ఐపీఎల్లో సిక్సర్ల సునామీతో అందరినీ ఆశ్చర్యపరిచిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఇండియా A జట్టు తరఫున ఆడుతూ ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ స్థాయికి అలవాటు పడుతున్నాడు. ముక్కోణపు సిరీస్లో భాగంగా శ్రీలంక పిచ్లపై ఆడుతున్న ఈ కుర్రాడు తన మార్క్ హిట్టింగ్ చూపించలేక కాస్త ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. లీగ్ లో టాప్ స్కోరర్గా, అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్గా వచ్చిన క్రేజ్ కు, ఇక్కడ ఇండియా A టీమ్లో …
Read More »ఆమెకు జీతం రూ.1.4 లక్షలు… భరణం రూ.1.35
ఒక విడాకుల కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై జరుగుతున్న చర్చ అంతకంతకూ పెరుగుతోంది. దీనికి కారణం.. కోర్టు ఇచ్చిన తీర్పుగా చెప్పాలి. పెళ్లైన ఆర్నెల్లకే విడిపోయి.. విడాకులకు సిద్దమైన జంటకు కోర్టు అందుకు అంగీకరించటం ఒక ఎత్తు అయితే.. భరణం కింద భార్యకు చెల్లించాల్సిన మొత్తం మీద కోర్టు ఆదేశాలు ఈ చర్చ మొత్తానికి కారణంగా చెప్పాలి. …
Read More »గంట వాన పడితే ఇదీ హైదరాబాద్ పరిస్తితి
వర్షాకాలం ఇంకా ప్రారంభం కానే లేదు. అప్పుడే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మంగళవారం భారీ వర్షం కురిసింది. గంటల తరబడి నగరంలోని పలు ప్రాంతాల్లో నాన్ స్టాప్ గా వర్షం కురవడంతో జనం ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. వర్షం కురిసిన ప్రాంతాల్లో రాత్రి పొద్దుపోయేదాకా కూడా భారీ ఎత్తున ట్రాఫిక్ జాంలు కొనసాగాయి. మంగళవారం సాయంత్రం సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో …
Read More »హెచ్1బీ వీసాదారులకు భారీ ఊరట
అమెరికాలో పనిచేసేందుకు వెళుతున్న సాంకేతిక నిపుణులకు ఆ దేశ న్యాయస్థానం భారీ ఊరటను ఇచ్చిందని చెప్పక తప్పదు. ప్రత్యేకించి టెక్నాలజీలో అన్ని దేశాల కంటే అగ్రస్థానంలో ఉన్న భారతీయ వృత్తి నిపుణులకు ఆ కోర్టు తీపి కబురు చెప్పిందని చెప్పక తప్పదు. అమెరికాకు మరోమారు అధ్యక్షుడిగా పదవీ బాద్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వలస విధానంలో చేస్తున్న మార్పుచేర్పులకు ఆ కోర్టు ఓ చెంపపెట్టులాంటి తీర్పును ఇచ్చిందని చెప్పాలి. హెచ్1బీ …
Read More »విశాఖ స్టీల్: ఆది నుంచి ప్రమాదపుటంచునే
ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు నినాదంతో ఊరూవాడలను ఏకం చేసిన ఉద్యమం నుంచి పుట్టిన విశాఖ ఉక్కు కర్మాగారం.. గత రెండు దశాబ్దాలుగా ప్రమాదపుటంచునే ఉండడం గమనార్హం. తాజాగా విశాఖ ఉక్కు కర్మాగారంలో భౌతికంగా ప్రమాదం జరిగి 8 మంది కార్మికులు పూర్తిగా బుగ్గి అయ్యారు. అయితే.. వాస్తవానికి గత దశాబ్దన్నర కాలంగా నిత్యం.. ఇక్కడి కార్మికులు భయం భయంగానే విధులు నిర్వహిస్తున్నారు. స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించడం ఒక్కటే కాదు.. అంతర్గతంగా …
Read More »వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం… 8 మంది దుర్మరణం
ఏపీలో సోమావరం ఓ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఈ భారీ ప్రమాదంలో ఏకంగా 8 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదం కారణంగా స్టీల్ ప్లాంట్ లో అగ్ని కీలలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. ఆ మంటలను చూసిన కార్మికులు, స్లీల్ ప్లాంట్ ఉద్యోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు పెట్టారు. ప్రమాదం గురించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ …
Read More »అమెరికాలో భారత జెండా చించివేత… కౌంటరిస్తున్న ఎన్నారైలు!
టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో సిటీ హాల్ బయట ఒక అమెరికన్ భారత జాతీయ జెండాను చించివేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఇమ్మిగ్రేషన్కు వ్యతిరేకంగా జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో ఈ దారుణం చోటుచేసుకుంది. జెండాను చింపుతున్న వ్యక్తిని చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఆపకపోగా, చప్పట్లు కొడుతూ ఇండియాకు వ్యతిరేకంగా అసభ్యపదజాలంతో నినాదాలు చేయడం ఆన్లైన్లో వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తోంది. నార్త్ డల్లాస్ ప్రాంతంలో భారతీయుల జనాభా పెరుగుతోందనే అక్కసుతోనే …
Read More »డాన్ 3 గొడవ నుంచి బయటపడ్డ రణ్వీర్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కు ఒక పెద్ద ఊరట లభించింది. డాన్ 3 సినిమా వివాదం నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) విధించిన నాన్ కోఆపరేషన్ ఆదేశాలను ఎత్తివేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ముంబైలో జరిగిన ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇంపా (IMPPA), సింటా (CINTAA) లాంటి ఇతర సినీ సంఘాలు చేసిన ప్రత్యేక …
Read More »ఢిల్లీ అగ్నిప్రమాదం.. విదేశీయులే ఎక్కువ.. తప్పు ఎక్కడ జరిగింది?
ఢిల్లీలోని మాళవియా నగర్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఫ్లోరిష్ స్టే అనే హోటల్లో ఉదయం చెలరేగిన మంటలు ఏకంగా 21 మందిని బలితీసుకున్నాయి. ఈ ఐదంతస్తుల భవనం బేస్మెంట్లో ఉన్న రెస్టారెంట్లో అగ్ని కీలలు మొదలై, పక్కనే ఉన్న మరో హోటల్ మికాసా ఇన్కు కూడా వ్యాపించాయి. మృతుల్లో ఎక్కువ మంది వైద్య చికిత్స కోసం నగరానికి వచ్చిన విదేశీయులే ఉన్నారు. ప్రమాద సమయంలో చాలా మంది …
Read More »సుస్మితా సేన్ గోల్డ్ డిగ్గరా లలిత్ మోడీ?
బాలీవుడ్ హీరోయిన్లు పెద్ద పెద్ద బిజినెస్మ్యాన్లను పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం మామూలే. కొందరేమో కొన్నేళ్లు రిలేషన్షిప్లు ఉండి ఆర్థిక స్థిరత్వం తెచ్చుకుని, తర్వాత భాగస్వామికి టాటా చెప్పేస్తుంటారు. ఇలాంటి వాళ్లను గోల్డ్ డిగ్గర్స్ అంటుంటారు. సుస్మితా సేన్ కూడా ఈ కోవకు చెందిందే అంటూ ఆమె మీద సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఈ మాజీ విశ్వసుందరికి 50 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదు. గతంలో …
Read More »15 ఏళ్ల సూర్యవంశీ… రికార్డులేంటి స్వామి…!
రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్ సీజన్ను పూర్తిగా తన సొంతం చేసుకున్నాడు. వయసు చిన్నదే అయినా క్రీజులో అతను చూపించిన మెచ్యూరిటీకి క్రికెట్ ప్రపంచం ఫిదా అయింది. ఈ సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన ఈ కుర్రాడు ఏకంగా 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ కొట్టేశాడు. కేవలం పరుగులు చేయడమే కాదు, అంతర్జాతీయ బౌలర్లను సైతం ఊచకోత కోస్తూ …
Read More »ఆర్సీబీ గెలిస్తే ఆస్తులు ధ్వంసం చేస్తారా… ఇదెక్కడి ఫ్యానిజం?
ఐపీఎల్ ఫైనల్స్ లో ఆర్సీబీ వరుసగా రెండోసారి కప్పు గెలవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఆ ఆనందం శృతిమించి పబ్లిక్ న్యూసెన్స్ గా మారింది. హైదరాబాద్, కర్నూలు లాంటి నగరాల్లో కొందరు తెలుగు యువకులు రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. హైదరాబాద్ లో బారికేడ్లను ఇష్టమొచ్చినట్లు పడేసి బీభత్సం చేయడంతో, పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. కర్నూలులో కూడా ఆర్సీబీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates