Trends

వావివ‌రుస‌లు మ‌రిచారు: మాతంగి భవిష్యవాణి

తెలంగాణ‌లోని ప్ర‌ఖ్యాత సికింద్రాబాద్ ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మవారి ఆల‌యంలో సోమ‌వారం ఉదయం భ‌విస్య‌వాణిని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అమ్మ‌వారిని ఆవాహ‌నం చేసుకున్న స్వ‌ర్ణ‌ల‌త‌.. భ‌విష్య వాణిని వినిపించారు. కంట తడి పెట్టిన మాతంగి.. ఆల‌య పున‌ర్నిర్మాణంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విగ్రహ ప్రతిష్ట ఎందుకు చేయడం లేదని ప్ర‌శ్నించ‌డంతోపాటు.. ఆరు నెలల్లో విగ్రహ ప్రతిష్ట జరగాలని నిర్దేశించ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. దీనికి అడ్డొచ్చిన వారిని పాదాల కింద నలిపేస్తాన‌ని హెచ్చ‌రించారు. …

Read More »

ట్రైనీ ఐపీఎస్ అధికారి సంచలన విషయాలు

లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ కృష్ణారెడ్డికి సంబంధించిన వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. సహచర ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదుతో ఇప్పటికే రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు… ఈ వ్యవహారంపై ఒకింత లోతైన దర్యాప్తు చేపడుతున్నారు. అందులో భాగంగా రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. పోలీసు డ్యూటీలో నిమగ్నం కావడానికి శిక్షణ తీసుకుంటున్న సమయంలో లైంగిక వేధింపులకు పాల్పడి అడ్డంగా …

Read More »

బరువు తగ్గే ఔషధం వేసుకుంటే జుట్టు ఊడిపోతుంది

అదేంటో గానీ… ఉన్న రోగానికి మందేస్తే… ఆ రోగం సంగతేమో గానీ… కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా పరిణామాలు ఇటీవలి కాలంలో వేగంగా పెరుగుతున్నాయి. ఊబకాయం తగ్గేందుకు వాడే ఒజెంపిక్ ఔషధం కారణంగా నిన్నటిదాకా ఒజెంపిక్ ఫేస్ సంక్రమిస్తే… తాజాగా ఇదే ఔషధం వల్ల ఒజెంపిక్ హెయిర్ అన్న కొత్త సమస్య వెలుగులోకి వచ్చింది. వెరసి ఈ మందుల వినియోగంపై సర్వత్రా ఆంధోళన నెలకొంటోంది. ఉన్న రోగానికి మందేస్తే… కొత్త రోగం వచ్చి …

Read More »

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పేరిట నెలకొల్పిన ఈ ఎయిర్ పోర్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉగ్వేభపూరిత ప్రసంగం చేశారు. రాష్ట్ర భవిష్యత్తును సమూలంగా మార్చనున్న భోగాపురం ఎయిర్ పోర్టుకు కొబ్బరి కాయ కొట్టడంతోనే తాను ఆగిపోలేదని, ఆ …

Read More »

మోడీ రీల్స్ ఉచ్చు మేత చీఫ్ కు ఎలా చుట్టుకుంది

ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జం మెటా ఇండియా చీఫ్ అరుణ్‌కుమార్‌పై హైద‌రాబాద్‌లో కేసు న‌మోదైంది. బీజేపీ నాయ‌కులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ఆయ‌న‌పై కేసు న‌మోదు చేశారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై అభ్యంత‌రక‌ర రీతిలో రీల్స్‌ను పోస్టు చేసిన విష‌యంపై అందిన ఫిర్యాదుల మేర‌కు అరుణ్‌పై కేసులు పెట్టిన‌ట్టు తెలిపారు. ఇప్ప‌టికే మెటా సంస్థ‌పై కేంద్ర ప్ర‌భుత్వం ఆగ్ర‌హంతో ఉండ‌డంతో తాజాగా ఈ కేసు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. ఏం …

Read More »

