Trends

ఐపీఎల్ ఆగింది.. కానీ కరోనా ఆగలేదు

కరోనా ధాటికి నాలుగు రోజుల కిందట ఇండియన్ ప్రిమియర్ లీగ్ 14వ సీజన్ అర్ధంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. రెండు రోజుల వ్యవధిలో అరడజను దాకా కేసులు వెలుగు చూడటంతో టోర్నీని కొనసాగించే పరిస్థితి లేకపోయింది. ఎంతో సురక్షితం అనుకున్న బయో బబుల్ లోపల కరోనా కేసులు బయటపడటంతో వైరస్ ప్రభావం అంతటితో ఆగదని అర్థం చేసుకుని మరో మార్గం లేక లీగ్‌ను ఆపేసింది బీసీసీఐ. ఐతే లీగ్ ఆగినా.. …

Read More »

ఆ లెజెండ్ మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు

సుశీల్ కుమార్.. దేశం గర్వించదగ్గ రెజ్లింగ్ క్రీడాకారుడు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి ఆ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా రికార్డులకెక్కాడు. 2008 ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌లో కాంస్యం సాధించిన అతను తర్వాతి ఒలింపిక్స్‌లో రజతం అందుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్షిప్ రెజ్లింగ్‌లో స్వర్ణం సాధించిన తొలి క్రీడాకారుడిగానూ అతను ఘనత వహించాడు. ఇంకా ఎన్నో గొప్ప విజయాలు, ఘనతలు అతడి ఖాతాలో ఉన్నాయి. ఇలాంటి దిగ్గజ క్రీడాకారుడు ఇప్పుడు …

Read More »

ఆసుపత్రి బెడ్‌పై.. మృతదేహం పక్కనే..

ఇది కొవిడ్ టైం. కరోనాతో ఎవరైనా చనిపోతే దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా భయపడిపోతాం. ఇక మనకు కూడా కరోనా లక్షణాలు ఉన్నపుడు.. వైరస్‌తో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని చూస్తే కంపించిపోతాం. అలాంటిది కరోనా చనిపోయిన ఓ వృద్ధుడి పక్కనే పడుకుని రెండు గంటల పాటు అత్యవసర స్థితిలో ఆక్సిజన్ ఎక్కించుకున్న వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించి చూడండి. ఈ భయానక అనుభవాన్ని అనంతపురం జిల్లాలో ఒక యువకుడు …

Read More »

ఆ క్రికెటర్ పరిస్థితి దయనీయం

వేద కృష్ణమూర్తి.. భారత మహిళల క్రికెట్‌ను అనుసరించే వారికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఈ ఆల్‌రౌండ్ క్రికెటర్ భారత్ తరఫున 48 వన్డేలు, 76 టీ20లు ఆడింది. కొంత కాలంగా భారత జట్టుకు దూరంగా ఉన్న వేద.. తన కుటుంబంలో వరుస విషాదాలతో తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తోంది. ఆమె కుటుంబంలో జరిగిన ఘోరాలు తెలిస్తే ఎవరికైనా కన్నీళ్లు రాక మానవు. కర్ణాటకలోని కాడూర్‌లో నివసించే …

Read More »

ఐసీఎంఆర్ అలా చెప్పనే లేదు

గత ఏడాది ఇండియాలో కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కు ఎనలేని ప్రాధాన్యం పెరిగింది. అంతకుముందు ఈ పేరుతో ఓ సంస్థ ఉందని తెలియని వాళ్లు కూడా.. కరోనా ధాటికి ఆ సంస్థ ఇచ్చే మార్గదర్శకాలను పాటించడం మొదలుపెట్టారు. దేశంలో కొవిడ్‌పై పోరులో ఈ సంస్థ ఇచ్చే సూచనలు, మార్గదర్శకాలు ఎంతో కీలకంగా మారాయి. వాట్సాప్ యూనివర్శిటీ మేధావుల పుణ్యమా అని కోవిడ్ …

Read More »

కరోనాపై ఆ దేశాల సక్సెస్.. ఈ దేశాల ఫెయిల్యూర్ ఒక్కటే అంశం

ఒకేలాంటి సమస్యను పది మందికి ఇస్తే.. ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్టు అవుతారు. సరిగ్గా కరోనా విషయంలోనూ ఇలానే జరిగింది. అక్కడెక్కడో వూహాన్ మహానగరంలో పుట్టిన కంటికి కనిపించని మహమ్మారి.. ప్రపంచం మొత్తాన్ని పాకేసింది. అయితే.. కొన్ని దేశాలు అద్భుతంగా వ్యవహరించి.. ఆ రాకాసి కోరల్ని పీకేసి.. పక్కన పెట్టేయటమే కాదు.. తమ ప్రజలకు ఎలాంటి హాని కలుగకుండా చూసుకున్నాయి. అదే సమయంలో.. మరికొన్ని దేశాలు.. దానికి సమర్థవంతంగా చెక్ పెట్టే …

Read More »

ఐపీఎల్ మళ్లీ ఎప్పుడో గంగూలీ హింటిచ్చాడు

ఇండియన్ ప్రిిమియర్ లీగ్ 14వ సీజన్ అర్ధంతరంగా వాయిదా పడిపోయి అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. కరోనా కల్లోల సమయంలో అన్ని వినోదాలూ బంద్ అయిపోయిన నేపథ్యంలో ఐపీఎల్‌తోనే ఉపశమనం పొందుతున్న అభిమానులకు ఈ పరిణామం ఎంతమాత్రం రుచించలేదు. ముందు లీగ్ ఆపేస్తున్నట్లు వార్త బయటికి రాగానే.. కొన్ని రోజులు విరామం ఇచ్చి, ఆ తర్వాత మ్యాచ్‌లు జరిపిస్తారని అనుకున్నారు. కానీ అలా కాకుండా లీగ్‌ను వాయిదా వేస్తున్నారని.. ఆటగాళ్లు …

Read More »

ర‌ష్యా కొత్త వ్యాక్సిన్‌.. ఒక్క డోసు చాలట‌.. రిజ‌ల్ట్ సూప‌ర్‌!!

