Political News

డిక్లరేషన్ పంచాయితీలోకి మోడీని లాగేసిన కొడాలి

గడిచిన కొద్దిరోజులుగా తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వస్తున్న సీఎం జగన్.. డిక్లరేషన్ ఇవ్వాలన్న అంశంపై సాగుతున్న రచ్చ గురించి తెలిసిందే. అన్య మతస్తుడైన ముఖ్యమంత్రి శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు.. డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదనటమే కాదు.. అసలు ఏ గుడిలో కూడా లేని డిక్లరేషన్ వ్యవహారం తిరుమలలో ఎందుకు ఉంటుంది? అంటూ ప్రశ్నించటమే కాదు.. ఈ ఇష్యూ మీద తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొడాలి …

Read More »

ఏడాదిలోపు నేతల జాతకాలు తేలుతాయా ? సాధ్యమేనా ?

నేరచరితులను చట్టసభల్లోకి అడుగుపెట్టనీయకూడదన్న విషయంలో రెండో ఆలోచనకు తావులేదు. కానీ మన ప్రజాస్వామ్యంలో అది సాధ్యమేనా ? ఎందుకంటే నేరచరితులు లేని రాజకీయ పార్టీలు దాదాపు మనదేశంలో లేవనే చెప్పాలి. కేంద్రంలో ప్రస్తుతం పాలిస్తున్న ఎన్డీఏని తీసుకున్నా ప్రధాన ప్రతిపక్షమైన యూపిఏలో అయినా ఇదే సమస్య. రెండు కూటముల్లోని పార్టీల్లో వందలాది మంది ఎంపిలపై కేసులున్నాయి. అలాగే ఏ రాష్ట్రంలో తీసుకున్నా అధికార, ప్రతిపక్షాల్లోని ఎంఎల్ఏలు, ఎంఎల్సీల్లో చాలామందిపై కేసులున్న …

Read More »

బాబు గారూ… విశాఖ టీడీపీకి దిక్కెవరండీ?

తెలుగు దేశం పార్టీ… ప్రాంతీయ పార్టీల్లో దేశంలోనే పేరెన్నికగన్న పార్టీ కిందే లెక్క. అయితే ఇదంతా గతం. ఇప్పుడు ఆ పార్టీ గతంలో ఎన్నడూ లేనంతగా బక్కచిక్కిపోయింది. ప్రత్యేకించి జిల్లాలకు జిల్లాల్లోనూ తుడిచిపెట్టుకుపోయిన టీడీపీకి కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు విశాఖ జిల్లాపైనా ఎంతో కొంత పట్టు ఉందన్న వాదనలు అప్పుడప్పుడూ వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ జాబితా నుంచి విశాఖ కూడా జారిపోయిందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. …

Read More »

తన ప్రతాపం చూపించిన భారత్ !

ఇంతకాలానికి మన సైన్యాలు తూర్పు లడ్డాఖ్ లో పై చేయి సాధించింది. 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో భారత్ ఓడిపోయిన కారణంగా మన భూభాగంలోని చాలా ప్రాంతాలను డ్రాగన్ దేశం ఆక్రమించేసింది. అప్పటి నుండి ఎన్నిసార్లు చర్చలు జరిగినా ఒక్క ఇంచుకూడా వెనక్కు జరగటానికి చైనా అంగీకరించలేదు. దాంతో మన సైన్యాలు కూడా ఆ భూభాగంపై ఆశలు వదిలేసుకుంది. అయితే హఠాత్తుగా గడచిన కొన్ని నెలలుగా సరిహద్దుల్లో మారిన పరిణామాల …

Read More »

ఫాం హౌస్ వదిలి బయటకు రావటం లేదా? ఏమైందబ్బా ?

ఘోర ఓటమి తర్వాత తగులుతున్న వరుస దెబ్బలతో జేసి ఫ్యామిలి బాగానే కుంగిపోయిన్నట్లుంది. పైగా మాజీ ఎంఎల్ఏ జేసి ప్రభాకర్ రెడ్డిని కేసుల విషయంలో జైలుకు తీసుకెళుతుండటం కూడా జేసి కుటుంబంపై పెద్ద ప్రభావాన్నే చూపుతోంది. అందుకనే మాజీ ఎంపి జేసి దివాకర్ రెడ్డి తన ఫాం హౌస్ లో నుండి అడుగు బయట పెట్టటం లేదట. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరిప్పితే తనకు కూడా ఏమవుతుందో ఏమో అన్న భయంతోనే …

Read More »

జగన్ వెంట ఢిల్లీకి టూర్ కు వారిని ఎందుకు తీసుకెళ్లినట్లు?

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లటం.. కేంద్రమంత్రుల్ని కలిసేందుకు.. రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడేందుకు అని చెప్పేటప్పుడు సీఎం వెంట ఎవరెవరు వెళతారు? అన్నది చాలా ప్రాధమికమైన అంశంగా చెప్పొచ్చు. వీలైనంత వరకు ముఖ్యమంత్రి.. ఆయన వెంట కీలకమైన అధికారులు కొందరు వెళుతుంటారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఎంపీలు కలుస్తారు. అవసరమనుకుంటే.. వారిని కూడా తీసుకొని కేంద్రమంత్రితో భేటీ అవుతుంటారు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఎప్పుడూ లేని రీతిలో …

Read More »

తిరుపతిలో పోటికి బిజెపి రెడీ

ఖాళీ అయిన తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పోటి చేయటానికి బిజెపి రెడీ అవుతోంది. వైసిపి ఎంపి బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యం కారణంగా ఈమధ్యనే మరణించారు. దాంతో ఎప్పుడో ఒకపుడు తిరుపతి లోక్ సభకు ఉపఎన్నికలు తప్పవు. ఇదే విషయమై బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన సమావేశమైన పదాదికారులు, జిల్లాల అధ్యక్షులు నిర్ణయించారు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో బిజెపి తరపున అభ్యర్ధిని పోటికి దింపి గెలిపించుకోవాలని సమావేశం …

Read More »

కేసీఆర్ అర్థం చేసుకున్న భారతదేశం !

థర్డ్ ఫ్రంట్… భారతదేశ రాజకీయాల్లో అపరిపక్వమైన కల. ఇప్పటికే ఈ దిశగా ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేసినా ఏ ప్రయత్నం విజయవంతం కాలేదు. కాంగ్రెస్ గానీ, బీజేపీ గాని లేకుండా మరో ఫ్రంట్ ఇంతవరకు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేకపోయింది. కర్ణుడి చావుకి శతకోటి కారణాలు అన్నట్టుంది ఈ వ్యవహారం. ఎన్నిసార్లు విఫలం అయినా… ఈ థర్డ్ ఫ్రంట్ పై ఎవరికీ ఆశ చావలేదు. అయితే జాతీయ రాజకీయాల్లో తాజాగా కొత్త …

Read More »

షాతో జగన్ భేటీ… ఏపీలో సీబీఐ దూకుడు పెరుగుతుందా?

నవ్యాంధ్ర వ్యవహారాలకు సంబంధించి దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం నాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ సీఎం హోదాలో ఢిల్లీలో అడుగుపెట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. సుదీర్ఘంగానే సాగిన ఈ భేటీలో పలు కీలక విషయాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీని ప్రత్యేకించి ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం నారా …

Read More »

రూ.4వేలకే స్మార్ట్ ఫోన్…రిలయన్స్ మరో సంచలనం?

కర్లో దునియా ముఠ్ఠీమే అంటూ….చాలామంది ప్రజల అరచేతిలోకి ప్రపంచాన్ని తెచ్చిపెట్టిన ఘనత రిలయన్స్ ధీరూభాయ్ అంబానీదే. తన తండ్రి అడుగుజాడల్లో నడిచిన ముకేశ్ అంబానీ….జియో జీ భర్ కే అంటూ కారుచౌకగా మొబైల్ డేటాతో పాటు ఫీచర్ ఫోన్ ను సామాన్యులకు అందించారు. టెలికాం రంగంలో జియో దెబ్బకు తట్టుకోలేక చాలా టెలికాం కంపెనీలు నష్టాలను చవిచూశాయి. జియో 4జీ సేవల ధాటికి మిగతా కంపెనీలు కుదేలయ్యాయి. వచ్చే ఏడాది …

Read More »

డిక్లరేషన్ పై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా:నాని

కలియుగ దైవం అయిన తిరుమల వెంకన్న ఆలయంలోకి ప్రవేశించే అన్యమతస్థుల డిక్లరేషన్ వ్యవహారంపై ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై టీటీడీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన క్లారిటీ ఇచ్చారు. దీంతో, ఈ వ్యవహారం సద్దుమణిగిందనుకుంటున్న సమయంలో మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు తిరుమలలో డిక్లరేషన్ అనే అంశంపై చర్చ జరగాలని, వేరే గుళ్లలో …

Read More »

రాజ‌ధానిపై వ్యూహం మార్చేద్దాం.. బాబు తాజా ప్లాన్‌!

రాజ‌ధాని విష‌యంపై వ్యూహం మార్చాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్న‌ట్టు టీడీపీలో చ‌ర్చ న‌డుస్తోంది. దీనిపై ఇప్ప‌టికే అనేక రూపాల్లో యుద్ధం చేసిన బాబు.. ఒక‌ర‌కంగా అస్త్ర స‌న్యాసం చేసేశారు. మూడు రాజ‌ధానుల విష‌యంలో అమ‌రావ‌తి రైతుల‌ను, ప్ర‌జ‌లను, మ‌హిళ‌ల‌ను, యువ‌త‌ను కూడా ఆయ‌న ప్ర‌భావితం చేశారు. ఎక్క‌డెక్క‌డో ఉన్న వారిని కూడా ఏక‌తాటిపైకి తెచ్చారు. ప్ర‌భుత్వంపైనా.. మ‌రీ ముఖ్యంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పైనా బాబు వ్యూహాత్మ‌కంగా ఎదురుదాడి చేయించారు. ఈ క్ర‌మంలో రాజ‌కీయాల్లో …

Read More »