జనసేన పార్టీ అధినేత, ఇతర నాయకులు కూడా తమ పార్టీ వాయిస్ పార్లమెంటులో ఉంటే బాగుంటుంది. మా నాయకుడు ఒక్కడైనా పార్లమెంటులో గళం వినిపిస్తే చూసి తరించాలని ఉంది అని ఆశ పడుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యానించారు. “మాకు ఒక్క ఎంపీ అభ్యర్థి ఉన్నా.. రాష్ట్ర సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించి ఉండే వాళ్లం. కానీ, లేరే. మీరు మాకు …
Read More »కేసీఆర్, జగన్ ల పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ల మధ్య గ్యాప్ ఉందని టాక్ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జగన్ తో పాటు దివంగత కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో వైఎస్ఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని, పోతిరెడ్డిపాడు నుంచి నీటిని ఆంధ్రాకు నీటిని తరలించుకుపోయారని రేవంత్ షాకింగ్ ఆరోపణలు చేశారు. ఇక, ఆయన తనయుడు జగన్… తెలంగాణ …
Read More »వెంకయ్య, అద్వానీ.. మోడీ వ్యూహంలో నెక్ట్స్ ఎవరు?
వచ్చే ఎన్నికల్లో మూడో సారి ముచ్చటగా విజయం దక్కించుకుని దేశంలోనే రికార్డు సృష్టించాలని భావి స్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదిశగా అడుగులు ముమ్మరంగా ముందుకు వేస్తున్నారు. ఒకవైపు ప్రజలను, మరోవైపు మత ప్రాతిపదికన కూడా ఆయన ఆకర్షిస్తున్నారు. ఇన్ని చేసినా.. పార్టీ పరంగా కూడా.. తన ప్రభావాన్ని కోల్పోకుండా ఉండేలా చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. దీనిలో బాగంగా.. బీజేపీ పాతతరం నాయకులకు మోడీ అవార్డుల వీరతాళ్లు …
Read More »ఆ వైసీపీ ఎమ్మెల్యే బాధ చూశారా…!
వైసీపీకి చెందిన నాయకుడు, సీనియర్ అధికారి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే వరప్రసాద్.. తాజాగా వైసీపీపై ఫైరయ్యారు. తనకు టికెట్ లేదని చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అంతేకాదు..ఈ సందర్భంగా గతాన్ని తవ్వేశారు. తాను.. ప్రజారాజ్యం నుంచి వైసీపీలోకి వచ్చానని.. వైసీపీ కష్టంలో ఉన్నప్పుడు.. తాను పార్టీలో కొనసాగానని.. ఓటమి ఎరుగని నేతగా ముందుకు సాగానని వ్యాఖ్యానించారు. తిరుపతిలో టికెట్ ఇచ్చారు.. గెలిచాను. …
Read More »బాబు ఆలోచన పై పరిటాల కుటుంబం ఆవేదన
టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపింరచుకుని తీరాలనే కసితో ముందుకు సాగు తున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ ప్రస్తుతం అందివచ్చిన ఛాన్స్ను మిస్ చేసుకోకుండా ముందుకు సాగాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అవసరమైతే.. రెండు మెట్లు దిగి ముందుకు సాగాలని చూస్తు న్నారు. ఇది రాజకీయంగా బాగానే ఉన్నప్పటికీ.. స్థానికంగా నాయకులు పెట్టుకున్న ఆశలపై మాత్రం నీళ్లు చల్లుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఉదాహరణకు అనంతపురం జిల్లాలోని …
Read More »మళ్ళీ టీజీగా మారబోతోందా ?
పదేళ్ళుగా ఉన్న తెలంగాణా స్టేట్(టీఎస్) పేరును రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ తెలంగాణా గవర్నమెంట్(టీజీ) గా మార్చబోతోందా ? అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. తెలంగాణాగా బాగా పాపులరైన పేరును రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీయార్ తెలంగాణా స్టేట్ గా మార్చేశారు. తెలంగాణాను తెలంగాణా స్టేట్ గా మార్చటాన్ని అప్పట్లోనే పార్టీతో పాటు మామూలు జనాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే కేసీయార్ పట్టించుకోలేదు. అందుకనే …
Read More »తూర్పుపై `శెట్టిబలిజ` పట్టు.. వైసీపీ ఎన్నికల వ్యూహం
బీసీల్లో ఒక వర్గంగా ఉన్న `శెట్టిబలిజ` సామాజిక వర్గం.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బలంగా ఉంది. ముఖ్యంగా తూ ర్పు గోదావరి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8 నుంచి 9 నియోజకవర్గాల్లో వీరు ప్రజాప్రతినిధులను నిర్ణయించే స్థాయిలో ఉన్నా రు. అందుకే వీరి విషయంలో అన్ని పార్టీలూ జాగ్రత్తగా అడుగులు వేస్తాయి. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు.. ఈ వర్గానికి మంచి ప్రాధాన్యం ఇచ్చింది. పిల్లి సుభాష్ చంద్రబోస్కు రాజశేఖరరెడ్డి …
Read More »పాపం కుమారి ఆంటీ.. ఎవరికి వారు ఆడేసుకుంటున్నారే!
