Political News

మావిగన్ ప్రకటన.. ప్రయాసగానే మారుతుందా?

వైసీపీ అధినేత జగన్ చేసిన మావిగన్ ప్రకటన దరిమిలా.. అమరావతిపై మరింత ఆసక్తి పెరిగింది. గూగుల్‌లో అమరావతి రాజధానిపై బుధవారం సాయంత్రం వరకు లక్షల సంఖ్యలో పరిశోధించారు. అసలు రాజధాని విస్తీర్ణం ఎంత? గతంలో ఇచ్చిన కమిటీ నివేదిక, రాష్ట్ర విభజన తర్వాత రాజధాని కోసం జరిగిన పరిణామాలు.. ఇలా అనేక విషయాలపై ప్రజలు ఆసక్తి చూపించారు. ఇదొక్కటే కాదు.. జగన్ చేసిన మావిగన్ ప్రకటన గురించి కూడా ఆరా …

Read More »

తుగ్ల‌క్ నిర్ణ‌యాలు ఆపండి జ‌గ‌న్‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై జ‌న‌సేన కీల‌క నాయ‌కుడు, మంత్రి కందుల దుర్గేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తుగ్ల‌క్ నిర్ణ‌యాలు ఆపండి అంటూ జ‌గ‌న్‌పై ఫైర‌య్యారు. తాజాగా జ‌గ‌న్ చేసిన మావిగ‌న్ రాజ‌ధాని ప్ర‌క‌ట‌న‌పై మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. జ‌గ‌న్ త‌న మాట‌ల‌కు తానే నిల‌క‌డ లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. గ‌తంలో రాజ‌ధానికి జై కొట్టార‌ని.. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మూడు రాజ‌ధానుల పేరుతో మూడు ముక్క‌లాట ఆడార‌ని, రాజ‌ధాని రైతుల‌ను …

Read More »

ట్రోల్ అవ్వడం జగన్ స్పెషాలిటీ

సీఎం జగన్ ప్రెస్ మీట్ లు అంటేనే ట్రోలింగ్ కు స్టఫ్ దొరికినట్లు అని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేనకు చెందిన యాక్టివిస్ట్ లు ఫిక్స్ అయిపోతుంటారు. వారిని ఏ మాత్రం డిజప్పాయింట్ చేయకుండా జగన్ కూడా ఆ రేంజ్ లో స్టేట్ మెంట్లు ఇస్తుంటారు. జగన్ కామెంట్లతో మీమర్లు, ట్రోలర్లు పండగ చేసుకుంటుంటారు. అయితే, ఈ సారి జగన్ ఏ కామెంట్ చేయకుండానే ట్రోలింగ్ కు గురవుతున్నారు. తాజాగా …

Read More »

సోషల్ మీడియాపై పవన్ కన్ను పడింది

ఏపీలో రాజకీయాలు ఎలాగైతే అంతకంతకూ వేడెక్కిపోతున్నాయో.. నేరాలు కూడా అదే రీతిన హడలెత్తిస్తున్నాయి. ఆయా నేరాలకు పాల్పడిన వారు… వాటి నుంచి తప్పించుకునేందుకు కులం,మతం, రాజకీయ పార్టీలను అడ్డం పెట్టుకుని ఎస్కేప్ అయ్యేందుకు యత్నిస్తున్నారు. ఈ తరహా కుటిల యత్నాలు ఇటీవలి కాలంలో మరింతగా పెరిగాయని చెప్పాలి. ఇలాంటి కీలక తరుణంలో ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో జనసేన అదినేత పవన్ కల్యాణ్ బుధవారం ఓ కీలక ప్రకటన చేశారు. …

Read More »

రాజకీయ సన్యాసం… రేవంత్ కు కేటీఆర్ సవాల్!

“ప్లేస్‌ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే..టైమ్‌ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. ఎప్పుడైనా సరే.. ఎక్కడైనా సరే..కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా” అంటూ నరసింహనాయుడు సినిమాలో బాలయ్య చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఆయన ఫ్యాన్స్ కు ఇప్పటికీ గూస్ బంప్స్ తెప్పిస్తుంటుంది. అదే మాదిరిగా తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి కేటీఆర్ చెప్పిన డైలాగ్ బీఆర్ఎస్ కార్యకర్తలకు …

Read More »

వైసీపీ ఓటు బ్యాంకుకు అతిపెద్ద గండి తప్పదా…?

దేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలో లేని రీతిలో ఏపీలో మాత్రమే రసవత్తర రాజకీయం నడుస్తోంది. ఎన్నికలు ముగిసి రెండేళ్లు అవుతున్నా… మలి ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్నా… ఏపీలో నిత్యం సరికొత్త రాజకీయమే నడుస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులతో పాటు శాశ్వత శత్రువులు కూడా ఉండరన్న మాట ఏపీ రాజకీయాల్లోనూ గట్టిగా వినిపిస్తోంది. ఈ మాట అక్కడ వినిపించడమే కాదండోయ్… స్పష్టంగా కనిపిస్తోంది కూడా. మొన్నటిదాకా వైసీపీకి అనుకూలంగా …

Read More »

మంత్రి పదవి రాలేదని బొండా ఉమ అసంతృప్తి?

