Political News

అక్కడ కూడా కాంగ్రెస్ లో సీఎం సీటు పంచాయతీ!

కాంగ్రెస్ పార్టీ..దేశంలోనే అతి పురాతన రాజకీయ పార్టీ… అదే ఆ పార్టీకి పెద్ద మైనస్. పాత పార్టీ… పాత పాట… పాత పద్ధతులు…వెరసి కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోల్పోయింది. బీజేపీ ఎప్పటికప్పుడు కొత్తవిదానాలు, వ్యూహాలు రచిస్తూ మునుపెన్నడూ గెలువని రాష్ట్రాలలో కూడా భారీ విజయాలు సాధిస్తుంటే…కాంగ్రెస్ మాత్రం తమ తమకు కంచుకోట వంటి స్థానాలను కూడా స్వయంకృతాపరాధాలతోబద్దలు కొట్టించుకుంటోంది. ఇక, కాంగ్రెస్ పార్టీకి అది పెద్ద తలనొప్పి అంతర్గత …

Read More »

స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారి.. దీదీ కోటలో బీజేపీ మ్యాజిక్!

పశ్చిమ బెంగాల్ రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. గత పదిహేనేళ్లుగా రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కోట బద్ధలయ్యింది. 2011 నుండి బెంగాల్‌ను పాలిస్తున్న మమతా బెనర్జీ సర్కార్ పతనం అంచున నిలబడగా, భారతీయ జనతా పార్టీ అద్భుత విజయంతో అధికార పీఠం వైపు దూసుకుపోతోంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి నేటి వరకు బెంగాల్ గడ్డపై ఒక్కసారి కూడా బీజేపీ అధికారంలోకి రాలేదు, కానీ తాజా ఫలితాలతో …

Read More »

బీజేపీ కూటమితో విజ‌య్ క‌లుస్తారా?.. ఏం జ‌రుగుతుంది?

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం న‌మోదు చేసుకున్న విజ‌య్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం సంపాయించింది. అయితే.. అధికారంలోకి వ‌చ్చేందుకు మాత్రం ఈ సంఖ్య స‌రిపోదు. మ‌రో 8 మంది ఎమ్మెల్యేల అవ‌స‌రం ఉంటుంది. అయితే.. అప్పుడు కూడా.. బొటాబొటి మార్కుల‌తోనే అధికారంలోకి వ‌చ్చిన‌ట్టు అవుతుంది. కానీ, ఇలా వ‌స్తే.. భ‌విష్య‌త్తులో ఇబ్బందులు త‌ప్ప‌వు. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం రెండు ఆప్ష‌న్‌లు విజ‌య్‌కు ఉన్నాయి. స్వ‌తంత్ర అభ్య‌ర్థులు గెలిస్తే.. …

Read More »

విజ‌య్‌ను క‌ట్ట‌డి చేయ‌డ‌మే వాళ్ళ కొంప ముంచిందా?

త‌మిళ‌నాట జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ద‌ళ‌ప‌తి విజ‌య్ విజ‌య‌దుందుభి మోగించారు. ఏక‌ప‌క్షంగా 110 స్థానాల్లో ఆయ‌న విజ‌యం ద‌క్కించుకునే దిశ‌గా దూసుకుపోతున్నారు. అయితే.. ఇంత భారీ విజ‌యానికి కార‌ణం ఏంటి? భిన్న‌మైన సామాజిక వ‌ర్గాలు.. ద్ర‌విడ ఉద్య‌మం జోరుగా ఉన్న త‌మిళ‌నాట‌.. అనేక మంది న‌టులు పార్టీలు పెట్టారు. సినీ హీరో విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ స‌హా.. విజ‌య్‌కాంత్ వంటివారు కూడా పార్టీలు పెట్టారు. కానీ, వారికి రాని విజ‌యం.. …

Read More »

రాకెట్ లా దూసుకుపోతున్న దళపతి పార్టీ

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి గంటలో ఆసక్తికర ఫలితాలు నమోదయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా మారిపోతున్నాయి. ప్రత్యేకించి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఒకటి, అరా ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేసినట్లుగా సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ …

Read More »

తమిళనాడులో విజయ్ టీవీకే ప్రభంజనం

ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల ఫలితాల కోసం చాలామంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ అనే రీతిలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు అన్న విషయంపై హై టెన్షన్ ఏర్పడింది. తమిళనాట కొత్త పార్టీ పెట్టిన విజయ్ అధికారంలోకి వస్తారంటూ కొన్ని ఎగ్జిట్ …

Read More »

సీఎంకు మ‌రో టెస్ట్‌.. రెండు సీట్ల కోసం ప‌దుల సంఖ్య‌లో పోటీ!

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి మ‌రో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం చూస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న ఎవ‌రిని ఎంపిక చేస్తారు? అధిష్టానం ఎవ‌రికి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుంది? అనే విష‌యాలు.. సీఎంగా ఆయ‌న‌కు ఇబ్బందిక‌రంగా మార‌నున్నాయా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే విని పిస్తోంది. ఇప్ప‌టికి ఒక‌సారి మంత్రివ‌ర్గాన్ని విస్త‌రించారు. అయిన‌ప్ప‌టికీ.. మ‌రో రెండు సీట్లు ఖాళీ ఉన్నాయి. దీనికితోడు కీల‌క‌మైన హోం శాఖ ముఖ్య‌మంత్రి చెంత‌నే ఉంది. …

Read More »

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడికి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఈ ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తి కాగా… సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో విజేతలెవరన్న విషయం సోమవారం మధ్యాహ్నంలోగా తేలిపోతుంది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో విజయంపై పెద్ద ఎత్తున …

Read More »

క‌విత న‌న్ను ప‌దికోట్లు అడిగారు: పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ సువార్తీకుడు కేఏ పాల్‌.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ చీఫ్‌.. క‌ల్వ‌కుంట్ల క‌విత‌పై ఆయ‌న షాకింగ్ కామెంట్స్ చేశారు. కేవ‌లం తండ్రితో ఉన్న విభేదాల కార‌ణంగానే క‌విత సొంత కుంప‌టి పెట్టుకున్నార‌ని.. అదే కేసీఆర్‌.. ఆమెకు కోరుకున్న ప‌ద‌వి ఇచ్చి ఉంటే పార్టీ పెట్టేదా? అని ప్ర‌శ్నించారు. క‌విత‌కు ముఖ్య‌మంత్రి అవ్వాల‌న్న కోరిక దండిగా ఉంద‌న్నారు. కానీ, కేసీఆర్ …

Read More »

మ‌మ‌త ప‌రిస్థితి.. ఏపీకి పాఠం అవుతుందా?!

త‌మ్ముడు త‌మ్ముడే.. రాజ‌కీయం రాజ‌కీయ‌మే.. బీజేపీ విష‌యంలో ఇది అక్ష‌రాలా నిజం. త‌న‌కు అవ‌కాశం లేనంత సేపూ.. ఆ పార్టీ ప్రాంతీయ పార్టీల‌తో చెలిమికి చేతులు చాస్తుంది. ఏ చిన్న అవ‌కాశం ఉన్నా.. మిత్ర ప‌క్షాల‌పై నిప్పులు చెరుగుతుంది. త‌నే సొంత‌గా ఎదిగేందుకు.. స‌మీప పార్టీల‌ను తుత్తునియ‌లు చేసి.. మ‌ట్టి క‌రిపిస్తుంది. ప్ర‌స్తుతం ప‌శ్చిమ బెంగాల్‌లో అధికార తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ గుండెల్లో క‌మ‌ల నాథులు నిద్ర‌పోతున్నారు. కానీ, వాస్త‌వం …

Read More »

‘అడ్డంకులెన్నైనా.. ఆకివీడు రామాలయ నిర్మాణం ఆగదు’

ఏపీలో మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆకివీడులోని పెదపేటలో రామాలయం పునర్నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే, శాసన సభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు ఆదివారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఓ కీలక వ్యాఖ్య చేశారు. రామాలయ పునర్నిర్మాణాన్ని అడ్డుకుంటామని కొందరు చెబుతున్నారని, అలాంటి వారి నుంచి ఎన్ని రకాలైన అడ్డుంకులు ఎదురైనా …

Read More »

పవన్ వచ్చాక పిఠాపురంలో ఏం చేశారు?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌కవ‌ర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ 2024 ఎన్నిక‌ల్లో 74 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకున్నారు. గ‌తంలో అంటే. 2019లో రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీచేసినా.. ఆయ‌న ప‌రాజ‌యం పాల‌య్యారు. ఈ క్రమంలో కాపు సామాజిక వ‌ర్గం అధికంగా ఉన్న పిఠాపురాన్ని ఎంచుకుని మ‌రీ పోటీ చేసిన గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. ఆయ‌న …

Read More »