Political News

మోడి థ్రెట్ కాంగ్రెస్ కాదు… బీకేయూ యేనా?

తొందరలో జరగబోతున్న వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి గట్టి దెబ్బ పడబోతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనుమానంగా ఉంది. గడచిన ఎనిమిది నెలలుగా మూడు నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనలన్నీ భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. తాజా డెవలప్మెంట్లు ఏమిటంటే ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేయాలని బీకేయూ డిసైడ్ చేసింది. ప్రతి …

Read More »

చంద్రబాబు కాన్వాయి ముందు జూ. ఎన్టీఆర్ కి జేజేలు..!

తెలంగాణ లో టీడీపీ పూర్తిగా పడిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ పార్టీ ప్రాబల్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో.. పార్టీకి కొత్త న్యాయకత్వం అవసరమని చాలా మంది భావిస్తున్నారు. ఈ క్రమంలోనే.. జూనియర్ ఎన్టీఆర్ కి పార్టీ పగ్గాలు అందించాలని కోరుకునేవారు పెరిగిపోయారు. ఇటీవల పంచాయతీ ఎన్నికలు ముగిసిన తరువాత స్వయంగా చంద్రబాబు టూర్ లోనే టీడీపీ అభిమానులు, కార్యకర్తలు ఎన్టీఆర్‌ను పార్టీలోకి తీసుకురావాలనే డిమాండ్ వినిపించారు. …

Read More »

ఉపఎన్నికపై కేసీయార్లో టెన్షన్ పెరిగిపోతోందా ?

ఎప్పుడు జరుగుతుందో తెలీని హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక విషయంలో కేసీయార్ లో టెన్షన్ బాగా పెరిగిపోతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఉపఎన్నిక విషయంలో ఇన్చార్జి బాధ్యతలను తాజాగా మంత్రి హరీష్ రావుకు అప్పగించారు. ఇంతకుముందే హూజూరాబాద్ టౌన్ బాధ్యత మరో మంత్రి గంగుల కమలాకర్ కు అప్పగించారు. ఇక నియోజకవర్గంలోని వివిధ మండలాల బాధ్యతలను ఎంఎల్ఏలకు ఇతర ఛైర్మన్లు, సీనియర్ నేతలకు అప్పగించేసిన …

Read More »

హుజూరాబాద్ – కౌశిక్ రెడ్డి ఆటలో అరటిపండైపోయారా?

ఇపుడిదే అంశం తెలంగాణాలో హాట్ టాపిక్ అయిపోయింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో మాజీ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి వ్యవహారం చివరకు ఎటూ కాకుండా పోతుందేమో అనే డౌట్లు పెరిగిపోతోంది. నిజానికి ఉపఎన్నికలో నామినేషన్ వేసేముందు వరకు చాలా గుంభనంగా ఉంచాల్సిన సీక్రెట్ ను కౌశిక్ తన అత్యుత్సాహంతో రివీలో చేసేశారు. దాంతో టీఆర్ఎస్ ను ఇబ్బందుల్లోకి నెట్టేయటంతో పాటు అందరి ముందు పలుచనైపోయారు. ఇంతకీ విషయం ఏమిటంటే కౌశిక్ ను …

Read More »

కేటీఆర్‌కు సెగ పెడుతున్న ‘భాగ్య‌న‌గ‌రం’

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ పేరు ప్ర‌పంచ వ్యాప్తంగా బాగుంటుంది. ఇక్క‌డి బిర్యానీ, ఉస్మానియా బిస్క‌ట్, చాయ్‌.. ట్యాంక్ బండ్.. ఇలా అనేక విష‌యాలు హైద‌రాబాద్ పేరుకు బ్రాండ్‌గా మారాయి. అయితే.. గ‌త కొన్నేళ్లుగా వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే.. చాలు .. హైద‌రాబాద్ మునిగిపోతోంది. దీంతో ఈ బ్రాండ్ కాస్తా.. విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. గత సంవత్సరం వచ్చిన వరదల్లో 20రోజుల పాటు హైద‌రాబాద్ ప్రజలు బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎన్‌డీఆర్ఎఫ్‌ …

Read More »

రోజాకు వైసీపీలో సెగ మామూలుగా లేదే ?

చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యే, జ‌బ‌ర్దస్త్ రోజాకు బాగానే సెగ త‌గులుతోంది. పైకి బాగానే యాక్టివ్‌గా ఉన్న‌ట్టు క‌నిపించినా.. ఆమె దూకుడు కార‌ణంగా.. పార్టీలో కీల‌క నేత‌ల నుంచి మంత్రుల వ‌ర‌కు.. క్షేత్ర‌స్థాయిలో రోజాపై సెగ‌లు క‌క్కుతున్నారు. “ఆమె ఎవ‌రినీ లెక్క‌చేయ‌దు. నియోజ‌క‌వ‌ర్గం అంటే.. జ‌బ‌ర్ద‌స్త్ కాంపౌండ్ లా ఫీల‌వుతోంది!” అని నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వైసీపీనేత‌లే పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. వ‌రుస‌గా రెండు సార్లు విజ‌యం ద‌క్కించుకున్న రోజాకు.. …

Read More »

రేవంత్ ప్లానింగ్.. ఆ నేతలంతా కాంగ్రెస్ గూటికే..!

టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. ముందు.. తెలంగాణలో తమ పార్టీ బలం పెంచేందుకు ఆయన కసరత్తులు మొదలుపెట్టారు. అప్పటి వరకు కాంగ్రెస్ ని వీడి.. ఇతర పార్టీల తీర్థం పుచ్చుకుంటున్న నేతలే కనిపించారు. ఒక్కసారి రేవంత్ అడుగుపెట్టాక సీన్ రివర్స్ అవుతోంది. పార్టీకి పనికి వస్తారనుకునే నేతలను మళ్లీ.. కాంగ్రెస్ గూటికి చేర్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో సైలెంట్ …

Read More »

పీకేతో రాహుల్ గాంధీ భేటి.. మ్యాటరేంటి..?

జాతీయ రాజకీయాల్లో నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్… కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటలపాటు.. వీరు సమావేశం కావడం గమనార్హం. కొద్ది రోజుల క్రితం..ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ తో వ‌రుస‌గా భేటీ అవుతున్నారు పీకే. పీకేతో స‌మావేశం త‌ర్వాత శ‌ర‌ద్ పవార్ బీజేపీయేత‌ర ప‌క్షాల‌తో స‌మావేశం అయ్యారు. ఆ స‌మావేశం త‌ర్వాత …

Read More »

ష‌ర్మిల క‌న్నీరు.. సెంటిమెంటు పాలిటిక్స్ పీక్స్‌!

సెంటిమెంటు ప్రాతిప‌దిక‌గా న‌డుస్తున్న తెలంగాణ రాజ‌కీయాల్లో వైఎస్సార్ తెలంగాణ‌పార్టీ అధ్య‌క్షురాలు.. ష‌ర్మిల‌.. మ‌రింత సెంటిమెంటును ర‌గిలించేందుకు ప్ర‌య‌త్నించారు. తాజాగా ఆమె.. క‌న్నీరు పెట్టుకున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు రాజ‌న్న పేరుతో సెంటిమెంటును ర‌గిలించేందుకు చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించ‌క‌పోవ‌డంతోనే ఇప్పుడు క‌న్నీటి రాజ‌కీయాల‌కు ష‌ర్మిల తెర‌దీసింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇంత‌కీ విష‌యంలోకి వెళ్తే.. తెలంగాణలోని వనపర్తి జిల్లా గోపాలపేట మండలం తాడిపర్తిలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పర్యటించారు. నిరుద్యోగ …

Read More »

మీ పై కేసులు పెడితే.. కోర్టులు చాల‌వు జ‌గ‌న్‌..

తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను పార్టీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. సంగం డెయిరీ కేసులో ఇటీవల జైలుకు వెళ్లి వచ్చిన నరేంద్రకు ధైర్యం చెప్పారు. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన స్వగృహానికి వచ్చిన చంద్రబాబు.. పార్టీ అన్నివిధాల అండగా ఉంటుందని అభయమిచ్చారు. రాజకీయ కక్షసాధింపు కోసమే ఆయన్ను అరెస్టు చేశారని చంద్రబాబు అన్నారు. సంగం డెయిరీ.. కంపెనీ చట్టంలోకి చట్టప్రకారమే వెళ్లిందని స్పష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు …

Read More »

సెకెండ్ ప్లేస్ కోసమేనా ఈ గోలంతా ?

ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా తెలంగాణాలో ప్రస్తుతానికి నెంబర్ వన్ ప్లేసైతే టీఆర్ఎస్ దే. సమీప భవిష్యత్తులో కూడా ఈ ప్లేసులో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. మరలాంటపుడు ఒకవైపు బీజేపీ మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధినేతలు ఎందుకింతగా గోల చేసేస్తున్నారు ? ఎందుకంటే కేవలం సెకండ్ ప్లేస్ కోసమే అనేది అర్ధమైపోతోంది. వచ్చే ఎన్నికలనాటికి కూడా టీఆర్ఎస్సే మొదటిస్ధానంలో ఉండటానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఏమిటంటే ప్రతిపక్షాల్లో …

Read More »

సొంతింటికి కేసీఆర్ ఎందుకు వెళ్లినట్లు?

KCR

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పని ఉత్తినే చేయరు. ఆయన ఎంతో ముందు జాగ్రత్తతో.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారన్న పేరుంది. అయితే.. తాజాగా ఆయన చేసిన ఒక పని.. ఆయన రాజకీయ ప్రత్యర్థులకు మాట అనేందుకు అవకాశం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. తనను మాట అనేందుకు అవకాశం ఇవ్వని కేసీఆర్.. అందుకు భిన్నంగా తాజాగా చేసిన పనితో ఆయన మాట అనిపించుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇంతకూ జరిగిందేమంటే.. తెలంగాణ రాష్ట్ర …

Read More »