వైసీపీ నెల్లూరు జిల్లాలో కీలకపరిణామం చోటుచేసుకున్నదా ? అవుననే సమాధానం వినిపిస్తోంది. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఈమధ్యనే చంద్రబాబునాయుడుతో భేటి అయినట్లు సమాచారం. వైసీపీ తరపున నెల్లూరు ఎంపీగా పోటీచేయమని జగన్మోహన్ రెడ్డి వేమిరెడ్డిని అడిగారట. ఇపుడు రాజ్యసభ ఎంపీగా ఉన్న వేమిరెడ్డిని రాబోయే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో నెల్లూరు నుండి పోటీచేయించాలన్నది జగన్ ఆలోచన. అందుకు వేమిరెడ్డి కూడా అంగీకరించారు. అయితే ఒక షరతు విధించారట. అదేమిటంటే …
Read More »జగన్ కు షాక్..అంబటి రాయుడు ఔట్
సీఎం జగన్ కు షాకిస్తూ టీమిండియా మాజీ క్రికెటర్, వైసీపీ నేత అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీలో చేరి వారం రోజులు గడవక ముందే పార్టీకి రాజీనామా చేస్తున్నానని అంబటి రాయుడు చేసిన ప్రకటన ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ వీడుతున్నట్లు అంబటి రాయుడు చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని రాయుడు అన్నారు. …
Read More »2024 – ఏపీ రాత రాసేది బీసేలేనా
రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలవాలన్నా బీసీల ఓట్లే కీలకంగా మారాయి. జనాభాలో బీసీ సామాజికవర్గాలు సగమున్నాయి. దాదాపు 139 ఉపకులాలున్న బీసీలు ఎన్నికల విషయంలో దాదాపు ఐకమత్యంగానే ఉంటాయి. అందుకనే ఇపుడు బీసీలను ప్రసన్నం చేసుకునేందుకు, ఆకర్షించేందుకు ఇటు జగన్మోహన్ రెడ్డి అటు చంద్రబాబునాయుడు నానా అవస్తలు పడుతున్నారు. బీసీల్లో పట్టు నిలుపుకునేందుకు జగన్ పాట్లు పడుతుంటే పోయిన పట్టును తిరిగి సాధించేందుకు చంద్రబాబు అవస్తలు పడుతున్నారు. రెండు పార్టీలు …
Read More »రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం ?
బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూదోపిడీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గడచిన ఐదేళ్ళల్లో 2018-23 మధ్య కేసీయార్ హయాంలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగిందని రేవంత్ రెడ్డి అండ్ కో చాలాకాలంగా ఆరోపణలు చేస్తున్నారు. ఒక్క రేవంత్ అండ్ కో మాత్రమే కాదు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు కూడా ఇవే ఆరోపణలు చేశాయి. అధికారంలోకి రాగానే భూదోపిడీపై విచారణ చేయిస్తామని అప్పట్లోనే రేవంత్ పదేపదే ప్రకటించారు. అప్పుడు …
Read More »పామర్రు వైసీపీలో పొలిటికల్ కొర్రీలు…!
ఉమ్మడి కృష్నాజిల్లాలోని ఎస్సీ నియోజకవర్గాల్లో పామర్రు కీలకమైంది. ఈ నియోజకవర్గం టికెట్ విషయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ క్లారిటీతోనే ఉంది. పార్టీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజాకు ఇక్కడి టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రజల్లోకి కూడా వెళ్తున్నారు. వివిధ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇక, అధికార పార్టీ విషయానికి వస్తే మాత్రమే కొంత సందేహాలు.. మరిన్ని అనుమానాలు ఇంకొన్ని కొర్రీలు కనిపిస్తున్నాయి. 2019 …
Read More »అది తేల్చకుండా రా.. కదలి రా… అంటే ఎలా బాబు?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ శుక్రవారం నుంచి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే.. రా.. కదలిరా! పేరుతో నిర్వహించే బహిరంగ సభలు. సమావేశాలు. నాయకుల చేరికలు.. ప్రజలకు పార్టీని మరింత చేరువ చేయడం. 1982-83 మధ్య కాలంలో దివంగత ఎన్టీఆర్.. టీడీపీని స్థాపించారు. ఈ సమ యంలో ఆయన చైతన్య రథంపై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి.. సభలు, సమావేశాలు నిర్వహించారు. ఈ సమయంలోనే ఆయన రా.. కదలిరా! నినాదంతో …
Read More »తక్కువ రేటుకే క్వాలిటీ లిక్కర్ – బాబు భరోసా
అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రా.. కదలిరా!’ తొలి సభ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గంలో అత్యంత భారీగా నిర్వహించారు. వేలాది మందిని సమీకరించారు. ఈ సభలో చంద్రబాబు ఆద్యంతం అత్యంత ఉద్వేగ భరితంగా మాట్లాడారు. వైసీపీ సర్కారుపైనా.. సీఎం జగన్ పైనా ఆయన నిప్పులు కురిపించారు. ఏపీని జగన్ మోహన్ రెడ్డి 30 ఏళ్ల వెనక్కి తీసుకువెళ్లారని చంద్రబాబు దుయ్యబట్టారు. అదేసమయంలో ప్రజలపై వరాల …
Read More »జగన్ నమ్మక ద్రోహం చేశారు: వైసీపీకి సీనియర్ నేత రాజీనామా
సీనియర్ నాయకుడు, రెడ్డి సామాజిక వర్గం నేత.. కాపు రామచంద్రారెడ్డి తాజాగా సీఎం జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తనను జగన్ నమ్మించి ద్రోహం చేశారని అన్నారు. తనకు టికెట్ ఇవ్వనని చెప్పి.. వంచించారని ఆయన విరుచుకుపడ్డారు. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాయదుర్గం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో గెలిచిన కాపును తాజాగా వైసీపీ పక్కన పెట్టింది. ఆయన స్థానంలో వేరేవారిని నియమించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. …
Read More »ఆ స్కీం వెనుక భారీ స్కాం – పవన్
ఏపీ సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చి.. అమలు చేస్తున్న కార్యక్రమం(పథకం) ‘సమగ్ర భూరక్ష’. ఎప్పుడో దశాబ్దాలుగా ఉన్న భూమి సమస్యలకు ఈ కార్యక్రమం ద్వారా పరిష్కారం చూపించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇది గ్రామీణ స్థాయిలో ప్రజలకు లభించిన ఒక వరమని ప్రభుత్వం చెబుతోంది. అయితే.. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘భూరక్ష’ పథకంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘భూరక్ష’ పథకాన్ని కేవలం దోచుకున్న భూములను దాచుకునేందుకు …
Read More »షర్మిల గురించి రాజారెడ్డి.. వైఎస్ ఆత్మలతో మాట్లాడా.. : పాల్
వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ప్రస్తుతం కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిలపై పొలిటికల్ కమెడియన్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సటైర్లతో విరుచుకుపడ్డారు. తన వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన సమయంలో షర్మిల డిస్కో డ్యాన్స్ చేస్తుందని అనుకున్నానని వ్యాఖ్యానించా రు. అసలు ఏముందని వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిందన్నారు. అయినా.. పోయి పోయి.. కాంగ్రెస్లో విలీనం చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్లో పార్టీని …
Read More »విజయవాడ ఎంపీ టికెట్పై టీడీపీ క్లారిటీ.. మంటలు మొదలు!
విజయవాడ పార్లమెంటు స్థానం విషయంలో టీడీపీలో నెలకొన్న విభేదాలకు చెక్ పెడుతూ.. ఆ పార్టీ అధి నేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్నికి టీడీపీ ఎంపీ టికెట్ ఖరారైనట్టు సమాచారం. ఇదే విషయాన్ని పార్టీ కీలక నాయకులు ఎంపీ నానికి సైతం చేరవేసినట్టు తెలిసింది. అంతేకాదు.. ఇటీవల ఘర్షణ జరిగిన తిరువూరు నియోజకవర్గానికి కూడా నానిని దూరం పెట్టారు. …
Read More »కేటీయార్ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారా ?
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనాల్లో నవ్వుల పాలవుతున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే కేటీయార్ వైఖరిని దుమ్ము దులిపేస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే కేటీయార్ స్వయంకృతమనే చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీయార్ చేస్తున్న ప్రతి విమర్శా రివర్సు కొడుతోంది. అందుకనే కేటీయార్ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారా అనే అనుమానాలు పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీయార్ తాజాగా 420 పేరుతో ఒక బుక్ …
Read More »