ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై సభలో ఉన్నవారే.. ఒకింత ఆశ్చర్యపోయారు. గతం మరిచిపోతే ఎలా! అంటూ.. ఒకరిద్దరు చర్చించుకోవడం కనిపించింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. తాజాగా అమరావతి ప్రాంతంలో ఆర్-5 జోన్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారు ఇళ్లు నిర్మించుకునేందుకు వీలుగా చదును చేసిన ప్లాట్లను కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ నిర్మాణాలు చేపట్టేందుకు సీఎం జగన్ శంకు స్థాపన చేశారు. …
Read More »నెలకు పదిరోజులు చంద్రబాబు అక్కడే.. మాస్టర్ ప్లాన్!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునే వ్యూహంతోపాటు.. తన సొంత నియోజకవర్గం కుప్పంలోనూ ఆయన ఈ సారి భారీ మెజారిటీదక్కించుకుని వైసీపీ నాయకులకు షాక్ ఇవ్వడంతోపాటు.. వారి వ్యూహాలను కూడా పటాపంచలు చేయాలని నిర్ణయించుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా సొంత నియోజకవర్గంలో ఇంటి కోసం.. భూమి పూజ చేశారు. ఎలాంటి చడీ చప్పుడు …
Read More »కేసీయార్ ను ఈ జిల్లా బాగా వేధిస్తోందా ?
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎంత ఉవ్వెత్తున లేచినా, రెండుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చినా ఒక జిల్లా మాత్రం కేసీయార్ కు మింగుడు పడటం లేదు. ఇంతకీ ఆ జిల్లా ఏమిటో తెలుసా ఖమ్మం. ఉద్యమంలో కానీ తర్వాత కానీ ప్రత్యేక తెలంగాణా వాదంతో ఖమ్మం జిల్లా తనకేమీ పట్టనట్లే ఉండిపోయింది. తెలంగాణలోని అన్నీ జిల్లాల్లో ఎంతోకొంత బీఆర్ఎస్ పట్టు సాధించినా ఖమ్మంలో మాత్రం ఎందుకు పనికిరాకుండా పోతోంది. జిల్లాలోని పదిసీట్లలో …
Read More »అమరావతి మన అందరిదీ: జగన్
ఏపీ సీఎం జగన్.. తాజాగా రాజధాని అమరావతి గురించి సంచలన ప్రకటన చేశారు. ఏపీలో అధికారం చేపట్టి నాలుగేళ్లు గడిచినా.. కనీసం ఏ వేదికపై నుంచి కూడా అమరావతి అన్న మాట పలకని సీఎం జగన్ .. తాజాగా అమరావతి గురించి మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఆర్-5 జోన్ లో పేదలకు పట్టాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి అనేక షరతులు కూడా ఉన్నాయనుకోండి. అయితే, ఆయా …
Read More »జగన్ కు కొత్త తలనొప్పి మొదలైందా ?
ఒకవైపు జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు సన్నిహితులే. మరోవైపు ఇద్దరిదీ ఒకటే సామాజికవర్గం. వాళ్ళిద్దరి మధ్య మొదలైన వివాదంతో జగన్ కు తలనొప్పులు పెరిగిపోతున్నట్లున్నాయి. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలో అర్ధం అవుతున్నట్లు లేదు. ఇంతకీ విషయం ఏమిటంటే తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గం పార్టీలో మంటలు మొదలయ్యాయి. వచ్చేఎన్నికల్లో కూడా ఎంఎల్ఏ, మంత్రి వేణుగోపాలకృష్ణే మళ్ళీ పోటీచేస్తారని జగన్ తరపున ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటించారు. అప్పటికే ఇక్కడ పోటీకి …
Read More »వివేకానంద దారుణ హత్యపై ఎంపీ 96 పేజీల లేఖ?
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. తాజాగా సీబీఐకి రాసిన 96 పేజీల లేఖ సంచలనంగా మారింది. వాస్తవానికి ఇప్పటికే సీబీఐ ఎంపీ అవినాష్రెడ్డిని పలుమార్లు విచారించింది. అంతేకాదు.. ఇప్పటికీ ప్రతిశనివారం విచారణ చేస్తూనే ఉంది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఎంపీ ప్రతి శనివారం విచారణకు హాజరవుతున్నారు. ఇప్పుడు తాజాగా ఎంపీ అవినాష్రెడ్డి సీబీఐకి లేఖ …
Read More »బీఆర్ఎస్ కు ఊహించని షాక్
పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ కు ఊహించని షాక్ తగిలింది. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అధికార పార్టీ నేతల్లో రకరకాల టెన్షన్లు పెరిగిపోతున్నాయి. సిట్టింగులకు మళ్ళీ టికెట్లిస్తారో ఇవ్వరో అనే టెన్షన్. మొదటిసారి ఎంఎల్ఏ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నవాళ్ళకి అవకాశం వస్తుందో రాదో అన్న టెన్షన్. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందో రాదో అని మరికొందరిలో టెన్షన్. ఈ నేపధ్యంలోనే అవకాశం ఉన్నవారు ఇపుడే కాంగ్రెస్ అగ్రనేతలతో టికెట్ విషయంలో హామీ …
Read More »ఈ వర్గాలనే కేసీయార్ టార్గెట్ చేశారా ?
ఇప్పటి రాజకీయమంతా నెగిటివ్ ట్రెండ్ మీదే నడుస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకపార్టీ మీద నెగిటివ్ ప్రభావం మరో పార్టీకి పాజిటివ్ అవుతోందంతే. అంతేకానీ జనాల్లో పాజిటివ్ ఓట్లతో గట్టెక్కే పార్టీలు, అభ్యర్దులు చాలా చాలా తక్కువనే చెప్పాలి. అందుకనే కేసీయార్ కూడా ప్రభుత్వంపై నెగిటివ్ గా ఉన్న వర్గాలపైన దృష్టిపెట్టినట్లు సమాచారం. నెగిటివ్ వర్గాలను మంచి చేసుకుని పాజిటివ్ గా మార్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ముందుగా …
Read More »నియోజకవర్గాల వేటలో చిన్నమ్మ.. ఈ సారి అసెంబ్లీకే!
బీజేపీ రాష్ట్ర సారథిగా ఇటీవల పగ్గాలు చేపట్టిన అన్నగారు ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి.. ఒకవైపు పార్టీ పనిలో నిమగ్న మైనట్టే మరోవైపు.. తన నియోజకవర్గం వేటలోనూ తలమునకలై ఉన్నారనే చర్చ సాగుతోంది. అదికూడా ఈ సారి ఆమె అసెంబ్లీ నియజకవర్గంపైనే దృష్టి పెట్టారని పార్టీలో చర్చసాగుతోంది. వాస్తవానికి ఇప్పటి వరకు ఆమె అసలు అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడలేదు. కాంగ్రెస్లో ఉన్నా.. తర్వాత బీజేపీలోకి వచ్చినా.. పార్లమెంటు వైపే …
Read More »తండ్రి వారసత్వం ఈ సారైనా నిలబెడతారా?
వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తానని పదే పదే ప్రకటిస్తున్నారు. అయితే.. చంద్రబాబు ఎంత కాదనుకున్నా.. ఎంత ఔననుకున్నా.. కొందరు వారసులను తప్పించే పరిస్థితి లేకుండా పోయింది. ఇది అవసరం.. కూడా అనే టాక్ ఉంది. ఇలాంటి వారిలో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి బొజ్జల సుధీర్కుమార్, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి గాలి ముద్దుకృష్ణమ కుమారుడు గాలి భాను …
Read More »ఏపీపైనే పవన్ దృష్టి.. తెలంగాణను వదిలేసుకున్నట్టేనా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం ఏపీపైనే దృష్టి పెట్టారు. మంచిదే. ఇక్కడ అధికారంలోకి రావాలని, వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును కూడా చీలనివ్వబోనని ఆయన చెబుతున్నారు. సరే.. ఒక రాజకీయ పార్టీగా ఆయనకు ఉన్న స్వేచ్ఛను ఎవరూ కాదనరు. అయితే.. ఇదేసమయంలో గతంలో ఆయన తెలంగాణపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో తన పార్టీ కూడా పోటీ చేస్తుందని చెప్పారు. మరో నాలుగు …
Read More »బోస్ వర్సెస్ వేణు… తోటకు చాన్స్
ఏపీ అధికార పార్టీ వైసీపీలో నేతల మధ్య రాజుకున్న అసంతృప్తి, అసహన మంటలు ఎక్కడా ఆరడం లేదు. సాక్షాత్తూ పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని.. ఇది తగదు.. ఎన్నికలకు ముందు మీరు ఇలా చేస్తారా? అని ప్రశ్నించినా.. ఇది చేయొద్దని హెచ్చరించినా నాయకులు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఎవరికి వారు తమ తమ బల నిరూపణలో ముందున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరిజిల్లాలోని రామచంద్రపురం నియోజకవ ర్గం కేంద్రంగా సాగుతున్న …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates