Political News

మీ కోసం 124 సార్లు బ‌ట‌న్ నొక్కా.. నా కోసం.. : జ‌గ‌న్

ఏలూరు జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిదిలో నిర్వ‌హించిన వైసీపీ సిద్దం ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో సీఎం జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న పార్టీ నాయ‌కుల‌కు ఓటేసి.. పార్టీ అభ్యర్థుల‌ను అన్ని స్థానాల్లోనూ గెలిపించాల‌ని ఆయ‌న కోరారు. అయితే.. దీనికి కొంత మ‌సాలా జోడించి చెప్ప‌డమే ఆస‌క్తిగా మారింది. మీ కోసం నేను 57 నెల‌ల‌ కాలంలో వివిధ ప‌థ‌కాల‌కు సంబంధించి 124 సార్లు బ‌ట‌న్ నొక్కాను. …

Read More »

రాజ‌య్య రూటు మారుతోంది.. రేవంత్ దిశ‌గా అడుగులు

తెలంగాణ రాజ‌కీయాల్లో ..ముఖ్యంగా వ‌రంగ‌ల్ జిల్లా రాజ‌కీయాల్లో వివాదాస్ప‌ద నాయ‌కుడిగా, మంత్రిగా , నిత్యం మీడియాలో ఉన్న మాజీ డిప్యూటీ సీఎం తాడికొండ రాజ‌య్య‌.. తాజాగా మ‌రో సారి వార్త‌ల్లోకి వ‌చ్చారు. స్టేష‌న్ ఘ‌న్ పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ని రాజ‌య్య‌..అప్ప‌ట్లో బీఆర్ ఎస్‌పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. పార్టీ అదినేత ఏం చెప్పినా.. చేస్తాన‌ని, మ‌ళ్లీ అధికారం బీఆర్ ఎస్ దేన‌ని అన్నారు. కానీ, …

Read More »

అసెంబ్లీలో మాదే.. పార్లమెంట్‌లో కూడా మాదే..

తెలంగాణ సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి ప్ర‌చారం ప్రారంభించేశారు. త్వ‌ర‌లోనే దేశ‌వ్యాప్తంగా పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు న‌గారా మోగ‌నుంది. ఈ క్ర‌మంలో తెలంగాణ‌లోని 17 స్థానాల్లో క‌నీసం 14 నుంచి 16 స్థానాల‌ను త‌మ కైవ‌సం చేసుకోవాల‌ని.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సాధించిన విజ‌యాన్ని కొన‌సాగించాల‌ని భావిస్తున్న రేవంత్‌రెడ్డి.. తాజాగా ఇంద‌వ‌ల్లి వేదిక‌గా .. నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ ద్వారా ప్ర‌చార శంఖం పూరించారు. ఈ …

Read More »

కాంగ్రెస్‌కు కంట్లో న‌లుసు..

Mamata

రాజ‌కీయాల్లో త‌న‌కంటూ.. ప్ర‌త్యేక ముద్ర వేసుకున్నారు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ.. అంద‌రూ ఆమెను దీదీ అని పిలుచుకుంటారు. అయితే. ఆమె ప్ర‌త్యేక‌త ఏంటంటే..ఎప్పుడు ఎటు వైపు నిల‌బ‌డ‌తారో.. ఎప్పుడు ఎవ‌రిని పొగుడుతారో చెప్ప డం క‌ష్టం. ఏనిముషానికి ఆమె మ‌న‌సు, నోరు.. ఎటు వైపు మ‌లుపు తిరుగుతాయో కూడా చెప్ప‌డం మ‌రీ క‌ష్టం. నిన్న మొన్న‌టి వ‌ర‌కు.. కాంగ్రెస్ పార్టీని భేష్ అంటూ.. కొనియాడిన దీదీ.. ఇటీవ‌ల …

Read More »

నేతలకు కేసీయార్ షాకిచ్చారా ?

Maharastra

మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలకు కేసీయార్ షాకులమీద షాకులిస్తున్నారట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కేసీయార్ కు పెద్ద షాకనే చెప్పాలి. తనపైన తాను విపరీతమైన నమ్మకం పెట్టుకున్న కేసీయార్ అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తాపడ్డారు. ఎన్నికల్లో ఓడిన రెండు రోజునే బాత్ రూములో పడితే తుంటి ఎముక విరిగింది. దాంతో ఆపరేషన్ చేయించుకున్న కేసీయార్ ఇంటికే పరిమితమైపోయారు. రెండు మూడు రోజులుగానే బయటకు వస్తున్నారు. తొందరలోనే పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి కదా …

Read More »

రేవంత్ పై న‌మ్మ‌కంతో జార్ఖండ్ రాజకీయం

Hyderabad

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో వారికి తెలిసిన‌ట్టుంది. బీజేపీ ఎలాంటి వారినైనా త‌న వైపున‌కు ఎలా తిప్పుకుంటుందో వారికి బాగా అనుభ‌వంలో ఉన్న‌ట్టుగా ఉంది.. అందుకే.. అనూహ్య‌మైన ప‌రిస్థితిలో అంతే అనూహ్యంగా వ్య‌వ‌హ‌రించారు… జార్ఖండ్ అధికార ప‌క్ష కూట‌మి పార్టీలు. అవే.. జేఎంఎం(జార్ఖండ్ ముక్తి మోర్చా), కాంగ్రెస్ పార్టీలు. ప్ర‌స్తుతం జార్ఖండ్‌లో రాజ‌కీయ సంక్షోభం నెలకొన్న విష‌యం తెలిసిందే. సీఎం హేమంత్ సొరేన్‌పై ఈడీ కేసులు …

Read More »

నీ అయ్య‌.. ఎవ‌డ్రా ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టేది..

“నీ అయ్య‌.. ఎవ‌డ్రా ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టేది“ అంటూ.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర‌స్థాయి విరుచుకుప‌డ్డారు. ఎవ‌డైనా ఆ మాట‌లు అంటే.. ప్ర‌జ‌లే తిర‌గ‌బ‌డాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఇటీవ‌ల కాలంలో ప్ర‌దాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ నాయ‌కులు త‌ర‌చుగా రేవంత్ ప్ర‌భుత్వం ఆరు నెల‌ల్లోనే కూలిపోతుంద‌ని వ్యాఖ్యానిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ కూడా.. దాదాపు ఇదే వ్యాఖ్య‌లు చేశారు. “వాళ్ల ప్ర‌భుత్వాన్ని వాళ్లు ఎన్నాళ్లు కాపాడుకుంటారో చూద్దాం“ …

Read More »

వైసీపీ ఆరో జాబితా విడుద‌ల‌.. కానీ, ఈ ప్ర‌శ్న‌కు సమాధాన‌మేది?

ఏపీ అధికార పార్టీ వైసీపీ తాజాగా ఆరో జాబితాను విడుద‌ల చేసింది. పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను పుర‌స్క‌రించుకుని ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ లేదా షెడ్యూల్‌కు రెండు మాసాల ముందుగానే అభ్య‌ర్థుల‌ను దాదాపు నియమిస్తోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు జాబితాలు ఇవ్వ‌గా తాజాగా ఆరో జాబితాను విడుద‌ల చేసింది. ఈ జాబితాలో అటు పార్ల‌మెంటు, ఇటు అసెంబ్లీల‌కు క‌లిపి 10 మంది స‌మ‌న్వ‌య క‌ర్త‌ల‌ను ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు పార్టీ …

Read More »

ఆ ఎమ్మెల్యేకు లైన్ క్లియ‌ర్ చేసిన సీఎం జ‌గ‌న్‌!

కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్న ఉమ్మ‌డి కృష్నాజిల్లా మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌… పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయ‌న ఎక్క‌డ మాట్లాడినా.. సంక్షేమం ఒక్క‌టే చాల‌దు.. ప్ర‌జ‌లు అభివృద్ధిని కోరుతున్నారు. ఇది మాకు చేత‌కావ‌డం లేదు.. అని అంటున్నారు. ఈ వ్యాఖ్య‌లు పార్టీలోనూ.. ప్ర‌భుత్వంలోనూ చ‌ర్చ‌గా మారాయి. ఈ నేప‌థ్యానికి తోడు.. శ‌నివారం పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా ఏలూరు జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హిస్తున్న సిద్ధం బ‌హిరంగ స‌భ‌కు ఎమ్మెల్యే వ‌సంత …

Read More »

ఇచ్చిన హామీలేమ‌య్యాయి స‌ర్‌:  మోడీపై ష‌ర్మిల  ఫైర్‌

అంద‌రూ అనుకున్న‌ట్టుగానే ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఢిల్లీలో దీక్ష‌కు దిగారు. తొలుత నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై ఆమె ఒంటికాలిపై విరుచుకుపడ్డారు. “ఏపీకి ఇచ్చిన హామీలేమ‌య్యాయి.. మోడీ స‌ర్‌“ అంటూ.. నిప్పులు చెరిగారు. ఏపీ కాంగ్రెస్ నాయ‌కుల‌తో క‌లిసి రెండు రోజుల కింద‌టే ఢిల్లీకి  చేరుకున్న ష‌ర్మిల అక్క‌డి ఏపీ భ‌వ‌న్‌లోనే కార్య‌క్ర‌మానికి రెడీ అయ్యారు. అయితే.. తొలుత ఆమె కార్య‌క్ర‌మానికి పోలీసులు …

Read More »

అమ‌రావ‌తికి ఇంత అవ‌మానామా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి మ‌రో సారి అన్యాయం జ‌రిగింది. ఇక్క‌డి రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర బ‌డ్జెట్ లో అత్యంత హీన‌మైన కేటాయింపులు చేశారు. దీంతో ఇప్పుడు మ‌రోసారి రాజ‌దానికి అన్యాయం చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అదేస‌మ‌యంలో ఏపీ ఎంపీ దుర్బ‌ల ప‌నితీరు కూడా చ‌ర్చ‌కు వ‌స్తోంది. న‌వ న‌గ‌రాల స‌మాహారంతో రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌పంచ స్థాయిలో ప్ర‌మోట్ చేయాల‌ని గ‌త ప్ర‌భుత్వం సంక‌ల్పించింది. ఈ క్ర‌మంలోనే రైతుల నుంచి …

Read More »

న‌న్ను చంపేస్తామంటున్నారు: వైఎస్ వివేకా కుమార్తె

2019 ఎన్నిక‌ల‌కు ముందు దారుణ హ‌త్య‌కు గురైన వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె.. డాక్ట‌ర్ సునీత తాజాగా పోలీసులను ఆశ్ర‌యించారు. త‌న‌ను చంపేస్తున్నామ‌ని.. ఏక్ష‌ణ‌మైనా లేపేస్తామ‌ని కొంద‌రు వ్యక్తులు త‌న‌ను బెదిరిస్తున్న‌ట్టు ఆమె తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. త‌న ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని.. త‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ఆమె వేడుకున్నారు. ఈ మేర‌కు సునీత‌.. సైబ‌రాబాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదులో కాంగ్రెస్ పీసీసీ చీఫ్, త‌న సోద‌రి …

Read More »