టీడీపీ అధినేత చంద్రబాబు.. తన పార్టీ సీనియర్లకు.. పరోక్షంగా ఓ విషయాన్ని తేల్చి చెప్పేశారు. కూటమి విషయంలోనూ.. ముఖ్యంగా జనసేన-టీడీపీ కలిసి ఉండే విషయంలోనూ ఆయన తన మనసులోని మాటను వెల్లడించేశారు. ఇక్కడ ఎవరి పేర్లూ ఆయన చెప్పలేదు. ఎవరినీ ఆయన ప్రశ్నించలేదు. అంతేకాదు.. ఇది ఫలానా ఘటన అందుకే ఇలా చెబుతున్నా అని కూడా చంద్రబాబు వ్యాఖ్యలు చేయలేదు. కానీ.. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో గత నెల రోజులుగా …
Read More »పసుపు జెండా పౌరుషం ఎప్పుడూ తగ్గలేదు
టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఇటీవల పార్టీలో జాతీయ, రాష్ట్ర స్థాయి కార్యవర్గాలతోపాటు.. పొలిట్ బ్యూరోను కూడా ప్రక్షాళన చేశారు. తాజాగా కొత్త నాయకత్వంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. దీనికి ముందు .. కార్యక్రమం అనం తరం కూడా .. చంద్రబాబు నూతన కార్యవర్గాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కార్యకర్తల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. పార్టీలు ఎన్నో …
Read More »కేరళం నాడి: విజయన్.. పరాజయన్.. కాంగ్రెస్కే మొగ్గు!
కేరళంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుదీర్ఘ విరామం తర్వాత.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందా? అంటే.. ఔననే అంటు న్నాయి… ఎగ్జిట్ పోల్ సర్వేలు. 140 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో ఈ నెల 23న ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఈ పోరును అధికార ఎల్డీఎఫ్(కమ్యూనిస్టుల కూటమి), యూడీఎఫ్(కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటమి) ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అదేసమయంలో బీజేపీ కూడా ఇక్కడ పాగా వేయాలని భావించినప్పటికీ.. అంతసీన్ …
Read More »అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్… సర్వేలన్నీ.. కమలం వైపే!
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ తన పట్టును వరుసగా మూడో సారి కూడా నిలబెట్టుకుంటోందని సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ నేతృత్వంలో.. ముందుకు సాగిన కమల దళానికి అసోం ప్రజలు బ్రహ్మరథం పట్టారని పేర్కొన్నాయి. గత పది సంవత్సరాలుగా ఇక్కడ బీజేపీ పాలనే సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపేందుకు కాంగ్రెస్ అనేక ప్రయత్నాలు చేసింది. వరుస ప్రచారాలతో రాహుల్ …
Read More »మోదీ vs దీదీ – బెంగాల్ పీఠం ఎవరిది? ఎగ్సిట్ పోల్స్ వచ్చేశాయి…
దీదీనా-మోదీనా నినాదంతో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోటీలో మోదీదే పైచేయి అని బీజేపీనే విజయం దక్కించు కుంటుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ(తుది దశ) పోలింగ్ బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. దాదాపు మెజారిటీ పోల్ సర్వేలన్నీ.. బీజేపీ వైపే మొగ్గు చూపడం విశేషం. ప్రజల అభిప్రాయాన్ని …
Read More »స్టాలిన్కు తిరుగులేదు: తమిళనాట డీఎంకే రెండోస్సారి?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం స్టాలిన్కు తిరుగులేదని సర్వేలు చాటి చెప్పాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు.. అధికార పార్టీ డీఎంకే వైపే మొగ్గు చూశాయి. ఈ నెల 23న ఒకే విడతలో ఇక్కడ ఎన్నికలు జరిగాయి. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్రంలో డీఎంకే+ కాంగ్రెస్+ ఇతర చిన్నాచితకా పార్టీలు కలిసి పొత్తుతో ఎన్నికలకు వెళ్లాయి. ఇదే సమయంలో మాజీ సీఎం జయలలిత పార్టీ అన్నాడీఎంకే …
Read More »జగన్ని ఇలానే వదిలేస్తే…
వైసీపీ అధినేత జగన్పై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించడం అందరికీ తెలిసిందే. తరచుగా ఎక్కడ అవకాశం ఉన్నా.. చంద్రబాబు ఆయనపై నిప్పులు చెరుగుతుంటారు. అయితే.. పంచ్ డైలాగులు మాత్రం పెద్దగా మనకు కనిపించవు. తాజాగా జగన్పై చంద్రబాబు పంచ్ డైలాగులతో విరుచుకుపడ్డారు. పార్టీలో నూతన నాయకత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చంద్రబాబు వైసీపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ను ఇలానే వదిలేస్తే.. అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఓసీడీ …
Read More »ఇలా చేస్తే ఆంధ్రా యూనివర్సిటీ పరువు ఏం కావాలి?
