Political News

శభాష్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నిజమేనండోయ్…కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన తన కుమారుడు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి సంస్మరణార్థం మంత్రి ఏర్పాటు చేసిన ఓ పాఠశాల ముందు అడ్మిషన్ల కోసం జనం బారులు తీరారు. ఉచితంగా విద్యనందిస్తున్న ఈ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించేందుకు క్యూ కట్టిన జనంతో ఆ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. చూడటానికి ఇది ప్రైవేట్ స్కూలే గానీ… విద్య …

Read More »

బ్రేకింగ్: లిక్కర్ కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డికి బెయిల్

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది ఏప్రిల్‌లో అరెస్టైన ఆయన దాదాపు ఏడాది కాలంగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు పలు షరతులు విధిస్తూ ఉపశమనం కల్పించింది. ఈ నిర్ణయం కేసు తదుపరి దర్యాప్తు మరియు న్యాయపరమైన పరిణామాలపై ప్రభావం …

Read More »

ఈసీని విపక్షాలు ఏం చెయ్యలేవా?

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయ‌న‌పై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విప‌క్షాలు ఇచ్చిన అభిశంస‌న తీర్మాల‌ను పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌లు తోసిపుచ్చాయి. దీంతో ఆయ‌న‌పై ఎలాంటి అభిశంస‌న తీర్మానం ఉండ‌దు. పైగా.. రాజ్య‌స‌భ చైర్మ‌న్ దీనిపై కామెంటు చేయ‌డం కూడా ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఈ తీర్మానానికి `వాల్యూ` లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయితే.. ఈ మేర‌కు సోమ‌వారం రాత్రి 10 గంట‌ల త‌ర్వాత‌.. …

Read More »

ఒంట‌రి పోరు వెనుక `విజ‌య్‌` ర‌హ‌స్యం బయటపడిందా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమైన ప్రముఖ నటుడు దళపతి విజయ్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. తమిళ వెట్రి కళ‌గం(టీవీకే) పార్టీని పెట్టుకున్న ఆయన ప్రస్తుత ఎన్నికల్లో మొత్తం 234 నియోజకవర్గాల్లో ఒంటరిగా బరిలో దిగారు. అయితే రాష్ట్రంలో ప్రధానంగా రెండు కూటములు ఎన్నికల్లో తలపడుతున్నాయి. అధికార డిఎంకె పార్టీ నేతృత్వంలోని ఒక కూటమి, ప్రతిపక్షం అన్న డీఎంకే నేతృత్వంలోని మరోకూటమి గట్టిగా పోరు …

Read More »

‘రాధాకృష్ణకు పోలీసు భద్రత ఎల్లప్పుడూ ఉండదు’

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు ఏపీలోని విపక్షం వైసీపీ మంగళవారం ఉదయం వినూత్న నిరసనకు దిగింది. ప్రతి ఆదివారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు పేరిట రాజకీయ వ్యాసాలు రాస్తున్న సంగతి తెలిసిందే. మొన్న ఆదివారం నాటి కొత్త పలుకులో వైసీపీ నేతలకు చెందిన ఆడవారిని ప్రస్తావిస్తూ రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ ఈ ఆందోళనలకు దిగింది. ఈ …

Read More »

బీజేపీ ఎమ్మెల్యే నోట రాజీమానా మాట

ఏపీలో కూటమి పాలన ఎలాంటి ఇబ్బంది లేకుండానే సాగుతోంది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ సాగడంతో పాటుగా రాష్ట్ర అభివృద్ధికి పక్కా ప్రణాళికలతో కేటమి సాగుతోంది. కూటమిలోని 3 పార్టీల మధ్య కూడా పెద్దగా పొరపొచ్చాలేమి లేవనే చెప్పాలి. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలను జనసేన, బీజేపీలు స్వాగతిస్తున్నాయి. టీడీపీతో కలిసి ముందుకు సాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో బీజేపీకి చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి …

Read More »

జిల్లాల విభ‌జ‌న‌… వ్యూహం ఏంటి సీఎం సార్?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాట‌జీకి తెర‌దీశారు. త్వ‌ర‌లోనే జిల్లాల విభ‌జ‌న చేయ‌నున్న‌ట్టు ఆయ‌న స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం జ‌న గ‌ణ‌న ప్రారంభ‌మైన నేప‌థ్యంలో దీనికి సంబంధించి కొన్ని నిబంధ‌న‌లు ఉన్నాయ‌ని.. త‌ద్వారా.. విభ‌జ‌న సాధ్యం కాద‌ని పేర్కొన్నారు. వ‌చ్చే ఏడాది మ‌ధ్య‌లో లేదా.. చివ‌ర‌లో జిల్లాల స‌రిహ‌ద్దుల‌ను మార్చ‌డం ఖాయ‌మ‌ని వ్యాఖ్యానించారు. దీనిపై ఇప్ప‌టికే త‌న‌కు ఎంతో రిప్ర‌జెంటేష‌న్లు ఇచ్చార‌న్న రేవంత్ రెడ్డి.. ప‌రిశీల‌న కూడా పూర్త‌యింద‌ని, …

Read More »

పోలీసు కస్టడీపై కోర్టుకు వెళ్లిన అంబటి

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు హైకోర్టును ఆశ్ర‌యించారు. పోలీసులు త‌న‌ను క‌స్ట‌డీలో హింసించారని.. దీంతో త‌న‌కు అంత‌ర్గ‌త అవ‌య‌వాలు దెబ్బ‌తిన్నాయ‌ని.. ఈ నేప‌థ్యంలో పోలీసుల‌పై కేసు న‌మోదు చేయ‌డంతోపాటు త‌నకు న్యాయం చేసేలా.. ప్ర‌భుత్వాన్ని ఆదేశించాల‌ని కోరుతూ ఆయ‌న తాజాగా పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌ను విచారించిన హైకోర్టు.. పోలీసులు స‌హా ప్ర‌భుత్వం నుంచి వివ‌ర‌ణ కోరింది. ఈ క్ర‌మంలో అఫిడ‌విట్ల‌ను దాఖ‌లు చేయాల‌ని …

Read More »

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ వ్య‌వ‌హారంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌ర‌గ‌డం.. ఢిల్లీలో కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ఒప్పందం కూడా చేసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ సైతం.. ఈ ఒప్పందాన్ని ప‌లు సంద‌ర్భాల్లో కొనియాడారు. ఏపీలోని ఐటీ రాజ‌ధానిగా భాసిల్లుతున్న విశాఖ‌కు గూగుల్ డేటా కేంద్రం రానుంది. దీనికి సంబంధించి …

Read More »

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు… ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు సాగుతున్న తీరుతో పిఠాపురం జనం ఆనందోత్సహాలు వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పవన్ చేస్తున్న ప్రతి ప్రతిపాదన కార్యరూపం దాలుస్తున్న తీరు కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ అడిగిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే ఓకే అంటున్నా.,.. …

Read More »

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా వారిని పాలించే పాలకులు మాత్రం పచ్చి బూతులతో విరుచుకుపడటం కనిపిస్తుంది. ‘కల్చర్’ తెలీని పశువులు అంటూ నోటికి వచ్చినట్లుగా మాట్లాడే తెల్లోళ్లకు ఏ మాత్రం తీసిపోని రీతిలో అమెరికా అధ్యక్ష స్థానంలో ఉన్న పలువురు అమెరికా అధ్యక్షులు వ్యవహరించారు. ఇరాన్ తో జరుగుతున్న యుద్ధంలో తాను ఎంతలా హెచ్చరించినా.. …

Read More »

పవన్ ను తిట్టిన ద్వారంపూడి ఇప్పుడు టార్గెట్ అయ్యారా?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?… ఆయ‌న ప్రాభ‌వాన్ని.. వైభ‌వాన్ని కూడా త‌గ్గించేలా తెర‌వెనుక వ్యూహాత్మ‌క కార్యాచ‌ర‌ణ‌కు రంగం రెడీ అవుతోందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. రాజ‌కీయంగా.. వ్యాపారం ప‌రంగా కూడా.. ద్వారంపూడికి ఎర్త్ పెట్టేలా పైస్థాయిలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు జరుగుతున్నాయ‌ని .. రాజ‌కీయ వ‌ర్గాల్లో బ‌ల‌మైన వాదన వినిపిస్తోంది. దీనికి రెండు కార‌ణాలుఉన్నాయి. వైసీపీ నాయ‌కుడిగా.. …

Read More »