Political News

మహిళలకు పెరిగే నియోజకవర్గాలో ఎన్నోతెలుసా ?

మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో పాస్ అవ్వటం ఖాయం. దశాబ్దాలుగా పెండింగులో ఉన్న ఈ బిల్లు అమల్లోకి వస్తే చాలామంది సీనియర్ మగ నేతల జాతకాలు తారుమారైపోతాయి. రిజర్వేషన్ల పునర్విభజన కారణంగా ఎంతమంది పురుషనేతల రాజకీయం తల్లకిందులైపోయిందో మహిళా రిజర్వేషన్ బిల్లు వల్ల అంతకుమించి దెబ్బపడబోతోంది. మహిళల దెబ్బకు రాజకీయంగా పురుషుల అడ్రస్సులే మారిపోతోబోతున్నాయి. విషయం ఏమిటంటే బిల్లు గనుక అమల్లోకి వస్తే ఏపీలో ఎన్నిసీట్లు మహిళలకు కేటాయించాలో తెలుసా …

Read More »

వివేక్ ఇంట్లో బీజేపీ నేతలు రహస్య భేటీ..?

తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? పార్టీలో చీలిక రాబోతుందా? కీలక నేతలు ఆ పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారా? అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తాజాగా ఏడెనిమిది మంది తెలంగాణ బీజేపీ కీలక నాయకులు ఓ నేత ఇంట్లో రహస్య భేటీ కావడం సంచలనంగా మారింది. ఈ నాయకులు బీజేపీని వీడే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో మాజీ ఎంపీలు …

Read More »

కేసీఆర్ జగన్ వైపు… ఎమ్మెల్యేలు బాబు వైపా?

తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారు. అందుకు తీవ్ర కసరత్తుల్లో ఆయన మునిగిపోయారు. వరుసగా మూడో సారి కూడా జనాల ఆదరణను ఓట్ల రూపంలో మార్చేందుకు కేసీఆర్ ప్లాన్లు వేస్తున్నారు. ఓట్లు కోల్పోయేలా ఏ మాత్రం తేడా రాకుండా జాగ్రత్త పడుతున్నారనే చెప్పాలి. బాబు అరెస్టుపై కేసీఆర్ స్పందించకపోవడం కూడా ఇందులో భాగమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి …

Read More »

175-130-120-110..జ‌గ‌న్ లెక్క వేరే!!

తాజాగా ఏపీలో మారిన ఎన్నిక‌ల ముఖ చిత్రం అధికార పార్టీ వైసీపీలో నెంబ‌ర్ గేమ్‌కు తెర‌దీసింద‌ని ప‌రిశీల కులు చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌-టీడీపీలు క‌లిసి పోటీ చేయడం ఖాయ‌మైంది. ఇక‌, వీటికి క‌లిసి వ‌చ్చే పార్టీలు కూడా ఎన్నిక‌ల్లో చేతులు క‌ల‌ప‌నున్నాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ పెట్టుకున్న వైనాట్ 175 వాద‌నపై వైసీపీలోనే నాయ‌కులు ముఖం చాటేస్తున్నారు. “ఇప్పుడు లెక్క‌లు మారుతున్నాయి. అస‌లు లెక్క‌లు వ‌స్తున్నాయి” అంటూ …

Read More »

ట‌చ్ మీ నాట్‌… జ‌గ‌న్ ప‌ట్ల మోడీ ఫీలింగ్‌ మారుతోందా?

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు అరెస్టు ఎపిసోడ్, అనంత‌ర ప‌రిణామాలు ఒకింత సమస్యాత్మకంగా మారుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ పెద్దలు ఆచితూచి అడుగు వేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోనే కాకుండా దేశంలో చర్చనీయాంశంగా మారడంతో ఈ వివాదంలో జోక్యం చేసుకోవద్దని కాషాయ పెద్ద‌లు క్లారిటీతో ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగానే అధికార, రాజకీయప‌ర‌మైన‌ స్పందనల‌ విషయంలో బీజేపీ పెద్దలు సైలెంట్ మోడ్ …

Read More »

రాజీనామాలకు సిద్ధమవుతున్న టీడీపీ నేతలు?

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై పార్టీ ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తోంది. అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణలోనూ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రజలను ఈ ఆందోళనల్లో భాగం చేయడంలో టీడీపీ నిమగ్నమైంది. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారనే విషయాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. బాబు అరెస్టును వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అనుకూలంగా మలుచుకోవాలనే ప్రయత్నాలను టీడీపీ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. …

Read More »

కాబోయే సీఎం చంద్రబాబే..సంచలన సర్వే

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికలకు 6 నెలల ముందు చంద్రబాబును అరెస్టు చేసి జగన్ తప్పు చేశారని చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ అరెస్టు జగన్ పతనానికి నాంది అని, చంద్రబాబుకు సింపతీ వచ్చి రాబోయే ఎన్నికల్లో తప్పక టీడీపీ విజయం సాధిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆల్రెడీ సింపతీ యూనివర్సిటీలో జగన్ పీహెచ్ డీ చేశారని, …

Read More »

సీఎం జ‌గ‌న్‌కు సీపీఎస్ గండం.. 30 ల‌క్ష‌ల ఓట్లు ఎటువైపు?

ఒక‌టి కాదు రెండు కాదు.. ఏకంగా 30 ల‌క్ష‌ల ఓట్లు. ఒక పార్టీ అధికారంలోకి రావాలా.. వ‌ద్దా.. అని నిర్ణ‌యించే ఓటు బ్యాంకు. అధికారం చేప‌ట్టాల‌ని భావించే పార్టీకి ప్రాణ ప్ర‌ద‌మైన ఓటుబ్యాంకు.. ఇప్పుడు ఇదే ఓటు బ్యాంకు వైసీపీని వీడుతోంద‌నే చ‌ర్చ ఏపీలో జోరుగా సాగుతోంది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌(2004 త‌ర్వాత నియామ‌కం పొందిన‌) కంట్రిబ్యూట‌రీ పింఛ‌న్ స్కీం(సీపీఎస్‌)ను ర‌ద్దు చేస్తామ‌ని వైసీపీ అధినేత‌గా జ‌గ‌న్ …

Read More »

ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న త‌ర్వాత‌.. వైసీపీ లెక్క‌లు ఇవే!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము టీడీపీతో క‌లిసి వెళ్తామంటూ.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న చేసిన దాదా పు వారం అవుతోంది. ఈ వారం రోజుల్లో జ‌న‌సేన‌లో వ‌చ్చిన మార్పు కంటే.. జ‌న‌సేన నాయ‌కులు చేస్తున్న చ‌ర్చ‌లకంటే కూడా వైసీపీ నాయ‌కులు చేస్తున్న చ‌ర్చ‌లు, వారిలో వ‌చ్చిన మార్పు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ వార‌సుల‌ను రంగంలోకి దింపాల‌ని అనుకుంటున్న‌వారు.. కొత్త‌గా సీట్లు ద‌క్కించుకుని విజ‌యం సాధించాల‌ని భావిస్తున్న‌వారు.. …

Read More »

ఇక‌, తేల్చుకోవాల్సింది.. త‌ట్టుకోవాల్సింది.. టీడీపీనే!!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు, పార్టీ యువ నేత నారా లోకేష్ విష‌యంలో ఏపీ అధికార పార్టీ వైసీపీ స్ప‌ష్ట‌మైన వైఖ‌రితోనే ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే చంద్ర‌బాబును స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో అవినీతి జ‌రిగింద‌ని పేర్కొంటూ.. అరెస్టు చేయ‌డంతోపాటు ఆయ‌న‌ను జైల్లో కూడా పెట్టారు. ఇక‌, దీని నుంచి బ‌య‌ట ప‌డేందుకు చంద్ర‌బాబు చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. అయితే.. ఈ ఒక్క కేసుతోనే వైసీపీ వ‌దిలి పెట్టే ప‌రిస్థితి …

Read More »

మ‌హిళా కోటా…ఇంకో ప‌దేళ్ల దాకా అమ‌ల్లోకి వ‌చ్చే చాన్స్ లేదు

కేంద్ర ప్రభుత్వం చట్ట సభల్లో ప్రతిపాదిస్తున్న మహిళా బిల్లు చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఎవ‌రికి వారు ఇదంతా త‌మ క్రెడిట్ అని చాటి చెప్పుకొనే ప్ర‌య‌త్నంలో బిజీగా ఉన్నారు. దీనికి కార‌ణంలో బిల్లులోని సాంకేతిక అంశాలే. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన మహిళా బిల్లు తీరును గమనిస్తే.. వచ్చే ఎన్నికలలో మహిళా బిల్లు రిజర్వేషన్లు వర్తించవు అని స్పష్టం అవుతోంది అని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. …

Read More »

మూడో కేసు…చంద్రబాబుకు బెయిల్ కష్టమేనా?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సంబంధించిన పలు పిటిషన్లపై ఈ రోజు హైకోర్టులో జరిగిన విచారణలో ఊరట లభించని సంగతి తెలిసిందే. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ వస్తుందని ఆయన తరఫు లాయర్లు ఆశించగా…ఆ విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది. ఇక, చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ పూర్తయినా తీర్పు, ఉత్తర్వులు రెండ్రోజుల తర్వాత వెల్లడిస్తామని కోర్టు తీర్పును రిజర్వ్ …

Read More »