తెలంగాణ‌కు రైతులకు ఊపిరి పోసిన సుప్రీం

తెలంగాణ రైతుల‌తోపాటు.. ప్ర‌భుత్వం కూడా మురిసిపోయేలా సుప్రీం కోర్టు తాజాగా సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఒక‌టి కాదు.. రెండుకాదు.. ఏకంగా మూడు ప్రాజెక్టుల‌కు సంబంధించి ఇచ్చిన ఈ తీర్పుతో తెలంగాణ జ‌ల‌వ‌న‌రుల ముఖ చిత్రం స‌మూలంగా మార‌నుంది. సుదీర్ఘ‌కాలంగా పెండింగులో ఉన్న ఆయా కేసుల‌కు బుధ‌వారం సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. ముగింపు ప‌లికింది. దీంతో రాష్ట్రంలో జ‌ల‌వ‌న‌రులకు ఇక ఢోకా ఉండ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. …

Read More »

విద్యార్థులకు హెచ్ఐవీ పరీక్షలు చేస్తే ఏం జరిగిందో తెలుసా

ఔను… ఇది నిజమే. విద్యార్థులకు హెచ్ఐవీ పరీక్షలు తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి కారణం.. ఇటీవల జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ విడుదల చేసిన నివేదిక. ఇంతకూ ఆ నివేదికలో ఏముందంటే… 7 వేల మంది విద్యార్థులకు హెచ్ఐవీ పాజిటివ్… జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నిర్వహించిన పరీక్షల్లో 7 వేల మంది విద్యార్థులకు హెచ్ఐవీ పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ప్రభుత్వం తల …

Read More »

గుండు కొట్టుకుంటే విజయ్ ప్రభుత్వం 15 వేలు ఇస్తుందని…

ఇప్పటి వరకు పుణ్యం వస్తుందని గుండు చేయించుకున్న వాళ్ళను చూసాం కానీ ఇప్పుడు పుణ్యం  15 వేల రూపాయల గిఫ్ట్ వస్తుందని ఆశ పడి గుండు చేయించుకున్న వాళ్ళను ఇప్పుడే చూస్తున్నాం. ఇది అత్యాశల కాలం. 100 రూపాయలు పెట్టుబడి పెడితే  10 వేల రూపాయలు వస్తాయని చెబితే విద్యావంతులు సైతం ఆశ పడి లక్షల రూపాయలు చెల్లించి చేతులు కాల్చుకుంటున్న రోజులు. ఇదే అత్యాశను అడ్డం పెట్టుకొని ఒక …

Read More »

పేద విద్యార్థిని బలిగొన్న మంచి మార్కులు

మరో విద్యా కుసుమం నేల రాలింది. ర్యాంకులు, మార్కుల ఉరితాడుకు నిరుపేద విద్యార్థి బలయ్యాడు. ఏమాత్రం సామాజిక స్పహ లేకుండా అనుచితంగా ప్రవర్తించిన ఒక మహిళా లెక్చరర్ చేసిన పాపం నిరుపేద కుటుంబంలో విషాదం నింపింది. జోగుళాంబ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన నేతిబొట్టు బుచ్చన్న, రేణమ్మ దంపతులకు ఇద్దరు సంతానం. వ్యవసాయ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఈ దంపతులు రెక్కలు ముక్కలు చేసుకొని పిల్లలను చదివించుకుంటున్నారు. వారి రెండో …

Read More »

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై మరో మహిళా ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉదయ్ పై కేసు నమోదు కాగా…ఆ తర్వాత ఆయన నాటకీయ పరిణామాల మధ్య ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనం రేపింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఉదయ్ తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయారు. దీంతో, …

Read More »

విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న.. ఏంటీ బంధం?

పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనికి సంబంధించిన కార‌ణాలు తెలియాల్సి ఉంది. అయితే.. తీవ్ర‌మైన క‌డుపు నొప్పిని భ‌రించ‌లేకే ఆమె ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డి ఉంటుంద‌ని కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. చాలా చ‌క్క‌టి పిల్ల ఇలా ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం.. త‌న‌ను ఆవేద‌న‌కు గురి చేసింద‌ని …

Read More »

ముగ్గురు యువతుల ముద్దుల వరుడు

ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు.. ఈ కాన్సెప్ట్ తో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. వినడానికి, చూడడానికి సరదాగానే ఉంటుంది. అయితే ఇక్కడ ఇద్దరు కాదు ఒకే యువకుడిని ముగ్గురు పెళ్లి చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ విచిత్ర వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌లుగా పేరొందిన ఇద్దరు సోదరీమణులు, వారి బంధువు కలిసి ఒకే యువకుడిని వివాహం చేసుకోవడం సంచలనంగా మారింది. అమ్రోహా జిల్లాలోని …

Read More »