళ్లీ ష‌ర‌తులు.. ఏపీ స‌ర్కారు పంతం వీడ‌దా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని అణిచి వేస్తున్నార‌నే ఆగ్ర‌హంతో దాదాపు రెండేళ్లుగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న ఇక్క‌డి రైతులు.. తాజాగా సోమ‌వారం నుంచి మ‌హాపాద‌యాత్ర‌కు రంగం సిద్ధం చేసుకున్నారు. మొత్తం 45 రోజుల పాటు దీనిని మ‌హా క్ర‌తువుగా ముందుకు తీసుకువెళ్లాల‌ని.. అనుకున్నారు. మొత్తం నాలుగు జిల్లాల మీదుగా … న్యాయ స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కు నిర్వ‌హించే పాద‌యాత్ర ద్వారా.. ప్ర‌జ‌ల‌కు రాజ‌ధాని ప్రాధాన్యం వివ‌రించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే.. దీనికి …

Read More »

ఆజాద్ కు గాలమేస్తున్న బీజేపీ

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ కు బీజేపీ గాలమేస్తోంది. వచ్చే ఏడాదిలో జరగబోయే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్దిగా ఆజాద్ ను పోటీచేయించే అవకాశాన్ని నరేంద్రమోడి పరిశీలిస్తున్నారట. కాంగ్రెస్ నేతను ఏమిటి ఉపరాష్ట్రపతి అభ్యర్దిగా పోటీచేయించటం ఏమిటి అనే సందేహాలు రావచ్చు. కానీ ఆజాద్ అభ్యర్ధిత్వం పరిశీలన విషయంలో మోడికి హిడెన్ అజెండా ఉందని అర్ధమైపోతోంది. మొదటిదేమో ఆజాద్ …

Read More »

గ‌ల్లా.. మ‌న‌సులో ఏముందో?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2024 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి తిరిగి పార్టీని అధికారంలోకి తేవ‌డానికి టీడీపీ అధినేత మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు శాయాశ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నారు. అధికార వైసీపీ పార్టీని సీఎం జ‌గ‌న్‌ను అడ్డుకునేందుకు వ్యూహాలు ర‌చిస్తున్నారు. పార్టీని గెలిపించ‌డానికి బాబు అన్ని ర‌కాలుగా క‌ష్ట‌ప‌డుతున్నా పార్టీలోని కొంత‌మంది నాయ‌కులు మాత్రం సైలెంట్‌గా ఉండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. అందులో ముఖ్యంగా గ‌ల్లా కుటుంబం పార్టీ కార్య‌క్ర‌మాల్లో యాక్టివ్‌గా పాల్గొన‌లేక‌పోతుండ‌డంతో ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. …

Read More »

ప‌వ‌న్ ర‌హ‌స్య స‌ర్వే!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ఇప్ప‌టి నుంచే దృష్టి సారించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆ దిశ‌గా వేగంగా అడుగులు వేస్తున్న‌ట్లే క‌నిపిస్తున్నారు. 2019 ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటి చేసి ఘోర ప‌రాజ‌యం మూట గ‌ట్టుకున్న ఆ పార్టీ 2024 ఎన్నిక‌ల్లో మాత్రం మంచి ఫ‌లితాలు సాధించాల‌నే ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశ‌గా పార్టీ బ‌లోపేతంపై దృష్టి పెట్ట‌డంతో పాటు కాపు సామాజిక వర్గాన్ని త‌న‌వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నాలు ప‌వ‌న్ …

Read More »

వైసీపీ ఎమ్మెల్యేల్లో కొత్త టెన్ష‌న్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప‌రిణామాలు రోజుకో మ‌లుపు తిరుగుతున్నాయి. ఎప్ప‌టిక‌ప్పుడూ ప‌రిస్థితులు మారిపోతున్నాయి. ఇక అధికార పార్టీ వైసీపీలోనూ అదే ప‌రిస్థితి ఉంది. ఇప్పుడ‌క్క‌డ సీఎం జ‌గ‌న్ కొత్త‌గా ప్ర‌క‌టించే మంత్రివ‌ర్గంలో ఎవ‌రికి అవ‌కాశం ఉంటుంది? ఎవ‌రిని తొల‌గిస్తారు? ఎవ‌రిని కొన‌సాగిస్తారు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఇప్ప‌టికే మంత్రి ప‌ద‌వుల‌పై ఆశ పెట్టుకున్న వాళ్లు ఈ సారి ఆ అవ‌కాశం ద‌క్కుతుందా? అని.. మ‌రోవైపు మంత్రి ప‌ద‌విలో ఉన్న‌వాళ్లు ప‌ద‌వి …

Read More »

ఎంపీలకు ఉచిత విమాన ప్రయాణం బంద్

ఒక్కసారి ఎంపీ అయితే చాలు ఎన్నో సౌకర్యాలు. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోని అనేక వ్యవస్ధల్లో ఎంపీలకు అపరిమితమైన సౌకర్యాలుంటాయి. టెలిఫోన్ల కేటాయింపు, బిల్లుల చెల్లింపు, విమాన, రైల్ ప్రయాణాలు ఉచితం, లేదా రాయితీలు ఇలా అనేక సౌకర్యాలుంటాయి. అయితే ఇపుడు అలాంటి సౌకర్యాల్లో కొన్నింటిపై వేటుపడింది. ఇప్పటివరకు విమానాల్లో ఉచితంగా ప్రయాణాలు చేస్తున్న ఎంపీలు ఇకనుండి టికెట్లు కొనుక్కుని ప్రయాణం చేయకతప్పదు. ఎందుకంటే ఇప్పటివరకు కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచిన ఎయిర్ ఇండియా …

Read More »

మ‌మ‌త వ్యూహం.. బీజేపీకే లాభ‌మా?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంటే క‌స్సున లేచే తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ వ్యూహం కాషాయ పార్టీకి మేలు చేయ‌నుందా? ఇత‌ర రాష్ట్రాల‌పై దీదీ దృష్టి సారించ‌డం.. బీజేపీకే క‌లిసి రానుందా? ఆమె కార‌ణంగా కాంగ్రెస్‌కు దెబ్బ ప‌డ‌నుందా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. ఆకాశాన్నంటుతున్న ఇంధ‌న ధ‌ర‌లు.. పెరుగుతున్న ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగం, వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై మొండి …

Read More »

ష‌ర్మిల‌కు అదే మైన‌స్‌!

రాజ‌న్న రాజ్యం తేవ‌డ‌మే ల‌క్ష్యంగా.. త‌న తండ్రి దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేరుతో తెలంగాణ‌లో పార్టీ పెట్టిన ష‌ర్మిల‌.. త‌న పార్టీకి మైలేజీ తెచ్చుకోవ‌డం కోసం నానా పాట్లు ప‌డుతూనే ఉన్నారు. నిరుద్యోగ స‌మ‌స్య‌ను నెత్తినెత్తుకున్న ఆమె.. ప్ర‌తి మంగ‌ళ‌వారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇప్పుడిక పాద‌యాత్ర‌తో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లారు. ఆమె పాద‌యాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంది. పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు ఆమె …

Read More »