ఏపీ కాంగ్రెస్ పార్టీ తొలి ఎన్నికల పథకాన్ని ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే.. ఏపీలో పేద కుటుంబాలకు నెల కు రూ.5 చొప్పున ఆర్థికసాయం చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామన్న ఖర్గే.. కర్ణాటకలో 5 గ్యారెంటీలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఏపీలోనూ పథ కాలు సంపూర్ణంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో అధికారంలోకి …
Read More »కేసీయార్ కీలక సమావేశం
కేసీయార్ తన ఫాం హౌజ్ లో కీలక సమావేశం నిర్వహించినట్లు సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, కవితతో చాలాసేపు భేటీ అయ్యారట. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, చేయాల్సిన ప్రచారం, ఎంపిక చేయాల్సిన అభ్యర్ధులు, క్యాడర్ను నడిపించే బాధ్యతలు, అభ్యర్ధులకు నేతల మధ్య సమన్వయం తదితరాలపైనే చర్చించారని పార్టీ వర్గాల సమాచారం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత నలుగురితో ఒకేసారి కేసీయార్ …
Read More »10 వేల కోట్లపైన కన్నేసిందా ?
రేవంత్ రెడ్డి ప్రభుత్వం రు. 10 వేల కోట్ల పై కన్నేసింది. అర్జంటుగా ప్రభుత్వానికి ఆదాయాన్ని సంపాదించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ హామీలను అమలుచేయాలంటే ఏడాదికి రు. 1.53 లక్షల కోట్లు అవసరం. అయితే అంతటి ఆదాయం ప్రభుత్వానికి లేదన్నది వాస్తవం. అందుకనే మొన్నటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ప్రభుత్వం సిక్స్ గ్యారెంటీస్ హామీల అమలుకు కేటాయించింది రు. …
Read More »ఈ మాజీ మంత్రి భలే లక్కీ
తెలుగుదేశం పార్టీ మొదటి జాబితాలో అభ్యర్థుల పేర్లు చూసిన తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనబడింది. అదేమిటంటే మాజీమంత్రి భూమా అఖిలప్రియకు ఆళ్ళగడ్డలో టికెట్ దక్కటం. అసలు అఖిలను పార్టీలో ఇంతవరకు ఉంచుకోవటమే చాలా ఎక్కువన్నట్లుగా పార్టీ వర్గాలు చెప్పేవి. కారణాలు తెలీటంలేదు కాని అఖిలను చంద్రబాబునాయుడు అనవసరంగా ఎంటర్ టైన్ చేస్తున్నారని కర్నూలు జిల్లాలోని నేతలు చాలాసార్లు కామెంట్లు చేశారు. సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి అయితే అఖిలను …
Read More »10 ఇచ్చి 100 దోచుకుంటున్న భస్మాసురుడు: చంద్రబాబు
ఏపీ సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. ప్రజలకు రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుటున్న భస్మాసురుడు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శ్రీకాకుళంలో తాజాగా నిర్వహించిన ‘రా.. కదలిరా’ సభలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో అందరూ బాధితులేనని, అందులో తానూ ఉన్నానని అన్నారు. జగన్ పాలనలో పేదలు నిరుపేదలు అయ్యారని.. వైసీపీ నేతలు మాత్రం ధనవంతులయ్యారని మండిపడ్డారు. నమ్మి ఓటు వేసిన ప్రజలను జగన్ …
Read More »వైవీ సుబ్బారెడ్డికి ధర్మాన వార్నింగ్
ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని కొంతకాలంగా ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్రను దోచుకునేందుకే వారు ఈ జిల్లాలకు ఇన్చార్జిలుగా వచ్చారని ప్రతిపక్ష నేతలు దుయ్యబడుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతల ఆరోపణలను నిజం చేస్తూ వైవీ సుబ్బారెడ్డిపై మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఎవడో సుబ్బారెడ్డి అంట కడప …
Read More »వైసీపీకి ఛాన్స్ ఇవ్వని చంద్రబాబు.. ఫుల్ స్కెచ్!
