విశాఖపట్నం కీర్తి .. విశ్వఖ్యాతికి చేరింది. ఇక్కడ ఏర్పాటు చేయనున్న ప్రతిష్టాత్మక గూగుల్ ఏఐ డేటా కేంద్రానికి ఈ రోజు(మంగళవారం) భూమి పూజ జరిగింది. విశాఖపట్నంలోకి ఆనందపురం మండలం తర్లువాడలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గూగుల్ గ్లోబల్ ఇన్ ఫ్రా, క్లౌడ్ వైస్ ప్రెసిడెండ్ బికాస్ కోలే, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తదితరులు డేటా కేంద్రం …
Read More »అన్ని కమిటీలూ రద్దు .. కేటీఆర్కు పూర్తి పగ్గాలు?
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీ అధినేత.. కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ ఎస్ రాష్ట్రస్థాయి కమిటీ మినహా.. ఇతర అన్ని కమిటీలను ఆయన ఒక్క మాటతో రద్దు చేశారు. అంతేకాదు.. అదే సమయంలో తన కుమారుడ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సంపూర్ణ బాధ్యతలు అప్పగించేశారు. భవిష్యత్తులో పార్టీ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను కూడా కల్పించారు. అంటే.. ఒకరకంగా.. కేసీఆర్ తన కుమారుడికి పార్టీ …
Read More »మేం లోక్సభలో ఉండుంటే.. : కేసీఆర్ మాస్ వార్నింగ్
బీఆర్ఎస్ అదినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణపై ఇటీవల పార్లమెంటులో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య(కర్ణాటక) చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. మహిళా బిల్లుపై ఇటీవల చర్చల సందర్భంగా.. సూర్య మాట్లాడుతూ.. తెలంగాణ-ఏపీని పాకిస్థాన్ను విడగొట్టినట్టు విడదీశారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లోనే రాజకీయ దుమారం రేపాయి. తాజాగా కేసీఆర్ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మా ఎంపీలే లోక్సభలో ఉండి ఉంటే.. తేజస్వి సూర్య …
Read More »ఇంకో స్టాండప్ కమెడియన్ కు వార్నింగ్
కామెడీ షోల పేరు చెప్పి.. ఫిలిం సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల గురించి ఇష్టానుసారం మాట్లాడితే నడవదు ఈ రోజుల్లో. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిందా.. ఆయా హీరోలు, రాజకీయ నాయకుల అభిమానులు వెతుక్కుని మరీ వచ్చి దాడి చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి పరిణామాలు తరచుగా జరుగుతున్నాయి. ఈ మధ్యే అనుదీప్ కటికల అనే కమెడియన్ హైదరాబాద్లో ఒక కామెడీ షో సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా …
Read More »25 ఏళ్ల ప్రస్థానం.. పదేళ్ల పాలన.. బీఆర్ ఎస్ ఒక హిస్టరీ!
తెలంగాణ రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలంటూ.. తొలి దశలో చేపట్టిన ఉద్యమం ఒక చరిత్రగా మిగిలిపోగా.. మలి దశ ఉద్యమాన్ని భుజానికెత్తుకున్న తెలంగాణ రాష్ట్రసమితి- టీఆర్ ఎస్..మరో చరిత్రను సృష్టించింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. అయితే.. దీనిలో సబ్బండ వర్గాల నుంచి ఉన్నత స్థాయి వరకు అందరిపాత్రా ఉంది. అయితే.. దండలో దారంలా వీరందరినీ కలిపిన ఏకైక పార్టీ …
Read More »బాబు కృషి… అంతర్జాతీయ `టెక్ మ్యాప్`లో విశాఖ!
ఏపీ సీఎం చంద్రబాబు కృషి ఫలించింది. అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో ఏపీలో సరికొత్త టెక్ అధ్యాయం ప్రారంభం కానుంది. విశాఖ నగరం అంతర్జాతీయ టెక్ మ్యాప్లో చేరనుంది. అతిపెద్ద హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో దేశ టెక్నాలజీ రంగంలో ఓ కొత్త చరిత్ర ఆవిష్కృతం కానుంది. ఆసియా ఖండానికే ఓ కీలకమైన ఏఐ గేట్ వేగా విశాఖ అవతరించనుంది. అత్యాధునిక …
Read More »కేసీఆర్ కావాలనే మౌనంగా ఉన్నారా?
తెలంగాణ రాష్ట్ర సేన.. అంటూ టీఆర్ ఎస్ పార్టీని స్థాపించిన కవిత వ్యవహారంపై బీఆర్ ఎస్ నాయకులు మౌనంగా ఉన్నారు. అసలు ఏం స్పందించాలి? ఎలా స్పందించాలి? అనే విషయంపై వారు తర్జన భర్జన పడుతున్నారు. ఇతర విషయాలు.. మరేతర విమర్శలు చేసినా స్పందించాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ.. నేరుగానే కేసీఆర్ను విమర్శించడం.. మారిన మనిషి-మర మనిషి అని కవిత వ్యాఖ్యానించడం పై సమాజంలో చర్చ సాగుతోంది. దీనికి …
Read More »తప్పు చేస్తే చంద్రబాబుకి ఎవరైనా ఒకటే
సొంత పార్టీ నాయకుడు తప్పు చేస్తే ఒకవిధంగా.. ప్రత్యర్థి పార్టీ నేతలు తప్పులు చేస్తే మరో విధంగా మారి పోయిన రాజకీయాలు ప్రస్తుత మనకు అనేకం కనిపిస్తున్నాయి. సొంత నేతలు తప్పు చేస్తే సమర్థించిన వైసీపీ నేతలు.. వారిని వెనుకేసుకు వచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అయితే.. టీడీపీ అలా వ్యవహరించడం లేదు. తమ్ముడు తమ్ముడే.. అన్నట్టుగా వ్యవహరిస్తోంది. తప్పు చేస్తే.. శిక్ష తప్పదు అనే విషయాన్ని గట్టిగానే తేల్చి …
Read More »టీడీపీ మహిళా ఎమ్మెల్యే పీఏగా ట్రాన్స్ జెండర్..
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ ట్రాన్స్జెండర్ను తన వ్యక్తిగత సహాయకుని గా (పీఏగా) నియమించి సమాజంలో సమాన అవకాశాలకు కొత్త దిశ చూపించారు. ఏప్రిల్ 6న ఎమ్మెల్యేను కలిసిన ఆ ట్రాన్స్జెండర్, తాను విద్యావంతురాలినైనా ఉద్యోగం దొరకడం లేదని తన సమస్యను వివరించినట్లు తెలిసింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, కొద్ది రోజుల పాటు ఆమె …
Read More »“అసలు సిసలు ప్రజా ద్రోహి కేజ్రీవాలే“
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై అదే పార్టీ నుంచి ఎంపీగా విజయం దక్కించుకుని.. ప్రస్తుతం బీజేపీ గూటిక చేరిన పలువురు చట్టసభ సభ్యులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. “పార్టీ నుంచి వెళ్లిపోయిన వారు ద్రోహులు“ అంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ఆప్ రాజ్యసభ ఎంపీ(బీజేపీలో చేరారు) స్వాతి మాలివాల్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. అసలు సిసలు ప్రజాద్రోహి.. కేజ్రీవాలేనని ఆమె దుయ్యబట్టారు. అంతేకాదు.. 100 కోట్ల రూపాయలతో …
Read More »ట్రంప్ లక్ష్యంగా కాల్పులు… తృటిలో తప్పిన ప్రమాదం!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లే లక్ష్యంగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. భారత కాల మానం ప్రకారం.. ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో (అమెరికా కాల మానం ప్రకారం.. రాత్రి సుమారు 11 గంటల సమయం) ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే.. ఈ కాల్పుల ఘటన నుంచి అధ్యక్షుడు సహా అందరూ తృటిలో తప్పించుకున్నారు. కాల్పులకు పాల్పడిన దుండగుడిని భద్రతా …
Read More »బిజినెస్ రిఫార్మర్ చంద్రబాబు..
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక `బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్` అవార్డు లభించింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో శనివారం సాయంత్రం చంద్రబాబు ఈ అవార్డును అందుకున్నారు. ప్రముఖ మీడియా సంస్థ `ఎకనమిక్ టైమ్స్` ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పరిశీలన చేసి… వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో సంస్కరణలకు ప్రాణం పోసిన వ్యక్తులను ఎంపిక చేస్తారు. వారికి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ ఏడాది 2026వ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates