Political News

పని చేస్తే పదవులే… డిజిటల్ సేనకు లోకేష్ హామీ

టీడీపీకి కార్య‌క‌ర్త‌లే వెన్నెముక‌ని.. త‌ర‌చుగా పార్టీఅధినేత సీఎం చంద్ర‌బాబు చెబుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ ఇటు కార్య‌క‌ర్త‌ల‌తోపాటు.. మ‌రోవైపు.. `డిజిట‌ల్ ప్లాట్ ఫాం`ను కూడా ఎంక‌రేజ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కొన్నాళ్ల కింద‌ట `మై-టీడీపీ` పేరుతో ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. ఈ యాప్ ద్వారా.. స‌మ‌స్య‌లు సేక‌రించ‌డంతోపాటు క్షేత్ర‌స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేయాల‌ని ల‌క్ష్యంగా నిర్దేశించుకున్నారు. అంతేకాదు. …

Read More »

యువ మంత్రికి బాబు మార్క్ క్లాస్

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా దానికి ఓ రీజనింగ్ ఉంటుంది. ఇక పార్టీ నేతలను ఆయన మందిలించారంటే… సదరు నేతలకు సంబంధించిన తప్పొప్పులను పక్కాగా నిర్ధారించుకుని మరీ బాబు క్లాస్ లు పీకుతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో తమ తప్పులు అధినేతకు ఇంత పక్కాగా ఎలా తెలిసివచ్చాయబ్బా అంటూ ఆయా నేతలు జుట్టు పీక్కుంటూ ఉంటారు. ఇలాంటి ఘటన పార్టీ యువనేత, మంత్రి కొండపల్లి …

Read More »

క్యాసెట్ అరగట్లేదా జగన్?

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై వైసీపీ అధినేత జ‌గ‌న్ పాత పాటే పాడారు. చంద్ర‌బాబుకు చుక్క‌లు చూపిస్తాన‌ని వ్యాఖ్యానించారు. తాను వ‌చ్చే ఏడాది పాద‌యాత్ర ప్రారంభిస్తాన‌ని.. అప్పుడు ప్ర‌తిరోజూ ఆయ‌న‌కు చుక్క‌లు క‌నిపించేలా చేస్తాన‌ని చెప్పారు. ఈ విష‌యంలో వైసీపీ శ్రేణులు నిరాశ‌చెందాల్సిన ప‌నిలేద‌న్నారు. తాజాగా బుధ‌వారం ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని తాడేప‌ల్లిగూడెం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వైసీపీ నాయ‌కుల‌తో ఆయ‌న భేటీ అయ్యారు. పార్టీ ప‌రంగా ఎలా …

Read More »

40 కోట్ల స్కాం… రోజా ‘ఆట’కట్టు?

‘‘ఆడుదాం ఆంధ్రా’’ అంటూ వైసీపీ హయాంలో ఓ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఆటల పేరుతో మాజీ మంత్రి రోజా, వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఆడుదాం ఆంధ్రా అంటూ వారిద్దరూ దాదాపు 40 కోట్ల రూపాయల స్కామ్ కు తెరతీశారని ఆరోపణలు రావడం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే రోజా, బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డిలపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు రంగం …

Read More »

రాధాకృష్ణను స్టేషన్ల చుట్టూ తిప్పుతా: జగన్

వైసీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులనుద్దేశించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి వైసీపీ నేతల యత్నించారు కూడా. అంతేకాకుండా, రాష్ట్రంలో పలు చోట్ల ఆర్కేకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఆర్కేపై వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు …

Read More »

పాలిటిక్స్ లోకి వచ్చాకే బీపీ షుగర్: రోజా

రాజకీయ నాయకులు సవాలక్ష పనులతో బిజీబిజీగా ఉంటారు. అనేక ఒత్తిళ్లు, తీరిక లేని షెడ్యూళ్లు..వెరసి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అనేది చాలామంది రాజకీయ నాయకులకు కుదరని పని. ఆ క్రమంలోనే చాలామంది నేతలు బీపీ, షుగర్ ఎట్సెట్రాలతో ఇబ్బందిపడుతుంటారు. తాను కూడా ఆ కోవలోకే వస్తానని వైసీపీ మహిళా ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి రోజా అన్నారు. రాజకీయాలపై రోజా తనదైన శైలిలో హాట్ కామెంట్స్ చేశారు. తాను …

Read More »

విజయ్ ప్రచారంలో కుటుంబ ప్రస్తావన

ఈ ఏడాది సంక్రాంతికి తమిళనాట బాక్సాఫీస్ మోతెక్కిపోతుందని ఆశిస్తే.. పూర్తిగా కళ తప్పింది. అందుక్కారణం.. విజయ్ చివరి చిత్రం ‘జననాయగన్’ విడుదల కాకపోవడం. జనవరి 9కి షెడ్యూల్ అయిన ఆ సినిమా.. సెన్సార్ సమస్యల వల్ల వాయిదా పడింది. వాయిదా రెండు మూడు రోజులే ఉంటుందని అనుకుంటే.. నెలల తరబడి అది విడుదలకే నోచుకోలేదు. తమిళనాట ఎన్నికలు అయ్యే వరకు ఆ సినిమా రాదని స్పష్టం అయిపోయింది. ‘జననాయగన్’ విడుదల …

Read More »

ఏపీ రాజధాని అమరావతిలో ‘కొత్త సిస్టమ్’

ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తిని కేంద్రం నోటిఫై చేసిన నేప‌థ్యంలో దీనికి చ‌ట్ట‌బద్ధ‌త క‌లిగింది. అయితే.. ఇక నుంచి అమ‌రావ‌తిని ప్ర‌త్యేకంగా చూడ‌డంతోపాటు..ఇక్క‌డ అన్ని విష‌యాల‌పైనా కీల‌క ముందడుగు ప‌డేలా సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ప్ర‌త్యేకంగా అమ‌రావ‌తికి పోలీసు వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. అదేస‌మ‌యంలో అమరావ‌తికి ప్ర‌త్యేక‌మైన పాల‌నా వ్య‌వ‌స్థ ఉండేలా కూడా కీల‌క చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అదేస‌మ‌యంలో అమ‌రావ‌తి స్వ‌యం ఉపాధి కేంద్రంగా మారేలా కూడా.. ఆయ‌న …

Read More »

పాపం దీదీ… ఏం జ‌రుగుతుందో!?

బ‌ల‌వంతుడు బ‌ల‌వంతుడే అన్న‌ట్టు.. రాజ‌కీయం.. రాజ‌కీయ‌మే!. ఈ మాట ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి, తృణ‌మూల్ కాంగ్రె స్ పార్టీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ.. ఉర‌ఫ్ దీదీ గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తోంది. కొన్నాళ్ల కింద‌ట ఆమె.. సుప్రీంకోర్టుకు వ‌చ్చారు. త‌న వాద‌న‌ను తానే వినిపిస్తాన‌ని చెప్పారు. `ఒక్క ఐదు నిమిషాలు నా మొర వినండి` అని వేడుకున్నారు. దీనికి ప్ర‌తిగా.. ప్ర‌స్తుత ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్ ఆస‌క్తిక‌ర …

Read More »

ప్ర‌జ‌ల సంద‌ర్శ‌న‌కు వైసీపీ `విలాసం`?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని రుషికొండ‌పై దాదాపు 500 కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నం వ్య‌యంతో విలాస‌వంతంగా నిర్మించిన ప్యాలెస్‌ను ఏం చేయాల‌న్న విష‌యంపై కూట‌మి ప్ర‌భుత్వం దాదాపు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చింది. ఈ వ్య‌వ‌హారంపై మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో మంత్రివ‌ర్గ ఉప‌సంఘాన్ని నియ‌మించిన విష‌యం తెలిసిందే. గ‌త ఆరుమాసాల కింద‌టే ఈ క‌మిటీ నియామ‌క‌మైంది. ఈ క‌మిటీ స‌భ్యులు ఇప్ప‌టి వ‌ర‌కు 4 సార్లు ప్ర‌త్యేకంగా భేటీ అయి.. దీనిపై …

Read More »

విజ‌య‌న్ వ‌ర్సెస్ రేవంత్‌… ర‌చ్చ‌-ర‌చ్చ‌!

కేర‌ళం ఎన్నిక‌ల సంద‌ర్భంగా అక్క‌డ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున‌ ప్ర‌చారం చేసేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.. సీనియ‌ర్ నేత‌, కేర‌ళ సీఎం విజ‌య‌న్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం.. దానికి ఆయ‌న ప్ర‌తి విమ‌ర్శ‌లు చేయ‌డం తెలిసిందే. అయితే.. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల వ‌రకు దూసుకువ‌చ్చింది. “న‌న్ను విజ‌య‌న్ `డ్యాష్` అన్నారు“ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించే ప‌రిస్థితికి తీసుకువ‌చ్చింది. మ‌రి ఈ ప‌రిస్థితి ఎందుకు …

Read More »

కమ్యూనిస్టుల మనసు దోచుకున్న కవిత

దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందుకు పార్టీ స్టార్ క్యాంపెయినర్ హోదాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన సాగిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కమ్యూనిస్టులకు బూస్టింగ్ ఇవ్వడమే కాకుండా కాంగ్రెస్ కు ఓటు వేయొద్దంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఓ వీడియోను విడుదల చేశారు. ఈ …

Read More »