Political News

నా గురించి చెబితే.. న‌వ్వుకున్నారు: చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో తొలిత‌రం ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌ను మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు తీసుకువ‌చ్చార‌ని చెప్పారు. అయితే.. ఆత‌ర్వాత‌.. రెండోత‌రం ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌ను తానే తీసుకువ‌చ్చాన‌ని అన్నారు. అయితే.. ఈ విష‌యం చెబితే న‌వ్వుకుంటున్నార‌ని.. నా గురించి నేను గొప్ప‌గా చెప్పానని అనుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు. కానీ.. వాస్త‌వం ఏంటో ఆనాడు ఉన్న నాయ‌కుల‌ను అడిగినా… ప్ర‌స్తుతం అభివృద్ధి ఫ‌లాల‌ను అందుకుంటున్న వారిని అడిగినా చెబుతార‌ని …

Read More »

టీఆర్పీ.. తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ

జర్నలిస్టుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించి… ఆ తర్వాత రాజకీయాల వైపు వచ్చిన చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఏకంగా సొంతంగానే రాజకీయ పార్టీని ప్రకటించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) పేరిట నూతన పార్టీని ప్రకటించిన మల్లన్న.. తన పార్టీ ద్వారా ఇప్పటిదాకా అసెంబ్లీ గడప తొక్కని బీసీ కులాలను ఏకంగా చట్ట సభల్లో కూర్చోబెడతానని సంచలన ప్రకటన చేశారు. ఇకపై జరిగే ప్రతి ఎన్నికల్లోనూ …

Read More »

ఈవీఎంలలో మార్పులు.. ఇక ఫొటో చూసి ఓటు వేయొచ్చు

భారత ఎన్నికల వ్యవస్థలో ఓటర్లకు మరింత సులభతరం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇకపై ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (EVM) బ్యాలెట్‌ పేపర్లపై అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు కలర్‌ ఫొటోలు కూడా ముద్రించనుంది. బిహార్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నుంచే ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుందని అధికారులు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి గందరగోళం లేకుండా ఓటర్లు సులభంగా తమ అభ్యర్థిని …

Read More »

వైసీపీలో భూమ‌న ఒంట‌రి పోరాటం.. !

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి దూకుడుగా ఉన్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా ఆయ‌న.. తిరుమ‌ల, తిరుప‌తిని ఆధారంగా చేసుకుని స‌ర్కారుపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతున్నారు. గ‌తంలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి సంబంధించి టోకెన్లు ఇచ్చే స‌మ‌యంలో జ‌రిగిన తొక్కిసలాట‌, త‌ర్వాత‌.. గోవుల మ‌ర‌ణాలు.. అన్య‌మ‌త ప్ర‌చారం, అన్య‌మ‌త ఉద్యోగులు.. ఇలా అనేక అంశాల‌ను భూమ‌న ప్ర‌స్తావించారు. అదేస‌మ‌యంలో తిరుప‌తిలో స్వామి కొండ‌కు ఆనుకుని స్టార్ హోట‌ళ్ల‌కు.. భూములు …

Read More »

10 కోట్ల ఖ‌ర్చు: ల‌క్ష్యాలు నెర‌వేరేనా బాబూ!?

అమ‌రావ‌తిలో రెండు రోజుల పాటు ఘ‌నంగా నిర్వ‌హించిన క‌లెక్ట‌ర్లు, ఎస్పీల స‌ద‌స్సుకు దాదాపు రూ.10 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చ‌యిన‌ట్టు అధికారులు చెబుతున్నారు. క‌లెక్ట‌ర్ల‌కు బ‌స‌, భోజ‌నాలు, వాహ‌నాల ఖ‌ర్చు, రాక‌పోకల చార్జీలు, అల వెన్సులు, వారి దిగువ‌స్థాయి అధికారులు, డ్రైవ‌ర్ల‌కు కూడా సేమ్ టు సేమ్ ఖ‌ర్చులు.. వెర‌సి.. 10 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చ‌యిన‌ట్టు ప్రాథ‌మికంగా అంచ‌నా వేస్తున్నారు. అయితే.. ఇంత ఖ‌ర్చు చేసినా.. సీఎం చంద్ర‌బాబు ల‌క్ష్యాలు …

Read More »

క‌వితపై నిఘా.. : బీఆర్ఎస్ వ్యూహం ఏంటి?

హైద‌రాబాద్‌లోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల చివ‌రిలో నోటిఫికేష‌న్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న అధికార‌, ప్రతిప‌క్షాలు.. ఇప్ప‌టి నుంచే పావులు కదుపుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా త‌మ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోకుండా ఒడిసి ప‌ట్టుకోవాల‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇక‌, ఏడాదిన్న‌ర పాటు సాగించిన త‌మ పాల‌న‌కు ఈ ఉప ఎన్నిక ద‌ర్ప‌ణం ప‌డుతుంద‌ని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో …

Read More »

విశ్వ‌విజేత మోడీ: ఫ‌స్ట్ టైమ్‌ ప‌వ‌న్ సెల్ఫీ వీడియో

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని మించిన నాయ‌కుడు లేడ‌ని ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉద్ఘాటించారు. మోడీ 75వ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. గ‌తానికి భిన్నంగా.. మ‌రో రెండు అడుగులు ముందుకు వేసి.. సెల్ఫీ వీడియోను విడుద‌ల చేశారు. దీనిలో పూర్తిగా ఇంగ్లీష్‌లో మాట్లాడిన ఆయ‌న మోడీని ఆకాశానికి ఎత్తేశారు. మోడీని ‘విశ్వ విజేత‌’గా అభివ‌ర్ణించారు. ఆయ‌న దేశంలోనే కాకుండా.. అంత‌ర్జాతీయంగా …

Read More »

జోగి ర‌మేష్ అరెస్టు.. రీజ‌నేంటి?

వైసీపీ సీనియర్ నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ నేత‌.. మాజీ మంత్రి జోగి ర‌మేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం.. ఆయ‌న‌ను స్టేష‌న్‌కు త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. అయితే.. త‌న అరెస్టును జోగి త‌ప్పుబ‌ట్టారు. తాను ప్ర‌జ‌ల కోసం రోడ్డుమీద‌కు వ‌స్తే.. పోలీసులు అక్ర‌మార్కుల‌ను కాపాడేందుకు త‌నను అరెస్టు చేశార‌ని అన్నారు. ఇక‌, జోగి అరెస్టును నిర‌సిస్తూ.. వైసీపీ కార్య‌క‌ర్త‌లు.. పెద్ద ఎత్తున ధ‌ర్నా చేప‌ట్టారు. దీంతో …

Read More »

ఏపీకి సాగిల‌పడేది లేదు: రేవంత్

కృష్ణా, గోదావ‌రి జలాల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వానికి సాగిల‌పడేది లేద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. “వాళ్లు మ‌న మెత‌క‌త‌నం చూసి.. ఏవైనా క‌ట్టుకుంటారు. అన్నింటికీ.. ఒప్పుకొంటామా?” అని సంచల‌న వ్యాఖ్యలు చేశారు. కృష్ణా, గోదావ‌రి జ‌లాల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ రాజీ ప‌డేది లేద‌ని చెప్పారు. చుక్క నీటిని కూడా వ‌దులుకునేది లేద‌ని.. రైతులు, ప్ర‌జ‌లే ఈ ప్ర‌భుత్వానికి ప్ర‌ధాన‌మ‌ని తేల్చి చెప్పారు. బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు గురించి …

Read More »

క‌డ‌పలో కూట‌మి కుస్తీ.. మామూలుగా లేదే.. !

కడప అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ కుస్తీలు ఓ రేంజ్‌లో కొన‌సాగుతున్నాయి. ముఖ్యంగా కూటమి పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు పెరుగుతున్నాయి. స్థానికంగా గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న రెడ్డప్ప గారి మాధవి పై టిడిపి సహా బిజెపి, జనసేన నాయకుల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఆమె తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, తను తీసుకున్న‌ నిర్ణయమే సరైనదిగా భావిస్తున్నారని గతంలోని టిడిపి ఎమ్మెల్యేలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అధికారులను కూడా తిట్టడం అదేవిధంగా కౌన్సిల్ …

Read More »

`ప‌ది` సూత్రాల‌తో ప‌రుగులు పెట్టాలి: చంద్ర‌బాబు

జిల్లాలు అభివృద్ధి చెందితేనే.. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంద‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. రెండు రోజుల పాటు అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలో నిర్వ‌హించి క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు మంగ‌ళ‌వారం రాత్రి 7 గంట‌ల స‌మ‌యంలో ముగిసింది. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు ప‌లు విష‌యాల‌పై మ‌రోసారి క‌లెక్ట‌ర్ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. జిల్లాల అభివృద్ధికి ఇప్ప‌టికే రోడ్ మ్యాప్‌ను రెడీ చేశామ‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో ఓ ప‌ది సూత్రాల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చామ‌న్న ఆయ‌న వాటిని క‌లెక్ట‌ర్లు …

Read More »

బీజేపీ అంటే ఏంటో జ‌గ‌న్‌కు అర్థ‌మైందా…?

రాజ‌కీయాల్లో అవ‌స‌రం ఉంటే ఒక‌విధంగా ఉంటారు.. అవ‌స‌రం తీరాక మ‌రో విధంగా ఉంటారు.. అనేది వాస్త‌వం. ఈ విష‌యంలో బీజేపీ నాయ‌క‌త్వం మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. త‌మ అవ‌స‌రాల‌కు.. ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. పొత్తులు పెట్టుకుని.. త‌ర్వాత‌.. త‌మ ఇష్ట‌ప్ర‌కారం వ్య‌వ‌హ‌రించిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఇక‌, త‌మ అవ‌స‌రానికి వాడుకుని.. వ‌దిలేసిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఈ విష‌యంలో వైసీపీకి అర్థం కావాల్సింది.. బీజేపీ రాజకీయం. …

Read More »