కర్లో దునియా ముఠ్ఠీమే అంటూ….చాలామంది ప్రజల అరచేతిలోకి ప్రపంచాన్ని తెచ్చిపెట్టిన ఘనత రిలయన్స్ ధీరూభాయ్ అంబానీదే. తన తండ్రి అడుగుజాడల్లో నడిచిన ముకేశ్ అంబానీ….జియో జీ భర్ కే అంటూ కారుచౌకగా మొబైల్ డేటాతో పాటు ఫీచర్ ఫోన్ ను సామాన్యులకు అందించారు. టెలికాం రంగంలో జియో దెబ్బకు తట్టుకోలేక చాలా టెలికాం కంపెనీలు నష్టాలను చవిచూశాయి. జియో 4జీ సేవల ధాటికి మిగతా కంపెనీలు కుదేలయ్యాయి. వచ్చే ఏడాది …
Read More »డిక్లరేషన్ పై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా:నాని
కలియుగ దైవం అయిన తిరుమల వెంకన్న ఆలయంలోకి ప్రవేశించే అన్యమతస్థుల డిక్లరేషన్ వ్యవహారంపై ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై టీటీడీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన క్లారిటీ ఇచ్చారు. దీంతో, ఈ వ్యవహారం సద్దుమణిగిందనుకుంటున్న సమయంలో మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు తిరుమలలో డిక్లరేషన్ అనే అంశంపై చర్చ జరగాలని, వేరే గుళ్లలో …
Read More »రాజధానిపై వ్యూహం మార్చేద్దాం.. బాబు తాజా ప్లాన్!
రాజధాని విషయంపై వ్యూహం మార్చాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు టీడీపీలో చర్చ నడుస్తోంది. దీనిపై ఇప్పటికే అనేక రూపాల్లో యుద్ధం చేసిన బాబు.. ఒకరకంగా అస్త్ర సన్యాసం చేసేశారు. మూడు రాజధానుల విషయంలో అమరావతి రైతులను, ప్రజలను, మహిళలను, యువతను కూడా ఆయన ప్రభావితం చేశారు. ఎక్కడెక్కడో ఉన్న వారిని కూడా ఏకతాటిపైకి తెచ్చారు. ప్రభుత్వంపైనా.. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్పైనా బాబు వ్యూహాత్మకంగా ఎదురుదాడి చేయించారు. ఈ క్రమంలో రాజకీయాల్లో …
Read More »అచ్చెన్న చేతికి ఏపీ టీడీపీ, 27న కార్యవర్గం !
మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో అయినా ఏపిలో తెలుగుదేశంపార్టీ పరుగులు పెడుతుందా ? ఎందుకంటే అచ్చెన్నను ఏపికి చంద్రబాబునాయుడు అధ్యక్షునిగా నియమించారు. 27 న అధికారికంగా ప్రకటిస్తారు. అచ్చెన్న నియామకంపై చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో బాగా దూకుడు స్వభావం ఉన్న అచ్చెన్నను అధ్యక్షునిగా చంద్రబాబు అంగీకరిస్తారా ? అనే చర్చ కూడా జరిగింది. అయితే ఇఎస్ఐ కుంభకోణంలో అరెస్టవ్వటం అందులోను ఈయన బిసి …
Read More »తమిళ ప్రేక్షకుల్ని దువ్వుతున్న తెలుగు హీరో
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించాడు యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ. ఈ సినిమా అతడికి చాలానే అవకాశాలు తెచ్చిపెట్టింది. అతను ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో ‘హిప్పి’ అనే సినిమా కూడా చేశాడు. ఆ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు కాస్త పరిచయం అయ్యాడు. ఇప్పుడు తమిళంలో ఓ భారీ చిత్రంలో అతను కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ఆ చిత్రమే.. వాలిమై. తమిళ బడా హీరోల్లో ఒకడైన …
Read More »జగన్-కేసీఆర్ల మధ్య మరింత దూరం.. పెరుగుతుందా?
ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం ముందుకు సాగాలంటే.. సఖ్యత, సానుకూలతలు చాలా ముఖ్యం. కాదు.. నా దారి నాదే.. నాదూల నాదే.. అంటే.. ఎవరిదారి వారిదే అవుతుంది. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే.. ఏపీ-తెలంగాణల మధ్య అన్నదమ్ముల బంధం, స్నేహం కొనసాగాలనుకునే వారికి ఎప్పటికప్పుడు ప్రతిబంధకాలు వస్తూనే ఉన్నాయి. “రాష్ట్రాలుగా విడిపోదాం.. అన్నదమ్ముల్లా కలిసి ఉందాం” అన్న నాయకులు గడిచిన ఐదేళ్లపాటు కత్తులు నూరుకున్నారు. దీంతో ఏపీ-తెలంగాణల …
Read More »జగన్ నిర్ణయాలు.. రైతులను దూరం చేస్తాయా? ఓ చర్చ!
రాష్ట్రంలోనే కాదు.. దేశంలో కూడా ఎవరు అధికారంలోకి రావాలన్నా.. అన్నదాతల ఓటు బ్యాంకు కీలకం. సమాజంలో ఎన్ని వృత్తులు ఉన్నప్పటికీ.. ఎన్ని ఉద్యోగాలు ఉన్నప్పటికీ.. వ్యవసాయం.. వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో ఎన్నికల్లో వ్యవసాయ రంగం చూపించే ప్రభావం ఎక్కువ. 2014లో రైతులకు రుణమాఫీ చేసేది లేదన్నందుకే.. తాము అధికారంలోకి రాలేకపోయామని.. స్వయంగా వైసీపీ అధినేత, ప్రస్తుత సీఎం జగన్ అనేక సందర్భాల్లో …
Read More »బాపట్లలో ఫలించిన బాబు వ్యూహం.. వైసీపీకి దీటుగా అడుగులు
ఏమాటకామాటే చెప్పుకోవాలి. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు వ్యూహాలు వేస్తే.. వాటికో ప్రత్యేకత ఉంటుంది. వ్యతిరేకతను కూడా అనుకూలంగా మార్చుకోగల నైపుణ్యం ఉన్న నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అయితే, ఇటీవల కాలంలో మరీ ముఖ్యంగా గత ఏడాది ఎన్నికలకు ముందు ఆయన వేసిన కొన్ని వ్యూహాలు విఫలమయ్యాయి. అలాగని.. బాబుకు అసలు వ్యూహాలే పన్నడం రాదని అనుకోలేం. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే.. గుంటూరు జిల్లా బాపట్ల అసెంబ్లీ …
Read More »టీడీపీలో దక్కని ప్రియార్టీ.. ఆ యువ నేతకు వైసీపీలో దక్కుతోందే!
రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణాలు ఎదురవుతాయో.. నాయకులు సైతం చెప్పలేని పరిస్థితి నేటి రాజకీయాల్లో నెలకొంది. ఒక పార్టీలో నేత డమ్మీ కావొచ్చు.. మరో పార్టీలో అదే నాయకుడు తురుపు ముక్క కావొచ్చు. వారి వారి వ్యూహాలు.. వ్యక్తిగత అజెండాలు ఒక పార్టీలో పనిచేసే అవకాశం లేకపోవచ్చు.. అలాగని అసలు ఆ నేతలనుపక్కన పెట్టడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే అదే నేతలను మరో పార్టీ చక్కగా వినియోగించుకోవచ్చు. ఈ …
Read More »టీటీడీ డిక్లరేషన్ లో అసలేముంటుంది?
ఏ మాత్రం అవసరం లేని విషయం ఒకటి.. ఇప్పుడు వివాదంగా మారింది. ఏపీ ప్రభుత్వం ఇరుకున పడేసేలా చేసింది. టీటీడీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న వైవీ సుబ్బారెడ్డి అన్నారో అనలేదో కానీ.. ఆయన పేరుతో మీడియాలో వచ్చిన వార్తల సారాంశం ప్రకారం.. శ్రీవారి దర్శనానికి వచ్చే అన్య మతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్లుగా వచ్చింది. ఇది కాస్తా వివాదంగా మారింది. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను డిక్లరేషన్ …
Read More »ఢిల్లీ పర్యటన వెనుక హిడెన్ అజెండా ఏంటబ్బా ?
చాలా కాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. ఇంత బిజీ సమయంలో ఏకంగా రెండు రోజులు ఢిల్లీలోనే మకాం వేయటమంటే వెనుక ఏదో హిడెన్ అజెండానే ఉందని అనుమానంగా ఉంది. ఎందుకంటే ఒకవైపు రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతోంది. ఆర్థిక ఆపసోపాలుదారుణంగా ఉన్నాయి. మరోవైపు పార్లమెంటు సమావేశాల్లో ప్రధానమంత్రి, హోంమంత్రి తదితర మంత్రులు చాలా బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి సమయంలో హఠాత్తుగా …
Read More »మంత్రులపై ఫిర్యాదులు..రెండు వైపులా దాడులు
ఇద్దరు మంత్రులపై రాష్ట్రంలోని వివిధ పోలీసుస్టేషన్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. కార్మికశాఖలో అవినీతికి పాల్పడ్డారంటూ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ పైన, హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారంటూ కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులు చేశారు. ఇఎస్ఐ కుంభకోణంలో ఏ 14 నిందితుడైన కార్తీక్ దగ్గర నుండి మంత్రి కొడుకు ఈశ్వర్ బెంజి కారు బహుమానంగా తీసుకున్నట్లు టిడిపి నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. మంత్రిపై అవినీతి నిరోధక శాఖ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates