కరోనా మనుషుల్ని చంపేస్తున్న ఉదంతాలు తెలిసినవే. దీని బారిన పడిన వారు ప్రైవేటు ఆసుపత్రుల్లో వేస్తున్న బిల్లులతో గుల్లగుల్ల అయిపోతున్నారు. ఇప్పటికే లక్షలాది రూపాయిలువసూలు చేసే హైదరాబాద్ ఆసుపత్రుల తీరు మనకు తెలిసిందే. తాజాగా వెలుగు చూసిన ఉదంతం చూస్తే.. సదరు ఆసుపత్రి స్పందనకు ఫిదా కావటం ఖాయం. ఎందుకంటే.. తాము వేసిన రూ.1.52కోట్ల కరోనా బిల్లును పైసా కట్టకుండా మాఫీ చేయటమే దీనికి కారణం. అదెలా జరిగిందంటే? తెలంగాణ …
Read More »ఆపరేషన్ బ్యూటీ.. ‘ఒక్క డాలర్’ కే ఇల్లు ఇచ్చేస్తున్నారు
మీరు చదివింది అక్షరాల నిజం. ఒక్క డాలర్ కు పిజ్జానే రాదు. అలాంటిది ఏకంగా ఇల్లు ఇచ్చేయటమేనా? అన్న ఆశ్చర్యం అక్కర్లేదు. ఒక భారీ మిషన్ కోసం ఒక దేశ సర్కారు తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. అదిరిపోయే ఆఫర్లకు పరిమితులు ఉన్నట్లే.. ఒక్క డాలర్ కే ఇల్లు సొంతం చేసుకోవాలంటే కొన్ని నిబంధనల్ని పాటించాల్సి ఉంటుంది. ఇంతకీ.. ఇంత కారుచౌకగా ఇంటిని డాలర్ కే ఇచ్చే దేశం ఎక్కడ …
Read More »హైదరాబాద్లో టు-లెట్ బోర్డులు.. సామాన్లేం చేస్తున్నారు?
హైదరాబాద్లో సరైన అద్దె ఇల్లు సంపాదించడం తేలిక కాదు. ఇల్లు చూసుకున్నా.. ఏటా అద్దెలు పెంచుతూ పోతుంటారు. ఇక్కడ ఎప్పుడూ ఉండే తతంగమే ఇది. అద్దె ఇళ్లకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతూ పోతోంది తప్ప తగ్గట్లేదు. టు లెట్ బోర్డు పెట్టడం ఆలస్యం.. వెంటనే ఆరాలు మొదలవుతాయి. ఇల్లు ఫిల్ అయిపోతుంది. కానీ ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమైన దృశ్యం కనిపిస్తోంది. ఈ నగరంలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతుండటం.. …
Read More »చిత్రం భళారే విచిత్రం.. కవలకు ప్రతి సబ్జెక్టులో ఒకే మార్కులు
‘హలో బ్రదర్’ సినిమాలో కవల సోదరులు ఇద్దరూ ఒకేలా ఉండటం.. ఒకరు చేసినట్లే ఇంకొకరు చేయడం భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. నిజంగా ట్విన్స్ ఇద్దరు నిజ జీవితంలో ఇలా ఉంటే ఎలా ఉంటుందన్న ఆసక్తి కలుగుతుంది. ఐతే నోయిడాకు చెందిన ఇద్దరు కవల అమ్మాయిల విషయంలో ఇలాంటి చిత్రమే చోటు చేసుకుంది. వాళ్లిద్దరూ సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల్లో సాధించిన మార్కులు చూసి అందరూ షాకవుతున్నారిప్పుడు. ఇద్దరికీ పరీక్షల్లో ప్రతి …
Read More »ఆ ట్యాబ్లెట్ల కోసం ఏపీలో అంతలా ఎగబడుతున్నారట
ఏ పుట్టలో ఏ పాము ఉందన్న రీతిలో.. మాయదారి కరోనాను అడ్డుకునేందుకు.. తమ వరకు రాకుండా ఉండాలన్న తలంపు ఇప్పుడు ప్రజల్లో ఎక్కువ అవుతోంది. దేశవ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతున్న కేసుల తీవ్రత ప్రజల్ని హడలెత్తిస్తోంది. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఏం చేసేందుకైనా సిద్ధమన్నట్లుగా ప్రజలు వ్యవహరిస్తున్నారు. రెండు తెలుగురాష్ట్రాల ప్రజల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. గడిచిన కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య అంతకంతకూ …
Read More »27 వేల కరోనా శాంపిల్స్ పనికిరాకుండా పోయాయ్
కరోనా పరీక్షలు జరుపుతున్న సిబ్బంది నిర్లక్ష్యం వల్ల లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జనాల నుంచి సేకరించి 27 వేల శాంపిల్స్ పనికి రాకుండా పోయాయి. ఈ ఉదంతం ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విషయమై ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేవారు. అనుమానిత లక్షణాలున్న వారి నుంచి నమూనాల సేకరించే క్రమంలో క్షేత్ర స్థాయిలో పొరపాట్లు …
Read More »కరోనా క్లినికల్ ట్రయల్స్ సక్సెస్
కరోనాకు వ్యాక్సిన్, మందు కనుగొనే దిశగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జోరుగా సాగుతున్నాయి. ఇండియాలో భారత్ బయోటెక్ సంస్థ కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసి మనుషుల మీద ప్రయోగించే దశలో ఉంది. కుదిరితే ఇంకో నెలలోపు ఈ ప్రక్రియను పూర్తి చేసి ఆగస్టు 15 కల్లా వ్యాక్సిన్ను మార్కెట్లోకి తేవాలన్న లక్ష్యంతో ఆ సంస్థ పని చేస్తోంది. ఈలోపు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు కరోనా వ్యాక్సిన్ మీద ముమ్మర పరిశోధనలు జరుపుతూ.. …
Read More »ప్రేయసితో, పెద్దలు చూసిన అమ్మాయితో ఒకే సమయంలో పెళ్లి
ఓ అమ్మాయిని ప్రేమించడం.. తనతో పెళ్లి కుదరక పెద్దలు చూసిన అమ్మాయిని వివాహం చేసుకోవడం.. తర్వాత ప్రేయసితో బంధాన్ని కొనసాగిచంచడం.. ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకుని వ్యవహారం నడిపించడం.. ఇవన్నీ ఎప్పుడూ వినే కథలే. కానీ తాను ప్రేమించిన అమ్మాయిని.. అలాగే తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని ఒకే సమయంలో పెళ్లాడటం.. ఇందుకు ఇద్దరమ్మాయిలూ అంగీకరించడం.. అలాగే ఆ అబ్బాయి, ఇద్దరు అమ్మాయిల కుటుంబాలు కూడా దీనికి అంగీకారం తెలపడం.. …
Read More »మాస్కుతో పాటు ఈ నెంబరు కూడా యూజ్ ఫుల్ – 18005994455
కరోనా దెబ్బకు రెండు తెలుగు రాష్ట్రాలు ఎంతలా విలవిలలాడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అంతకంతకూ పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఏపీలో పాత పద్దతుల్ని కొనసాగిస్తుంటే.. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా ఎప్పటికప్పుడు కొత్త విధానాల్ని తెర మీదకు తెస్తున్నారు. ఏపీలో పాజిటివ్ అయిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా రోగ లక్షణాలు తక్కువగానూ.. స్వల్పంగా ఉన్న వారిని ఇళ్లకే పరిమితం చేస్తున్నారు. హోం ఐసోలేషన్ …
Read More »టిక్టాక్కి యాంటీ డోస్.. ఇన్స్టాగ్రామ్లో
ఇండియాలో అత్యధిక మంది ఉపయోగించే ‘టిక్ టాక్’ యాప్పై నిషేధం పడింది. దీంతో టిక్ టాక్ లవర్స్ అందరూ కిందా మీదా అయిపోతున్నారు. వాళ్లంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దీని తాలూకు బాధ నుంచి కోలుకుని ప్రత్యామ్నాయ యాప్ల వైపు చూస్తున్నారు. రొపోసో, చింగారి, గోసోషల్ సహా కొన్ని యాప్లు టిక్ టాక్ తరహా వినోదాన్ని, ఆప్షన్లను అందిస్తున్నాయి. కొన్ని సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్లను కూడా ‘టిక్ టాక్’ స్టయిల్లోకి …
Read More »రూ.2500 ఇస్తే కరోనా నెగెటివ్ రిపోర్ట్
కరోనా పరీక్ష చేయించుకుంటే నెగెటివ్ రావాలని ప్రార్థిస్తారు అందరూ. ఐతే మీకా భయం లేకుండా నెగెటివ్ తెప్పిస్తాం.. మీకు నెగెటివ్ అని పేర్కొంటూ రిపోర్ట్ ఇస్తాం.. ఇందుకోసం కేవలం రూ.2500 ఇస్తే చాలు అని ఆఫర్ చేస్తోందట ఓ ప్రైవేటు ఆసుపత్రి. కరోనా ఉన్నా కూడా నెగెటివ్ రిపోర్ట్ ఇవ్వడం ద్వారా మీరు సోషల్ బాయ్కాట్కు గురి కాకుండా చేస్తామంటూ ఆ ఆసుపత్రి వాళ్లు చెప్పి గుట్టుగా కరోనా నెగెటివ్ …
Read More »చైనాకు భారత్ కంటే పెద్ద షాకిచ్చిన యాపిల్
59 చైనీస్ మొబైల్ యాప్స్ ను రద్దు చేస్తూ భారత్ తీసుకున్న సంచలన నిర్ణయంతో తగిలిన్ షాక్ నుంచే ఇంకా తేరుకోని చైనాను అమెరికా మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అయిన యాపిల్ భారీగా దెబ్బకొట్టింది. అయితే, ఇది తమ నిబంధనల సవరణలో భాగంగా మాత్రమే అని పేర్కొంది. తాజాగా యాపిల్ సంస్థ యాప్ స్టోర్ లోని 4500 చైనీస్ గేమ్ యాప్స్ ను తొలగించింది. కేవలం మూడు రోజుల వ్యవధిలో …
Read More »