Political News

మోడీ ఎఫెక్ట్‌: నిర్మ‌ల చెల‌రేగిపోయారు.. అస‌లు రీజ‌న్ ఇదే!!

పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాల చివ‌రి రోజు..(శ‌నివారం) లోక్ స‌భ‌లో చాలా చిత్ర‌మైన ప‌రిణామం చోటు చేసుకుంది. పెద్ద‌గా రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు, ప్ర‌తిప‌క్షాల‌పై దూకుడు విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం ఇవ్వ‌ని.. పేరు కు త‌గిన‌ట్టు వ్య‌వ‌హ‌రించే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. రెచ్చిపోయారు. బ‌హుశ‌.. ఆమె దూకు డు, వ్యాఖ్య‌లు, గుక్క తిప్పుకోనివ్వ‌ని.. వాక్చాతుర్యం.. వంటివి గ‌మ‌నిస్తే… చెల‌రేగిపోయారు.. అని అన‌డం లో సందేహం లేదేమో! బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి …

Read More »

మంత్రి కొడాలిపై క్రిమిన‌ల్ కేసు.. ఎస్ ఈసీ ఆదేశం.. సంచ‌ల‌నం!

రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి, వైసీపీ కీల‌క నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ కొడాలి నానిపై క్రిమిన‌ల్ కేసు న‌మోదుకానుంది. ఐపీసీ సెక్ష‌న్లు 504, 505, 506ల కింద మంత్రి నానిపై త‌క్ష‌ణం కేసులు న‌మోదు చేయాల‌ని కృష్ణాజిల్లా ఎస్పీని రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ఆదేశించారు. దీంతో హుటాహుటిన అధికారులు రంగంలోకి దిగారు. వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఎస్ ఈసీ.. నిమ్మ‌గడ్డ‌.. త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేసుకుని వ్యాఖ్య‌లు …

Read More »

ఇలా అయితే.. రాష్ట్రాన్నే అమ్మేస్తారా? పేలుతున్న స‌టైర్లు!!

ఏపీ ప్ర‌భుత్వంపై ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై.. విస్మ‌యం వ్య‌క్తం అవుతోంద‌ని అంటున్నారు నెటిజ‌న్లు. ఎన్నిక‌ల‌కు ముందు.. ఇచ్చిన హామీలను అమ‌లు చేసేందుకు ఇప్ప‌టికే లెక్క‌కు మించి అప్పులు చేశారు. న‌వ‌ర‌త్నాల హామీల‌ను నెర‌వేర్చేందుకు ఎక్క‌డా లేని ప్ర‌యాస ప‌డుతున్నారు. అదేస‌మ‌యంలో ఎవ‌రు అప్పు ఇస్తారా? అని ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం.. అప్పు ఇచ్చేందుకు మేం గేట్లు ఎత్తుతాం.. మీరు మేం చెప్పిన‌ట్టు ఆడండి.. …

Read More »

ఇక‌, కండువా మార్చుడే.. గంటాపై గుస‌గుస‌లు!

ఔను! ఇక కండువా మార్చుడే!– అనే కామెంట్‌.. మాజీ మంత్రి, టీడీపీ నుంచి 2019 ఎన్నిక‌ల్లో విశాఖ ఉత్త‌రం టికెట్‌పై పోటీ చేసి విజ‌యం సాధించిన గంటా శ్రీనివాస‌రావు గురించి గుసుగుస జోరుగా వినిపిస్తోంది. టీడీపీలో గెలిచినా.. ఆయ‌న పార్టీ అధికారంలోకి రాక‌పోవ‌డంతో.. మౌనంగా ఉండిపోయారు. అంతేకాదు.. పార్టీ అదినేత చంద్ర‌బాబుకు కూడా క‌డు దూరంగా ఉంటున్నారు. కొన్నాళ్ల కింద‌ట‌.. ఆయ‌న పార్టీ మారి.. వైసీపీ తీర్థం పుచ్చుకుంటార‌నే క‌థ‌నాలు …

Read More »

జనసేనకు 18 శాతం ఓట్లొచ్చాయట

జనసేన అధినేత పవన్ కల్యాన్ ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. అదేమిటంటే మొదటి దశ పంచాయితి ఎన్నికల్లో జనసేనకు 18 శాతం ఓట్లొచ్చినట్లు. తొలిదశ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే జనసేన మద్దతుతో పోటీచేసిన వారు 18 శాతం ఓట్లు సాధించిన విషయం స్పష్టమైందన్నారు. తమ పార్టీ మద్దతుతో పోటీ చేసిన వారు వెయ్యికిపైగా వార్డులో గెలిచారట. అలాగే 1700 పంచాయితీల్లో రెండోస్ధానంలో నిలిచినట్లు చెప్పుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. తమ మద్దతుతో …

Read More »

కారుతో తొక్కించి కాకినాడ వైసీపీ కార్పొరేటర్ దారుణహత్య

ఏపీ అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ ను దారుణంగా హతమార్చిన ఉదంతం కాకినాడలో చోటు చేసుకుంది. తీవ్ర కలకలాన్ని రేపిన ఈ ఉదంతం షాకింగ్ గా మారింది.ఆర్థిక లావాదేవీలు.. పాతకక్షలతో హత్య చేసినా.. ఇంత దారుణంగా చంపేయటమా? అన్నది ప్రశ్నగా మారింది. కాకినాడ తొమ్మిదో వార్డుకు కంపర రమేశ్ వ్యవహరిస్తున్నారు. వైసీపీకి చెందిన ఈ సీనియర్ కార్పొరేటర్ గురువారం రాత్రి కార్ వాష్ కోసం కాకినాడ గంగరాజు నగర్ సెంటర్ …

Read More »

సైకిల్‌కు క‌ష్టాలు: చిత్తూరులో ఇంత జ‌రుగుతున్నా.. బాబు మౌనం..

ఔను! చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ వైసీపీ వేస్తున్న అడుగులు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాయి. అయితే.. ఇక్క‌డ చిత్ర‌మైన విష‌యం ఏంటంటే. పార్టీ అధినేత చంద్ర‌బాబుకు ఈ ప‌రిస్థితి ఎలా ఉన్నా.. జిల్లాలో ఈ పార్టీనే న‌మ్ముకుని ఉన్న కొంద‌రికి మాత్రం ఇబ్బందిక‌ర ప‌రిస్థితి త‌లెత్తుతోంది. రెండు కీల‌క ప్రాంతాల్లో వైసీపీ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఒక‌టి చిత్తూరు జిల్లాలోని చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో మంత్రి రామ‌చంద్రారెడ్డి, …

Read More »

ఖమ్మంకు ఎందుకింత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుసా ?

ఈనెల 21వ తేదీన షర్మిల ఖమ్మం జిల్లా పర్యటనపై అందరిలోను ఆసక్తి పెరిగిపోతోంది. మొన్నటి 9వ తేదీన తెలంగాణా రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజన్న రాజ్యం తేవటమే తన లక్ష్యంగా షర్మిల ప్రకటించారు. పార్టీ, జెండా, విధి విదానాలు ఇంకా ప్రకటించకపోయినా ఇతర పార్టీల నేతల్లోల మాత్రం షర్మిలపై వ్యతిరేకత పెరిగిపోతోంది. షర్మిలను టార్గెట్ గా చేసుకుని టీఆర్ఎస్+బీజేపీ+కాంగ్రెస్ నేతలు ఆరోపణలను, విమర్శలను మొదలుపెట్టేయటమే ఆశ్చర్యంగా …

Read More »

ఈ ఎన్నికలతో జననాడి దొరుకుతుందా ?

తొందరలోనే రెండు శాసనమండలి ఎన్నికలు జరగబోతున్నాయి. ఉపాధ్యాయ కోటాలో భర్తీ చేయాల్సిన రెండు ఎంఎల్సీ స్ధానాలకు ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ జారీచేసింది. రెండు ఎంఎల్సీ స్ధానాలు కూడా ఉభయగోదావరి జిల్లాలతో పాటు కోస్తా జిల్లాల్లోనే జరగబోతోంది. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో ఒక స్ధానం, తూర్పు+పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకస్ధానానికి ఎన్నిక జరగబోతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇపుడు జరుగుతున్న పంచాయితి ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నాయి. …

Read More »

టీటీడీపై ఆర్ఎస్ఎస్ కన్నుపడిందా ?

తిరుమల తిరుపతి దేవస్ధానంపై బీజేపీ మాతృసంస్ధ ఆర్ఎస్ఎస్ కన్నుపడిందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది కాంగ్రెస్ నేతల నుండి. తిరుపతి మాజీ ఎంపి, కేంద్ర మాజీమంత్రి చింతామోహన్ మాట్లాడుతూ చేసిన ఆరోపణలు తిరుపతిలో కలకలం రేపుతున్నాయి. ఇంతకీ ఆయనేమన్నారంటే జగన్మోహన్ రెడ్డి బలహీనత కారణంగా టీటీడీనీ సొంతం చేసుకునేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్ధానంను రాష్ట్రప్రభుత్వం పరిధినుండి తప్పించి కేంద్రప్రభుత్వం పరిధిలోకి తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ …

Read More »

అక్క‌డ టీడీపీ ఈ రేంజ్‌లో పుంజుకుంటుంద‌ని అస్స‌లు ఊహించ‌లేదు!!

రాష్ట్రంలో జ‌రుగుత‌న్న పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా ప‌రిస్థితి ఎలా ఉన్నా..చంద్ర‌బాబు.. ఊహించ‌ని విధంగా జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో సైకిల్ ప‌రుగులు పెట్టింది. అస‌లు అడ్ర‌స్ కూడా ఉంటుందో ఉండ‌దో అని అనుకున్న క‌డ‌ప‌లో ఆశించిన విధంగానే టీడీపీ ఫ‌లితాలు రాబ‌ట్ట‌డంతో.. చంద్ర‌బాబు స‌హా అంద‌రూ ఊపిరి పీల్చుకోవ‌డం గ‌మ‌నార్హం. గత ఎన్నిక‌ల త‌ర్వాత‌.. టీడీపీ కీల‌క నేత‌లు …

Read More »

గ్రేటర్ పాలక మండలిలో మగాళ్ల కంటే మహిళలే అధికం

నిన్న (గురువారం) కొలువు తీరిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలిని చూసినప్పుడు ఆసక్తికరమైన అంశం ఒకటి దర్శనమిచ్చింది. మొత్తం 150 మంది కార్పొరేటర్లు ఉన్న జీహెచ్ఎంసీలో మగాళ్లను మహిళలు ఓడించారు. రిజర్వేషన్ ప్రకారం చూసినప్పుడు 50 శాతం మహిళలు అన్నది అమలు చేసినప్పుడు 75 మంది మహిళా కార్పొరేటర్లు ఎన్నిక కావాల్సి ఉంటుంది. అయితే.. ఈసారి 80 మంది మహిళలు ఎన్నికయ్యారు. దీంతో 150 మంది కార్పొరేటర్లలో సగం …

Read More »