ప్ర‌పంచాన్ని క‌రోనా క‌మ్మేస్తున్న స‌మ‌యంలో ర‌ష్యా శాస్త్ర‌వేత్త‌లు గొప్ప శుభ‌వార్త చెప్పారు. క‌రోనాపై పోరులో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు వ్యాక్సిన్‌ల రూప‌క‌ల్ప‌న జ‌రిగిన విష‌యం తెలిసిందే. కోవిషీల్డ్‌, కోవ్యాగ్జిన్‌, స్పుత్నిక్, ఫైజ‌ర్ బయోఎన్ టెక్.. ఇలా వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. అయితే.. వీటిని రెండు డోసులుగా తీసుకోవాల్సి ఉంటుంది. 28 రోజుల గ్యాప్‌లో రెండు డోసులు త‌ప్ప‌నిస‌రి. పైగా సైడ్ ఎఫెక్టులు వ‌చ్చే అవ‌కాశం కూడా ఉంద‌ని వ్యాక్సిన్ తీసుకునేవారు …

Read More »

ఐపీఎల్ వాయిదా.. బీసీసీఐకి ఎంత నష్టం?

అనివార్య పరిస్థితుల్లో ఐపీఎల్‌ను వాయిదా వేసేసింది బీసీసీఐ. ఏటా ఈ లీగ్ ద్వారా బీసీసీఐ ఐదారు వేల కోట్ల దాకా ఆదాయం ఆర్జిస్తుంది. అందుకే ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా సరే.. లీగ్‌ను నిర్వహించడానికే చూస్తుంది. గత ఏడాది కరోనా కారణంగా వేసవిలో టోర్నీ నిర్వహించలేని పరిస్థితి తలెత్తితే.. ఆరు నెలలు వేచి చూసి, యూఏఈ వేదికగా లీగ్‌ను నిర్వహించారు. విదేశంలో, ప్రేక్షకులు లేకుండా లీగ్ జరిపించడం వల్ల ఆదాయంలో …

Read More »

ఐపీఎల్‌లోకి కరోనా.. అసలెలా వచ్చింది?

ఈసారి ఐపీఎల్ ఆరంభం కావడానికి ముందే లీగ్ పరిధిలో 40కి పైగా కరోనా కేసులు బయటపడ్డాయి. అక్షర్ పటేల్, దేవ్‌దత్ పడిక్కల్, నితీశ్ రాణా, నార్జ్, డేనియల్ సామ్స్.. ఇలా పలువురు ఆటగాళ్లు కూడా ఉన్నారు ఈ జాబితాలో. వీరు కాక ముంబయిలోని వాంఖడె స్టేడియం సిబ్బందిలో పలువురు పాజిటివ్‌గా తేలారు. అలాగే లీగ్ బ్రాడ్‌కాస్టర్ అయిన స్టార్ స్పోర్ట్స్‌కు చెందిన సిబ్బందిలోనూ పలువురు కరోనా బారిన పడ్డారు. ఐతే …

Read More »

ఇండియాలో ప్రపంచకప్ ఉండదా?

మొత్తానికి కరోనా ధాటికి ఐపీఎల్ అర్ధంతరంగా ఆగిపోయింది. మళ్లీ మ్యాచ్‌లు ఎప్పుడుంటాయో తెలియట్లేదు. ఐపీఎల్ వాయిదా పడటమే భారత క్రికెట్ అభిమానులకు రుచించని విషయం అంటే.. దాన్ని మించిన చేదు వార్త ఒకటి వినిపిస్తోంది. ఈ ఏడాది అక్టోబరు-నవంబరు నెలల్లో భారత్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను ఇక్కడి నుంచి తరలించబోతున్నారన్నదే ఆ వార్త. గత ఏడాది ఆస్ట్రేలియాలో ఈ టోర్నీ జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా దాన్ని రద్దు చేసి …

Read More »

ఐపీఎల్ ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

మొత్తానికి రెండు రోజుల వ్యవధిలో కథ మొత్తం మారిపోయింది. ఇండియన్ ప్రిమియర్ లీగ్ 14వ సీజన్ ఉన్నట్లుండి ఆగిపోయింది. లీగ్‌లో భాగమైన మూడు జట్లలో కరోనా కేసులు వెలుగు చూడటంతో 14వ సీజన్‌ను అర్ధంతరంగా ఆపేశారు. మ్యాచ్‌లను నిరవధికంగా వాయిదా వేశారు. ముందు లీగ్ ఆగింది, వాయిదా వేశారు అంటే.. కొన్ని రోజులు వేచి చూసి పరిస్థితులు సర్దుకున్నాక మ్యాచ్‌లను నిర్వహిస్తారేమో అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదని.. టోర్నీని ప్రస్తుతానికి …

Read More »