తెలుగు దేశం పార్టీలో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి 94 సీట్లు ప్రక టించిన తర్వాత.. తమకు సీటు ఇవ్వలేదంటే.. తమకు ఇవ్వలేదంటూ.. టీడీపీ నాయకులు చంద్రబాబుకు మొర పెట్టుకుంటున్నారు. మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వైసీపీ నాయకులు టీడీపీ నేతలపై వైపు చాలా దీక్షగా చూస్తున్నారు. ఎవరైనా.. ఊ.. అంటే చాలు.. పిలిచి పార్టీలో చేర్చుకుని కండువా కప్పేసేందుకు రెడీగా ఉన్నారు. అయితే.. 48 …
Read More »‘చంద్రబాబు రాముడు.. నేను ఆంజనేయుడిని’
రాజకీయాల్లో చంద్రబాబు రాముడు వంటివారు. నేను ఆయనకు ఆంజనేయుడి టైపు – అని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నాయకుడు, టీడీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జ్ బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. ఆయన పశ్చిమ నియోజకర్గం టికెట్ ను ఆశిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. దీనిని జనసేనతో పొత్తులో భాగంగా ఆ పార్టీ నాయకుడు పోతిన వెంకట మహేష్కు ఇవ్వాలని టీడీపీ అధినేత నిర్ణయించారు. ఇటీవల ఈ విషయం తెలిసి.. తన రక్తంతో …
Read More »తొలి జాబితాపై బాబు హ్యాపీ..
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటి వరకు టీడీపీ-జనసేన మిత్రపక్షం 118 స్తానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన విషయం తెలిసిందే ఇక, మిగిలిన కీలకమైన నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. బీజేపీ కలసి వస్తే.. అంటూ. చంద్రబాబు ఇటీవల వ్యాఖ్యలు చేశారు.ఒకవేళ ఆ పార్టీ కలిసి వచ్చినా.. 10-15 సీట్లలోపే అవకాశం ఇస్తారు. మిగిలి స్థానాల్లో అంటే.. 42లో టీడీపీ పోటీ చేయనుంది. అయితే.. జనసేన నుంచి అభ్యర్థులు ఎక్కువగా …
Read More »రమణ దీక్షితులుపై వేటు.. టీటీడీ సంచలన నిర్ణయం
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడి హోదాలో ఉన్న రమణ దీక్షితులును ఆ పదవి నుంచి తొలగించింది. వాస్తవానికి ఆయనను గత చంద్రబాబు ప్రభుత్వంలోనే పక్కన పెట్టారు. దీనిపై న్యాయపోరాటం కూడా జరిగింది. న్యాయస్థానం కూడా రమణ దీక్షితులుకు ఉపశమనం కల్పించలేదు. అయితే.. తర్వాత వచ్చిన వైసీపీ ఆయనకు ప్రధాన అర్చకత్వం బాధ్యతలు అప్పగించింది. ఇది మరోసారి వివాదంగా మారడంతో …
Read More »సుప్రీం కోర్టులో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్ వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ పై ఈరోజు విచారణ జరగాల్సి ఉంది. అయితే, తాజాగా మరోసారి ఆ పిటిషన్ పై విచారణను వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మూడు వారాల తర్వాత ఆ పిటిషన్ పై తదుపరి విచారణ జరుపుతామని జస్టిస్ …
Read More »టీడీపీలో చేరబోతున్నా: ఎంపీ లావు
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కొద్దిరోజులుగా టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయనను గుంటూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని జగన్ ఆదేశించగా ఆయన ససేమిరా అన్నారు. ఈ క్రమంలోనే లావు త్వరలోనే టిడిపిలో చేరతారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ ఆయన టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో కూడా పలుమార్లు భేటీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates