Political News

మోడీ రావణుడు: కాంగ్రెస్ తీవ్ర వ్యాఖ్యలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆర్‌ఎస్ఎస్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రధాని మోడీ అభినవ రావణాసురుడు అని, ఆయన చేస్తున్న పనులు దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించింది. అలాగే ఆర్‌ఎస్ఎస్ సిద్ధాంతాలకు, ఉగ్రవాద సంస్థల సిద్ధాంతాలకు పెద్ద తేడా లేదని దుయ్యబట్టింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత ఉదిత్ రాజ్ మీడియాతో మాట్లాడారు. అంతేకాదు, మోడీ ఎక్కువ కాలం ఆ పదవిలో కొనసాగలేరని, త్వరలోనే బీజేపీ …

Read More »

బాబు కేబినెట్‌ నిర్ణయాలు.. అన్నీ మంచివే!

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రి మండలి సమావేశమైంది. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పించడంతో తమ ఉపాధికి ఇబ్బంది ఏర్పడిందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి ఆర్థికంగా ఇబ్బందులు తొలగించేందుకు ఉద్దేశించిన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని సీఎం చంద్రబాబు ఇటీవలి కాలంలో ప్రకటించారు. …

Read More »

విజయ్ కు షాక్… టీవీకే పిటిషన్ కొట్టివేత

తమిళ స్టార్ హీరో విజయ్ కు శుక్రవారం ఊహించని షాక్ ఎదురైంది. ఆయన స్థాపించిన పార్టీ తమిళ వెట్రిగ కళగం (టీవీకే) మద్రాస్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచి కొట్టివేసింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై అటు దర్యాప్తు గానీ, ఇటు విచారణ గానీ ప్రాథమిక దశలో ఉండగానే సీబీఐ దర్యాప్తును ఎలా కోరతారని కోర్టు ప్రశ్నించింది. కనీసం ఘటనపై ప్రాథమిక సమాచారం రాకుండానే …

Read More »

ఇంటిని చ‌క్క‌దిద్దే ప‌నిలో ప‌వ‌న్‌.. ఏం చేస్తున్నారంటే..!

ఏ పార్టీకైనా మార్పులు అవ‌స‌రం. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై మ‌రింత ప‌ట్టును పెంచుకోవాల్సిన అవ‌స‌రం కూడా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న సొంత నియోజ‌క‌వర్గంపై దృష్టి పెట్టారు. గ‌త ఎన్నిక‌ల్లో తూర్పుగోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఇక్క‌డకు ఆయ‌న రావ‌డం అరుదుగా సాగుతోంది. దీంతో పిఠాపురం జ‌న‌సేన పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న …

Read More »

విధేయ‌త‌కు వీర‌తాడు: నాగ‌బాబు ప‌ద‌వి.. రామ్‌కు!

రాజ‌కీయాల్లో విధేయుల‌కు ప‌ద‌వులు ఇవ్వ‌డం కొత్త‌కాదు. పార్టీ ప‌ట్ల‌, పార్టీ అధినేత‌ల ప‌ట్ల విధేయంగా ఉన్న నాయ‌కుల‌కు ప‌ద‌వులు అల‌వోక‌గా వ‌రిస్తుంటాయి. ప్ర‌స్తుతం ఏపీ అధికార పార్టీలలో కీలకమైన జ‌న‌సేన‌లోనూ.. ఇదే త‌రహాలో ప‌ద‌వులు వ‌స్తున్నాయి. పార్టీలో న‌మ్మ‌కంగా ఉంటూ.. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యానికి కార‌ణ‌మైన రామ్ తాళ్లూరికి.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కీల‌క ప‌దవిని అప్ప‌గించారు. పార్టీ సంస్థాగ‌త, అభివృద్ధి వ్య‌వ‌హారాల‌ను ఆయ‌న చేతిలో పెట్టారు. ఈ నేప‌థ్యంలోనే జ‌నసేన …

Read More »

చంద్రబాబుకే మేధావి వర్గం మద్దతు.. కారణం ఏమిటి?

రాష్ట్రంలోని మేధావి వర్గం అంతా కూడా సీఎం చంద్రబాబు వైపు నిలబడిన విషయం తెలిసిందే. గత ఎన్నికల సమయంలో పార్టీలకు అతీతంగా అనేకమంది మేధావులు సోషల్ మీడియా ద్వారా, అదేవిధంగా ఆన్లైన్ ఛానెల్లు, యూట్యూబ్ ద్వారా కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన వాయిస్ వినిపించారు. అదేవిధంగా కూటమి నేతలకు అనుకూలంగా కామెంట్లు చేశారు. ప్రజలను ఒకరకంగా మొబిలైజ్ చేయడంలో మేధావి వర్గం పాత్ర కూడా ఉందని అంటారు. గత …

Read More »

పెద్దిరెడ్డి ఫ్యామిలీని జగన్ నిజంగానే దూరం పెడుతున్నాడా?

ఏపీలో 2019 నుంచి 2024 వరకు అధికారం చెలాయించిన వైసీపీ… 2024 ఎన్నికల్లో ఒక్కసారిగా 151 సీట్ట నుంచి 11 సీట్లకు పడిపోయింది. ఫలితంగా అప్పటిదాకా బలీయంగా కనిపించిన వైసీపీ.. అత్యంత బలహీన పార్టీగా గోచరించడం మొదలైంది. ఈ పరిస్థితి నుంచి పార్టీని కాపాడుకునేందుకు జగన్ నానా తంటాలు పడుతున్నారు. అందులో భాగంగా ఆయన ఏ ఒక్కరూ ఊహించని నిర్ణయాన్ని తీసుకున్నారు. అదేంటంటే… పార్టీలో బలమైన కుటుంబంగా కనిపిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని ఏకంగా పార్టీ …

Read More »

బాబా మ‌జాకా: సంక్షేమానికి పోలిక పెట్టి.. వైసీపీని ఏకేశారుగా!

సీఎం చంద్ర‌బాబు అంటేనే మాట‌ల మాంత్రికుడుగా పేరు తెచ్చుకున్నారు. ఏ విష‌యాన్న‌యినా అల‌వోక‌గా స్పృశించే సీఎం చంద్ర‌బాబు.. తాజాగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ప‌ర్య‌టించి.. గ‌త 15 మాసాలుగా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్రమాల‌ను గుక్క తిప్పుకోకుండా వివ‌రించారు. అంతేకాదు.. ఇదేస‌మ‌యంలో ఆయ‌న వైసీపీ హ‌యాంలో జ‌రిగిన సంక్షేమ కార్యక్ర‌మాల‌కు, ప్ర‌స్తుతం అమ‌లు చేస్తున్న సంక్షేమానికి పోలిక పెడుతూ.. ఏకేశారు. ఈ క్ర‌మంలో ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో అమ‌లవుతున్న ప‌థ‌కాల‌ను …

Read More »

టీ – స్థానికంలో టీడీపీ రోల్ ఏంటి?

ఏపీ అధికార పార్టీ.. టీడీపీ వ్యూహం ఏంటో తెలియక తెలంగాణలో ఎదురు చూస్తున్న తెలుగు దేశం పార్టీ నాయకులు లబోదిబోమంటున్నారు. చాలా మంది పార్టీలు మారినా, కొందరు అత్యంత నమ్మకంతో, అన్నగారి హయాం నుంచి ఉన్న కుటుంబాలు కూడా పార్టీలో కొనసాగుతున్నాయి. ఇక తెలంగాణలో పార్టీని విస్తరించాలని భావించిన తెలుగుదేశం పార్టీ మళ్లీ అనూహ్యంగా మౌనం పాటిస్తోంది. దీంతో అసలు తెలంగాణలో పార్టీ విస్తరిస్తారా లేదా అనేది సందేహం వ్యక్తమవుతున్న …

Read More »

‘జూబ్లీహిల్స్‌’పై నివేదిక‌లు.. అస‌లు స్ట్రాట‌జీ ఇదేనా?

హైదరాబాద్‌లోని కీల‌క‌మైన అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం జూబ్లీహిల్స్‌. దీనికి త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రానుంది. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయ సంద‌డి కొన్నాళ్ల కింద‌టే ప్రారంభ‌మైంది. అయితే, ఎన్నిక‌ల ప్ర‌క్రియ చేరువ అవుతున్న నేప‌థ్యంలో ఈ రాజ‌కీయ సంద‌డిమ‌రింత దుమ్మురేప‌నుంది. ఇప్పటికే ప్ర‌ధాన‌ ప్రతిప‌క్షం బీఆర్‌ఎస్ అభ్యర్ధిని ప్ర‌క‌టించ‌డంతోపాటు, గ‌ల్లీ గ‌ల్లీకి బీఆర్‌ఎస్ నినాదంలో ప్ర‌చారాన్ని కూడా ప్రారంభించ‌నుంది. అంతేకాదు, ఎలా ముందుకు వెళ్లాలి, ఎలా విజ‌యం ద‌క్కించుకోవాలి, సెంటిమెంటును ఎలా …

Read More »

సోష‌ల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెడుతున్నారా??

ఏపీ ప్ర‌భుత్వంపై నిత్యం సోష‌ల్ మీడియాలో విషం క‌క్కుతున్న వారిపై చ‌ర్య‌లు తీసుకునేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. దీనిలో భాగంగా ఐదుగురు మంత్రుల‌తో కూడిన ప్ర‌త్యేక క‌మిటీని ఏర్పాటు చేసింది. వాస్త‌వానికి ప్ర‌భుత్వం చేస్తున్న మంచిని కూడా చెడుగా చూపిస్తూ.. సోష‌ల్ మీడియాలో కామెంట్లు, పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఒకానొక ద‌శ‌లో సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు కూడా తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల్లోనూ …

Read More »

క‌మ్యూనిస్టు కోటలో కాంగ్రెస్ పాగా వేసిన‌… దామన్న క‌న్నుమూత‌

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి, సూర్యాపేట నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ ఇంచార్జ్‌.. రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి ఉర‌ఫ్ దామన్న‌ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 73 సంవ‌త్స‌రాలు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముఖ్య‌మంత్రులుగా ప‌నిచేసిన‌ నేదురుమ‌ల్లి జ‌నార్ద‌న్ రెడ్డి, వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మంత్రి వ‌ర్గాల్లో దామోద‌ర్‌రెడ్డి మంత్రిగా ప‌నిచేశారు. పార్టీకి అత్యంత విశ్వాస‌పాత్రుడిగా పేరు తెచ్చుకున్న ఆయ‌న‌.. ఆసాంతం.. కాంగ్రెస్ నేత‌గానే జీవించారు. ఒకానొక ద‌శ‌లో ఇత‌ర పార్టీల నుంచి పిలుపు …

Read More »