Political News

ఎల‌క్టోర‌ల్ బాండ్స్‌… ప్రపంచంలో అతి పెద్ద కుంభ‌కోణం

ఎల‌క్టోర‌ల్ బాండ్స్‌… ప్రపంచంలో అతి పెద్ద కుంభ‌కోణం- అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారా మన్ భ‌ర్త.. ప్ర‌ముఖ విశ్లేష‌కుడు పర‌కాల ప్ర‌భాక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. ఇవి పార్లమెం టు ఎన్నిక‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతాయ‌ని అన్నారు. ఓట్ల‌ను కొనేందుకు, అభ్య‌ర్థుల‌ను తారు మారు చేసేందుకు ఈ నిధులు దోహ‌ద ప‌డ‌తాయ‌ని ప్ర‌భాక‌ర్ వ్యాఖ్యానించారు. ఇక‌, ఇప్ప‌టికే దేశంలో ఎల‌క్టోర‌ల్ బాండ్స్ వ్య‌వ‌హారం.. సంచ‌ల‌నం …

Read More »

ఏపీకి ఈసీ నుంచి ముగ్గురు అధికారులు.. తేడా వ‌స్తే.. అంతే!

ఏపీలో ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు రాకుండా చ‌ర్య‌లు చేప‌డుతోంది. ఈ క్ర‌మంలో  సంఘం ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమిం చింది. సాధారణ ఎన్నికల అబ్జర్వర్ గా రామ్ మోహన్ మిశ్రా, స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ గా రిటైర్డ్ ఐపీఎస్ దీపక్ మిశ్రా, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి నీనా నిగమ్ ను ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రామ్మోహన్ …

Read More »

విశాఖ‌ను అందుకే రాజ‌ధానిగా కావాలంటున్నారు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. విశాఖ‌ప‌ట్నా న్ని వైసీపీ రాజ‌ధానిగా ఎందుకు చేసుకోవాల‌ని అనుకుంటోందో ఆమె వివ‌రించారు. “ఇటీవ‌ల విశాఖ ప‌ట్నా నికి.. 25 వేల కిలోల డ్ర‌గ్స్‌తో కూడిన కంటైన‌ర్ వ‌చ్చింది. ఇది బ్రెజిల్ నుంచి వ‌చ్చింద‌ని అంటున్నారు. విశాఖ‌లో తీర ప్రాంతం ఉండడం.. బ‌ల‌మైన పోర్టు ఉండ‌డంతో ఇక్క‌డ నుంచి ఇలాంటి గంజాయి.. డ్ర‌గ్స్‌ను ర‌వాణా చేసుకునేందుకు సుల‌భంగా …

Read More »

జ‌గ‌న్ వైపా..  సునీత వైపా.. తేల్చుకోవాల్సిన స‌మ‌యం

“న‌ర‌హంత‌కుల‌కు కొమ్ముకాసే.. సీఎం జ‌గ‌న్ వైపా.. తండ్రిని పొట్ట‌న పెట్టుకున్న‌వారిపై వీర నారిగా, రుద్ర మ దేవిగా పోరాడుతున్న వివేకా కుమార్తె సునీత వైపా.. తేల్చుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. ఏ మాత్రం తేడా వ‌చ్చినా.. మిమ్మ‌ల్ని చంపేసి.. మీ కుటుంబంపైనే హ‌త్య‌ను మోపుతారు. ఆలోచించుకుని ఓటేయండి” అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. తాజాగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ప్రజాగళం సభకు …

Read More »

త‌ల‌కుమించిన భారం.. చంద్ర‌బాబు ఆప‌శోపాలు!

బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఆదిలోనే ఆప‌శోపాలు ప‌డుతున్నారు. కూట‌మి పొత్తులో భాగంగా చంద్ర‌బాబు బీజేపీకి 10 స్థానాలు ఇచ్చారు. అయితే.. ఇవేంట‌నేది బీజేపీ తేల్చి చెప్ప‌లే దు. దీంతో ఆయ‌న మూడు ద‌ఫాలుగా 139 సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేశారు. అయితే.. ఆయా స్థానాల లిస్టును కూడా బీజేపీకి ఇచ్చారు. అదేస‌మ‌యంలో జ‌న‌సేన‌కు కూడా 21 స్థానాలు ఇచ్చారు. ఈ పార్టీకి కూడా.. టీడీపీ త‌ర‌ఫున పోటీ …

Read More »

ఎవ‌రిని న‌మ్మాలి.. కేసీఆర్ స్వ‌యంకృతం!

రాజ‌కీయాల్లో పార్టీల అధినేతలు స్వ‌యంగా కొన్ని నిర్ణ‌యాలు తీసుకున్నా.. వాటి మంచి చెడులు చెప్పే ఆంత‌రంగిక నాయ‌కులు అంటూ ఉండ‌డం అవ‌స‌రం. పెద్దా.. చిన్నా.. అన్ని పార్టీల‌కూ ఇది వ‌ర్తిస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు బీజేపీ జాతీయ పార్టీ అధ్య‌క్షుడిగా జేపీ న‌డ్డా ఉన్నా.. అసలు నిర్ణ‌యాలు ప్ర‌ధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలు తీసుకుంటార‌ని అంటారు. ఒక్కొక్క‌సారి ముగ్గురూ క‌లిసి క‌ట్టుగా నిర్ణ‌యాలు చ‌ర్చించి తీసుకుంటారు. ఇది ఒక న‌మ్మ‌కం. …

Read More »

కేజ్రీవాల్ అలా.. క‌విత ఇలా..  డిఫ‌రెంట్ స్ట‌యిల్‌!

కేసు ఒక్క‌టే. అయితే.. నాయ‌కులే డిఫ‌రెంట్‌. అరెస్టు చేసిన సంస్థ కూడా ఒక్క‌టే. కానీ, ఉంచిన చోటే డిఫ‌రెంట్‌. ఇలా.. ఇద్ద‌రూ కూడా వేర్వేరు ప‌రిస్తితులు.. వేర్వేరు హావ‌భావాల‌నే ప్ర‌క‌టించారు. వారే.. ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో అరెస్ట‌యి.. ప్ర‌స్తుతం ఈడీ క‌స్ట‌డీలో ఉన్న ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌. మ‌రొక‌రు.. తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రికేసీఆర్ త‌న‌య‌, ఎమ్మెల్సీ క‌విత‌లు. ఈ ఇద్ద‌రూ కూడా ఒకే కేసులో అరెస్ట‌య్యాయి. ఇద్ద‌రినీ అరెస్టు …

Read More »

రేవంత్ స‌న్నిహితుడికి సీటిచ్చిన కాంగ్రెస్‌.. ఎక్క‌డ నుంచి?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స‌న్నిహితుడిగా గుర్తింపు పొందిన చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డికి ఎట్ట‌కేల‌కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ల‌భించింది. తాజాగా ఆయ‌న‌కు భువ‌న‌గిరి పార్ల‌మెంటు స్థానాన్ని ఇచ్చింది. దీంతో సీఎం చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించింద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇక‌, రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల బరిలో దిగే మరో నలుగురు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి నిజామాబాద్ టికెట్ ఇచ్చారు. ఆదిలాబాద్ (ఎస్టీ) స్థానాన్ని …

Read More »

2వ ద‌శ ఎన్నిక‌ల‌ నోటిఫికేష‌న్.. రాహుల్ నియోజ‌క‌వ‌ర్గంలో అప్పుడే!

దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న లోక్‌సభ ఎన్నికల కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా  రెండవ దశ పోలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 7 ద‌శ‌ల‌లో జ‌రుగుతున్న ఈ ఎన్నిక‌లు కాంగ్రెస్‌, బీజేపీల‌కు ప్రాణ‌సంక‌టంగా మారింది. ఇక‌, తాజాగా విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్‌లోనే కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ నియోజ‌క‌వ‌ర్గం కూడా ఉంది. ఆయ‌న ఈ ద‌ఫా కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండోసారి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. …

Read More »

మోడీనే బ‌ల‌వంతుడు.. సంచ‌ల‌న స‌ర్వే

వ‌రుస‌గా మూడోసారి కూడా ప్ర‌ధాని పీఠం న‌రేంద్ర మోడీకే ద‌క్క‌నుంద‌ని తాజాగా ఓ స‌ర్వే తేల్చి చెప్పింది.  దేశంలోనే కాకుండా.. ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా మంచి పేరున్న ఆసియానెట్ న్యూస్ ‘మూడ్ ఆఫ్ ది నేష న్` సంస్థ నిర్వ‌హించిన స‌ర్వేలో దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు మోడీవైపే మొగ్గు చూపుతున్నార‌ని తెలిసింది. ప లు అంశాలను ఆధారంగా చేసుకుని ఈ స‌ర్వే సాగ‌డం గ‌మ‌నార్హం. దేశ‌వ్యాప్తంగా కాశ్మీర్ నుంచి క‌న్యాకుమా రి …

Read More »

వారికోసం చంద్ర‌బాబు అదిరిపోయే హామీ!

రాష్ట్రంలోని చేనేత‌ల‌కు చంద్ర‌బాబు అదిరిపోయే హామీ ఇచ్చారు. నేత‌న్న‌ల‌పై వ‌రాల జ‌ల్లు కురిపించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ఇవ్వ‌ని హామీని వారికి ఇచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ కూట‌మి గెలిచి అధికారంలోకి రాగానే  పవర్ లూమ్స్ పెట్టుకున్న వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌ను ఉచితంగా ఇస్తామని ప్ర‌క‌టించారు. ఈ త‌ర‌హా హామీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ఇవ్వ‌లేదు. కేవ‌లం 200 యూనిట్ల వ‌ర‌కు మాత్ర‌మే ఉచితంగా అమ‌ల‌వుతోంది. ఈ …

Read More »

ఔను.. ఒక‌రిద్ద‌రి ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు: కేటీఆర్‌

తెలంగాణ‌ను కుదిపేస్తున్న ఫోన్ల ట్యాపింగ్ వ్య‌వ‌హారంపై బీఆర్ ఎస్ అగ్ర‌నేత‌, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా స్పందించారు. “ఔను.. ఒక‌రిద్ద‌రి ఫోన్లు ట్యాప్ అయి ఉండొచ్చు“ అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. దానికే ఇంత రాద్ధాంతం ఎందుకు అని ఎదురు ప్ర‌శ్నించారు. “ప‌ది లక్షల మంది ఫోన్లను ట్యాపింగ్  చేశారని యూట్యూబుల్లో వీడియోలు పెడుతున్నారు. ఒకరిద్దరు  ఫోన్లు ట్యాప్ చేసి ఉండవచ్చు. దానికే ఎందుకు ఇంత రాద్దాంతం …

Read More »