ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో నినాదాలు మారుతున్నాయి. అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల లో ఇప్పటికి అరడజను నినాదాలను వైసీపీ ప్రచారంలోకి తీసుకువచ్చింది. అయితే.. ఎప్పటికప్పుడు వాటిని మారుస్తూ ముందుకు సాగడం గమనార్హం. దీనిపై విపక్షాలు పరోక్షం విమర్శలు గుప్పిస్తున్నాయి. వాస్తవానికి వైసీపీ.. ఇప్పటి వరకు గడపగడపకు మన ప్రభుత్వం, మా నమ్మకం నువ్వే జగన్, జగనే మా భవిష్యత్తు, వైనాట్ 175 సహా పలు నినాదాలను ప్రజల్లోకి తీసుకువచ్చింది. అదే …
Read More »అడ్రస్ లేని రాహుల్
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల్లో ఒకరైన రాహుల్ గాంధి అడ్రస్ లేరని నేతలు, క్యాడర్ తెగ ఫీలైపోతున్నారట. తెలంగాణాకు ఇన్నిసార్లు వచ్చినా ఇంకా రాలేదని ఎలాగ అంటారని అనుంటున్నారా ? తెలంగాణాలో రాహుల్ పర్యటించింది, బహిరంగసభల్లో పాల్గొంటున్నది నిజమే. కానీ అడ్రస్ లేనిది రాజస్ధాన్ లో. ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాల్లో తెలంగాణా, చత్తీస్ ఘర్, మధ్యప్రదేశ్, మిజోరంతో పాటు రాజస్ధాన్ కూడా ఉంది. అధికారం కోసం కాంగ్రెస్, బీజేపీ మధ్య …
Read More »జనసేనకు కూడా తప్పలేదా ?
ఎన్నికల్లో జనసేనకు కూడా పోలిక గుర్తులతో ఇబ్బందులు తప్పేట్లు లేదు. ఇంతకాలం జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ను మాత్రమే కొన్ని గుర్తులు ఇబ్బందులు పెట్టేవి. ఆ ఇబ్బందులు తొందరలోనే జరగబోయే ఎన్నికల్లో జనసేనకు కూడా ఎదురయ్యేట్లే ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే జాతీయ జనసేన పార్టీ పేరుతో ఒక పార్టీ ఎన్నికల్లో పోటీచేస్తోంది. ఆ పార్టీ తరపున కూకట్ పల్లిలో ఇద్దరు అభ్యర్ధులు కొనింటి పవన్ కల్యాణ్, నాగవెంకట వరప్రసాద్ …
Read More »ఈ జిల్లా మింగుడుపడటంలేదా ?
మొదటినుండి కేసీయార్ కు ఈ జిల్లా రాజకీయాలు ఏమాత్రం మింగుడుపడటంలేదు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమ సమయంలోనే ఉద్యమం తాలూకు ప్రభావం ఏమాత్రం కనబడలేదు. ఇంతకీ ఆ జిల్లా ఏదనుకుంటున్నారా ? అదే ఖమ్మం జిల్లా. అలాంటి జిల్లాపైన రాబోయే ఎన్నికలకు సంబంధించి కేసీయార్ ప్రత్యేక దృష్టిపెట్టారు. పది నియోజకవర్గాల్లో కనీసం మూడు నియోజకవర్గాల్లో అయినా బీఆర్ఎస్ గెలుస్తుందా అనే చర్చలు జనాల్లో పెరిగిపోతున్నాయి. ఈరోజు కేసీయార్ దమ్మపేట, బూర్గంపాడు మండలాల్లో …
Read More »రేవంత్ పై ప్రత్యేక నిఘా
ఎన్నికలన్నాక ఇంటెలిజెన్స్ విభాగం అందరిపైనా నిఘావేయటం చాలా మామూలే. ప్రభుత్వ పెద్దల ఆదేశాల ప్రకారం అవసరమైతే కొందరిపైన ప్రత్యేకంగా దృష్టిపెట్టడం కూడా చాలా సహజం. ఇపుడు ఇదంతా ఎందుకంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై నిఘా అధికారులు ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్లు సమాచారం. ఒకవైపు కేసీయార్ రోజుకు మూడు, నాలుగు బహిరంగసభల్లో మాట్లాడుతున్నారు. ఇదేపద్దతిలో రేవంత్ కూడా మూడు, నాలుగు బహిరంగసభల్లో ప్రసంగిస్తున్నారు. రేవంత్ ప్రతి సభలోను ఏదో ఒక కొత్త …
Read More »మా అమ్మానాన్న మీదొట్టు..వంశీనే దాడి చేశారు: గువ్వల
బీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజుపై దాడి ఘటన సంచలనం రేపిన తెలిసిందే. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ జరగడంతో ఆ గొడవలో బాలరాజుతోపాటు పలువురు బిఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ అపోలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన బాలరాజు మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తన తల్లిదండ్రుల మీద ఒట్టేసి చెబుతున్నానని, కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ, ఆయన …
Read More »మేమే మళ్లీ అధికారంలోకి వస్తాం.. అప్పుడు మీ అంతు చూస్తాం..
బీఆర్ ఎస్ ఎమ్మెల్యే, నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజవకర్గంఅధికార పార్టీ అభ్యర్థి గువ్వల బాలరాజుపై జరిగిన రాళ్ల దాడి ఘటనను మంత్రి కేటీఆర్ ఖండించారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న బాలరాజును ఆయన పరామర్శించారు. అనంతరం.. మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మేమే మళ్లీ అధికారంలోకి వస్తాం. అప్పుడు మీ అంతు చూస్తాం.. ఇంత కింత తప్పదు అని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీపై ప్రతీకారం తీర్చుకుంటామని కూడా కుండబద్దలు …
Read More »కరీంనగర్ కాపులు ఎటువైపు? ఆసక్తి రేపుతున్న ఓటు బ్యాంకు!
కరీంనగర్.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అందరినీ ఆకర్షిస్తున్న కీలకమైన నియోజకవర్గం. ఇక్కడ నుంచి బీజేపీ మాజీ సారథి, ఎంపీ బండి సంజయ్ పోటీ చేస్తుండడమే దీనికి కారణం. అయితే.. ఈయనతోపాటు కాంగ్రెస్, బీఆర్ ఎస్ ల నుంచి కూడా బలమైన నాయకులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి సర్పంచ్ పురమళ్ల శ్రీనివాస్, బీఆర్ ఎస్ నుంచి మంత్రి గంగుల కమలాకర్ తలపడుతున్నారు. వీరంతా కూడా మున్నూరు కాపు సామాజిక వర్గానికి …
Read More »14 నుంచి రోజుకొకరి అవినీతి బట్టలు విప్పదీస్తారట!
జనసేన మాస్ వార్నింగ్ ఇచ్చేసింది. ఏపీ ముఖ్యమంత్రి మొదలు రాష్ట్ర మంత్రుల వరకు రోజుకొకరి అవినీతి బట్టలు విప్పదీసే కార్యక్రమాన్ని చేపడతామని వెల్లడించింది. నాలుగున్నరేళ్ల కాలంలో చేసిన పాపాల చిట్టాను బయట పెడతామని.. కుంభకోణాల్ని ఆధారాలతో సహా వెల్లడిస్తామంటూ హెచ్చరించిన వైనం సంచలనంగా మారింది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల పద్నాలుగు నుంచి మొదలు పెట్టనున్నట్లుగా పేర్కొంది. ప్రజాకోర్టులో సమాధానం చెప్పటానికి సిద్ధంగా ఉండాలన్న జనసేన.. తమ షెడ్యూల్ లో …
Read More »ఎమ్మెల్యే గువ్వలపై రాళ్ల దాడి.. తీవ్ర గాయాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల బీఆర్ ఎస్ ఎంపీ పై కత్తితో దాడి జరిగిన ఘటన మరువ క ముందే.. తాజాగా మరో ఎమ్మెల్యేపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే తీవ్రంగా గాయపడడం తో తొలుత జిల్లా ఆసుపత్రికి.. తర్వాత.. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘర్షణలో ఎమ్మెల్యే వాహనం పూర్తిగా దెబ్బతిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల వేళ ఈ ఘటన అధికార, …
Read More »ఏపీ వద్దంది.. మేం తీసుకుంటున్నాం.. తప్పేంటి: కేటీఆర్
“ఏపీ వద్దంది. మేం తీసుకుంటున్నాం. తప్పేంటి?” అని తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ నుంచి అమరరాజా బ్యాటరీ కంపెనీ తెలంగాణకు తరలిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. “ఏపీ వద్దంది. మేం కూడా వదిలేస్తే.. ఆయన(గల్లా జయదేవ్) బెంగళూరుకో.. చెన్నైకో వెళ్లిపోతారు. అందుకే మేం ఆహ్వానించాం. ఇందులో తప్పేంటి? మేం బలవంతంగా లాక్కుంటే తప్పు” అని కేటీఆర్ అన్నారు. …
Read More »జనసేన-టీడీపీ పొత్తు… ఏపీ ఓటరు తీరు మారుతోంది..!
వచ్చే 2024 ఎన్నికల్లో ఉమ్మడిగా ఎన్నికల బరిలోకి దిగుతామని ప్రకటించిన జనసేన-టీడీపీల వ్యూహం ఫలించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. ప్రత్యామ్నాయ రాజకీయాలు చేసేందుకు మరో పార్టీ లేకపోవడం.. రాష్ట్రంలో చర్చకు వచ్చింది. దీంతో జనసేన-టీడీపీల బంధంపైనే ఇప్పుడు చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారం నుంచి దింపేస్తామనే వాదననుజనసేన బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పవన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు.. ఈ విషయంలో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates