Political News

ఈ తిట్లదండకం ఏంది ?

చంద్రబాబునాయుడు పేరు చేబితేనే మంత్రి కొడాలానాని పూనకం వచ్చినట్లు ఊగిపోతారని అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే చంద్రబాబు గురించి కొడాలి చేసే వ్యాఖ్యలకు హద్దుండదు. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు అందరు గమనించిందే. కానీ గురువారం మంత్రి మాట్లాడిన మాటలు మాత్రం చాలా అభ్యంతరకరంగా ఉన్నాయనటంలో సందేహం లేదు. ఓ వ్యక్తిమీద కోపం ఉంటే ఉండచ్చు కానీ దాన్ని ప్రదర్శించే పద్దతికి కొన్ని పరిమితులుంటాయని కొడాలి తెలుసుకోవాలి. అమరావతి కోసం …

Read More »

అమ‌రావ‌తి రైతుల‌పై మ‌రీ అన్యాయంగా..

ఒక రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక ప్రాంతంలో రాజ‌ధాని క‌ట్టాల‌నుకుంది. అందుకోసం చ‌ట్టం కూడా చేసింది. రాజ‌ధాని కోసం రైతుల్ని భూముల‌డిగింది. వాళ్లు ఔన‌న్నా, కాద‌న్నా ఏం చేసైనా భూములు తీసుకోవ‌డం ఖాయం. ఐతే ప్ర‌భుత్వం లాభ‌దాయ ప్యాకేజీ అనేస‌రికి మెజారిటీ రైతులు స‌రే అన్నారు. ఇష్టం లేని రైతులు సైతం త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో భూములు ఇచ్చారు. ఒప్పందాలు జ‌రిగాయి. కానీ త‌ర్వాతి ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వం మారిపోయింది. ఇంత‌కుముందు ఆ ప్రాంతంలో …

Read More »

ఇన్ సైడర్ ట్రేడింగ్ ప్రూవ్ చెయ్ జగన్ రెడ్డీ… చంద్రబాబు సవాల్

నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం రైతులంతా తమ పంట పొలాలను త్యాగం చేసిన సంగతి తెలిసిందే. తమ భావితరాల భవిష్యత్తు కోసం 33 వేల ఎకరాల భూమిని రైతులు నాటి సీఎం చంద్రబాబు పాలనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్వచ్ఛందంగా ఇచ్చారు. తమ ప్రాంతంలో ప్రపంచస్థాయి రాజధాని నిర్మితమవుతోందని గర్వంగా చెప్పుకున్న రైతులకు ఆ సంతోషం కొద్ది రోజులు కూడా మిగలలేదు. 2019లో సీఎం జగన్ అధికారంలోకి రావడంతో అమరావతి …

Read More »

వైరల్ యాక్ట్- అమరావతిలో మట్టికి బాబు సాష్టాంగ నమస్కారం

టీడీపీ అధినేత.. ఏపీ విపక్ష నేత చంద్రబాబు తనకు లభించిన అవకాశాన్ని అస్సలు వదులుకోలేదు. ఏపీకి ఒక రాజధాని మాత్రమే ఉండాలంటూ అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఆందోళన ఏడాది పూర్తి అయిన నేపథ్యంలో.. అక్కడ ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యేందుకు బాబు వెళ్లారు. ఈ సందర్భంగా పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అన్నింటికి మించి..అమరావతి భూమిపూజ జరిగిన చోట చంద్రబాబు వ్యవహరించిన తీరు ఇప్పుడు వైరల్ గా మారింది. …

Read More »

మోడి సర్కార్ రివర్సులో నడుస్తోందా ?

అవును మీరు చదివింది నిజమే. నూతన వ్యవసాయ చట్టాలపై ఢిల్లీ సరిహద్దుల్లో ఎంత ఉద్యమం జరుగుతోందో అందరు చూస్తున్నదే. ఢిల్లీ-హర్యానా సరిహద్దులోని సింఘూ దగ్గర గడచిన 22 రోజులుగా రైతులు పట్టినపట్టు విడవకుండా కేంద్రప్రభుత్వానికి చెమటలు పట్టించేస్తున్నారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ తో పంజాబ్ లో రైతు సంఘాల ఆధ్వర్యంలో మొదలైన ఆందోళన చివరకు ఉద్యమస్ధాయికి చేరుకున్నది. మొదట్లో పంజాబ్ లోని రైతులు మాత్రమే స్పందించినా …

Read More »

ట్రస్టు భవన్ కు చేరిన విజయనగరం పంచాయితి

మొత్తానికి చిలికి చిలికి గానవానలాగ తయారైన విజయనగరం టీడీపీ పంచాయితి తాజాగా మంగళగరిలోని తెలుగుదేశంపార్టీ సెంట్రల్ ఆఫీసు ఎన్టీయార్ ట్రస్ట్ భవన్ కు చేరుకుంది. జిల్లాలో మొదటినుండి అంటే దశాబ్దాల తరబడి అశోక్ గజపతిరాజుదే ఆధిపత్యం. జిల్లా అధ్యక్షుడిగా ఎవరున్నా, ఎంపి, ఎంఎల్ఏలు ఎంతమందున్నా అశోక్ చెప్పింది ఫైనల్. ఒకపుడు ఎన్టీయార్ అయినా తర్వాత చంద్రబాబునాయుడు అయినా విజయనగరం జిల్లా వ్యవహరాల్లో జోక్యం చేసుకునే వారుకాదు. ఈ కారణంగా జిల్లాలో …

Read More »

ఇంత అర్జంటుగా కార్యనిర్వాహక కమిటి ఎందుకేసినట్లు ?

తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో జనసేన తరపున పవన్ కల్యాణ్ కార్యనిర్వాహక కమిటిని నియమించారు. జనసేన అధినేత తరపున రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ ఓ మీడియా రిలీజ్ ఇచ్చారు. ఇప్పటికిప్పుడు ఇంత అర్జంటుగా కార్యనిర్వాహక కమిటిని నియమించాల్సిన అవసరం ఏమొచ్చిందో ఎవరికీ అర్ధం కావటం లేదు. పదిమందితో కూడిన ఈ కమిటి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో వెంటనే తన పర్యటనను ప్రారంభించేస్తుందట. ఈ కమిటి ఏమి …

Read More »

టీడీపీ సీటుపై వైసీపీ గురిపెట్టిందా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఇక్కడ సీట్లంటే మొన్నటి అసెంబ్లీలో తెలుగుదేశంపార్టీ గెలుచుకున్న ఎంఎల్ఏ సీట్లు కాదులేండి. అప్పుడెప్పుడో టీడీపీ హయాంలో జరిగిన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పైన ఇఫుడు వైసీపీ గురిపెట్టిందట. 2017లో జరిగిన కాకినడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. 50 డివిజిన్లకు గాను 48 డివిజన్లలోనే ఎన్నికలు జరిగాయి. కోర్టు వివాదాల కారణంగా రెండు డివిజన్లలో ఎన్నికలు జరగలేదు. జరిగిన …

Read More »

రైతు గెలిచాడు.. రాజ‌ధాని నిల‌బ‌డ‌డం ఖాయం!!

న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తిని నిల‌బెట్టుకోవ‌డం కోసం.. ఆంధ్రుల కోసం.. మ‌హ‌త్త‌ర‌మైన న‌గ‌రాన్ని నిర్మించ‌డం కోసం.. త‌ల‌కు క‌ట్టిన పాగాను న‌డుముకు బిగించి.. మ‌డిలో నిల‌పాల్సిన పాదాన్ని.. న‌డిరోడ్డుపైకెక్కించి.. రైత‌న్న సాగిస్తున్న రాజ‌ధాని ఉద్య‌మానికి ఏడాది పూర్తయింది. రాజ‌ధాని క‌డుతున్నాం.. భూములు ఇవ్వండి.. అంటే.. త‌ట‌ప‌టాయించిన అన్న‌దాత‌.. ఆనాడు.. ప్ర‌భుత్వాధినేత‌గా చంద్ర‌బాబు ఇచ్చిన హామీని న‌మ్మాడు. రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం.. రాష్ట్రం కోసం.. తాను సింధువు కావ‌డాన్ని గ‌ర్వించాడు. ఈ క్ర‌మంలోనే …

Read More »

బర్త్ డే స్పెషల్: జగన్ కు తోడుగా నీడగా.. షర్మిల..

ప్రతి మొగాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుందంటారు. ఏపీలో ఒంటరిగా బరిలోకి దిగి ఏకంగా 151 ఎమ్మెల్యే సీట్లు,, 22 ఎంపీ సీట్లు, 51శాతం ఓట్ల శాతం పొంది.. 2019 ఏపీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన సీఎం జగన్ వెనుక ఎవరున్నారు? ఆయనను నడిపించింది ఎవరు? ఆయన వెనుకున్నది ఎవరు అన్నది తరిచిచూస్తే ఆయన కుటుంబమే కనిపిస్తుంది. సీఎం జగన్ వెనుక స్త్రీ శక్తి స్వరూపాలున్నాయి. వాళ్లు …

Read More »

విజ‌య‌సాయిరెడ్డి ఆ ట్వీట్ ఎందుకు డెలీట్ చేశాడు?

విదేశాల్లో క‌రోనా వ్యాక్సినేష‌న్ జోరుగానే సాగుతోంది కానీ.. ఇండియాలో ఆ ప్ర‌క్రియ ఎప్పుడు మొద‌ల‌వుతుందో స్ప‌ష్ట‌త లేదు. ఐతే వ్యాక్సినేష‌న్ కోసం స‌న్నాహాలు చేసుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నుంచి అయితే మార్గ‌ద‌ర్శ‌కాలు అందుతున్నాయి. రాష్ట్రాలు కూడా స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాయి. ఐతే కొత్త ఏడాదిలోనే వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా ఉంటుంద‌ని భావిస్తున్నారు. కానీ ఆశ్చ‌ర్య‌క‌రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈ నెల 25 నుంచి జ‌నాల‌కు క‌రోనా వ్యాక్సిన్ వేయ‌బోతున్న‌ట్లుగా అధికార పార్టీ ముఖ్య నేత‌, ఎంపీ …

Read More »

మార్చిలోగా స్ధానిక ఎన్నికలు జరిగేది డౌటేనా ?

మొన్నటి మార్చిలో వాయిదాపడిన స్ధానికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనబడటం లేదు. జనవరి 15 నుండి మార్చి 15వ వరకు కరోనా వైరస్ మళ్ళీ విజృంభించబోతోందంటు ప్రపంచ ఆరోగ్య సంస్ధతో పాటు కేంద్రప్రభుత్వం కూడా తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్ధితుల్లో స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుకున్నట్లు ఫిబ్రవరిలో వాయిదాపడిన ఎన్నికలను నిర్వహించటం సాధ్యంకాదని ప్రభుత్వం హైకోర్టులో మంగళవారం ఓ అఫిడవిట్ …

Read More »