Political News

సీఎం రేవంత్‌కు ఆగ్ర‌హం వచ్చిన వేళ‌.. ఏం జ‌రిగింది?

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి స్థిమితంగా ఉంటారు. ఎప్పుడూ ఆలోచ‌నాత్మ‌కంగా నిర్ణ‌యాలు తీసుకుంటారు. ప్ర‌తిప‌క్షాల‌పై మాత్ర‌మే ఆయ‌న స‌మ‌యం, సంద‌ర్భం చూసుకుని విమ‌ర్శ‌లు గుప్పిస్తారు. అలాంటిది ఆయ‌న తొలిసారి ఉద్యోగులు, ఉన్న‌తాధికారులు, శాఖ‌ల అధిపతుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ప‌రిణామంతో ఉన్న‌తాధికారుల నుంచి ఉద్యోగుల వ‌ర‌కు కూడా ఉలిక్కిప‌డ్డారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? అంటే.. తాను చెప్పిన ప‌నుల‌ను కూడా అధికారులు చేయ‌క‌పోవ‌డ‌మే. ఆశ్చ‌ర్యంగా ఉన్నా ..నిజం. …

Read More »

ఏపీపై పొరుగు రాష్ట్రాల్లో జెల‌సీ.. ఏం జ‌రుగుతోంది?

1) “మీరు ఉదాసీనంగా ఉంటున్నారు. క‌నీసం మౌలిక సదుపాయాలు కూడా క‌ల్పించ‌డం లేదు. నిలువెత్తు లోతు గుంతల్లో మేం కూరుకుపోతున్నాం.“ – క‌ర్ణాట‌క స‌ర్కారును ఉద్దేశించి ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌లు చేసిన విమ‌ర్శ‌లు. 2)  “మ‌న పెట్టుబ‌డులు పొరుగు రాష్ట్రాల‌కు వెళ్లిపోతున్నా.. సిద్ద‌రామ‌య్య సినిమా చూస్తున్నారు. ఇలాంటి ప్ర‌భుత్వాన్ని త‌ట్టుకోలేక పారిశ్రామిక‌, ఐటీ దిగ్గ‌జాలు వెళ్లిపోతున్నారు.“ క‌ర్ణాట‌క విప‌క్షాల మాట‌. 3) “త్వ‌ర‌లోనే బెంగ‌ళూరు ఖాళీ అవుతుంది. ఇలానే వ్య‌వ‌హ‌రించండి.. …

Read More »

`జాగృతి`కి జోష్‌: సరికొత్త సంఘం ఆవిర్భావం!

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. రాజ‌కీయంగా ఒంట‌రి పోరుకు రెడీ అయిన విష‌యం తెలిసిందే. ఒక‌ప్ప‌టి `తెలంగాణ జాగృతి` సంస్థ‌నే దాదాపు ఆమె రాజ‌కీయ వేదిక‌గా మార్చుకున్నారు. తాజాగా జ‌రిగిన బీసీ జేఏసీ బంద్‌లోనూ ఇదే పేరుతో నిర‌స‌న తెలిపారు. ఇక‌, త్వ‌ర‌లోనే ఆమె ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు యాత్ర రూపంలో వెళ్ల‌నున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో తాజాగా కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ఉపాధ్యాయ వ‌ర్గాల‌తో కూడిన …

Read More »

అదే జ‌రిగితే.. నాకు అస‌లైన దీపావ‌ళి: లోకేష్‌

ఏపీ మంత్రి నారా లోకేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఏడాది కూడా తాను ప్ర‌యాణంలోనే(ఆయ‌న ఆస్ట్రేలియా వెళ్తున్నారు) దీపావ‌ళిని జ‌రుపుకొంటున్న‌ట్టు చెప్పారు. అయితే.. త‌న ప్ర‌యాణం వెనుక ఏపీ ప్ర‌యోజ‌నాలు, యువ‌త‌కు ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాల వేట ఉంద‌న్నారు. దీనిని సాధించ‌గ‌లిగితే.. తెలుగు వారికే కాకుండా త‌న‌కు కూడా అదే అస‌లైన దీపావ‌ళి పండుగ అని వ్యాఖ్యానించారు. ఈ మేర‌కు సుదీర్ఘ పోస్టు చేశారు. నారా లోకేష్‌.. ఈ …

Read More »

ప‌వ‌న్ తేల్చేశారు: కూట‌మి నేత‌లే తేల్చుకోవాలి.. !

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. ఈ ప్రభుత్వం మరో 15 సంవత్సరాలు పాటు కొనసాగుతుందని ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు సాగుతామని ఆయన వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లాలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పొత్తు కొన‌సాగుతుంద‌న్నారు. దీనిని …

Read More »

డిబేట్‌:  మోడీని ఎవ‌రు మెప్పించారు.. జ‌గ‌నా.. బాబా ..!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి జాతీయ రాజ‌కీయాల్లో తిరుగులేదు. గ‌త మూడు సార్లుగా ఆయ‌న విజ‌యం ద‌క్కించుకుంటున్నారు. దీంతో ప‌లు రాష్ట్రాల్లో ముఖ్య‌మంత్రులు ఆయ‌న‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. త‌ట‌స్థంగా ఉండే రాజ‌కీయ పార్టీల నేత‌లు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాష్ట్రాల్లోనూ మోడీని మెప్పించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఎలానూ ఎన్డీయే స‌ర్కారే ఉంది. సో.. ఇక్క‌డ ఎలాంటి ఇబ్బంది లేదు. …

Read More »

లోకేష్ గ్రాఫ్‌.. అంచ‌నాల‌కు అంద‌ట్లేదా.. !

టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రినారా లోకేష్ గ్రాఫ్ అమాంతం పెరిగిందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. మంగ‌ళ‌గిరి నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నారా లోకేష్‌.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మంచి మార్కులు వేయించుకున్నారు. కొత్త‌గా ఆసుప‌త్రి నిర్మిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా ఉంటున్నారు. ఒక ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసుకుని నియోక‌వ‌ర్గంలో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. నిరంత‌రం.. ఇక్క‌డ జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాలు కూడా తెలుసుకుంటున్నారు. ప్ర‌జ‌ల‌కు-త‌న‌కు మ‌ధ్య గ్యాప్‌లేకుండా, …

Read More »

చంద్ర‌బాబు ఇచ్చిన రాయితీలు త‌ప్పుకాదు!: కేంద్ర మంత్రి

ఏపీలో పెట్టుబ‌డులు ఆక‌ర్షించేందుకు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అలివిమీరిన హామీలు ఇస్తోంద‌ని.. అందుకే త‌మ‌కు రావాల్సిన సంస్థ‌లు కూడా ఏపీకి వెళ్లిపోతున్నాయ‌ని క‌ర్ణాట‌క మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే చేసిన వ్యాఖ్య‌ల‌పై కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ స్పందించారు. బెంగ‌ళూరుతో విశాఖ‌కు పోలిక అవ‌స‌రం లేద‌న్నారు. బెంగ‌ళూరు ఇప్ప‌టికే అభివృద్ది చెందిన న‌గ‌ర మని.. దీనిని ఇత‌ర న‌గ‌రాల‌తో పోల్చుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు. అనేక మౌలిక స‌దుపాయాలు.. ఏర్పాట్లు …

Read More »

లొంగిన మావోయిస్టుల ‘ఆశ’.. నెక్ట్స్ ఏంటి?

ప్ర‌జా ఉద్య‌మాలు అంద‌రికీ తెలిసిందే. కానీ, మావోయిస్టు ఉద్య‌మాల లెక్క వేరుగా ఉంటుంది. అయితే.. ఇప్ప‌డు ఆ ఉద్య‌మం.. లొంగుబాట ప‌ట్టింది. ఆప‌రేష‌న్ క‌గార్ కావొచ్చు.. పార్టీలో చీలిక‌లు కావొచ్చు.. ఏదే మైనా.. మావోయిస్టు అగ్ర‌నేత‌ల‌ను కాపాడుకోలేని దైన్యం మాటున లొంగుబాటుల ప‌ర్వం తెర‌మీదికి వ‌చ్చింది. ఇలా లొంగిపోతున్న‌వారిలో చిన్న చిత‌కా అయితే.. అస‌లు ప్ర‌స్థావ‌నే ఉండేది కాదు. పార్టీ కోసం.. అహ‌ర‌హం శ్రమించి… మారు వేషాల్లో కీల‌క నేత‌ల …

Read More »

గుజ‌రాత్‌లో మంత్రి వ‌ర్గ సంపూర్ణ ప్ర‌క్షాళ‌న‌: జ‌డేజా భార్య‌కు పీఠం

గుజ‌రాత్‌లో తొలిసారి బీజేపీ స‌ర్కారు మ‌ధ్యంత‌రంగా సంపూర్ణ మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న చేసింది. గ‌తంలో మంత్రులను ఒక‌రిద్ద‌రిని మార్చిన సంస్కృతి ఉంది. అదేస‌మ‌యంలో సంపూర్ణంగా ముఖ్య‌మంత్రితో పాటు అంద‌రినీ మార్చిన ప‌రిస్థితి కూడా ఉంది. కానీ, తొలిసారి ముఖ్య‌మంత్రిని అలానే ఉంచి.. కేవ‌లం పూర్తిగా మంత్రుల‌ను తీసేయ‌డం.. వారి స్థానంలో కొత్త‌వారిని నియ‌మించ‌డం.. స‌రికొత్త‌గా ఎన్నికైన వారికి.. వివిధ రంగాల‌కు చెందిన కుటుంబాల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం.. చ‌ర్చ‌నీయాంశంగా మారింది. భార‌త …

Read More »

బీజేపీ టాక్‌: బండి సంజ‌య్ ఎక్క‌డ‌?

కీలకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల సమయంలో బిజెపి ఫైర్ బ్రాండ్ నాయకుడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్కడా కనిపించకపోవడం గ‌మ‌నార్హం. అంతేకాదు.. ఆయన మాట వినిపించకపోవడం బిజెపి వర్గాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ఆసక్తిగా మారుతోంది. తెలంగాణ రాజకీయాలపై బలమైన ముద్ర వేసిన బండి సంజయ్ కీలకమైన బిజెపి నాయకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. కేంద్రంలో మంత్రి పదవిని కూడా సాధించారు. ఇప్పుడు, జూబ్లీహిల్స్ ఉప …

Read More »

జూబ్లీహిల్స్‌: కాంగ్రెస్‌ ప్ల‌స్‌లు-మైన‌స్‌లు ఇవే!

అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలను కలుస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అదేవిధంగా 6 గ్యారంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఈ క్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ రెడ్డి సహా తుమ్మల నాగేశ్వరరావు వంటి వారు ఇప్పటికే రంగంలోకి దిగారు. త్వరలో మరింత మంది మంత్రులు కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు సిద్ధంగా …

Read More »