Trends

అమెరికాలో భర్త.. తిరువారూర్ లో భార్య హత్య

నిత్యం రోడ్డు ప్రమాదాలు ఎన్నింటినో చూస్తుంటాం. ఇంచుమించు అలాంటి ఉదంతమే తమిళనాడులోని తిరువారూర్ పట్టణంలో మే 21న చోటు చేసుకుంది. 28 ఏళ్ల యువతి ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తోంది. ఆఫీసు అయిపోయిన తర్వాత తన స్కూటీతో ఇంటికి బయలుదేరింది. వాయు వేగంతో వచ్చిన ఒక వాహనం ఆమెను ఢీ కొట్టటం.. ఘటనాస్థలంలోనే ఆమె మరణించారు. స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. ఃమరణించిన మహిళకు 2015లో విష్ణు …

Read More »

స్విగ్గీ.. జొమాటోలకు షాకిస్తున్నారు

ఫుడ్ డెలివరీ యాప్ లు.. స్విగ్గీ.. జొమాటోలను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కరోనా నేపథ్యంలో ఈ ఫుడ్ డెలివరీ యాప్ లకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. పాజిటివ్ కేసులు వచ్చిన వారు ఇంట్లో వండుకోలేక.. బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇలాంటివేళ.. ఆన్ లైన్ లో ఆర్డర్ ఇచ్చుకొని.. నచ్చిన ఆహారాన్ని నచ్చిన చోటు నుంచి తెప్పించుకునే అవకాశం ఉన్న ఈ సంస్థలకు షాకిచ్చేందుకు కొన్ని …

Read More »

సుశీల్ మెడ‌కు చుట్టుకున్న ఆ వీడియో

ఒలింపిక్స్‌లో ఒక పతకం గెలిస్తేనే గొప్పగా చూస్తారు అందరూ. అలాంటిది ఒకటికి రెండు పతకాలు సాధించి దేశం గర్వించేలా చేశాడు సుశీల్ కుమార్. భారత్‌లో రెజ్లింగ్ క్రీడకు గత కొన్నేళ్లలో గొప్ప ఊపు రావడానికి అతనే ప్రధాన కారణం అంటే అతిశయోక్తి కాదు. వరుసగా బీజింగ్ (2008), లండన్ (2012) ఒలింపిక్స్‌లో కాంస్య, రజత పతకాలు గెలిచి చరిత్ర సృష్టించాడతను. ఓ వైపు క్రీడాకారుడిగా కొనసాగుతూనే.. ఎందరో యువ రెజ్లర్లకు …

Read More »

జర్నలిస్టు కోసం విమానాన్నే హైజాక్ చేయించిన ప్రభుత్వం

అవును వినటానికే విచిత్రంగా ఉన్నా వాస్తవంగా జరిగిందిదే. అందులోను విమానాన్ని హైజాక్ చేసింది దేనికోసమంటే ఓ జర్నలిస్టును అదుపులోకి తీసుకోవటానికి. ఇంతకీ విషయం ఏమిటంటే బెలారస్ లో ఆమధ్య జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు, అడ్డుగోలు చర్యలతో అలాగ్జాండర్ లుకాషంకో గెలిచారనే ఆరోపణలు పెరిగిపోయింది. ఎప్పుడైతే ఆరోపణలు పెరిగిపోయాయో జనాలు గొడవలు మొదలుపెట్టేశారు. సరే అల్లర్లను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచేసింది. అయితే జనాల అల్లర్లకు కొందరు జర్నలిస్టులు, స్వచ్చంద సంస్ధలే …

Read More »

రెండు డోసులు వేసుకున్నా చనిపోతున్నారా ?

కోవిడ్ టీకా రెండు డోసులు వేయించుకున్నవారిలో కరోనా వైరస్ తీవ్రత తక్కువగానే ఉంటుందని ఇప్పటివరకు చెప్పుకుంటున్నారు. ఇది కొందరిలో వాస్తవమే అయ్యుండచ్చు కానీ అందరిలోను కాదు. ఈ విషయం సీషెల్స్ దేశంలో నిరూపణయ్యింది. దాంతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. విషయం ఏమిటంటే సీషెల్స్ అనేది ప్రపంచ పర్యాటక ప్రాంతాల్లో ఒకటన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ దేశంలో కోవిడ్ కారణంగా ప్రపంచ పర్యాటకులకు తలుపులు మూసేశారు. అయితే దేశంలో టీకాల …

Read More »

పోలీసులనే మోసం చేసిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని

తప్పు చేస్తే ఎప్పటికైనా శిక్ష తప్పదు. చేసిన తప్పు నుంచి తప్పించుకోవటం సాధ్యం కాదు. తాజాగా ఆ విషయం మరోసారి ఫ్రూవ్ అయ్యింది. ఒక పెద్ద కంపెనీలో టీం లీడర్ గా పని చేసే మహిళ విలాసాల మోజులో ఎంత దారుణానికి దిగిందో తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. పోలీస్ కానిస్టేబుల్ ను జైలుకు పంపిన ఆమె.. తాజాగా చేసిన పాపం పండి తనూ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకుంది. …

Read More »

తొందరలోనే కొత్తరకం పాస్ పోర్టు

కరోనా వైరస్ సంక్షోభం నేపధ్యంలో ప్రపంచదేశాలు కొత్తరకం పాస్ పోర్టును తీసుకు రాబోతున్నాయా ? అవునే సమాధానం వినిపిస్తోంది. ఈ కొత్తరకం పాస్ పోర్టే వ్యాక్సిన్ పాస్ పోర్టట. మామూలుగా అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు దగ్గర పెట్టుకోవాల్సిన డాక్యెమెంట్ల విషయంలో జాగ్రత్తగానే ఉంటారు. కానీ ఇపుడు దగ్గర పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్లతో పాటు వ్యాక్సిన్ పాస్ పోర్టు కూడా చాలా ముఖ్యమైనదిగా మారబోతోంది. ఇంతకీ వ్యాక్సిన్ పాస్ పోర్టు అంటే ఏమిటంటే …

Read More »

మగాళ్ళపైనే పగపట్టిన కరోనా వైరస్

కరోనా వైరస్ ముఖ్యంగా మగాళ్ళపైనే పగబట్టినట్లు అనుమానంగా ఉంది. ఎందుకంటే రెండు విడతల్లోను కరోనా తీవ్రత మగాళ్ళపైనే ఎక్కువగా కనబడుతోంది. రోగుల్లో గానీ మరణాల్లో కానీ మగాళ్ళ సంఖ్యే చాలా ఎక్కువగా ఉంది. దీనికి కారణం ఏమిటంటే ఏదో అవసరాల వల్ల ఇంట్లో నుండి బయటకు వస్తున్న మగాళ్ళు వైరస్ దాడికి తీవ్రంగా గురవుతున్నట్లు సమాచారం. దీనికి అదనంగా ఊబకాయం, దురలవాట్లు, నిర్లక్ష్యం, అనారోగ్యాల వల్లే మగాళ్ళు ఎక్కువగా కరోనా …

Read More »

డేంజన్ జోన్లో నుండి సేఫ్ జోన్లోకి

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత నుండి డేంజర్ జోన్లో నుండి సేఫ్ జోన్లోకి ఓ రాష్ట్రం చేరుకున్నదంటే మామూలు విషయం కాదు. డేంజర్ జోన్లోకి వెళ్ళినందుకు ప్రభుత్వ యంత్రంగాన్ని, జనాలను ఇద్దరినీ తప్పు పట్టాల్సిందే. ఇదే సమయంలో సేఫ్ జోన్లోకి చేరుకున్నదంటే కూడా ప్రభుత్వం+జనాలను అభినందించాల్సిందే. ఇంతకీ విషయం ఏమిటంటే డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయిన ఢిల్లీ మళ్ళీ సేఫ్ జోన్లోకి చేరుకోవటమే. ఢిల్లీలో ఏప్రిల్ నెలకు ముందు రోజుకు …

Read More »

నెల్లూరు కరోనా మందు.. రచ్చ రచ్చ

నెల్లూరు జిల్లాలోని కృష్ణంపట్నం పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. ఇక్కడ ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్యుడు.. కరోనాకు ఇస్తున్న మందు గురించి పెద్ద చర్చే నడుస్తోంది. ముందు దీని గురించి అందరూ తక్కువ చేసి మాట్లాడారు. జనాల మూఢత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారని.. శాస్త్రీయత లేని మందు ఇచ్చి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వ్యాఖ్యానాలు వినిపించాయి. ఈ మందు కోసం జనాలు క్యూలు కట్టిన ఫొటోలు, వీడియోలు చూపించి ఇదేం వెర్రితనం అంటూ …

Read More »

వైట్ ఫంగస్ కలకలం..బ్లాక్ కంటే డేంజరట

అసలే కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ను జనాలు తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో బ్లాక్ ఫంగస్ సోకటం మూలిగే నక్కపై తాటిపండు పడినట్లయ్యింది. బ్లాక్ ఫంగస్ కేసులతోనే కరోనా వైరస్ రోగులు ఇబ్బందులు పడుతుంటే తాజాగా దానికన్నా ప్రమాధకరమైన వైట్ ఫంగస్ కేసులు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. బీహార్ లోని పాట్నా మెడికల్ కాలేజీలో నాలుగు వైట్ ఫంగస్ కేసులు బయటపడటంతో డాక్టర్లు ఉలిక్కిపడ్డారు. వీరిలో కరోనా వైరస్ లక్షణాలు …

Read More »

టీకాలను తగ్గించేస్తున్న కేంద్రం

ఒకవైపేమో అందరికీ తొందరగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని నరేంద్రమోడి ప్రకటించారు. మరోవైపు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సిన టీకాలను కేంద్రం తగ్గించేస్తోంది. ఒకవైపే వ్యాక్సినేషన్ కార్యక్రమాలను పెంచాలని చెబుతునే మరోవైపు టీకాలను తగ్గించేయటం నరేంద్రమోడి సర్కార్ కే చెల్లింది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత మొదలైన దగ్గర నుండి మోడి డబల్ గేమ్ స్పష్టంగా బయటపడిపోతోంది. మేనెలలో రెండు విడతలు, జూన్ మొదటి విడతలో మొత్తం మీద 50 …

Read More »