కొన్ని కార్యక్రమాల వేళ.. కొన్ని అంశాలకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భారీ ఎత్తున కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి చారిత్రక కార్యక్రమాన్ని నిర్వహించే వేళ.. తెలుగు భాష విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. అందుకు భిన్నంగా అధికారుల నిర్లక్ష్యంతో పాటు.. విశ్వవిద్యాలయానికి చెందిన వారు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. …
Read More »బాబు నిద్ర పోలేదు.. వారికి నిద్ర పట్టలేదు.. అంతా హ్యాపీ!
ఏపీ సీఎం చంద్రబాబు అనుకున్నది సాధించడంలో దిట్ట. అది సమస్య అయినా, లేక అభివృద్ధి కార్యక్రమమైనా.. విషయం ఏదైనా చంద్రబాబు అనుకుంటే అయిపోవాలి. ఇదే ధోరణిలో ఆయన వ్యవహరిస్తున్నారు. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సమస్య తలెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు క్యూ కట్టారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ముఖ్యంగా చంద్రబాబు సహా …
Read More »ప్లెక్సీలు, ఫోటోలు, కుర్చీల కోసం కొట్టుకోవద్దన్న బాబు
తెలుగుదేశం పార్టీ నేతలకు సీఎం, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు మీ ప్రవర్తనను గమనిస్తున్నారని, చిన్న విషయాలకే ఇగోలు పెంచుకుని కలహాలు సృష్టించవద్దని సూచించారు. టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ప్లెక్సీలు, ఫోటోలు, కుర్చీల విషయంలో తలెత్తే విభేదాలు పార్టీకి నష్టం కలిగిస్తాయని హెచ్చరించారు. “మన తప్పులు వార్తల్లో హెడ్లైన్స్ అవుతాయి” అని పేర్కొన్నారు. …
Read More »టీడీపీలో లోకేశ్ ‘నవ శకం’ షురూ!
నవ్యాంద్రప్రదేశ్ లో అధికార కూటమి రథ సారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో బుదవారం నుంచి నవ శకం మొదలు కానుంది. నిన్నటిదాకా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగిన టీడీపీ యువ నేత, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను పర్యవేక్షిస్తున్న మంత్రి నారా లోకేశ్ బుధవారం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి (నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్)గా కొత్త పదవిలో చేరిపోతున్నారు. వెరసి పార్టీలో నారా లోకేశ్ …
Read More »చంద్రబాబు వల్లే ఏపీకి మంచి రోజులు
ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉండడం.. ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టమని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొనియాడారు. ఆయన వల్లే ఏపీకి మంచి రోజులు వచ్చాయన్నారు. త్వరలోనే విశాఖపట్నం.. ఐటీ పట్నం కానుందని అభిప్రాయపడ్డారు. విశాఖలోని తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా కేంద్రానికి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ఆయన.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం.. నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లపై ప్రశంసల జల్లు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates