Political News

పాపం.. సునీత‌!!

2019 ఎన్నిక‌ల‌కు ముందు దారుణ హ‌త్య‌కు వైఎస్ వివేకానంద‌రెడ్డి.. కుమార్తె డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీతను చూ స్తే.. ఎవ‌రికైనా పాపం అనిపించ‌క‌మాన‌దు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో ఆమె ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రాక‌పోయినా.. ఒక పార్టీకి ఆమె స‌భ్యురాలు కాక‌పోయినా.. క‌డ‌ప‌లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ చీఫ్ వైఎస్ ష‌ర్మిల కోసం.. సునీత చాలా ప్ర‌యాస ప‌డుతున్నారు. పార్ల‌మెంటు ఎన్నికల్లో ప్ర‌చారం చేస్తానని చెప్పిన‌ట్టే ఆమె రంగంలోకి దిగారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు …

Read More »

ఇలా అయితే అవినాష్‌కు క‌ష్ట‌మే

అవినాష్ హంత‌కుడు.. వివేకా హ‌త్య వెనుక ఉన్న‌ది ఆయ‌నే అంటూ ష‌ర్మిల‌, సునీత తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. మ‌రోవైపు క‌డ‌ప లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీపై వ్య‌తిరేక‌త పెరుగుతోంది. ఇంకోవైపు ఈ లోక్‌స‌భ ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీకి గ‌డ్డు ప‌రిస్థితులున్నాయ‌నే టాక్ ఉంది. ఈ ప‌రిస్థితుల్లో క‌డ‌ప ఎంపీ సీటును కాపాడుకోవ‌డం వైఎస్ అవినాష్ రెడ్డికి క‌ష్ట‌మేన‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికిప్పుడు ఆయ‌న రంగంలోకి దిగి ప‌రిస్థితి మెరుగుప‌ర్చే ప్ర‌య‌త్నాలు …

Read More »

ఏపీలో ఫ‌స్ట్ నామిషేన్ ఆయ‌న‌దే!

ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించిన నామినేష‌న్ల ప‌ర్వం ప్రారంభ‌మైంది. గురువారం ఉద‌యం ప్రారంభ‌మైన ఈ నామినేష‌న్ల సంద‌డి.. ఈ నెల 25వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. అయితే.. రాష్ట్రంలోతొలి రోజే నామినేష‌న్లు వేసేందుకు చాలా మంది నాయ‌కులు రెడీ అయ్యారు. వారం ప‌రంగా గురువారం రావ‌డం.. తిథి ప‌రంగా ద‌శ‌మికావ‌డంతో నాయ‌కులు.. ఎక్కువ మంది ఉత్సాహంగా ముందుకు క‌దిలారు. వీరిలో చాలా మంది పార్టీల కీల‌క నాయ‌కులే ఉండ‌డం …

Read More »

లోకేష్ కు ముహూర్తం పెట్టిన త‌మిళ‌నాడు పురోహితులు!

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండో సారి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. గురువారం నామినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం కాగానే.. ఆయ‌న గుంటూరు జిల్లాలో తొలి నామినేష‌న్ వేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో పాతమంగళగిరి సీతారామ కోవెల నుంచి వేలాదిమందితో ర్యాలీగా బ‌య‌లు దేరి వెళ్లారు. ఈ క్ర‌మంలో మంగళగిరి ప్రధాన రహదారులు ప‌సుపు జెండాలో మూసుకు పోయాయి. కార్యకర్తలు, అభిమానులు …

Read More »

ఔను.. జ‌గ‌న్‌కు త‌గిలింది గుల‌క‌రాయే!

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై విజ‌య‌వాడ శివారు ప్రాంతం సింగ్‌న‌గ‌ర్‌లో జ‌రిగిన రాయి దాడి ఘ‌ట‌న‌కు సంబంధిం చి దాదాపు విచార‌ణ పూర్త‌యిన‌ట్టు తెలిసింది. మొత్తం ఈ కేసులో ఆరుగురు నిందితుల‌ను అరెస్టు చేశారు. వీరిలో దుర్గారావు, స‌తీష్ అనే ఇద్ద‌రు యువ‌కులు ప్ర‌ధాన నిందితులుగా పోలీసులు పేర్కొంటున్నారు. ఇక‌, సీఎం జ‌గ‌న్‌పై దాడి చేసేందుకు ఉపయోగించిన రాయి.. “సున్న‌పు రాయి” లేదా “గుల‌క రాయి”గా నిర్ధారించారు. అందుకే.. ఇది విసిర‌న‌ప్పుడు.. …

Read More »

పవన్ కళ్యాణ్ కూడా వైఎస్ జగన్ మీద అవే విమర్శలు చేస్తే.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకింత అసహనానికి గురవుతున్నారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీరియస్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు.. ఇవన్నీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తన నేపథ్యంలోనే.!విషయమేంటంటే, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై అత్యంత జుగుప్సాకరమైన రీతిలో మాటల దాడి చేస్తున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వైఎస్ జగన్ అంటే ఆషామాషీ వ్యక్తి కాదు. బాధ్యతగల ముఖ్యమంత్రి పదవిలో వున్నారాయన. ఓ పార్టీ అధినేత కూడా.! …

Read More »

నామినేష‌న్ల ప‌ర్వం స‌రే.. అభ్య‌ర్థుల్లో వ‌ణుకు.. రీజ‌నేంటి?

దేశ‌వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి మూడో ద‌శ ఎన్నిక‌ల నామినేష‌న్ ప‌ర్వానికి గురువారం శ్రీకారం చుట్ట‌నున్నా రు. ఈ క్ర‌మంలో ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్ల‌మెంటు స్థానాల‌కు కూడా నోటిఫికేష‌న్ రానుంది. ఇక‌, గురువారం నుంచి ఈ నెల 25 వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్లు స్వీక‌రించ‌నున్నారు. 26న ప‌రిశీలించి.. నిర్ధారించ‌నున్నారు. ఇక‌, నామినేష‌న్లు వేసిన వారు.. ఉప‌సంహ‌రించుకునేందుకు ఈ నెల 29 వ తేదీ వ‌ర‌కు అవ‌కాశం …

Read More »

చంద్ర‌బాబు నోట‌.. స‌ర్వేల మాట‌.. ఎంత జోష్‌గా అంటే!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక స‌భ‌ల్లో పాల్గొన్నారు. అనేక ప్ర‌సంగాలు కూడా చేశారు. దాదాపు ఈ షెడ్యూల్ వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న 54 స‌భ‌ల్లో పాల్గొన్నారు. ఉమ్మ‌డిగా మూడు స‌భ‌ల్లో పాల్గొన్నారు. అయితే..ఎప్పుడూ కూడా.. ఆయ‌న నోటి నుంచి స‌ర్వేల మాట రాలేదు. కానీ, తొలిసారి పెడ‌న‌లో నిర్వ‌హించిన ప్ర‌జాగ‌ళం ఉమ్మ‌డి పార్టీల స‌భ‌లో చంద్ర బాబు స‌ర్వేల మాట ఎత్తారు. మొత్తం 11 స‌ర్వేలు …

Read More »

‘నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు’

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. నోరు ఉంది క‌దా.. అని ఇష్టం వ‌చ్చిన ట్టు మాట్లాడ‌ద్దంటూ.. గ‌ట్టి హెచ్చ‌రిక చేశారు. తాను మాట్లాడ‌డం మొద‌లు పెడితే.. చాలా ఇబ్బంది ప‌డ‌తావ్! అంటూ వ్యాఖ్యానిం చారు. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని మ‌చీలీప‌ట్నంలో టీడీపీ-జ‌న‌సేన సంయుక్తంగా నిర్వ‌హించిన ప్ర‌జాగ‌ళం బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్ మాట్లాడుతూ.. ఆసాంతం నిప్పులు చెరిగారు. తాను భీమవ‌రం నుంచి పిఠాపురానికి …

Read More »

వారసులు హిట్టా ? ఫట్టా ?

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీ నుండి పోటీ చేస్తున్న రాజకీయ వారసులు ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారా ? లేక ఓటమి పాలవుతారా ? అన్న చర్చ జోరుగా సాగుతున్నది. యువతకు అవకాశాలు ఇవ్వాలని, విద్యాధికులను పార్టీ తరపున అవకాశం ఇచ్చినట్లు ఉండాలన్న ఉద్దేశంతో పాటు మహిళా కోటా బయటకు చూయించడానికి అక్కడక్కడా టికెట్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలలో వీరి గెలుపు మీద ఆసక్తి నెలకొన్నది.

Read More »

లోకేష్ బెదిరిస్తున్నాడు.. బాబు బెయిలు రద్దు చేయండి

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల సందడి ఉధృతంగా సాగుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పెద్ద చిక్కొచ్చి పడింది. ఈ విషయంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనని టీడీపీ శ్రేణులలో ఆందోళన కలిగిస్తున్నది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు 53 రోజులు జైలులో ఉండి మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ తర్వాత కోర్టు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. …

Read More »

‘గులక రాయి’ సర్వే ఏం చెబుతోందంటే.!

కాదేదీ కవితకనర్హం అన్నాడో సినీ కవి.! కాదేదీ, రాజకీయ సర్వేకి అనర్హం.. అని ఇకపై రాజకీయ కవులు చెప్పుకోవాల్సి వుంటుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల వేళ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడి ఘటన అది. గులక రాయి అన్నారు.. ఎయిర్ గన్ అన్నారు.. ఫుట్ పాత్ కోసం వినియోగించే సిమెంట్ …

Read More »