Political News

అచ్చెన్న కానివాడైపోయాడా ?

Atchannaidu Kinjarapu

ఈ అనుమానమే అందరిలోను పెరిగిపోతోంది. మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు జిల్లాలోని టీడీపీ సీనియర్లలోని మెజారిటి నేతలతో గ్యాప్ పెరిగిపోతోందని టాక్ నడుస్తోంది. అధికారంలో ఉన్నపుడు మంత్రి హోదాలో అచ్చెన్న జిల్లాలో ఫుల్లుగా చక్రం తిప్పారు. మిగిలిన ఎంఎల్ఏలతో పాటు చాలామంది సీనియర్లను కూడా పెద్దగా పట్టించుకోలేదనే ఆరోపణలకు కొదవేలేదు. అందుకనే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అచ్చెన్నంటే మంటగా ఉన్న చాలామంది నేతలు దూరంగానే ఉంటున్నారు. విషయం అర్ధమైపోయిన అచ్చెన్న కూడా …

Read More »

వైసీపీ నేతల్లో నిరుత్సాహం ?

వరుసగా రెండోసారి కూడా అధికార వైసీపీ ప్లీనరీ సమావేశాలు వాయిదా వేసుకోవాలని నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కారణంగానే ఈ సంవత్సరంలో నిర్వహించాలని అనుకున్న ప్లీనరీని కూడా వాయిదా వేయాలని జగన్మోహన్ రెడ్డి అత్యత ముఖ్యనేతలతో చెప్పినట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత జరగాల్సిన మొదటి ప్లీనరీని ఎంతో ఘనంగా నిర్వహించాలని పోయిన సంవత్సరమే అనుకున్నారు. జూలై 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు …

Read More »

హిడెన్ అజెండా సక్సెస్ అవుతుందా ?

తెలంగాణా మంత్రులు రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని హిడెన్ అజెండాను అమలు చేస్తున్నట్లు అనుమానంగా ఉంది. మొదటిదేమో హుజూరాబాద్ లో తొందరలోనే జరగబోయే ఉపఎన్నిక. ఇక రెండోదేమో షర్మిల పెట్టబోయే పార్టీ విషయంలో జనాల మైండ్ సెట్ ను ముందుగానే సెట్ చేసే ప్రయత్నం. రాజకీయపార్టీల నేతల ఆలోచనల ప్రకారం రానున్న సెప్టెంబర్ మాసంలో హూజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఉపఎన్నికలో గెలవటం …

Read More »

జగన్‌పై ఆర్కే సంచలన పలుకు

ప్రతి శనివారం రాత్రి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్లో.. మరుసటి రోజు ఉదయం ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చే ‘కొత్త పలుకు’ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ సమకాలీన రాజకీయాలపై విశ్లేషణతో ఈ వ్యాసం రాస్తుంటారు. అందులో అంశాలు సంచలనాత్మకంగా ఉండేలా చూసుకుంటారాయన. బడా రాజకీయ నాయకులకు సంబంధించి లోగుట్టులన్నీ తనకు బాగా తెలిసినట్లుగా ఆయన ఇందులో వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ముఖ్యంగా తనకు బద్ధ శత్రుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్ …

Read More »

రేవంత్ కే పీసీసీ ఎందుకిచ్చారో తెలుసా ?

మొత్తానికి అనుకున్నది అదికూడా చాలా స్పీడుగా రేవంత్ రెడ్డి సాధించారు. రేవంత్ ను తెలంగాణా పీసీసీ అధ్యక్షునిగా నియమిస్తు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. సీనియర్ల నుండి ఎన్ని అభ్యంతరాలున్నప్పటికీ వాటిని కాదని అధిష్టానం రేవంత్ వైపు మొగ్గుచూపటం ఆశ్చర్యంగా ఉంది. అయితే రేవంత్ కు పీసీసీ పీఠ దక్కటం అంత సులువుగా మాత్రం సాధ్యంకాలేదు. తొందరలోనే సాధారణ ఎన్నికలున్న కారణంగా కేసీయార్ పై గట్టిగా పోరాటం చేయగలిగిన నేత …

Read More »

‘ఎస్సీ’కు ద‌గ్గ‌ర‌గా కేసీఆర్‌.. విప‌క్షాల వ్యూహాల‌కు బ్రేకులు

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌పై పైచేయి సాధించేందుకు ఏ అవ‌కాశం ఉన్నా.. స‌ద్వినియోగం చేసుకోవ‌డం అనేది అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో తెలంగాణ‌లోనూ కొన్నాళ్లుగా ప్ర‌తిప‌క్షాలు.. ఇదే వ్యూహాన్ని అనుస‌రిస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్ ఎస్‌ను అణ‌గ‌దొక్కా ల‌నే ల‌క్ష్యంతో పాటు.. కేసీఆర్‌పై పైచేయి సాధించేందుకు నేత‌లు తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఎస్సీ సామాజిక వ‌ర్గాన్ని టీఆర్ ఎస్‌కు దూరం చేయ‌డం అనేది ఇటీవ‌ల కాలంలో పార్టీలు చేస్తున్న ప్ర‌ధాన …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్‌

ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌వేశ పెడుతున్న ప‌థ‌కాల‌ పై ప్ర‌భుత్వం ఏ రేంజ్‌లో ప్ర‌చారం క‌ల్పిస్తోందో అంద‌రికీ తెలిసిందే. ఆయా ప‌థ‌కాల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో ఎవ‌రూ ప్ర‌వేశ పెట్ట‌లేద‌ని.. తాము మాత్ర‌మే చేస్తున్నామ‌ని.. ఇంత‌లా ప్ర‌జా సంక్షేమాన్ని ఎవ‌రూ ఊహించ లేద‌ని కూడా ప్ర‌చారాన్ని ఊద‌ర‌గొడుతోంది. కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చుతో ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తోంది. అయితే.. ఈ ప‌థ‌కాల‌పై ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. సొంత పార్టీ నేత‌లే …

Read More »

క‌డియం.. క‌థ కంచికేనా? ఏం జ‌రుగుతుంది?

కడియం శ్రీహ‌రి. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు. తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎంగా కూడా వ్య‌వ‌హ‌రించారు. అయితే.. ఇప్పుడు ఏంటి? ఆయ‌న ఫ్యూచ‌ర్ ఎటు మ‌లుపు తిరుగుతుంది? కేసీఆర్ తీసుకునే నిర్ణ‌య‌మే క‌డియం విష‌యం లో కీల‌కం కానుందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. టీడీపీతో రాజ‌కీయాలు ప్రారంభించిన క‌డియం శ్రీహ‌రి.. స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌లు మార్లు విజ‌యం ద‌క్కించుకున్నారు. అదే స‌మ‌యంలో ఎంపీగా …

Read More »

జ‌గ‌న్‌కు రెడ్లు దూర‌మ‌వుతున్నారా?

ఏ వ‌ర్గం ఆశీస్సుల‌తో వైసీపీ నేత జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చారో.. ఆ వ‌ర్గ‌మే ఇప్పుడు చిర్రుబుర్రులాడుతోంది. ఏ వ‌ర్గం ఆయ‌న‌ను సీఎంగా చూడాల‌ని త‌పించిపోయిందో.. ఆ వ‌ర్గ‌మే ఇప్పుడు ఆయ‌న‌పై క‌స్సుబుస్సులాడుతోంది. “మావోడి వ‌ల్ల మాకేంటి?” అని నేత‌లు ప్ర‌శ్న‌లు కురిపిస్తున్నారు. అదే రెడ్డి సామాజిక వ‌ర్గం. వైసీపీని అధికారంలోకి తీసుకురావ‌డంలో కీల‌క పాత్ర పోషించిన రెడ్డి వ‌ర్గం.. ఇప్పుడు జ‌గ‌న్ పాల‌న‌పై పైకి విమ‌ర్శ‌లు చేయ‌క‌పోయినా.. లోలోన మాత్రం …

Read More »

జ‌గ‌న‌న్న మ‌రో వివాదాస్ప‌ద నిర్ణ‌యం..

ఏపీ సీఎం జ‌గ‌న్ మ‌రో వివాదాస్ప‌ద నిర్ణ‌యం తీసుకున్నారు. ఏపీపీఎస్సీలో ఇప్ప‌టికే ఇంట‌ర్వ్యూల‌పై జ‌రుగుతున్న ఉద్య‌మాలు, నిర‌స‌న‌ల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోకుండా.. సీఎం జ‌గ‌న్ తాజాగా తీసుకున్న నిర్ణ‌యం విద్యార్థుల‌ను, విద్యార్థి సంఘాల‌ను మ‌రింత రెచ్చ‌గొట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఏపీపీపీఎస్సీలో గ్రూప్-1, గ్రూప్-2 స‌హా అన్ని ప్ర‌భుత్వ నియామ‌కాల‌కు సంబంధించి ఇంట‌ర్వ్యూల‌ను ర‌ద్దు చేస్తూ.. ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. వాస్త‌వానికి ఇప్ప‌టికే గ్రూప్‌-1 ప్ర‌ధాన ప‌రీక్ష‌కు సంబంధించిన మూల్యాంక‌నంపై విద్యార్థులు ఉద్య‌మిస్తున్నారు. …

Read More »

బెస్ట్ ఫ్రెండ్‌కు జ‌గ‌న్ మ‌ళ్లీ షాక్ ఇస్తారా…!

గ‌డికోట శ్రీకాంత్‌రెడ్డి. వైసీపీలో త్యాగాలు చేసిన నాయ‌కుల్లో ఈయ‌న కూడా ఒక‌రు. జ‌గ‌న్‌కు బెస్ట్ ఫ్రెండ్‌. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ చీఫ్ విప్‌గా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వ‌చ్చిన ఆయ‌న పార్టీకోసం ఎంతో శ్ర‌మించారు. జ‌గ‌న్ సోనియాగాంధీని క‌లిసి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న వెంట ఉన్న తొలి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డే. అప్పుడే ఆయ‌న జ‌గ‌న్‌తో క‌లిసి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డంతో పాటు ఉప …

Read More »

15 సంవత్సారాల తర్వాత భారత రాష్టపతి రైలు లో ప్రయాణం

భారత రాష్ట్రపతి రైలు ప్రయాణం చేశారు. అది కూడా 15 సంవత్సారాల తర్వాత భారత రాష్టపతి రైలు లో ప్రయాణం చేశారు.. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ శుక్రవారం తన సతీమణి సవితాదేవితో కలిసి తమ స్వస్థలం కాన్పూర్‌కు రైలులో వెళ్లారు. దిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ రైల్వేస్టేషన్‌లో ప్రత్యేక రైలు ఎక్కిన రాష్టపతి దంపతులకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, రైల్వేబోర్డు చైర్మన్‌, సీఈఓ సునీల్‌ శర్మ వీడ్కోలు పలికారు. …

Read More »