విమాన ప్రయాణికులకు పెద్ద షాక్ తగిలే అవకాశం ఉంది. ఇటీవల ఢిల్లీలో ఒక ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్ కారణంగా నిప్పంటుకోవడంతో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) పవర్ బ్యాంక్లపై దేశవ్యాప్తంగా నిషేధం లేదా కఠిన నిబంధనలు విధించే ఆలోచనలో ఉంది. విమానం టేకాఫ్ కోసం టాక్సీయింగ్ చేస్తున్న సమయంలో ఒక ప్యాసింజర్ సీట్ బ్యాక్ పాకెట్లో ఉన్న పవర్ బ్యాంక్లో మంటలు చెలరేగడం ఈ అనూహ్య …
Read More »కోహ్లి.. టాటా చెప్పేయబోతున్నాడా?
విరాట్ కోహ్లి.. సచిన్ టెండుల్కర్ తర్వాత అంతటి మేటి బ్యాటర్గా పేరు తెచ్చుకున్న ఆటగాడు. ఒక దశలో తన పరుగుల ప్రవాహం సచిన్ను కూడా మించిపోయింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాటర్ అనే పేరు కూడా వచ్చింది. కానీ ఎలాంటి ఆటగాడికైనా కెరీర్లో ఏదో ఒక దశలో పతనం తప్పదు. సచిన్ కూడా కెరీర్లో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాడు. కోహ్లి కూడా అందుకు మినహాయింపు కాలేకపోయాడు. తన ప్రైమ్ 2019 …
Read More »బాంబినో కుటుంబ ఆస్తుల వివాదం..
ఫాస్ట్-మూవింగ్ కంజ్యూమర్ గూడ్స్ (FMCG) రంగంలో బాంబినో బ్రాండ్ పేరు అందరికీ తెలిసిందే. ఈ సంస్థ స్థాపకుడు మాధం కిషన్ రావు 2021లో కన్నుమూశారు. ఆయన మరణానంతరం కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల పంపకంలో తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఆయన మనవడు కార్తికేయ ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసి నలుగురు మహిళలపై రూ. 40 కోట్ల షేర్, ఆస్తుల మోసాల కేసు నమోదు చేసాడు. కిషన్ …
Read More »ఒలా ఇంజనీర్.. 28 పేజీల సూసైడ్ నోట్
బెంగళూరులో ఒలా ఎలక్ట్రిక్లో పనిచేస్తున్న కె. అరవింద్ (38) అనే ఇంజనీర్ ఆత్మహత్య కేసు ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అరవింద్ చనిపోయే ముందు రాసిన 28 పేజీల సూసైడ్ నోట్లో, ఒలా ఫౌండర్ భావిష్ అగర్వాల్తో సహా తన ఉన్నతాధికారులు తనను మానసికంగా హింసించారని, డబ్బు విషయంలో దోచుకున్నారని ఆరోపించారు. దీంతో, కంపెనీలో హరాస్మెంట్ వల్లే తన సోదరుడు చనిపోయాడని అరవింద్ సోదరుడు ఫిర్యాదు చేయగా, పోలీసులు అగర్వాల్తో పాటు …
Read More »నిజామాబాద్లో ఎన్కౌంటర్: రియాజ్ హతం
తెలంగాణలో దీపావళి వేళ తీవ్ర సంచలన ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో కానిస్టేబుల్ను హత్య చేసిన నిందితుడు రియాజ్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే.. ఆత్మ రక్షణ కోసం పోలీసులు ఈ కాల్పులు జరిపినట్టు డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. ఎన్ కౌంటర్ ఘటన రాష్ట్ర వ్యాప్తం గా సంచలనం సృష్టించిన నేపథ్యంలో డీజీపీ స్పందించారు. నిజామాబాద్లోని ఆసుపత్రిలో రియాజ్ను వైద్య పరీక్షల కోసం తీసుకువెళ్లామన్నారు. అయితే.. …
Read More »కొత్త మ్యాక్బుక్ ప్రో M5 ఎలా ఉందంటే..
యాపిల్ లేటెస్ట్ గా విడుదల చేసిన M5 మ్యాక్బుక్ ప్రో ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారింది. ఈ కొత్త 14 అంగుళాల మోడల్, ఆన్ డివైజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పనితీరును పెంచడానికి రూపొందించబడింది. ఇది గత సంవత్సరం వచ్చిన M4 మ్యాక్బుక్ ప్రోకు ఎంతవరకు అప్గ్రేడ్గా ఉంది, డిజైన్లో ఏమైనా తేడాలు ఉన్నాయా అనే చర్చ నడుస్తోంది. రెండు చిప్ల మధ్య ప్రధాన వ్యత్యాసం AI …
Read More »భారత పాస్పోర్ట్ డౌన్: ర్యాంక్ ఎంతంటే?
ప్రపంచంలోని పాస్పోర్ట్ల బలాన్ని కొలిచే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 ర్యాంకింగ్స్లో భారత్ డౌన్ అయ్యింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది ఒక దేశ పౌరులు తమ సాధారణ పాస్పోర్ట్తో ఎంత స్వేచ్ఛగా ప్రపంచ దేశాలకు ప్రయాణించవచ్చో తెలియజేసే గ్లోబల్ ర్యాంకింగ్. ఇక గత ఏడాది 80వ స్థానంలో ఉన్న భారత పాస్పోర్ట్, ఈసారి ఏకంగా 5 స్థానాలు తగ్గి 85వ ర్యాంక్కు పడిపోయింది. భారతీయ పౌరులు ఇకపై వీసా …
Read More »టీమ్ ఇండియా ఫాస్టెస్ట్ పేసర్స్.. ఏమైపోతున్నారు?
ప్రస్తుతం భారత జట్టులో బుమ్రా ఒక్కడే ప్రధాన బౌలర్ గా ఉన్నాడు. అతను గాయంతో గ్యాప్ ఇస్తే ఆ రేంజ్ లో భర్తీ చేసే బౌలర్ లేడు అనేది వాస్తవం. అర్షదీప్ ఉన్నా కూడా ఇంకా అతనికి అనుభవం రావాల్సి ఉంది. ఇక హర్షిత్ రానాను లక్కు మీద ఆడించడమే సరిపోతుంది. ఇక సిరాజ్ కూడా బుమ్రా రేంజ్ లో క్లిక్ కాలేదు. ముఖ్యంగా 150 స్పీడ్ తో అదరగొట్టే …
Read More »స్వామీజీ కోసం కిడ్నీలు ఇస్తామంటున్న సెలబ్రెటీలు
రాధాకృష్ణుల భక్తితో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది శిష్యులను సంపాదించుకున్న ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ జీ మహరాజ్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఆయనకు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలియడంతో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోనే కాకుండా అంతటా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో, ఆయనకు తమ కిడ్నీలు దానం చేస్తామని పలువురు సెలబ్రెటీలు, సాధారణ భక్తులు ముందుకు రావడం వలన ఆయన పేరు …
Read More »RCBతో కోహ్లీ ఆ కాంట్రాక్ట్ రద్దు… అసలు కథేంటి?
టీమిండియా కింగ్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుంచి తప్పుకోబోతున్నారనే పుకార్లు ఈమధ్య క్రికెట్ ప్రపంచాన్ని ఉపేశాయి. ఈ రూమర్లకు కారణం, కోహ్లీ తన ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో ఉన్న ఒక కమర్షియల్ డీల్ను రిన్యూ చేయడానికి నిరాకరించడమే. ఈ వార్త రాగానే 2008 నుంచి ఆర్సీబీకి ఆడుతున్న ఈ లెజెండ్ ఐపీఎల్కు వీడ్కోలు చెబుతున్నారేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఆకాష్ …
Read More »అక్కడ అంత్యక్రియల ఖర్చు రూ.4.15 కోట్లు.. అందుకే చేయకుండా..
చనిపోయిన వారిని భూమిలో పూడ్చడం లేదా దహనం చేయడం ప్రపంచమంతా పాటించే సంప్రదాయం. కానీ ఇండోనేషియాలోని ఒక తెగ మాత్రం ఈ సంప్రదాయాలకు పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తుంది. ఇండోనేషియాలోని సౌత్ సులవేసి ప్రావిన్స్లో ఉన్న తొరాజా జాతి ప్రజలు చనిపోయిన వారిని తమ ఇంట్లోనే ఉంచుతారు, వారి మధ్యే జీవిస్తారు. ఈ విచిత్ర సంస్కృతి బయటివారికి వింతగా అనిపించినా, తమ దృష్టిలో మరణం అనేది ఒక గొప్ప ప్రయాణంలో మరో …
Read More »“ఆ ఎలుకలు మా పెట్స్”: రెస్టారెంట్ ఓనర్ షాకింగ్ ఆన్సర్
మధ్యప్రదేశ్లోని ఒక రెస్టారెంట్లో ఫుడ్ ఇన్స్పెక్టర్లు చేసిన తనిఖీల్లో వెలుగు చూసిన విషయాలు విని కళ్లు తేలేయాల్సిందే. అక్కడ వంటగదిలో కారుతున్న నూనె మరకలు, తెరిచి ఉంచిన ఆహారంపై వాలిన ఈగలు, పెరుగులో ఈదుతున్న కీటకాలు అధికారులను షాక్ అయ్యేలా చేశాయి. ఇంతటి అపరిశుభ్రతతో కూడిన ఆ కిచెన్లోకి అడుగు పెట్టిన ఫుడ్ ఇన్స్పెక్టర్లకు, ఏకంగా అక్కడ హాయిగా సంచరిస్తున్న ఎలుకలు కనిపించాయి. అక్కడ కనిపించిన ఎలుకల గురించి ఫుడ్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates