Political News

హాట్ టాపిక్‌గా చంద్ర‌బాబు ‘టోపీ’.. ఏంటిది?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. అటు పార్ల‌మెంటు, ఇటు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి అభ్య‌ర్థుల త‌ర‌ఫున ఆయ‌న ప్ర‌చారంలో దూసుకు పోతున్నారు. రోజుకు మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆయ‌న ప‌ర్య‌టిస్తున్నారు. మ‌రో 10 రోజులు మాత్ర‌మే ప్ర‌చారానికి అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో మ‌రింత దూకుడు పెంచ‌నున్నారు. అయితే.. మ‌రోప‌క్క రాష్ట్రంలో ఎండ‌లు ఠారెత్తుతున్నాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో …

Read More »

ఇక్కడే చస్తానంటున్న బండ్ల గణేష్ !

బండ్ల గణేష్ ఆలియాస్ బ్లేడ్ గణేష్. నిజమే ఈ కమేడియన్ పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది 7 ఓ క్లాక్ బ్లేడ్ మాత్రమే. ఇన్నేండ్ల అతని నటన, నిర్మాత ఇచ్చిన గుర్తింపుకన్నా ఓ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే గొంతుకోసుకుంటాను అన్న సవాల్ బాగా గుర్తింపు ఇచ్చింది. ఆ తర్వాత ఆ సవాల్ ను ఆయన దాట వేయడం తర్వాతి విషయం. ఆ తర్వాత బండ్ల గణేష్ అనేకమార్లు కేసీఆర్ …

Read More »

ఎన్నిక‌ల కోడ్ ఉంద‌ని ఆగుతున్నాం: బొత్స

ఏపీ అధికార పార్టీ వైసీపీ కీల‌క నాయ‌కుడు, మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల కోడ్ ఉంద‌ని స‌హిస్తున్నామ‌ని.. లేక‌పోతే.. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను బొక్క‌లో వేసేవార‌మ‌ని అన్నారు. అయితే.. అది బొత్స‌కు క‌లిగిన బాధ వ‌ల్ల అన్నారో.. లేక ఎన్నిక‌ల భ‌యం వ‌ల్ల అన్నారో తెలియ‌దు. మొత్తానికి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లైతే చేసేశారు. దీనిపై టీడీపీ నాయ‌కులు ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. ఇది ఎటు …

Read More »

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌కు కూడా కేటాయించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో జ‌న‌సేన పార్టీ తొలుత కోర్టుకు వెళ్లింది. దీనిపై ఎన్నిక‌ల సంఘం వివ‌రణ ఇస్తూ.. కొంత మార్పు చేసింది. జ‌న‌సేన పోటీ చేసే 21 అసెంబ్లీ స‌హా.. 2 పార్ల‌మెంటు స్థానాల్లోనూ.. ఎవ‌రికీ గాజు గ్లాసు గుర్తును కేటాయించ‌బోమ‌ని పేర్కొంది. …

Read More »

ముద్రగడ వ్యాఖ్యలతో వైసీపీ మునుగుతుందా ?

పచ్చగా సాగుతున్న వైసీపీ కాపురంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చిచ్చుపెడుతున్నాడా ? పార్టీకి ఆయన వ్యాఖ్యలు బలం చేకూర్చకపోగా చేటు చేస్తున్నాయా ? అసలు పిఠాపురంలో ముద్రగడ ప్రభావం ఎంత ఉంటుంది ? అంటే అంతంతమాత్రమే అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. నా మానాన నేను ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటుంటే అనవసరంగా ముద్రగడ మూలంగా ఇబ్బందులు వస్తున్నాయని వైసీపీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. 2019 ఎన్నికలలో …

Read More »

టీడీపీ – జనసేన కూటమి మేనిఫెస్టోపై వైసీపీ భయాలివే.!

టీడీపీ – జనసేన – బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో అలాగే నరేంద్ర మోడీ ఫోటో కూడా వుండాలి కదా.? ఇదీ, వైసీపీ నుంచి దూసుకొస్తున్న ప్రశ్న. ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో వుండాలని బీజేపీ అనుకుంటే, ఖచ్చితంగా వుంటుంది. కానీ, లేదంటే.. దానర్థమేంటి.? బీజేపీ జాతీయ పార్టీ. ఒకవేళ కూటమి మేనిఫెస్టో మీద ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో …

Read More »

జగన్ పై షర్మిల మోస్ట్ డామేజింగ్ కామెంట్

క‌డ‌ప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌ను క‌డ‌ప ఎంపీగా గెలిపిస్తే.. కేంద్రంలో మంత్రి అవుతాన‌ని చెప్పారు. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు. ఎంత సేపూ.. వైసీపీ ప్ర‌భుత్వంపైనా సొంత అన్న‌పైనా ఆమె విమ‌ర్శ‌లు గుప్పించారు. కానీ.. తొలిసారి తాను కేంద్ర మంత్రి అవుతాన‌ని తేల్చి చెప్పారు. అంతేకాదు.. ఏపీ కోసం.. కేంద్ర మంత్రి …

Read More »

మెగా సస్పెన్స్.! తమ్ముడ్ని గెలిపిస్తే, చెల్లెల్ని ఓడించినట్టేగా.!

‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారానే నేను ఎమ్మెల్యేని అయ్యాను. ఆయన నా మీద ఎప్పటికీ అదే అభిమానం చూపిస్తారు..’ అంటూ వైసీపీ పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థి, కాకినాడ ఎంపీ వంగా గీత చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి మనోగతం ఏంటి.? అసలు చిరంజీవి అభిమానులు ఏమనుకుంటున్నారు.? చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు …

Read More »

మీ భూములు పోతాయ్.! ఏపీ ఓటర్లలో పెరిగిన భయం.!

మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్ జగన్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే చేసి, జగన్ ఫొటోలతో కూడిన డాక్యుమెంట్లను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.భూములకు సంబంధించి సరిహద్దు రాళ్ళ వ్యవహారమూ ఓ పెద్ద కుంభకోణమేనన్న విమర్శలున్నాయి. ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు’ పేరుతో …

Read More »

నా రెండో సంత‌కం ఆ ఫైలు పైనే: చంద్ర‌బాబు

కూట‌మి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంత‌కం.. మెగా డీఎస్సీపైనేన‌ని.. దీనివ‌ల్ల 20 వేల మంది నిరుద్యోగుల‌కు మేలు జ‌రుగుతుంద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్న విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు తాజాగా ఆయ‌న ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని చీరాలలో నిర్వ‌హించి ప్ర‌జాగ‌ళం ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో మాట్లాడుతూ.. త‌న రెండో సంత‌కం గురించి కూడా వివ‌రించారు. “తొలి సంత‌కం మెగా డీఎస్సీపైనే ఉంటుంది. ఈ …

Read More »

కేసీఆర్‌కు గ‌ట్టి షాక్‌.. ప్ర‌చారంపై నిషేధం

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌కు భారీ షాక్ త‌గిలింది. కీల‌కమైన పార్ల‌మెంటు ఎన్నిక‌ల స‌మ‌యం లో ఆయ‌న‌ను ప్ర‌చారం నుంచి నిషేధం విధిస్తూ.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. తాజాగా ఇచ్చిన ఆదేశాల మేర‌కు కేసీఆర్‌.. రెండు రోజుల పాటు ప్ర‌చారానికి దూరంగా ఉండాల్సిందేన‌ని ఈసీ పేర్కొంది. బుధ‌వారం రాత్రి 8 గంట‌ల నుంచి త‌మ ఆదేశాలు అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని తెలిపింది. అప్ప‌టి …

Read More »

ఆ వీడియోతో నాకు సంబంధం లేదు: రేవంత్ లేఖ‌

కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా సిద్దిపేట‌లో నిర్వ‌హించిన బ‌హిరంగం స‌భ‌లో చేసిన వ్యాఖ్య‌ల‌ను మార్ఫింగ్ చేస్తూ.. విడుద‌ల చేసిన వీడియోలో త‌న ప్ర‌మేయం లేద‌ని.. త‌న‌కు, ఆ వీడియోకుఎలాంటి సంబంధం లేద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఈమేర‌కు ఆయ‌న కేంద్ర హోంశాఖ‌, స‌హా ఢిల్లీ పోలీసుల‌కు ఆయ‌న లేఖ రాశారు. ఈ లేఖ‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి త‌ర‌ఫున ఆయ‌న …

Read More »