ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని అర్జెంటీనా దిగ్గజ ఫుట్ బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సి. ఈ అర్జెంటీనా క్రీడాకారుడు ఫుట్ బాల్ క్రీడను అభిమానించే వారికి ఒక దేవుడిగా కొలుస్తారు. 5 అడుగుల 7 అంగుళాలు ఉండే మెస్సీకి సంబంధించిన విశేషాలు అన్ని ఇన్ని కావు. అతడి జీవితాన్ని చూస్తే.. సినిమాటిక్ గా ఉంటుంది. చిన్నతనంలోనే అరుదైన ఆరోగ్య సమస్యను ఎదుర్కొని.. వాటిని అధిగమించటం ఒక ఎత్తు.. ప్రపంచ …
Read More »సొమ్మసిల్లి పడిపోతే మార్చురీలో పడేశారు
విన్నంతనే ఉలిక్కిపడే ఉదంతం ఒకటి మానుకోట జిల్లా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వైద్యం కోసం వచ్చిన వ్యక్తి సొమ్మసిల్లి పడిపోతే.. చనిపోయినట్లుగా భావించి మార్చురీలో పడేసిన దారుణ వైనం షాక్ కు గురి చేస్తోంది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకూ అసలేం జరిగిందంటే.. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలానికి చెందిన రాజు అనే వ్యక్తి మోకాళ్లు.. నడుం నొప్పులతో బాధ పడుతూ వారం క్రితం …
Read More »సైడ్ మిర్రర్ కు బైక్ తాకిందని వెంటాడి చంపేసిన దంపతులు
షాకింగ్ నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది కర్ణాటక. ఇటీవల కాలంలో వెలుగు చూసిన దారుణ నేరాలు ఆ రాష్ట్రంలో చోటు చేసుకోవటం కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పేది కూడా ఆ కోవకు చెందినదే. కారు సైడ్ మిర్రర్ కు బైక్ తాకిందన్న ఆగ్రహంతో.. ఆ బైక్ ను ఛేజ్ చేసుకుంటూ వెళ్లటమే కాదు.. ఆ వ్యక్తిని తమ కారుతో గుద్దేసి చంపేసిన ఆరాచకం కర్ణాటకలో చోటు చేసుకుంది. ఈ ఉదంతంలో …
Read More »భార్య జీతమే భర్త తీసుకున్న లంచం
రాజస్థాన్లో ఐటీ డిపార్ట్మెంట్కు చెందిన ఒక సీనియర్ ఆఫీసర్ ప్రద్యుమన్ దీక్షిత్ చేసిన స్కామ్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ప్రభుత్వ కాంట్రాక్టులు తీసుకునే రెండు ప్రైవేట్ కంపెనీల నుంచి, అతని భార్య పూనమ్ దీక్షిత్ దాదాపు రెండేళ్లలో ఏకంగా రూ.37.54 లక్షలు ‘జీతం’ రూపంలో తీసుకుంది. షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ రెండేళ్లలో ఆమె ఆఫీసులకు ఒక్కసారి కూడా పని చేయడానికి వెళ్లలేదు. ప్రద్యుమన్ దీక్షిత్ రాజ్కామ్ ఇన్ఫో సర్వీసెస్లో …
Read More »బంగారం ధరలు మళ్ళీ డౌన్.. కారణం ఇదే!
కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. ఈ పండుగ సీజన్ ముగిసే లోపు బంగారం కొందామనుకునే వారికి ఇది కాస్త ఊరటనిచ్చినా, ఇన్వెస్టర్లకు మాత్రం షాక్ తగిలింది. ఒక్క వారం రోజుల్లోనే పసిడి ధర ఏకంగా రూ. 3,557 (2.80 శాతం) పడిపోయింది. ఈ పతనం వెనుక ఉన్న అసలు కారణం అమెరికా చైనాకు సంబంధించిన ఒక డీల్ అని తెలుస్తోంది. వీరి మధ్య ఒక ట్రేడ్ డీల్ …
Read More »ICUలో శ్రేయాస్ అయ్యర్.. ఆ గాయం ప్రాణాలకే ప్రమాదమా?
భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు క్రికెట్ అభిమానులను కలవరపెడుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో గాయపడిన అయ్యర్కు, ఇంటర్నల్ బ్లీడింగ్ కారణంగా సిడ్నీ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) లో చికిత్స అందిస్తున్నారు. అయ్యర్ పరిస్థితిని చూసిన వైద్యులు, ఈ గాయం ప్రాణాలకే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. శనివారం జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాటర్ …
Read More »స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’ – ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమవుతోంది
విజయ రామరాజు టైటిల్ రోల్లో నటించిన బ్లాక్ బస్టర్ స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’ ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీని గుబ్బల నిర్మించారు. 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అందుకున్న ఈ చిత్రం ఆగస్టు 29న విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రేక్షకులు, విమర్శకుల నుండి విశేషమైన ప్రశంసలు అందుకున్న ఈ సినిమా నేటి నుంచి అమెజాన్ …
Read More »‘గంభీర్ నిర్ణయాలు అస్సలు బాలేవు’
టీమ్ ఇండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్కు కొన్ని గొప్ప విజయాలు ఉన్నా, ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ ఓటమితో పలు విమర్శలు మొదలయ్యాయి. ఇటీవల ముగిసిన ఈ వన్డే సిరీస్లో భారత్ 2-1 తేడాతో ఓటమి పాలవ్వడంపై, 1983 ప్రపంచకప్ విన్నర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఘాటుగా స్పందించారు. గంభీర్ తీసుకునే నిర్ణయాలు చాలా తొందరపాటుతో కూడినవని, కోచింగ్లో జట్టు ఫలితాలు చాలా దారుణంగా ఉంటున్నాయని శ్రీకాంత్ విమర్శించారు. “గంభీర్ …
Read More »యూరప్ వీసా రిజెక్ట్ అవుతుందా? మీరు చేసే అతిపెద్ద తప్పులివే
యూరప్ ట్రిప్ అనేది చాలామంది కల. కానీ, పారిస్ వీధుల్లో తిరగాలని కలలు కనే వేలాది మంది ట్రావెలర్స్, చివరి నిమిషంలో షెంజెన్ వీసా రిజెక్షన్ ఎదుర్కొని షాక్కు గురవుతున్నారు. 2024లోనే ఏకంగా 1.7 మిలియన్ల దరఖాస్తులు రిజెక్ట్ అయ్యాయి. దీంతో పాటు, ఫీజుల రూపంలో 145 మిలియన్ల డాలర్ల డబ్బు కూడా పోయింది. ఈ ఆర్థిక నష్టాన్ని, నిరాశను తప్పించుకోవాలంటే, వీసా రిజెక్ట్ కావడానికి గల ముఖ్య కారణాలు …
Read More »రోహిత్ కోహ్లీ.. ఇద్దరికీ నెక్ట్స్ బిగ్ ఛాలెంజ్ ఇదే!
ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ ముగిసింది. భారత్ 1-2 తేడాతో సిరీస్ కోల్పోయినప్పటికీ, అభిమానులకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ ఫామ్లోకి రావడం పెద్ద ఊరట. కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్న ఈ సీనియర్ ప్లేయర్లు, తమ బ్యాటింగ్తో సిడ్నీలో అద్భుత ప్రదర్శన ఇచ్చి టీమ్కు విజయాన్ని అందించారు. అయితే, ఇప్పుడు వీరు మళ్లీ ఎప్పుడు మైదానంలో కనిపిస్తారు, 2027 ప్రపంచకప్ లక్ష్యంగా తమ ఫిట్నెస్, …
Read More »‘లిథియం’ 3 వేల డిగ్రీల వేడి.. కర్నూలు ఘటన వెనుక రీజనిదే!
కర్నూలులోని చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఘరో ప్రమాదంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మంటల్లో చిక్కుకుని 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వారి మృత దేహాలను కూడా గుర్తించేందుకు వీల్లేకుండా పోయింది. మాంసపు ముద్దలు మాత్రమే లభించాయి. వీటిలోనూ ఒకరిద్దరికి అయితే.. కేవలం ఓ రాగి ముద్దంత పరిమాణంలోనే శరీరం లభించిందంటే.. ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతోంది. ఈ వ్యవహారంపై .. …
Read More »ప్రెస్ క్లబ్ పోరు: మన జర్నలిస్ట్ రమేష్ను గెలిపించుకుందాం!
కలం హాలికులుగా సమాజ చైతన్యానికి నిరంతరం చెమటోడుస్తున్న జర్నలిస్టులకు ఏ చిన్న సమస్య వచ్చినా.. నేనున్నానంటూ ముందుకు వచ్చే వారే ఆపన్నులు. నేనున్నానంటూ.. అండగా నిలిచేవారే.. పాత్రికేయులకు ఆపత్బాంధవులు. అలాంటి వారిలో మిన్నగా.. ముందుండే.. జర్నలిస్టు.. వరికుప్పల రమేష్(ఈనాడు). సుదీర్ఘ కాలంగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న రమేష్.. జర్నలిస్టు మిత్రులకు తల్లో నాలుక అనడంలో సందేహం లేదు. ఎవరికి ఎక్కడ ఆపద వాటిల్లినా.. నేనున్నానంటూ ఆయన స్పందిస్తారు. ఆపన్నహస్తం అందిస్తారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates