తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. దీంతో ఆయనకు అసెంబ్లీలో అడుగు పెట్టి.. ముఖ్యమంత్రి కేసీఆర్ను నేరుగా విమర్శించే అవకాశం లేకుండా పోయిందనే ఆవేదన ఆయనలో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాల మధ్య చర్చ సాగుతోంది. త్వరలోనే జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన పంథాను మార్చుకున్నారని సమాచారం. అంటే.. ఈ సారి బండి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ …
Read More »జగన్ చెబుతుందేమిటి.. మీరు చేస్తుందేమిటి
“మనం అధికారంలో ఉన్నాం. అందరూ మనవైపు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలంటే.. ఐకమత్యంగా ఉండాలి. కలిసి మెలిసి పనిచేయాలి. పార్టీని గెలిపించాలి”- ఇదీ.. పార్టీ అధినేత, సీఎం జగన్ పదే పదే చెబుతున్న మాట. నేతలకే కాదు.. జిల్లాల ఇంచార్జ్ మంత్రులకు కూడా ఇదే ఆయన చెబుతున్నారు. కానీ, ఎక్కడ లోపం జరుగుతోందో తెలియడం లేదు కానీ, చాలా జిల్లాల్లో మంత్రులు విఫలమవుతున్నారు. ప్రస్తుతం తెర మీదికి వచ్చిన …
Read More »సాయిరెడ్డి సైలెంట్.. ఏం చేస్తున్నారో?!
వైసీపీ కీలక నాయకుడు, పార్టీలో నెంబర్ 2 అని పిలుచుకునే సాయిరెడ్డి సారు.. ఎక్కడా కనిపించడం లేదు. పోనీ..పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కదా..అక్కడ ఉన్నారులే అని సరిపెట్టుకుందా మంటే సారు ఎక్కడున్నా.. సంచలనం సృష్టిస్తారాయే! సో, ఆయన ఇప్పుడు ఢిల్లీలో కూడా లేరు. మరి ఏం చేస్తున్నారు? అనేది ఆసక్తిగా మారింది. ఏపీలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, మరో చోట ఉన్నా.. సాయిరెడ్డి మాట వినిపిస్తూ ఉంటుంది. ఆయన పిట్ట …
Read More »ఆమె తొడగొట్టినా.. సిక్కోలుకు వినిపించలేదే!!
రాజకీయాల్లో తొడగొట్టడం.. ఇప్పుడు కామన్ అయిపోయింది. గతంలో ఒకింత బలమైన నాయకులు పౌరు షానికి తొడగొట్టిన ఘటనలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు ఆడ లేదు.. మగా లేదు.. మీసం ఉన్నా లేకున్నా మెలేస్తున్నారు.. తగ్గేదేలే అంటూ.. తొడగొడుతున్నారు. ఇలా.. తొడగొట్టిన టీడీపీ యువ నాయకురాలు.. ఇప్పుడు మళ్లీ ఇరకాటంలోనే పడ్డారని అంటున్నారు పార్టీ నేతలు. ఈ ఏడాది జరిగిన టీడీపీ మహానాడు వేదికగా.. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె, …
Read More »జగన్ ఫార్ములా – కాపు నేతలతో కాపులను తిట్టించడం..
పవన్ కల్యాణ్ మాట్లాడినప్పుడల్లా సీఎం జగన్ తన పాత ఫార్ములాను బయటకు తీస్తున్నారు. జనసేనానిని కాపు నేతలతో తిట్టిస్తున్నారు. ఈ క్రమంలో తన చేతికి మట్టి అంటకుండా… కాపులను తిడుతున్నారన్న చెడ్డపేరు రాకుండా చూసుకోవాలన్న తపన ఆయనలో కనిపిస్తోంది… సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ …. ఏపీ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. వైసీపీ సర్కారు గద్దె దిగడం ఖాయమన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా …
Read More »మాచర్ల టాక్: చూసిరమ్మంటే.. కాల్చి వచ్చారట..
రాజకీయాల్లో కొన్ని విషయాలు దాచాలన్నా.. దాగవు. ఇది నిష్టుర సత్యం. నాయకుల మనసులో ఏముందో .. వారి చేతల్లోనో.. మాటల్లో స్పష్టంగా తెలుస్తుంది. తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మాచర్లలో వైసీపీ వర్సెస్ టీడీపీ వర్గాల మధ్య పోరు ఏ రేంజ్లో సాగిందో అందరికీ తెలిసిందే. కేవలం మాచర్ల నియోజక వర్గంలోనే కాదు.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోకి కూడా టీడీపీని రాకుండా చేయడంలో వైసీపీ నాయకులు కృతకృత్యులయ్యారు. అయితే.. ఎంత …
Read More »ఏపీలో మహాకూటమి.. ఇదే ఫైనల్!
వచ్చే ఎన్నికలకు సంబంధించి పొత్తులు.. పొర్లాటలు.. అంటూ ఏపీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటాయని.. కొన్నాళ్లుగా చర్చ నడుస్తోంది. అయితే.. ఇప్ప టికే బీజేపీ-జనసేన పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. ఇక, టీడీపీ ప్రస్తుతానికి ఒంటరిగా ఉంది. కమ్యూనిస్టులు కూడా ఎటూ దారి లేక.. అలానే ఉండిపోయారు. ఏదో ఒక మార్గం దక్కకపోతుందా.. అని కామ్రేడ్స్ ఎదురు చూస్తున్నారు. ఇక, మిగిలిన చిన్నా …
Read More »బంగారు కాదు..అప్పుల తెలంగాణ..
బంగారు తెలంగాణ.. ఇది ఒకప్పటి మాట. కానీ, ఇప్పుడు అప్పుల తెలంగాణ! ఈ మాట అన్నది ఎవరో కాదు.. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర అప్పులు ఏటేటా పెరుగుతున్నాయని కేంద్రం గణాంకాల సయితంగా వివరించింది. గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర అప్పులు 94.75 శాతం పెరిగినట్లు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ వివరించింది. 2018లో రూ.లక్షా 60వేల 296.3 కోట్ల వరకు ఉన్న అప్పులు.. 2022 నాటికి రూ.3 లక్షల 12 …
Read More »ఆ రెడ్డి ఇబ్బంది అంతా ఇంతా కాదు..
వైసీపీలో కీలక మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిస్థితి కక్కలేక.. మింగలేక నానా తిప్పులు పడుతున్న ట్టు కనిపిస్తోంది. పార్టీని గాడిలో పెట్టడం.. వచ్చే ఎన్నికల్లోనూ పార్టీని అధికారంలోకి తీసుకురావడం.. అనే బాధ్యతలు తలకెత్తిన వారిలో పెద్దిరెడ్డి కూడా ఉన్నారు. వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డిలే రాష్ట్ర వ్యాప్తంగా చక్రం తిప్పుతున్నారు. ఇతర రెడ్డి నాయకులు బాలినేని వంటివారుఉన్నప్పటికీ..వారిని జిల్లాలకే పరిమితం చేశారు. అయితే.. వైవీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. మంత్రి పెద్దిరెడ్డి …
Read More »చంద్రబాబు చెంతకు పవన్ చేరాల్సిందే..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కామెంట్లలో కొంత తడబాటు ఉందేమోకానీ.. ఆయన వ్యూహంలో మా త్రం లేదని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో ఓటు బ్యాంకు చీలనివ్వనని పవన్ పదే పదే చెబుతున్నారు. అయితే.. దీనిని కొన్ని కొన్ని సార్లు దాట వేస్తున్నారు. ఒంటరి యుద్ధమేనని కొన్ని సార్లు చెబుతున్నారు. సో.. ఇలా.. ఆయన చేస్తున్న డైలాగుల్లో కొంత తేడా అయితే.. ఉంది. కానీ, వ్యూహానికి మాత్రం తేడా లేదని …
Read More »గెలిచే సీట్లలోనూ కొంప కొల్లేరే…!
వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు వెయ్యి కలలు కంటున్నారు. అంతేకాదు.. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అయితే.. ఏకంగా.. వచ్చే ఎన్నికల్లో 160 స్థానాల్లో తాము విజయం దక్కించుకుని అధికారం చేపడతామని కూడా పదే పదే చెబుతున్నారు. అయితే.. గెలుపు మాట ఎలా ఉన్నప్పటికీ.. అసలు గెలిచే నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉందనేది ఇప్పుడు ప్రశ్న. విజయవాడ సెంట్రల్, తూర్పు, చింతలపూడి, తిరువూరు, …
Read More »జగన్ ను మరో సారి హెచ్చరించిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన జగన్ ప్రభుత్వం రోజురోజుకు అప్పుల భారాన్ని పెంచుతోంది. సంక్షేమ పథకాల..ఇతర లెక్కలు చూపిస్తూ ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తోందని కేంద్ర ప్రభుత్వం మరోసారి వెల్లడించింది. పార్లమెంటు సాక్షిగా కేంద్ర ఆర్థిక శాఖా సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ సంగతి తెలియజేశారు. బడ్జెట్ లెక్కల ప్రకారం 2018లో ఆంధ్రప్రదేశ్ అప్పు 2,29,333.8 కోట్లు ఉండగా ప్రస్తుతం 3,98,903.6 కోట్ల కు చేరింది. పైగా ఏటా బడ్జెట్లో అప్పుల …
Read More »