సోషల్ మీడియాలో పేరు ప్రఖ్యాతులు మోతాదు మించితే పరిస్థితి ఎంతలా ఉంటుందన్న దానికి నిదర్శనంగా నిలుస్తోంది కుమారి ఆంటీ ఎపిసోడ్. రోడ్డు పక్కన తాత్కాలిక ఏర్పాటుతో ఫుడ్ అమ్ముకునే ఆమెకు పెద్ద కష్టమే వచ్చింది. పేరుకు రోడ్డు పక్కనే కానీ.. శుచిగా.. శుభ్రంగా.. కమ్మని ఇంటి రుచితో.. సరసమైన ధరలకు ఫుడ్ అందించే కుమారి ఆంటీ ఫుడ్ మీద యూట్యూబ్ వీడియోలు.. వెబ్ చానళ్లు ఇంటర్వ్యూల పుణ్యమా అని ఆమెకు …
Read More »కేడర్లో కాక.. ఒంగోలు మార్పుతో నష్టమేనా?
వైసీపీ కేడర్లో కాక ప్రారంభమైంది. ఆయనకుఎలా టికెట్ ఇస్తారంటూ.. నిన్న మొన్నటి వరకు.. వినిపిం చిన గుసుగుసలు ఇప్పుడు నినాదాలుగా మారుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కీలకమైన ఒంగోలు పార్లమెంటు స్థానాన్ని మార్చేందుకు వైసీపీ అధిష్టానం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. వివిధ కారణాలతో సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి టికెట్ ఇవ్వబోమని పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోపలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. తొలుత మంత్రి రోజాను ఇక్కడనుంచి పోటీకి …
Read More »జగన్ ను ఒక రేంజ్ లో ఏసుకున్న వీహెచ్ తాత
ఏపీ సీఎం జగన్ తన చెల్లెళ్ల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు (వీహెచ్) అన్నారు. సొంత చెల్లెలు వైఎస్ షర్మిల విషయంలో కొందరు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఇంత జరుగుతున్నా.. జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారు? అని హనుమంతరావు ప్రశ్నించారు. మహిళల గురించి గొప్పగా మాట్లాడే.. జగన్, ముందుకు తన చెల్లెళ్ల గురించి పట్టించుకోవాలి అని సూచించారు. …
Read More »చెయిన్ క్యాంపెయిన్కు జగన్ పిలుపు..
వైసీపీ అధినేత, సీఎం జగన్.. తాజాగా వచ్చే ఎన్నికలకు సంబంధించి సిద్ధం పేరుతో సభలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే విశాఖ వేదికగా.. ఆయన తొలిసభ నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాల వారీగా నిర్వహిస్తున్న ఈ సభల్లో భాగంగా ఏలూరు జిల్లా దెందులూరులో సభను నిర్వహించారు. ఈ సభా వేదికగా సీఎం జగన్ సంచలన పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ని గెలిపించాలని ఆయన చెప్పారు. అదేసమయంలో ఆయన చెయిన్ క్యాంపెయిన్ …
Read More »జగన్ ఎన్ని తప్పులు చేయకూడదో అన్నీ చేశారు: ఉండవల్లి
ఏపీసీఎం జగన్పై మాజీ ఎంపీ, రాజకీయ విశ్లేషకులు ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యంగ్యాస్త్రాలు సంధించా రు. జగన్ ఎన్నితప్పులు చేయకూడదో అన్నీ చేశారని అన్నారు. “సీఎం పదవి పోతే.. జగన్కు ఎంత బాధ ఉంటుందో.. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే పదవి పోతే.. వారికి కూడా అంతే బాధ ఉంటుంది. టికెట్లు ఇచ్చే విషయంలో ఆచి తూచి వ్యవహరించకపోతే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన పరాభవమే వచ్చే ఎన్నికల్లో వచ్చినా ఆశ్చర్యం లేదు“ అని …
Read More »