Political News

వాట్ ఎ ఛేంజ్ : పేర్ని నాని క్ష‌మాప‌ణ‌లు!

అప్పుడప్పుడూ మ‌ర‌క మంచిదే! అప్పుడ‌ప్పుడూ మార్పు కూడా మంచిదే ! ఆ కోవ‌లో ఆ తోవలో మంత్రి పేర్ని నాని ఉన్నారు.త‌న త‌ప్పు ఏమ‌యినా ఉంటే మ‌నఃస్ఫూర్తిగా క్ష‌మించండి అని వేడుకోవ‌డం ఇవాళ్టి ప‌రిణామంలో కొస‌మెరుపు. ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో…! త్వ‌ర‌లో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ కానుంది. అందుకు ముహూర్తం కూడా నిర్థార‌ణ అయింది. ఈ స‌మ‌యంలో ఒక్కో మంత్రి తీవ్ర భావోద్వేగానికి లోన‌వుతున్నారు. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు, అస్స‌లు …

Read More »

బీజేపీకి విరాళం.. 720 కోట్లు.. మోడీ కోసం ఎవ‌రిచ్చారంటే?

దేశంలో జాతీయపార్టీలకు విరాళాల వరద ఉప్పొంగింది. వ్యాపార సంస్థలు, కార్పొరేట్ల నుంచి 2019-20 ఏడాదికి రూ.921.95 కోట్ల విరాళాలు వచ్చాయి. ఇందులో కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీకి అత్యధికంగా రూ.720.407 కోట్ల విరాళాలు అంద‌డం ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీసింది. కొన్నాళ్లుగా మోడీ.. కార్పొరేట్ శ‌క్తుల‌కు అనుకూలంగా ప‌నిచేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వున్నాయి. అయితే.. తాము పేద‌ల కోసం.. ఈ దేశం కోసం ప‌నిచేస్తున్నామ‌ని… బీజేపీ నేత‌లు చెబుతున్నారు. కానీ.. తాజాగా అందిన …

Read More »

మోడీతో ఇక మాట‌ల్లేవ్‌.. చేత‌లే.. సోనియా సంచ‌ల‌న కామెంట్లు!

ాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు.. సోనియా గాంధీ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. మోడీ వేధిస్తున్నాడ‌ని.. ఇక‌, మాట‌ల్లేవ్ చేత‌ల్లోనే చూపాల‌ని.. సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ఇక‌, కాంగ్రెస్ భవిష్యత్.. గతంలో ఎన్నడూ లేనంత సవాలుతో కూడుకుని ఉందని చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెం టరీ పార్టీ భేటీలో ప్రసంగించిన ఆమె.. బీజేపీపైనా మోడీపైనా తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్లోని అన్ని వర్గాలు ఐక్యతగా ముందుకు సాగాలని …

Read More »

ఏబీవీని వెంటాడుతున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. తాజా షోకాజ్ నోటీసు

టీడీపీ హ‌యాంలో ప‌నిచేసిన ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కారు విడిచిపెట్ట‌డం లేదు. ఇప్పటికే రెండేళ్లుగా స‌స్పెన్ష‌న్‌లో ఉంచిన‌.. ప్ర‌భుత్వం.. అనేక రూపాల్లో త‌న‌ను వేధించింద‌ని.. ఆయ‌న చెప్పుకొచ్చిన విష‌యం తెలిసిందే. అయితే.. తాజాగా మ‌రోసారి ఆయ‌న‌కు ప్ర‌భుత్వం షాక్ ఇచ్చింది. ఏబీవీకి  రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసింది. గతనెల 21న ఏబీవీ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపై …

Read More »

కొత్త జిల్లా కొత్త వివాదం?

కొత్త జిల్లాల ఏర్పాటుకు జ‌గ‌న్ ఆమోదం ఇవ్వ‌డం త‌రువాత అనుకున్న వెంట‌నే వాటికో కార్య‌రూపం ద‌క్క‌డం నిన్న‌టి వేళ లాంఛ‌న ప్రాయం అయిన అమ‌లు సూత్రం. ఇదంతా బాగుంది అని అనుకునేందుకు ఒక్క రోజు హంగామాతో ప‌రి స‌మాప్తి కాదు కనుక వీటి వెనుక ఉన్న వాస్త‌వాలు ఏంటి ఉద్దేశాలు ఏంటి తెలుసుకోవాలి? వాస్త‌వం అయితే జిల్లాల ఏర్పాటు అన్న‌ది త‌ల‌కు మించిన భారం అని ఒప్పుకోవాలి. మ‌రో వాస్త‌వం …

Read More »

జ‌గ‌న్ మార్కు జిల్లాలు.. లాభం ఎవ‌రికి?

ఏపీలో కొత్త‌గా జిల్లాల‌ను ఏర్పాటు చేశారు. అవికూడా జ‌గ‌న్ మార్క్ జిల్లాలుగా ఏర్పాట‌య్యాయనే చ‌ర్చ సాగుతోంది.  పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ కోసమే జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేసిన‌ట్టు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చెబుతున్నారు. పలు జిల్లాలకు ముఖ్య పట్టణాలు మారాయన్నారు. ఏపీ జిల్లాలు 13 నుంచి 26కు పెంచినట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న జిల్లాల కు తోడుగా.. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ‌రాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, …

Read More »

త్వ‌ర‌లోనే జిల్లాల ప‌ర్య‌ట‌న‌.. జ‌న‌సేనాని ప్ర‌క‌ట‌న‌

ప్రజాభిప్రాయం పరిగణించకుండా జిల్లాల విభజన చేశారని.. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ మండిపడ్డారు. పాలకుల చిత్తానికి తోచినట్లు ముందుకెళ్లారని విమర్శించారు. ఈ విభజన లోపభూయిష్టం గా సాగిందన్నారు. పార్లమెంట్ నియోజకవర్గమే ప్రామాణికం అంటూ.. ప్రజల మనోగతాన్ని, కొత్త జిల్లాల మూలంగా వాళ్లు ఎదుర్కొనే ఇబ్బందులను ఎందుకు పరిగణించలేదని ప్రశ్నించారు. ఎప్పటినుంచో జిల్లా కోసం డిమాండ్ ఉన్న ప్రాంతాలపై అధ్యయనం కూడా చేయలేదని ధ్వజమెత్తారు. త్వ‌ర‌లోనే తాను జిల్లాల ప‌ర్య‌ట‌న చేప‌ట్టి.. …

Read More »

జ‌గ‌న్ మార్క్ జిల్లాలు.. ఏపీలో కొత్త పాల‌న‌..!

ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు అయ్యాయి. అవికూడా జ‌గ‌న్ మార్క్ జిల్లాలుగా ఏర్పాటు కావ‌డం గ‌మ‌నార్హం అంటున్నారు ప‌రిశీల‌కులు. సోమవారం ఉదయం కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో నేటి నుంచి రాష్ట్రంలో కొత్త పాలన ప్రారంభం అయింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ కోసమే జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అని తెలిపారు. పలు జిల్లాలకు ముఖ్య పట్టణాలు మారాయన్నారు. ఏపీ జిల్లాలు 13 …

Read More »

క‌ర్ణాట‌క‌పై క‌న్నేసిన యువ‌రాజు

Rahul Gandhi

ఇటీవ‌ల అయిదు రాష్ట్రాల  ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం.. చేజేతులారా పంజాబ్ అధికారాన్ని చేజార్చుకోవ‌డం.. పార్టీలోని సీనియ‌ర్ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త‌.. భ‌విష్య‌త్‌పై అయోమ‌యం.. ఇలాంటి ప‌రిస్థితి నుంచి తిరిగి పార్టీని గాడిన పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధ‌మైంది. ఈ ఏడాది చివ‌ర్లో ఎన్నిక‌లు జ‌రిగే గుజ‌రాత్‌పై ఫోక‌స్ పెట్టి అక్క‌డ గెలుపు కోసం ప్ర‌శాంత్ కిషోర్‌తో జ‌ట్టు క‌ట్టింది. ఇప్పుడిక వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌రిగే క‌ర్ణాట‌క‌పై రాహుల్ గాంధీ …

Read More »

రేవంత్ ప్ర‌త్య‌ర్థుల‌కు అదిరిపోయే షాక్

అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం పేరుతో అసంతృప్తులు, అంతర్గత క‌లహాల‌తో తెలంగాణ‌ కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయం క్రేజీగా మారిన సంగ‌తి తెలిసిందే. పీసీసీ చీఫ్ రేవంత్‌‌రెడ్డిపై పార్టీ సీనియ‌ర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్‌‌రెడ్డి, జగ్గారెడ్డి, వీహెచ్‌‌ బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఉత్తమ్‌‌, సీఎల్పీ నేత భట్టి కూడా రేవంత్‌‌ వైఖరిపై అసంతృప్తితో ఉన్నారు. లాయలిస్టుల ఫోరం పేరుతో పార్టీ సీనియర్లు పలుమార్లు భేటీ అయ్యారు. పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌‌‌‌ రెడ్డి ఇంట్లో …

Read More »

ఎవ‌రి పంచాంగం వాళ్ల‌దే!

ఉగాది అంటే ముందుగా గుర్తుకు వ‌చ్చేది ప‌చ్చ‌డి. ష‌డ్రుచుల క‌ల‌యిక‌తో జీవిత స‌త్యాన్ని తెలుపుతూ త‌యారు చేసి ఈ ప‌చ్చ‌డికి ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. ఇక తెలుగు వాళ్ల కొత్త సంవ‌త్స‌రం రోజున జరిపే పంచాంగ శ్ర‌వ‌ణం గురించి ప్ర‌జ‌లు ఆస‌క్తిగా ఎదురు చూస్తారు. ఈ కొత్త ఏడాదితో త‌మ జాత‌కం ఎలా ఉండ‌బోతుంది.. పంచాగం ఎలా ఉందో తెలుసుకునేందుకు ఆరాట‌ప‌డ‌తారు. ఇక రాజ‌కీయ పార్టీలు కూడా త‌మ భ‌విష్య‌త్ …

Read More »

మోడీకి ఎస‌రుపెట్ట‌నున్న కేజ్రీవాల్‌?

ప్రాంతీయ పార్టీగా మొద‌లై.. జాతీయ పార్టీగా ఎదిగే దిశ‌గా సాగుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ మ‌రో రాష్ట్రంపై గురి పెట్టింది. ఢిల్లీలో వ‌రుస‌గా అధికారంలోకి వ‌చ్చిన ఆప్‌.. ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో పంజాబ్‌లో ఘ‌న విజ‌యం సాధించి జోష్‌లో ఉంది. ప్ర‌స్తుతం దేశంలో  కాంగ్రెస్‌, బీజేపీ మిన‌హా ఒక‌టి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ ఆప్ మాత్ర‌మే. ఇప్పుడిదే జోరుతో పార్టీని క్ర‌మంగా విస్త‌రించే ప్ర‌య‌త్నాల‌ను ఆప్ అధినేత …

Read More »