రాష్ట్ర బీజేపీలో నాయకుల నియామకం.. కొత్తగా వచ్చే వారికి అవకాశం ఇవ్వడం… ఉన్న వారికి పనులు కేటాయించడం.. అనేది సహజం. పార్టీ చీఫ్గా ఉన్న మాధవ్ చేయాల్సిన పనులు కూడా ఇవేనని అంటున్నారు. కానీ, ఆయన మాత్రం మౌనంగా ఉంటున్నారు. కొత్త నిర్ణయాలు సహా.. కొత్త నియామకాల జోలికి కూడా పోవడం లేదు. ఎక్కడా కూడా కొత్తగా ఏ కార్యక్రమం గురించి కూడా చర్చించడం లేదు. ఇది పార్టీలో తీవ్ర …
Read More »మోడీ సర్కార్ ‘బొగ్గు’ సలహాలు
ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ సంక్షోభం నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. తాజాగా దేశ ప్రజలకు కీలక సూచన చేసింది. బొగ్గులు, కిరోసిన్ పొయ్యిలను పెట్టుకోవాలని పేర్కొంది. దేశంలో ఆకలి చావులను అరికట్టేందుకు తక్షణచర్యలుగా ఈ నిర్ణయం తీసకున్నామని పెట్రోలియం శాఖ పేర్కొనడం గమనార్హం. ఒక్క వంటిళ్లకు మాత్రమే కాదు.. వాణిజ్య, హోటళ్లు, రెస్టారెంట్లు సహా.. అన్ని వ్యాపార సంస్థలకు కూడా ఈ …
Read More »స్టాంపు సైజులో బాబు ఫోటో… వర్మ ఫైర్
పిఠాపురం మున్సిపల్అధికారులపై టీడీపీ నేత వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో తమ నేత చంద్రబాబు నాయుడి ఫొటో స్టాంపు సైజులో చిన్నగా వేశారని మండి పడ్డారు. బాబుకు అవమానం జరిగితే సహించేది లేదంటూ వర్మ ఫైర్అయ్యారు. స్వచ్ఛాంద్ర శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అక్కడ సీఎం చంద్రబాబు నాయుడి ఫొటో లేకపోవడాన్ని గమనించారు. అయితే జరుగుతున్న కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి ఫొటోలు తీసివేయడాన్ని తాను గమనించానన్నారు. మొన్న సంక్రాంతి …
Read More »క్యాసినో కింగ్కు బీజేపీ కీలక పదవి?
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక పదవిని అప్పగించింది. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు.. పార్టీ అధికార ప్రతినిధులు సహా రాష్ట్రస్థాయి కన్వీనర్లు, మీడియా చర్చల్లో పాల్గొనే వారికి సంబంధించిన జాబితాను విడుదల చేశారు. దీనిలో చీకోటి ప్రవీణ్కు అవకాశం కల్పించడం.. రాజకీయంగా చర్చనీయాంశం అయింది. భాగ్యనగర్, మలక్పేట ప్రాంతాల అధికార ప్రతినిధిగా .. …
Read More »ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే.. ఔననే అంటున్నారు అమెరికా జాతీయ భద్రతాధికారులు. అంతేకాదు.. అమెరికా ఆర్థిక శాఖ కార్యదర్శి కూడా ఇదే వ్యాఖ్య చేయడం గమనార్హం. ఏడాది కాలం అమెరికాకు సంబంధించి బడ్జెట్ మొత్తం ఇప్పుడు ఇరాన్ యుద్ధం కోసం కేటాయించడంపై అమెరికాలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే మధ్యంతర ఎన్నికలు ఉన్ననేపథ్యంలో ట్రంప్ …
Read More »ఎన్నికల కమిషనర్ను తొలగించడానికి తీర్మానమా?
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో అవిశ్వాసం ప్రవేశపెట్టే పరిస్థితి వచ్చింది. తాజాగా లోక్సభ స్పీకర్పైనా అవిశ్వాసం ప్రవేశ పెట్టారు. అవి వీగిపోయి ఉండొచ్చు. కానీ, ఆయా అవిశ్వాస తీర్మానాల కారణంగా.. ఆయా నాయకుల పై ఎద్ద ఎత్తున చర్చజరిగేందుకు.. వారిపై ఉన్న ఆరోపణలు వెలుగు చూసేందుకు అవకాశం లభించింది. ఇక, ఈ పరంపరలో.. తాజాగా …
Read More »చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల కోసం కొత్తగా 3సీ ఫార్ములాను తీసుకువచ్చారు. వినూత్న ఆలోచనలతో పరిపాలనలో నూతన సంస్కరణలను ప్రవేశపెట్టడంలో చంద్రబాబు ముందుంటారు. ఈ క్రమంలోనే ఆయన కలెక్టర్ల కోసం కొత్త ఫార్ములాను రూపొందించి వారి ముందు ఉంచారు. రెండు రోజులుగా ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నారు. రెండో …
Read More »‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అభయారణ్యం పేరుతో అభివృద్ధి పనులకు అటవీ శాఖ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని, వారిని కిడ్నాప్ చేసి అక్కడకు పంపిస్తే కరెక్ట్ అవుతారని షాకింగ్ కామెంట్స్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక సౌకర్యాలకు అడ్డంకులు సృష్టించవద్దని సూచించారు. గిరిజనుల ఇళ్లకు క్లియరెన్స్ ఇవ్వకపోవడంపై …
Read More »తారకరత్న కుటుంబాన్ని పట్టించుకోవట్లేదా?
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి చనిపోవడం అందరినీ కలచివేసింది. నటుడిగా ఎంతో ప్రయత్నించి ఫెయిలైన అతను.. రాజకీయాల్లో అయినా వెలిగిపోవాలని అనుకున్నాడు. కానీ కుదరలేదు. అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న అలేఖ్య రెడ్డిని పెళ్లి చేసుకోవడం వల్ల కుటుంబం కూడా అతణ్ని దూరం పెట్టింది. ఇలా అనేక ఇబ్బందులు పడ్డ …
Read More »ఎలక్షన్ ఎఫెక్ట్… లుక్ మార్చిన మోదీ
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు. 5 సంవత్సరాల కిందట పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు.. ఆయన ఏకంగా నిలువెత్తు గడ్డం పెంచుకున్నారు. బెంగాల్ వాసులకు-విశ్వకవి రవీంద్రుడికి మధ్య చాలా సెంటిమెంటు ఉంది. రవీంద్రుడి మాదిరిగా మోడీ కూడా గడ్డం పెంచేసుకుని.. నాటి ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. దాదాపు ఏడాదిపైగానే ఆయన అలాగే …
Read More »ఈసారి జగన్ వదిలిన ట్రోల్ పాయింట్?
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే చాలామంది ఆయన్ని ఒక పోరాట యోధుడిలా చూసేవారు. సీఎం కావడానికి ముందు వరకు టఫ్ లీడర్గా కనిపించేవాడు జగన్. కానీ సీఎం అయ్యాక ఆయన ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. ఏ ముఖ్యమంత్రి ఎదుర్కోనంత వ్యతిరేకతను ఆయన ఎదుర్కొన్నారు. ఆయన ప్రసంగాలు, మీడియా సమావేశాల్లో వ్యాఖ్యల్లో ఒకప్పటి పదును …
Read More »కిం కర్తవ్యం… అంతర్మథనంలో బీఆర్ఎస్?
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక నేత హరీష్రావులు…తీవ్ర అంతర్మథనంలో కూరుకుపోయారా? ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ ప్రసాదరావు ఇచ్చిన `క్లీన్ చిట్`పై ఏం చేయాలన్న విషయంపై న్యాయ నిపుణుల నుంచి సమాచారం సేకరిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. బీఆర్ ఎస్ నుంచి విజయం దక్కించుకున్న పది మంది ఎమ్మెల్యేలు.. తర్వాత.. అధికార పార్టీ కాంగ్రెస్కు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates