అమెరికాలో ఉన్నత చదువులు చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఇమ్మిగ్రేషన్ రూల్స్ పెద్ద అడ్డంకిగా మారాయి. అమెరికన్ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు మొదలయ్యే ఆగస్టు నెలలో, ఇండియన్ స్టూడెంట్స్కు ఇచ్చే వీసాల సంఖ్య ఏకంగా 44 శాతం పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఇంత భారీ క్షీణత నమోదు కావడం నిజంగా పెద్ద షాక్. మాస్ డిపోర్టేషన్లు, అరెస్ట్లతో ట్రంప్ ప్రభుత్వం వలసదారులపై చాలా కఠినంగా ఉంటోంది. దీంతో …
Read More »రోహిత్ నెగ్గుతాడా? తగ్గుతాడా?
గత కొన్ని రోజులుగా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇద్దరు కూడా 2027 వరల్డ్ కప్ వరకు ఉంటే మంచిదనే అభిప్రాయాలు వస్తున్నాయి. జట్టుకు సీనియర్ల అనుభవం కావాలని కొందరు అంటుంటే.. మరికొందరు యువ జట్టును సిద్ధం చేయాలని మరికొందరు చెబుతున్నారు. ఈ క్రమంలో రోహిత్, విరాట్ ఎటు తేల్చలేని ఆలోచనలో పడ్డారు. అయితే విరాట్ 2011 …
Read More »రూ.2 నుంచి రూ.1.11 కోట్లు.. బిట్కాయిన్కు ఎందుకంత డిమాండ్?
2009 లో సతోషి నకమోటో (Satoshi Nakamoto) అనే అజ్ఞాత వ్యక్తి నుంచి మొదలైన బిట్ కాయిన్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా నెంబర్ వన్ కరెన్సీగా మారింది. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ద్వారా మొదలైన ఈ డిజిటల్ కరెన్సీ విలువ 2010లో ఇండియన్ కరెన్సీలో కేవలం 2 రూపాయలు. ఇక ఇటీవల బిట్కాయిన్ మరోసారి చరిత్ర సృష్టించింది. ఒక్క బిట్కాయిన్ ధర ఇప్పుడు 1,25,245 డాలర్లు, అంటే భారత కరెన్సీ …
Read More »సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై `బూటు` విసిరే యత్నం.. తీవ్ర కలకలం!
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని ఘటన చోటు చేసుకుంది. దీంతో అందరూ తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై ఓ సీనియర్ న్యాయవాది.. తన కాలి బూటును తీసి విసిరే ప్రయత్నం చేశారు. దీనిని గుర్తించిన తోటి న్యాయవాదులు .. కోర్టు భద్రతా సిబ్బంది సదరు న్యాయవాదిని అడ్డుకున్నారు. దీంతో తృటిలో పెను విపత్తు తప్పింది. అంతేకాదు.. …
Read More »భారత్ నా మాతృభూమి.. పాక్ క్రికెటర్ పోస్టు వైరల్
ఒకప్పుడు పాకిస్తాన్ జట్టులో స్టార్ స్పిన్నర్గా వెలుగొందిన దానిష్ కనేరియా, ఇప్పుడు తన మాటలతో స్వదేశంలో హాట్ టాపిక్ గా మారుతున్నారు. పాక్ తరఫున 2000 నుంచి 2010మధ్యలో 61 టెస్టులు, 18 వన్డేలు ఆడిన ఈ లెగ్ స్పిన్నర్ తన కెరీర్లో 261 టెస్టు వికెట్లు సాధించాడు. కానీ ఇప్పుడు క్రికెట్ కన్నా వివాదాల ద్వారానే వార్తల్లో నిలుస్తున్నాడు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉత్కంఠ …
Read More »దగ్గుమందుతో మరణాలు.. సర్కార్ సీరియస్ స్టెప్!
మధ్యప్రదేశ్లోని చిన్నద్వారా జిల్లాలో పిల్లల మరణాలకు కారణమైన కోల్డ్రిఫ్ కఫ్ సిరప్ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ సిరప్ వాడిన తర్వాత 11 మంది చిన్నారులు మరణించడంతో ప్రభుత్వ యంత్రాంగం కదిలిపోయింది. ఈ ఘటనకు సంబంధించి సదరు మందును సూచించిన పీడియాట్రిషన్ డాక్టర్ ప్రవీణ్ సోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ప్రభుత్వ వైద్యుడే అయినప్పటికీ తన ప్రైవేట్ క్లినిక్లో పిల్లలకు ఈ కఫ్ సిరప్ వాడమని సూచించినట్లు …
Read More »2.21 లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న తోకచుక్క
ఆకాశం వైపు చూస్తే క్షణాల్లో మెరిపించి మాయం అయ్యే తోకచుక్కలు ఆసక్తి రేపుతాయి. తాజాగా ‘3ఐ/అట్లాస్’ అనే కొత్త తోకచుక్క ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. గంటకు 2.21 లక్షల కిలోమీటర్ల వేగంతో ఇది మన సౌరవ్యవస్థ వైపు దూసుకొస్తోంది. కానీ ఆందోళన అవసరం లేదని నాసా చెబుతోంది. ఈ తోకచుక్క మన సౌరవ్యవస్థకు బయటి నుంచి వచ్చింది. అందుకే దీని పేరులోని ‘ఐ’ అంటే ఇంటర్స్టెల్లార్ అని, అంటే …
Read More »ఓడినా ఎలివేషన్స్ తగ్గట్లేదు.. నక్వీకి గోల్డ్ మెడలట
ఆసియా కప్ 2025లో భారత్పై వివాదాస్పద వైఖరితో నిలిచిన పాక్ మంత్రి మోసిన్ నక్వీకి ఇప్పుడు స్వదేశంలో గౌరవం దక్కబోతోంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చీఫ్గానూ, పాక్ ఇంటీరియర్ మినిస్టర్గానూ ఉన్న నక్వీకి దేశ ప్రభుత్వమే బంగారు పతకం ప్రదానం చేయాలని నిర్ణయించిందని పాక్ మీడియా వెల్లడించింది. ఈ నిర్ణయం భారత్లో విమర్శలకు గురవుతున్నా, పాక్లో ఆయనను “జాతీయ గౌరవాన్ని నిలబెట్టిన నాయకుడు”గా ప్రశంసలు కురుస్తున్నాయి. కరాచీలో జరిగే …
Read More »సాఫ్ట్ వెర్ ఇంజనీర్లకు మళ్ళీ వ్యవసాయమే దిక్కా..?
ఇటీవలి కాలంలో ఐటీ రంగంలో జరుగుతున్న పరిణామాలు ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు రీస్కిల్లింగ్ పేరుతో సిబ్బందిని తగ్గిస్తున్నాయి. అక్సెంచర్ ఇటీవలే 11,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించగా, పుణేలో మాత్రమే టీసీఎస్ దాదాపు 2,500 మందిని రాజీనామా చేయించిందనే వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితులు ఐటీ రంగంలోని స్థిరత్వంపై ప్రశ్నలు రేపుతున్నాయి. ఫలితంగా, ఇప్పటికే కొంతమంది ఐటీ ఉద్యోగులు వ్యవసాయ రంగంలోకి మళ్లిపోతుండగా, రానున్న రోజుల్లో …
Read More »వైన్ షాపులు బంద్.. అయినా రికార్డు
ఏదైనా పెద్ద పండుగ వచ్చిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు ఒక రేంజిలో జరుగుతాయి. ముఖ్యంగా తెలంగాణలో అయితే మద్యం ఏరులై పారుతుంది. మిగతా పండుగలన్నీ ఒకెత్తయితే.. దసరా ఇంకో ఎత్తు. మందుతో సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంతకంటే మంచి సందర్భం మరొకటి ఉండదని భావిస్తారు ఇక్కడి జనాలు. ప్రతి సంవత్సరం మద్యం అమ్మకాల్లో కొత్త రికార్డులు నమోదవుతుంటాయి దసరాకు. ఈ ఏడాది ఒక నంబర్ చూసి ఆశ్చర్యపోతే.. తర్వాతి …
Read More »జుబిన్ గార్గ్ను చంపేశారా? కొత్త అనుమానాలు
దక్షిణాదిలో ప్రముఖ సంగీత సమ్రాట్, గానగంధర్వుడు ఎసపీ బాలసుబ్రహ్మణ్యం కరోనా కారణంగా మృతి చెందిన సమయంలో అనేక సందేహాలు తెరమీదికి వచ్చాయి. కానీ, ఆయన కుమారుడు వాటిని తిప్పికొట్టి అధికారిక ప్రకటన చేసే వరకు అవి కొనసాగాయి. ఇప్పుడు అదే తరహా చర్చలు ఈశాన్య రాష్ట్రం అస్సాంనుంచి వచ్చిన ప్రముఖ సంగీత విద్వాంసుడు జుబిన్ గార్గ్ (53) మరణం చుట్టూ జరుగుతున్నాయి. జుబిన్ గార్గ్ అస్సాంలో జన్మించి, తన గాత్ర …
Read More »షాకింగ్… వన్డే కెప్టెన్గా రోహిత్ ఔట్
భారత క్రికెట్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన శుభ్మన్ గిల్.. ఇప్పుడు వన్డే జట్టు సారథిగానూ నియమితుడయ్యాడు. కొన్ని రోజుల నుంచి కొనసాగుతున్న ఊహాగానాలను నిజం చేస్తూ.. అతణ్ని వన్డే కెప్టెన్గా నియమించారు సెలక్టర్లు. ఇప్పటిదాకా వన్డే జట్టును నడిపించిన రోహిత్ శర్మ.. ఇకపై జట్టు సభ్యుడిగా మాత్రమే కొనసాగనున్నాడు. ఆస్ట్రేలియాతో ఈ నెల 19 నుంచి జరిగే వన్డే సిరీస్కు జట్టును …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates