ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని నెలలుగా జరుగుతున్న సుదీర్ఘ చర్చలు, కసరత్తు తరువాత.. పీఆర్సీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 23.29 శాతం ఫిట్మెంట్ను ప్రకటించింది. ఉద్యోగుల విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. పెంచిన జీతాలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. పెండింగ్ డీఏలు జనవరి నుంచి చెల్లించనున్నట్టు వెల్లడించింది. 2020 ఏప్రిల్ …
Read More »ప్రధానికి, డేరా బాబాకు తేడా లేదా?: కోర్టు కౌంటర్
వివాదాస్పద సిక్కు గురువు డేరా బాబాకు 3500 మంది పోలీసులతో భద్రత కల్పిస్తామన్న పంజాబ్ ప్రభుత్వానికి అక్కడి కోర్టులో ఘోర పరాభవం ఎదురైంది. మరి ప్రధాని నరేంద్ర మోడీకి ఇటీవల ఎందుకు భద్రత కల్పించలేక పోయారని.. ప్రశ్నించింది. అంతేకాదు.. ప్రధానికి, డేరా బాబాకు తేడా లేదా? అని నిలదీసింది. విషయంలోకి వెళ్తే.. 2015లో ఫరీద్కోట్లో గురుగ్రంథ్ సాహిబ్ అపవిత్రమైన ఘటనకు సంబంధించి డేరా బాబా నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికే పలు …
Read More »బీజేపీ తిప్పుడు ప్రయత్నాలు?
తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ వేగంగా దూసుకెళ్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జైలుకు వెళ్లి వచ్చిన ఎపిసోడ్తో ఆ పార్టీ మరింత దూకుడుతో సాగాలని నిర్ణయించుకుంది. ఇక తెలంగాణలో అధికార టీఆర్ఎస్కు చెక్ పెట్టేది ఒక్క బీజేపీ మాత్రమేననే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆ పార్టీ నేతలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార టీఆర్ఎస్ …
Read More »MP పదవికి RRR రాజీనామా.. సంచలన ప్రకటన
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే.. నిత్యం ప్రభుత్వ పథకాలపై విశ్లేషణలతో రాజీయాలను హీటెక్కిస్తున్న కనుమూరి రఘురామకృష్ణరాజు.. ఉరఫ్ ఆర్ ఆర్ ఆర్ త్వరలోనే తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్టు సంచలన ప్రకటన చేశారు. నిజానికి గడిచిన రెండేళ్లుగా ఆయన పార్టీలోనే ఉన్నా.. ఆయనపై అనర్హత వేటు వేయించే దిశగా.. వైసీపీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని లోక్సభ స్పీకర్కు లిఖిత పూర్వకంగా ఇవ్వడం.. దీనిని …
Read More »జనసేనకు ఇష్టం లేదని బాబే చెప్పేశారే !
ఈ విషయం స్వయంగా చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత ఎవరైనా ఎలా కాదనగలరు ? కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు స్వయంగా చేసిన వ్యాఖ్యే దీనికి నిదర్శనం. రామకుప్పంలో చంద్రబాబు మాట్లాడుతున్నపుడు ఓ కార్యకర్త అడ్డుతగిలాడు. అతన చంద్రబాబును ఉద్దేశించి వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకోవచ్చు కదా అని అడిగాడు. దానికి చంద్రబాబు సమాధానమిస్తూ ఇద్దరు ప్రేమించుకుంటేనే అది పెళ్ళిదాకా వెళుతుందన్నారు. ప్రస్తుతం జనసేన విషయంలో టీడీపీది …
Read More »మోడీ భద్రతకు రోజు ఖర్చెంతో తెలుసా ?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత భద్రతకు కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోందా తెలుసా ? 1.62 కోట్ల రూపాయలు. అవును మామూలుగా ఎవరు కూడా నమ్మలేరు. కానీ ప్రధానమంత్రి భద్రత విషయంపై ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి చెప్పిన సమాధానంతో ఈ లెక్క బయటపడింది. దేశంలో ఎంతమందికి ఎస్పీజీ, సీఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తున్నారని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఒక ప్రశ్న వేశారు. దీనికి …
Read More »టీడీపీ ని ఫాలో అవుతున్న వైసీపీ?
ఏ విషయంలో ఎలాగున్నా ఒక్క విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీని వైసీపీ ఫాలో అవుతోంది. ఇంతకీ ఎందులో అంటే మీడియాను టార్గెట్ చేయటంలో. రెండు ప్రధాన పార్టీలు కలిసి మీడియాను టార్గెట్ చేస్తున్నాయి. ముందు ఈ పని తెలుగుదేశం పార్టీ చేస్తే దాన్ని వైసీపీ ఫాలో అవుతోంది. తాజాగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పత్రిక, ఈనాడు పత్రిక, ఈనాడు టీవీ, టీవీ 5ను బ్యాన్ చేస్తున్నట్లు …
Read More »T బీజేపీలో హై జోష్.. ఇక తగ్గేదేలే!
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఒక్క రోజులోనే ఒక్క సంఘటనతోనే పరిస్థిలు తారు మారు కావొచ్చు. అది ప్రత్యర్థి పార్టీ పుంజుకునేందుకు.. అధికార పార్టీ స్పీడ్కు కళ్లెం వేసేందుకు కారణం కావొచ్చు. ఇప్పుడు తెలంగాణలోనూ అదే పరిస్థితి ఉందని రాజకీయ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జైలుకు వెళ్లి రావడంతో ఒక్కసారిగా ఆ పార్టీలో జోష్ మరింత పెరిగిందని చెబుతున్నారు. ఇక అధికార …
Read More »బీజేపీ గోల.. వైసీపీకి వరం
ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వ్యవహారశైలి ఏమిటో ఎవరికి అంతుపట్టకుండా ఉంది. తాము అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ను తక్కువ ధరకే రూ.50కే అందిస్తామని సాక్షాత్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు చేయడం.. పైగా కుటుంబాల క్షేమం కోసమేనంటూ వాటిని సమర్థించుకోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. జాతీయ స్థాయిలోనూ దీనిపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని తెలుసుకున్న రాష్ట్ర నాయకులు …
Read More »మోడీకి దెబ్బకు దెబ్బ!
దాదాపు ఏడాదికి పైగా వానకు తడుస్తూ.. ఎండకు ఎండుతూ.. చలికి వణుకుతూ.. ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళన కొనసాగించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 378 రోజుల పాటు నిరసనలు కొనసాగించారు. కుటుంబాన్ని వదిలి.. ఉన్న ఊరును వదిలి గుడారాల్లో నివసిస్తూ అన్నదాతలు ఉద్యమించారు. ఆ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా …
Read More »నెత్తి మీద బొచ్చు లేదనటం.. బాడీ షేమింగ్ కాదా?
మేం ఏమైనా అంటాం.. ఎదుటోడు మాత్రం ఏమీ అనకూడదన్న తీరు అభ్యంతరకరం. నోటికి వచ్చినట్లుగా మాట్లాడినప్పుడు తమకు ఎంత బాధ కలిగిందో.. మరెంత వేదన కలిగిందో.. తమ నోటి నుంచి వచ్చే మాటలు కూడా అంటే..అలాంటి ఇబ్బందే ఉంటుందన్న చిన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ఎందుకు గుర్తించరు. తన కుమారుడు హిమాన్షును ఉద్దేశించి.. చేసిన మాటపై మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేయటం.. చిన్న పిల్లాడ్ని పట్టుకొని ఇలా అంటారా? …
Read More »బొండా ఉమ ఉలుకు పలుకు లేదేంటీ?
తన హత్యకు రెక్కీ జరిగిందని టీడీపీ నాయకుడు వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు దీని గురించే జోరుగా చర్చ సాగుతోంది. రాధా ఆరోపణలు చేసిన తర్వాత టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాధా ఇంటికి వెళ్లి ఆయనకు తాను అండగా ఉన్నాననే సందేశమిచ్చారు. ధైర్యంగా ఉండమని పార్టీ తరపున భరోసా ఇచ్చారు. మరోవైపు విజయవాడ ఎంపీ కేశినేని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates