Political News

జ‌న‌సేన‌కు కంచుకోట‌గా పిఠాపురం.. ప‌క్కా స్ట్రాట‌జీ ఇదే!

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. గ‌త ఎన్నిక‌ల్లో పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కిం చుకున్నారు. కూట‌మిక‌ట్టి.. పిఠాపురం టికెట్‌ను సొంతం చేసుకున్న ఆయ‌న‌.. 70 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజ‌యాన్ని కూడా కైవ‌సం చేసుకున్నారు. ఇక‌, ముందు కూడా.. ప‌వ‌న్ ఇక్క‌డ నుంచే పోటీ చేస్తార‌ని.. గ‌తంలోనే పార్టీ నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు చెప్పిన విష‌యం తెలిసిందే. అయితే.. సంస్థాగతంగా మాత్రం.. పార్టీ ఇంకా పుంజుకోవాల్సి …

Read More »

బాబు లెక్క‌: ఏపీలో ఆదాయం ఎలా పెరిగింది?

ప్ర‌స్తుతం దేశంలో గ‌త నెల 22 నుంచి వ‌స్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ-2.0 సంస్క‌ర‌ణ‌లు అమల్లోకి వ‌చ్చాయి. త‌ద్వారా జీఎస్టీలో శ్లాబులు మారి.. ప్ర‌జ‌ల‌కు ఊర‌ట క‌లిగిస్తుంద‌ని కేంద్రం చెబుతోంది. నిత్యావ‌స‌రాల నుంచి ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల వ‌ర‌కు, చెప్పుల నుంచి దుస్తుల వ‌ర‌కు కూడా ధ‌ర‌లు త‌గ్గాయి. దీంతో ప్ర‌భుత్వాల‌కు వ‌చ్చే ఆదాయం గ‌ణ‌నీయంగా త‌గ్గింది. తాజా లెక్క‌ల ప్ర‌కారం.. తెలంగాణ ప్ర‌భుత్వం సుమారు 4 వేల కోట్ల రూపాయ‌ల‌ను …

Read More »

తెలంగాణ‌లోనూ జ‌న‌సేన ఎంట్రీ.. ప‌క్కాస్కెచ్ ఇదే.. !

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా జరగనుంది. గ్రామ పంచాయతీలు, జడ్పిటిసిలు, ఎంపీటీసీలు సహా అన్ని స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో జనసేన పార్టీని విస్తరించే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయ పరిణామాలపై స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులతో …

Read More »

`యువ‌గ‌ళం` ఫ్రెండ్ పెళ్లి.. బిజీ షెడ్యూల్‌లోనూ హాజ‌రైన లోకేష్‌

రాజ‌కీయ నేత‌ల‌కు మిత్రులు ఉంటారా? అంటే ఎందుకు ఉండ‌రు?! అయితే.. వారిని క‌లిసేందుకు, స‌మ‌యం వెచ్చించేందుకు పెద్ద‌గా తీరిక ఉండ‌దు. పైగా.. మంత్రిగా ఉన్న‌ప్పుడు ఆ బాధ్య‌త‌లు వేరేగా ఉంటాయి. ఇటు పార్టీలో జ‌రుగుతున్న ప‌రిణామాలు, అటు ప్ర‌భుత్వం ప‌నులు అన్నీ చూస్తూనే.. మంత్రి నారా లోకేష్‌.. త‌న యువ‌గ‌ళం ఫ్రెండ్ భ‌వ్య(అస‌లు పేరు భ‌వానీ) వివాహానికి హాజ‌ర‌య్యారు. ఈ ఆక‌స్మిక ఆగ‌నంతో ఆమె ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యారు. నారా లోకేష్‌ను చూసి …

Read More »

జగన్ పరదాల్లో…మేము ఆటోల్లో వచ్చాం: చంద్రబాబు

ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దుష్టులను ఉపేక్షించకూడదదని, 2019-2024 మధ్యలో పండుగలు చేసుకునే పరిస్థితి లేదని, స్వేచ్ఛగా తిరిగి పరిస్థితి లేదని అన్నారు. జగన్ పరదాల్లో వచ్చే వారని, కానీ, తాము సరదాగా స్వేచ్ఛగా 14 కి.మీ దూరం ప్రజల మధ్య, ప్రజలతో ప్రయాణించి వచ్చామని చెప్పారు. తమ ప్రభుత్వానికి, ఆ …

Read More »

ట్రంప్ దెబ్బ: అమెరికాలో అంబటి రాంబాబు కూతురి ప్రేమ వివాహం

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూతురు శ్రీజ ప్రేమ వివాహం అమెరికాలో జరిగింది. అతికొద్దిమంది సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక గుడిలో జరిగింది. ఈ సందర్భంగా అంబటి రాంబాబు ఒక వీడియో విడుదల చేశారు. తన కూతురు శ్రీజ అమెరికాలో ఎండోక్రైనాలజీ చదువుతోందని, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జాస్తి హర్షను ఇష్టపడిందని ఆయన చెప్పారు. వారి ఇష్టానుసారంగా ఈ పెళ్లి జరిపించామని అన్నారు. వాస్తవానికి వారిని …

Read More »

ఆటో డ్రైవర్ల సేవలో..భారమైనా మోస్తాం: పవన్

విజయవాడలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో బహిరంగ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం అమలు చేసేందుకు 436 కోట్ల రూపాయల భారం ఖజానాపై పడుతుందని, అయినా సరే బాధ్యతతో ఆ భారాన్ని సంతోషంగా భరిస్తూ ప్రభుత్వం ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించిందని అన్నారు. ఆటో డ్రైవర్లకు చిన్నపాటి ఊతమిచ్చినా చాలని తాము భావించామని …

Read More »

విక్ట‌రీ వెనిగండ్ల: గుడివాడకు సర్ ప్రైజ్…!

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం పేరు చెబితే.. గుర్తుకు వ‌చ్చేది.. గ‌త ఏడాది కింద‌టి వ‌రకు ఘ‌ర్ష‌ణ‌లు.. గంజాయి.. పేకాట.. కేసినో వంటివే వినిపించేవి, క‌నిపించేవి కూడా! అని టీడీపీ నాయ‌కులు విమ‌ర్శించే వారు. అయితే, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఎన్నారై, టీడీపీనాయ‌కుడు వెనిగండ్ల రాము ఇక్క‌డ విజయం ద‌క్కించుకున్నారు. దీంతో ఇక్క‌డి రూపు రేఖ‌లు స‌మూలంగా మారుతున్నాయి. మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే.. …

Read More »

ఆటోవాలా చంద్రబాబు, పవన్, లోకేశ్

ఏపీలో స్త్రీ శక్తి పథకం ద్వారా నిర్దేశించిన ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తామని కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పథకంలో భాగంగా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. అయితే, అదే సమయంలో ఈ పథకం అమలు నేపథ్యంలో ఆటో, క్యాబ్  డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు దెబ్బతిన్న …

Read More »

అమరావతి పై మలేషియా చూపు

మలేషియా దేశానికి చెందిన 12 మంది ప్రతినిధుల బృందం ఏపీ రాజధాని అమరావతిలో పర్యటిస్తోంది. ఇటీవలి కాలంలో సీఎం చంద్రబాబు మలేషియాలో పర్యటించిన సందర్భంలో అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. రాజధానిని అద్భుతంగా నిర్మిస్తున్నామని, ప్రపంచ స్థాయిలో ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు. దీంతో మలేషియా ప్రభుత్వం 12 మందితో కూడిన ప్రతినిధి బృందాన్ని పంపింది. …

Read More »

నోరు జారే ఎమ్మెల్యేలపై బాబుకు ఆగ్రహం

నోరు జారే ఎమ్మెల్యేల‌ను జిల్లాల‌కు చెందిన ఇంచార్జ్ మంత్రులే నియంత్రించాల‌ని సీఎం చంద్ర‌బాబు సూచించారు. ఈ మేర‌కు ఆయ‌న కేబినెట్ భేటీ అనంత‌రం మంత్రుల‌తో విడివిడిగా మాట్లాడారు. ఇంచార్జ్ మంత్రిగా నియ‌మించిన‌ప్పుడు ప్రత్యేక బాధ్య‌త‌లు ఉంటాయ‌ని తేల్చి చెప్పారు. వాటిని సక్ర‌మంగా నిర్వ‌ర్తించాల‌న్నారు. “ఎమ్మెల్యేలు త‌ప్పులు చేస్తున్నారంటే ఎవ‌రు నియంత్రించాలి? అన్నీ నేనే చూడ‌లేను. మీరు అన్ని విష‌యాల‌ను ప‌రిశీలించాలి. నోరు జారుతున్నార‌ని తెలిసి కూడా ఎందుకు ఉపేక్షిస్తున్నారు?” అని …

Read More »

ఏపీ `పారాసైట్`.. ఇచ్చి ప‌డేసిన లోకేష్‌!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం పెట్టుబ‌డుల‌ను ఆహ్వానిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే 10 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర‌కు పెట్టుబ‌డులు తీసుకువ‌చ్చామ‌ని, 4.7 ల‌క్ష‌ల ఉద్యోగాలు కూడా క‌ల్పించామ‌ని సీఎం చంద్ర‌బాబు, మంత్రులు కూడా చెబుతున్నారు. ఈ క్ర‌మంలో పొరుగు ఉన్న క‌ర్ణాట‌క నుంచి ఏపీపై రాజ‌కీయ దాడులు జ‌రుగుతున్నాయి. త‌మ కంపెనీల‌ను.. త‌మ రాష్ట్రంలోని వ్యాపారాల‌ను.. ఏపీ లాక్కునే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని క‌ర్ణాట‌క‌లోని మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా …

Read More »