Political News

జ‌గ‌న్ ఎత్తుకు బాబు పై ఎత్తు.. ఈ సారి కొత్త‌గా..!

వైసీపీ అధినేత జ‌గన్ వ్యూహానికి టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌తివ్యూహం రెడీ చేశారా? అదిరిపోయే స్కెచ్‌తో ఆయ‌న ముందుకు రానున్నారా? అంటే.. అవున‌నే అంటున్నాయి టీడీపీ వ‌ర్గాలు. ప్ర‌స్తుతం వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను పూర్తిగా బీసీ మంత్రంతో జ‌రిపించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. రాష్ట్రంలో బీసీల ఓటు బ్యాంకు 52 శాతం ఉండ‌డం, వారిలోనూ మ‌హిళా ప‌ర్సంటేజ్ ఎక్కువ‌గా ఉన్న ద‌రిమిలా.. మెజారిటీ స్థాన‌ల‌ను బీసీల‌కే కేటాయించాల‌ని జ‌గ‌న్ నిర్న‌యించారు. …

Read More »

రోజాకు గిఫ్టా.. షాకా.. జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం ..!

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు, మంత్రి ఆర్కే రోజా విష‌యంలో సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం న‌గ‌రి ఎమ్మెల్యేగా ఉన్న ఆమె ఇక్క‌డ నుంచి రెండు సార్లు విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈ రెండు సార్లు కూడా స్వ‌ల్ప‌మెజారిటీతోనే గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. ఈ ద‌ఫా ఆమెకు ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌న్న చ‌ర్చ వైసీపీలో వినిపిస్తోంది . దీంతో ఆమె కూడా మార్పున‌కు …

Read More »

24 ఏళ్ల త‌ర్వాత‌.. కారుకు చిన్న స‌ర్వీసింగ్ అంతే: కేటీఆర్

గ‌త ఏడాది జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ ఓడిపోయిన విష‌యం తెలిసిందే. అయితే.. దీనిపై ఎప్పుడూ.. ఆ పార్టీ నాయ‌కులు బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేసింది లేదు. పైగా బాధ‌ప‌డిందీ లేదు. మాజీ మంత్రులు కేటీఆర్ నుంచి హ‌రీష్‌రావు వ‌ర‌కు అంద‌రూ.. పెద్ద‌గా దీనిపై స్పందించింది ఎప్పుడూ లేదు. కేవలం స్పీడు బ్రేకులు మాత్ర‌మే ప‌డ్డాయ‌ని వ్యాఖ్యానించారు. అదే క్ర‌మంలో తాజాగా మ‌రోసారి కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. …

Read More »

పెద్దిరెడ్డి.. ల‌క్ష‌ల కోట్లు ఎలా పోగేశారు: వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీలో అసంతృప్తి సెగ‌లు పొగ‌లు క‌క్కుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల‌కు కోరుకున్న సీట్లు ఇవ్వ‌కపోవ‌డం.. త‌మ‌ను ఇష్టం లేకున్నా.. వేరే వేరే నియోజ‌క‌వ‌ర్గాల‌కు బ‌దిలీ చేయ‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో నాయ‌కులు ర‌గిలిపోతున్నారు. కొంద‌రు ఇప్ప‌టికే రాజీనామాలు చేయ‌గా.. మ‌రికొంద‌రు నెమ్మ‌ది నెమ్మ‌దిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలోని స‌త్య‌వేడు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బ‌రస్ట్ అయ్యారు. వాస్త‌వానికి ఆదిమూలం.. సీఎం జ‌గ‌న్‌కు అత్యంత అభిమాని. …

Read More »

ఆలపాటికి కష్టమేనా ?

రాబోయే ఎన్నికల్లో జనసేనతో పొత్తు కారణంగా కొందరు సీనియర్ తమ్ముళ్ళకు భంగపాటు తప్పేట్లులేదు. అలాంటివారిలో మాజీమంత్రి, తెనాలి మాజీ ఎంఎల్ఏ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా ఒకళ్ళు. ఆయన పార్టీలో చేరిందగ్గర నుండి రెండుపార్టీ గురించి ఆలోచన కూడా చేయలేదు. టీడీపీలో చేరిన దగ్గర నుండి చంద్రబాబునాయుడు మద్దతుదారుడిగా ఉండిపోయారు. గెలుపోటములతో సంబంధంలేకుండా తెనాలిలో పోటీచేస్తునే ఉన్నారు. పోయిన ఎన్నికల్లో తెనాలిలో జరిగిన ట్రయాంగిల్ పోటీలో ఆలపాటి ఓడిపోయారు. రాబోయే ఎన్నికల్లో …

Read More »

ఇలా చేస్తే.. వైసీపీకి చెడ్డ పేరు రాదా?

వ‌చ్చే ఎన్నికల్లో విజ‌యం ద‌క్కించుకుని రెండోసారి కూడా అధికారంలోకి రావాల‌ని బావిస్తున్న వైసీపీలో అంత‌ర్గ‌త విభేదాలు.. ఇబ్బంది పెడుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా ఎస్సీ ఓటు బ్యాంకు త‌మ‌కే అనుకూలంగా ఉంద‌ని చెబుతున్న వైసీపీలో ఆ ఎస్సీ నేత‌లే ఇప్పుడు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. పార్టీలో త‌మ‌కు అవ‌మానాలు త‌ప్ప‌డం లేద‌ని అంటున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అంత‌ర్గ‌తంగా ఆవేద‌న వ్య‌క్తం చేసిన వారు కూడా ఇప్పుడు రోడ్డెక్కుతున్నారు. “దళితులు ఎంత పెద్ద …

Read More »

రాజ‌కీయాల్లో ఉంటూ మౌనం పాటించ‌లేను: గ‌ల్లా గుడ్ బై

టీడీపీ పార్ల‌మెంటు స‌భ్యుడు, గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పారు. తాజాగా గుంటూరులో నిర్వ‌హించిన పార్టీ కేడ‌ర్ ఆత్మీయ స‌మావేశంలో ఆయ‌న పాల్గొని.. త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించారు. రాజ‌కీయాలు, వ్యాపారం రెండూ తాను కొన‌సాగించ‌లేక పోతున్న‌ట్టు చెప్పారు. రాజ‌కీయాల్లో నిజాయితీగా ఉంటే.. నోరు మూసుకుని మౌనంగా ఉండాల్సిన ప‌రిస్థితి ఉంటుంద‌న్నారు అయితే..తాను మౌనంగా చూస్తూ కూర్చోలేన‌ని చెప్పారు. దీంతో త‌న వ్యాపారాల‌ను టార్గెట్ చేస్తున్న ప‌రిస్థితి …

Read More »

పట్టుబట్టి టికెట్ సాధించుకున్నారా ?

రాబోయే ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గంలో టికెట్ ను జేసీ బ్రదర్స్ పట్టుబట్టి సాధించుకున్నారు.  మాజీ ఎంఎల్ఏ, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డికి చంద్రబాబునాయుడు తాడిపత్రి టికెట్ కన్ఫర్మ్ చేశారని సమాచారం. జేసీ బ్రదర్స్ తో చాలాసేపు చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే తాడపత్రి టికెట్ అస్మిత్ రెడ్డికి ఓకే అయ్యింది. ఇదే సమయంలో మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి కొడుకు జేసీ వపన్ …

Read More »

బిహార్‌లో కుప్ప‌కూలిన ప్ర‌భుత్వం.. నితీష్ రాజీనామా

అంద‌రూ అనుకున్న‌ట్టుగానే.. లెక్క‌లు ప‌క్కాగా స‌రిపోవ‌డంతో బిహార్ రాజ‌కీయం ఒక్క‌సారిగా మ‌లుపు తిరిగింది. ప్ర‌స్తుత సీఎం, జ‌న‌తాద‌ళ్ యునైటెడ్‌(జేడీయూ) నేత నితీశ్ కుమార్ త‌న ప‌దవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖ‌ను స్వ‌యంగా ఆయ‌న ప‌ట్నాలోని రాజ్‌భ‌వన్‌కు వెళ్లి గ‌వ‌ర్న‌ర్ రాజేంద్ర అర్లేక‌ర్‌కు అందించారు. త‌న రాజీనామా ప‌త్రంలో నితీశ్ ఎలాంటి కార‌ణాల‌ను పేర్కొన‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఈ రాజీనామాను ఆగ‌మేఘాల‌పై ఆమోదించేసిన గ‌వ‌ర్న‌ర్‌.. తాత్కాలిక‌ ముఖ్య‌మంత్రిగాకొన‌సాగాల‌ని కోరారు. వాస్త‌వానికి …

Read More »

రేవంత్ కు ఫస్ట్ వీక్ చాలా కీలకమా ?

ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు పార్టీకి కూడా చాలా కీలకం కాబోతోంది. ఎందుకంటే మొదటివారంలోనే రెండు హామీలను అమలుచేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. రెండు హామీల అమలుపై రేవంత్ ఇటు ప్రభుత్వంలోను అటు పార్టీలోను హింట్ ఇచ్చినట్లు సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. పథకాల లబ్దిదారుల్లో అర్హుల ఎంపికకోసం ఇప్పటికే అధికారులు గడచిన నెలరోజులుగా పెద్దఎత్తున కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. అధికారంలోకి రాగానే నూరురోజుల్లోనే ఆరు …

Read More »

కాంగ్రెస్ లోకి తీగల

Theegala Krishna Reddy To Join Congresds

మాజీ ఎంఎల్ఏ, బీఆర్ఎస్ సీనియర్ నేత తీగల కృష్ణారెడ్డి తొందరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఆయనతో పాటు రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ అనితారెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. నిజానికి వీళ్ళిద్దరు ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ లో చేరాల్సింది. అయితే వివిధ కారణాలతో అప్పట్లో జాయినింగుకు బ్రేక్ పడింది.  తాజాగా అంటే శనివారం రేవంత్ రెడ్డితో తీగల భేటీ అయ్యారు. దాంతో మామ, …

Read More »

నీ చెల్లెలితో నీ గొడవ..నాకేం సంబంధం జగన్?: చంద్రబాబు

సీఎం జగన్ పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చలేదని, జగనే స్వయంగా చీల్చారంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలలో దుమారం రేపుతున్నాయి. అయితే, చంద్రబాబు స్క్రిప్ట్ తోనే షర్మిల మాట్లాడుతుందంటూ పరోక్షంగా జగన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ నేపథ్యంలోనే జగన్ వ్యాఖ్యలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు …

Read More »