Political News

అమెరికా నుంచి వచ్చేస్తున్నారు.. మంచిదేనా?

వృత్తి నిపుణులు, దేశంలో నైపుణ్య కేంద్రాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. కేంద్రంలో మోడీ సర్కారు ఏర్పడిన తర్వాత నైపుణ్య కేంద్రాలకు ప్రాధాన్యం పెరిగింది. తద్వారా వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకుని సమర్థవంతమైన ఉత్పత్తులకు అవకాశాలు కల్పించారు. అయితే చిత్రంగా గత రెండు ఏళ్ల నుంచి వృత్తి నైపుణ్యం పొందుతున్న వారు విదేశాలకు వెళ్లిపోతున్నారు. దీంతో ఎప్పటికప్పుడు భారత్‌కు వృత్తి నిపుణుల కొరత వెంటాడుతోంది. ఇలాంటి కీలక సమయంలో అనూహ్యంగా అమెరికా నుంచి …

Read More »

ఇందుకే టీడీపీని రాజకీయ పాఠశాల అంటారు

గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్టీ కార్యకర్తలు, నాయకుల కోసం శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని మొత్తం 12 విభాగాలుగా విభజించి, వెయ్యి మందికి పైగా కార్యకర్తలు, నేతలకు పార్టీ విధి విధానాలు, భవిష్యత్ ప్రణాళికలపై సీనియర్ నాయకులు అవగాహన కల్పించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమాలు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగాయి. కేంద్ర కమిటీ కార్యాలయంలోని అన్ని గదుల్లోనూ …

Read More »

షర్మిల ఢిల్లీ ప్రయాణం వెనుక ఇంత కథ ఉందా?

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలిగా ఉన్న వైఎస్ ష‌ర్మిల‌.. రాజ్య‌స‌భ‌కు వెళ్తారంటూ కొన్నాళ్లుగా ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. 2024 ఫిబ్ర‌వ‌రిలో ఆమె ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాల‌ను చేప‌ట్టారు. అనంత‌రం.. అదే ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో క‌డ‌ప నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. త‌న సోద‌రుడు, వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌భుత్వం దిగిపోవ‌డంలో ష‌ర్మిల కీల‌క పాత్ర పోషించార‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు విశ్లేషిస్తారు. అప్ప‌ట్లో ఊరూ వాడా …

Read More »

మంత్రులతో భేటీ… క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం

సింగరేణి బొగ్గు స్కాం ఆరోపణలు, ఆ నేపథ్యంలో మీడియాలో రకరకాల కథనాలు, కాంగ్రెస్ కీలక నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలపై సోషల్ మీడియాలో గుసగుసలు…ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో ఈ టాపిక్ లపై హాట్ డిబేట్ లు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉన్న సమయంలో భట్టి విక్రమార్క నివాసంలో ఓ రహస్య భేటీ జరిగిందని పుకార్లు పుట్టాయి. భట్టి ఇంట్లో నలుగురు మంత్రులు రహస్యంగా 3 …

Read More »

గవర్నర్ దగ్గరకు సింగరేణి పంచాయతీ

సింగరేణి బొగ్గు స్కామ్ ఆరోపణలు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే నైనీ కోల్ బ్లాక్ కోసం పిలిచిన టెండర్లను కూడా రద్దు చేశారు. ఆ వ్యవహారంపై తాజాగా గవర్నర్ కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఆ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ వర్మను బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మీడియాతో …

Read More »

‘అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు’

ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేలా పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా బిల్లు ప్రవేశపెట్టబోతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ సమావేశాలకు ముందు నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రుల ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన సందర్భంగా మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని వైసీపీ ఎప్పుడూ వ్యతిరేకించలేదని, అమరావతికి మద్దతిచ్చిందని తెలిపారు. అయితే, రాష్ట్రంలోని …

Read More »

అసభ్యకరమైన వీడియో… చిక్కుల్లో జనసేన ఎమ్మెల్యే?

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, జనసేన అరవ శ్రీధర్ పై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. అరవ శ్రీధర్ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్ చేశారంటూ ఆరోపణలు వస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ మహిళను ఏడాదిన్నరగా బెదిరిస్తున్న శ్రీధర్ ఆమెను బలవంతంగా లోబర్చుకున్నాడనని, ఆమె గర్భవతి కావడంతో ఆమెకు అబార్షన్ చేయించాడని ఓ మీడియా ఛానెల్ లో కథనం వచ్చింది. …

Read More »

భారీగా త‌గ్గ‌నున్న కార్లు-దుస్తుల ధ‌ర‌లు

యూరోపియ‌న్ దేశాలుగా పేరొందిన జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్‌, ఇటలీ, బ్రిట‌న్‌, స్విట్జ‌ర్లాండ్‌, నార్వే, స్పెయిన్‌, ఉక్రెయిన్‌, పోలాండ్ స‌హా 25 దేశాల నుంచి భార‌త్‌కు దిగుమ‌తి అయ్యే అన్ని ర‌కాల వ‌స్తువుల ధ‌ర‌లు భారీగా త‌గ్గుముఖం ప‌ట్ట‌నున్నాయి. గ‌త ప‌దేళ్ల‌లో ఆయా దేశాలు.. 90 శాతం మేర‌కు భార‌త్‌కు ఎగుమ‌తులు చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు అమెరికా అండతో .. ఆయా దేశాలు విచ్చ‌ల‌విడిగా.. వ‌స్తువుల ధ‌ర‌లు పెంచాయి. కానీ, …

Read More »

మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా

తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. కొద్ది రోజులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని విడుదల చేశారు. జనవరి 28 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్ జరగనుంది. అవసరమైన చోట ఫిబ్రవరి 12న రీ పోలింగ్ …

Read More »

నేను చిక్కిపోయింది అందుకేరా నాయనా: లోకేశ్

టీడీపీ కీలక నేత, మంత్రి లోకేశ్ గతంలో పోలిస్తే ఇప్పుడు చాలా సన్నబడ్డారు. దీంతో, లోకేశ్ పక్కాగా డైట్ మెయింటైన్ చేస్తున్నారని, వర్కవుట్స్ చేసి ఫిట్ నెస్ సాధించారని అందరూ అనుకుంటున్నారు. అయితే, తాను చిక్కిపోవడానికి కారణం వేరే ఉంది అంటున్నారు లోకేశ్. తాను ప్రభుత్వంలో పని చేయాలని, అదే సమయంలో పార్టీలోనూ పనిచేయాలని కాబట్టే తాను చిక్కిపోయానని లోకేశ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఒకే …

Read More »

‘గద్దర్ అన్నను గేటు బయట నిలబెట్టింది ఆయనే’

ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజ్యసభ మాజీ సభ్యుడు, బీఆర్ ఎస్ నేత జోగినిపల్లి సంతోష్ రావు ఈ రోజు సిట్ విచారణకు హాజరు కాబోతోన్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సంతోష్ పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రావడంతో ఈ రోజు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులిచ్చారు. ఈ నేపథ్యంలోనే …

Read More »

బీ రెడీ: కాంగ్రెస్‌కు దీటుగా బీఆర్ఎస్ వ్యూహం!

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నియోజకవర్గాలు, జిల్లాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. అదేసమయంలో మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. దీనిని పసిగట్టిన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ కూడా అదే తరహా …

Read More »