Trends

ఇండియాలో పౌరసత్వానికి అసలైన ఆధారమేది?

విదేశాలకు వెళ్లాలన్నా, మన జాతీయతను నిరూపించుకోవాలన్నా పాస్‌పోర్ట్ అత్యంత కీలకమైన పత్రం. అయితే ఇటీవల విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఒక వివరణ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పాస్‌పోర్ట్ అనేది కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసమే తప్ప, అది భారతదేశ పౌరసత్వానికి అసలైన ఆధారమేమీ కాదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో సాధారణ జనాల్లో ఒకే ఒక్క ప్రశ్న మొదలైంది. ప్రభుత్వమే ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి ఇచ్చే పాస్‌పోర్టే …

Read More »

టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వైభవ్‌కు నో ఎంట్రీ

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్‌లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగే టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టబోతున్న ఈ పదిహేనేళ్ల కుర్రాడికి టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఎప్పుడూ ఉండేందుకు పర్మిషన్ లేదు. జట్టులో ఒక ముఖ్యమైన సభ్యుడే అయినప్పటికీ ఐసీసీ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పెట్టిన కఠినమైన వయసు నిబంధనల వల్ల ఈ ఆంక్షలు విధించారు. దీనివల్ల స్టేడియంలో వైభవ్‌కు కేవలం అతని …

Read More »

ఎండలో ఆ హుడీనే పట్టించింది.. పుణే వ్యాపారవేత్త హత్యలో షాకింగ్ నిజాలు!

మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ తేదీన లోహగఢ్ కోట దగ్గర కేతన్ అగర్వాల్ అనే పాతికేళ్ల యువకుడు ప్రమాదవశాత్తూ లోయలో పడి చనిపోయాడని అందరూ భావించారు. తన పుట్టినరోజు వేడుకల కోసం కాబోయే భర్తతో కలిసి అక్కడికి వెళ్లానని, ఫొటోలు తీస్తుండగా కాలు జారి పడిపోయాడని అతని ప్రియురాలు సియా గోయల్ పోలీసులను నమ్మించే …

Read More »

కోటీశ్వరుడితో పెళ్ళి, కానీ ప్రేమికుడి కోసం….

పెళ్ల‌యిన త‌ర్వాత‌.. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌ర‌గ‌డం కామ‌న్‌. ఈ క్ర‌మంలో ఒక‌ప్పుడు భార్య‌ల‌ను చంపే భ‌ర్త‌ల వ్య‌వ‌హారాలు పెద్ద ఎత్తున వెలుగు చూసేవి. అయితే.. ఇటీవల కాలంలో భార్య‌లే ముదిరిపోయారు. భ‌ర్త‌ల‌ను వారే వ‌దిలించుకుంటున్నారు. తాజాగా దీనిని మించిన ఘ‌ట‌న ఒక‌టి వెలుగు చూసింది. ఇంకా పెళ్లి కూడా కాని స‌మ‌యంలోనే కాబోయే భ‌ర్త‌ను ఓ యువ‌తి దారుణంగా చంపేసింది. దీనికి ఆమె ప్రియుడి స‌హ‌కారం కూడా తోడైంది.పైగా.. …

Read More »

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. వరుసగా ప్రధానులు మారుతుండటంతో అక్కడి రాజకీయాల్లో అనిశ్చితి కొనసాగుతోంది. తాజాగా ప్రధాని కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. రెండేళ్ల క్రితం భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన స్టార్మర్ ఇంత త్వరగా తప్పుకోవడం రాజకీయ వర్గాల్లో …

Read More »

రీ-నీట్… ఇంత చేసినా మళ్లీ సందేహాలు, ప్రశ్నలు!?

రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి కూడా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద చోటుచేసుకున్న ఘటనలు తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. సమయం మించిపోయిందనే కారణంతో తన కుమార్తెను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదంటూ ఓ తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. మరోచోట పరీక్షకు అనుమతి ఇవ్వాలని అధికారుల కాళ్లు పట్టుకుని వేడుకున్న తండ్రి దృశ్యాలు చర్చనీయాంశమయ్యాయి. …

Read More »

ఈ తప్పులకూ అంత పెద్ద శిక్షా…?

తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది. వెరసి దేశవ్యాప్తంగా చాలా మంది విద్యార్తులు నిర్దేశిత సమయానికి పరీక్షా కేంద్రానికి కాలేదన్న కారణంలో పరీక్ష రాయలేకపోయారు. ఈ సందర్బంగా చాలా ప్రాంతాల్లో కనిపించిన దృశ్యాలు అందరినీ షాక్ కు గురి చేశాయి. తమ పిల్లల భవిష్యత్తును కాపాడేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు భద్రతా సిబ్బంది కాళ్లావేళ్లా పడిన తీరు …

Read More »

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి!

తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు, అనుకోని ఘటనల కారణంగా ఎంతోమంది యువకులు ప్రాణాలు కోల్పోతుండటం కుటుంబాలను విషాదంలో ముంచెత్తుతోంది. తాజాగా తెలంగాణలోని మహబూబ్‌నగర్‌కు చెందిన 26 ఏళ్ల అరుణ్ సాయి రెడ్డి బొల్లెండుల అమెరికాలో కన్నుమూశాడు. ఉన్నత భవిష్యత్తు కోసం అమెరికాకు వెళ్లిన అరుణ్, అక్కడ STEM OPTపై ఉంటూ …

Read More »

రెచ్చగొడితే రచ్చే.. లంక బౌలర్లను ఉతికారేసిన వైభవ్!

పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది. మొన్నటి లీగ్ మ్యాచ్ లో జరిగిన గొడవ వైభవ్ సూర్యవంశీలో ఎంత కసి పెంచిందో తాజా ఫైనల్ మ్యాచ్ చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. గ్రౌండ్ లో తనను నోటికొచ్చినట్లు మాటలన్న లంక ఆటగాళ్లపై వైభవ్ తన బ్యాట్ తోనే రివెంజ్ తీర్చుకున్నాడు. ఈ దెబ్బతో భవిష్యత్తులో ఈ కుర్రాడిని …

Read More »

నీట్ పరీక్ష రాయాలంటే అబుదాబీకి వెళ్లాలా?

నీట్ పరీక్ష పెద్ద ప్రహసనంగా మారింది. పరీక్ష నిర్వహణలో రోజుకో వివాదం తలెత్తుతోంది. రీ నీట్ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. పరీక్ష రాయబోతున్న నాగ్‌పూర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్లా తాలిబ్ అనే విద్యార్థికి పరీక్షా కేంద్రంగా అబుదాబీలోని ఒక పాఠశాలను కేటాయించారు. అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఈ విషయం తెలిసి విద్యార్థి కుటుంబం షాక్‌కు గురైంది. విద్యార్థి తండ్రి మహ్మద్ తాలిబ్ మాట్లాడుతూ, శుక్రవారం …

Read More »

మృణాల్… ఫ్లాపులు కూడా తాకలేని అందం

టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు ఆడియన్స్ కు తెగ నచ్చేసిన ఈ బాలీవుడ్ బ్యూటీ.. మోడ్రన్ డ్రెస్సుల్లో ఎంత గ్లామరస్ గా కనిపిస్తుందో, సాంప్రదాయ దుస్తుల్లో అంతకంటే రెట్టింపు అందంతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా చీరకట్టులో ఆమె ఇచ్చే పోజులు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఇక ఇప్పుడు ఎరుపు రంగు శారీలో …

Read More »

బిగ్ డిబేట్‌: ఐ-ఫోన్ల ధ‌ర‌లు పెరుగుతాయా?!

మొబైల్ ఫోన్లు అంద‌రి ద‌గ్గ‌రా ఉంటాయి. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌తి 10 మందిలో ఏడుగురు ఏదో ఒక మొబైల్ ఫోన్‌ను వినియోగిస్తున్నార‌ని.. ఇటీవ‌ల ఓ స‌ర్వే వెల్ల‌డించింది. అంతేకాదు.. ప్ర‌స్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనూ మొబైల్ వాడకం పెరిగింద‌ని కూడా ఈ స‌ర్వే పేర్కొంది. అయితే.. ఎన్ని కంపెనీల మొబై ల్ ఫోన్లు ఉన్నా.. ఎన్ని ఫీచ‌ర్లు అందిస్తున్నా.. అంద‌రినీ ఎంతో ముగ్ధుల‌ను చేసేవి.. ఐ-ఫోన్లు. ఈ ఐ-ఫోన్‌లో ఉండే …

Read More »