టీడీపీ నేతృత్వంలో జనసేన, బీజేపీలు ఎన్డీఏ కూటమిగా ఏర్పడి 2024 ఎన్నికలలో పోటీ చేసి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడు పార్టీల కలయికలో ఏర్పడిన కూటమిలో పార్టీలవారీగా సీట్ల, పదవుల సర్దుబాటు కత్తి మీద సాము వంటిది. మంత్రి పదవులు, ఇతర నామినేటెడ్ పదవులు, రాజ్యసభ స్థానాల పంపకాల విషయంలో మూడు పార్టీలకు చెందిన కొందరు నేతల్లో తీవ్ర అసంతృప్తి ఉంది అన్నది బహిరంగ రహస్యమే. అయితే, …

Read More »

భగీరథ్ పై కోర్టులో బాధితురాలు ఏం చెప్పబోతోంది?

పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్ చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇంజనీరింగ్ పరీక్షలు రాసేందుకు భగీరథ్ కు జూన్ 20 నుంచి 24 వరకు తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది. అయితే, తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్ పై మాత్రం విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా బాధితురాలి వాదనలు విన్న తర్వాతే రెగ్యులర్ బెయిల్ పై నిర్ణయం తీసుకుంటామని …

Read More »

ప్రశ్నిస్తే NTRని కూడా రౌడీ షీటర్ అంటారు: జగన్

రాష్ట్రంలోని కూట‌మి స‌ర్కారుపై వైసీపీ అధినేత జ‌గ‌న్ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌శ్నించిన వారి గ‌ళం నొక్కుతున్నార‌ని.. వారి రౌడీషీట‌ర్ అనే ముద్ర వేస్తున్నార‌ని ఆరోపించారు. దివంగ‌త ఎన్టీఆర్ జీవించి ఉంటే.. ఆయ‌న కూడా ఈ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించేవార‌ని, అప్పుడు ఆయ‌న‌పైనా రౌడీషీట‌ర్ అనే ముద్ర వేస్తారా? అని ప్ర‌శ్నించారు. ఒక‌ప్పుడు బీహార్‌ను జంగిల్ రాజ్ అనేవార‌ని.. ఇప్పుడు ఏపీనే జంగిల్‌రాజ్‌గా మారింద‌ని విమ‌ర్శించారు. చంద్ర‌బాబు పాల‌న‌లో జంగిల్ రాజ్‌, రెడ్ …

Read More »

జగన్ వస్తేనే చంద్రబాబు స్పందిస్తున్నారా?

ఏ విష‌యంపైనైనా ముందు తాను మాట్లాడిన త‌ర్వాతే.. సీఎం చంద్ర‌బాబు స్పందిస్తున్నార‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఇటీవ‌ల కృష్ణ‌లంక‌కు చెందిన సాయికృష్ణ దారుణ ఘ‌ట‌న‌కు సంబంధించి తాను వెళ్లి బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన త‌ర్వాతే.. ఈ ప్ర‌భుత్వంలో కొంచెమైనా చ‌ల‌నం క‌లిగింద‌న్నారు. అప్ప‌టి వ‌ర‌కు క‌నీసం సాయికృష్ణ త‌ల్లి ఇచ్చిన ఫిర్యాదుల‌ను కూడా డీజీపీ సైతం తీసుకోలేద‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై చంద్ర‌బాబుకు అంత ఇంట్ర‌స్ట్ ఏంట‌ని ప్ర‌శ్నించారు. …

Read More »

‘ప్రజలు కూడా గొడ్డలి పార్టీ అనే పిలవాలి’

వైసీపీ అధినేత జ‌గ‌న్ కూట‌మి ప్ర‌భుత్వంపై భారీ ఎత్తున విమ‌ర్శ‌లు చేసిన నేప‌థ్యంలో ఇదేస‌మ‌యంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు.. నెల్లూరులో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో వైసీపీ పై నిప్పులు చెరిగారు. వైసీపీని విధ్వంస‌క‌ర పార్టీగా ఆయ‌న అభివ‌ర్ణించారు. ఆ పార్టీ ప్ర‌భుత్వం రాష్ట్రాన్ని ధ్వంసం చేసింద‌న్నారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను కూడా నీరు గార్చింద‌ని దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌తి వ్య‌వ‌స్థ‌ను ధ్వంసం చేసింద‌ని విమ‌ర్శించారు. రాష్ట్రంలో గొడ్డ‌లి పార్టీ ఉంది. దీనిని మీరు కూడా …

Read More »

అమరావతిపై అక్కసు తగ్గదా జగన్?

అంతా గందరగోళం.. అమరావతిపై అదే అక్కసు.. దాదాపు పదేళ్లుగా నిలకడ లేని విధానం.. స్పష్టతలేని ప్రకటనలు.. ప్రజలను గందరగోళంలోకి నెట్టడం.. తద్వారా రాజకీయ లబ్ధిని పొందాలని ప్రయత్నించడం.. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న చదరంగంలో అమరావతి రైతులు పావులుగా మారుతున్నారు. అధికారం కోల్పోయి దాదాపు 18 నెలల పాటు ప్రెస్‌మీట్లకే పరిమితమైన వైఎస్ జగన్, ఏడాది తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపడతానని చెబుతున్నారు. ఈలోగా అమరావతి రాజధానిపై మరోసారి …

Read More »