Political News

పులివెందుల పోరు: బాల‌య్య ఫ‌స్ట్ రియాక్ష‌న్‌

పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక‌ల్లో టీడీపీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంది. ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ ర‌వి(మారెడ్డి ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి) స‌తీమ‌ణి మారెడ్డి ల‌త ఇక్క‌డ పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆమెకు ఏకంగా 6 వేల పైచిలుకు ఓట్లు ప‌డ్డాయి. అంతేకాదు.. వైసీపీ త‌ర‌ఫున పోటీలో ఉన్న హేమంత్‌కుమార్ రెడ్డి డిపాజిట్‌(రూ.2500) కోల్పోయారు. ఈ ప‌రిణామాల‌పై అధికార పార్టీలో హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వ‌ర‌కు …

Read More »

‘జ‌గ‌న్ అంటే అస‌హ్యం వేస్తోంది’

‘జ‌గ‌న్ అంటే అస‌హ్యం వేస్తోంది. ఇంత నిర్ల‌జ్జ‌గా మాట్లాడ‌డం నేను ఎప్పుడూ చూడ‌లేదు.’ అని టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు అన్నారు. ప్ర‌జాస్వామ్యం గురించి, విలువ గురించి.. ఆయ‌న మాట్లాడుతుంటే.. అస‌హ్యంగా ఉంద‌న్నారు. తాజాగా స్పీక‌ర్ అయ్య‌న్న సెల్ఫీ వీడియో విడుద‌ల చేశారు. పులివెందుల‌, ఒంటిమిట్ట‌ల్లో జ‌రిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నిక‌ల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. ప్ర‌జ‌లు స్వ‌యంగా చెబుతున్న దాని ప్ర‌కారం.. ఇక్క‌డ 30 …

Read More »

జ‌గ‌న్‌-అమిత్‌షాల మ‌ధ్యే హాట్‌లైన్‌: మాణిక్కం మాట‌

ఏపీ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్‌పై వైసీపీ అధినేత జ‌గ‌న్ చేసిన విమ‌ర్శ‌లు తెలిసిందే. రాష్ట్రంలో చంద్ర‌బాబు పాల‌న‌, అవినీతి, అక్ర‌మాలు ఆయ‌న‌కు క‌నిపించ‌డం లేద‌ని.. తాను మాత్ర‌మే మాణిక్కానికి క‌నిపిస్తున్నార‌ని బుధ‌వారం జ‌గ‌న్ విమ‌ర్శించారు. అంతేకాదు.. రాష్ట్రంలో ఓటు బ్యాంకు పై కూడా వారు ప్ర‌శ్నించ‌డం లేద‌న్నారు. రాహుల్‌గాంధీకి- చంద్ర‌బాబుకు మ‌ధ్య హాట్‌లైన్ కొన‌సాగుతోంద‌ని, అందుకే మౌనంగా ఉన్నార‌ని చెప్పుకొచ్చారు. అయితే.. ఈవ్యాఖ్య‌ల‌పై మాణిక్కం ఠాకూర్ తాజాగా …

Read More »

పులివెందులపై టీడీపీ జెండా… వైసీపీకి డిపాజిట్ గల్లంతు

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో అధికార కూటమి రథసారథి టీడీపీ విజయ దుందుభి మోగించింది. ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి) సతీమణి లతా రెడ్డి తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై ఏకంగా 6033 భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. దాదాపుగా 35 ఏళ్ల తర్వాత ఈ స్థానంలో టీడీపీ విజయం సాధించడం గమనార్హం. …

Read More »

బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుందా… దిగ‌జారుతోందా..?

తెలంగాణలో వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగింది. ఒకే ఒక ఓటమి టిఆర్ఎస్ను కష్టాల ఊబిలోకి నెట్టేసింది. ఒక్క ఓటమి తర్వాత అటు పార్టీపై కేసీఆర్ ఫ్యామిలీకి పట్టు సడలుతోంది. మరోవైపు ఫ్యామిలీ లోనూ విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ వర్గాల్లో …

Read More »

బాల‌య్య ఇలాకాలో జ‌గ‌న్ త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తున్నారా…?

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసిపి చిత్తుచిత్తుగా ఓడిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 11 సీట్లకే పరిమితం అయింది. ఈ క్రమంలో గత ఐదేళ్లలో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం పార్టీ అధినేత జగన్‌కు ఉంది. అయితే టిడిపి కంచుకోటలో పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తూ మరింతగా దిగజారుతున్న వాతావరణం కనిపిస్తోంది. తెలుగుదేశం కంచుకోట హిందూపురం నియోజకవర్గం.. ఇక్కడ …

Read More »

రోజాను అరెస్టు చేయాలా.. వ‌ద్దా …!

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు, మాజీ మంత్రి రోజా వ్య‌వ‌హారం వైసీపీలోనే కాదు.. కూట‌మిలో కూడా చ‌ర్చనీయాంశంగా మారింది. ఆమె మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ‘ఆడుదాం ఆంధ్ర‌’ పేరుతో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల్లో అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని.. పేర్కొంటూ కూట‌మి ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించింది. దీనిపై దృష్టి పెట్టిన విజిలెన్స్ అధికారులు తాజాగా త‌మ నివేదిక‌ను ప్ర‌భుత్వానికి అందించారు. దీనిలో సుమారు 40 కోట్ల రూపాయ‌ల లోపు అక్ర‌మాలు జ‌రిగాయ‌ని పేర్కొన్నారు. …

Read More »

క‌దిరిలో కందికుంట పాలిటిక్స్‌ ప్ర‌శాంతం ..!

నియోజ‌క‌వ‌ర్గాల రాజ‌కీయాలు కూడా ఆస‌క్తిగా మారుతుంటాయి. ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గానికి ఒక్కొక్క హిస్ట‌రీ ఉంటుంది. అధికార‌, ప్ర‌తిప‌క్ష నేత‌ల మ‌ధ్య వాడి వేడిగా ఉన్న నియోజ‌క‌వర్గాలు కొన్న‌యితే.. ఎలాంటి వివాదాలు లేని నియోజ‌క‌వ‌ర్గాలు కొన్నిఉన్నాయి. రాయ‌ల‌సీమ ప్రాంతాన్ని తీసుకుంటే.. ఇక్క‌డి 53 నియోజకవ‌ర్గాల్లో స‌గానికిపైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో రాజ‌కీయాలు దూకుడుగా ఉన్నాయి. అధికార ప‌క్షం ఎమ్మెల్యేల వైఖ‌రి కొన్ని కొన్ని చోట్ల వివాదం కూడా అవుతోంది. అయితే.. మ‌రికొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం.. ప్ర‌శాంతమైన …

Read More »

మంగ‌ళ‌గిరితో ‘బ్రాహ్మ‌ణి’ బాండింగ్‌.. పెద్ద స్ట్రాట‌జీ!

మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న స‌తీమ‌ణి, బాల‌య్య కుమార్తె నారా బ్రాహ్మ‌ణి సంద‌డి చేశారు. ఉద‌యం 12 గంట‌ల స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చిన ఆమె.. సాయంత్రం 6 వ‌ర‌కు ప‌లు ప్రాంతాల్లో పర్య‌టించారు. ముఖ్యంగా చేనేత కార్మికులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ప‌రిశీలించారు. నూత‌నంగా తీసుకువ‌చ్చిన డిజైన్ల‌ను ప‌రిశీలించి.. సంతృప్తి వ్య‌క్తం చేశారు. అనంత‌రం.. మ‌హిళ‌ల కోసం తాను స్వ‌యంగా ఏర్పాటు చేసిన ‘స్త్రీ …

Read More »

జ‌గ‌న్‌.. నీకిదే చెబుతున్నా: బాబు వార్నింగ్‌

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. చేసిన వ్యాఖ్య‌ల‌పై టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు సీరియ‌స్‌గా స్పందించారు. జ‌గ‌న్ మీడియా స‌మావేశాన్ని చంద్ర‌బాబు టీవీలో ప్ర‌త్య‌క్షంగా వీక్షించినట్టు తెలిసింది. అనంత‌రం.. ఆయ‌న మాట్లాడుతూ.. జ‌గ‌న్ నీకిదే చెబుతున్నా.. అంటూ గ‌ట్టి వార్నింగే ఇచ్చారు. ముఖ్యంగా త‌న పాల‌న‌ను చంబ‌ల్ లోయ‌తో పోల్చి మాట్లాడ‌డాన్ని చంద్ర‌బాబు సీరియ‌స్‌గా తీసుకున్నారు. ఈ క్ర‌మంలో మ‌రింత సీరియ‌స్ అయ్యారు. “నేనంటే ఏమ‌నుకున్నావ్‌. మీ నాన్న …

Read More »

జగన్ కు తెలంగాణ ఎంపీ ఇచ్చిపడేశారు!

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు హాట్ లైన్ లో ఉంటారంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఇటు టీడీపీ నేతలతో పాటు అటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. కౌంటర్లు ఇవ్వడంలో ఓ రేంజి స్పీడు చూపించే టీ కాంగ్ నేత, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.. జగన్ …

Read More »

అమ‌రావతిలో బాల‌య్య 750 కోట్ల పెట్టుబ‌డి

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో టీడీపీ ఎమ్మెల్యే, న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ 750 కోట్ల రూపాయ‌ల మేర‌కు పెట్టుబ‌డి పెట్ట‌నున్నారు. పెట్టుబ‌డుల‌కు పెద్ద పీట వేస్తున్న కూట‌మి ప్ర‌భుత్వం.. రాజ‌ధానిలో బాల‌య్య చైర్మ‌న్‌గా ఉన్న బ‌స‌వ‌తార‌కం ఇండో అమెరికన్ కేన్స‌ర్ ఆసుప‌త్రికి 21 ఎక‌రాల‌ను కేటాయించింది. దీనిలో స‌మ‌గ్ర కేన్స‌ర్ ఆసుప‌త్రి నిర్మాణం చేప‌ట్టేందుకు బ‌స‌వ తార‌కం సంస్థ ముందుకు వ‌చ్చింది. మొత్తం ప్రాజెక్టును రెండు ద‌శ‌ల్లో పూర్తి చేయ‌నున్నారు. 21 …

Read More »