గత కొంత కాలంగా సెక్షన్ 124-Aపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆ సెక్షన్ ను కొందరు దుర్వినియోగపరుస్తున్నారని, రాజకీయ ప్రయోజనాలకోసం కొందరిపై ఉద్దేవపూర్వకంగా రాజద్రోహం కేసు పెట్టేందుకు ఆ సెక్షన్ దోహదపడుతోందని కొందరు వాదిస్తున్నారు. బ్రిటిషు కాలం నాటి ఆ చట్టాన్ని ఇంకా అమలు చేయాలా? వద్దా? అన్న అంశంపై ఇటు మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోనూ తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సెక్షన్ …
Read More »పురందేశ్వరికి వర్కవుట్ కావట్లేదా? రీజనేంటి?
అన్నగారి గారాలపట్టి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. అయితే.. ఆమెకు అనుకున్న రేంజ్లో పార్టీ ఫాలోయింగ్ కనిపించడం లేదు. కీలక నేతలు ఆమెతో డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. దీనికి రీజనేంటి? అనేది ఆసక్తిగా మారింది. గతంలో కాంగ్రెస్ రాజకీయాల్లో ముఖ్యంగా వైఎస్ ఆశీస్సులతో బాగానే చక్రం తిప్పిన పురందేశ్వరి. విశాఖ ఎంపీగా కూడా విజయందక్కించుకుని, కేంద్రంలో మంత్రి పీఠం కూడా పొందారు. …
Read More »జోరుపెంచిన రేవంత్
హుజూరాబాద్ ఉపఎన్నికల విషయంలో తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక్కసారిగా జోరుపెంచారు. ఉపఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నియోజకవర్గంలోని వివిధ మండలాలకు పార్టీ తరపున ఇన్చార్జిలను నియమించారు. ఇదే సందర్భంలో తాను కూడా తొందరలోనే నియోజకవర్గంలో క్యాంపు వేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 12 మందిని ఇన్చార్జీలుగా నియమించారు. అలాగే ఓవరాల్ గా నియోజవర్గం బాధ్యతలు మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహకు అప్పగించారు. ఇదే సమయంలో సమన్వయకర్తలుగా …
Read More »అప్పు పుట్టించు మహాదేవా… ?
జగన్ సర్కార్ ఇపుడు మొక్కుకుంటున్నది ఒకటే ఒక్కటి. కొత్త అప్పు పుట్టించు అంటూ దేవదేవుళ్ళను వేడుకుంటోంది. నిజానికి అప్పులతోనే రెండేళ్ళుగా బండి నెట్టుకొచ్చిన వైసీపీకి ఇపుడు అన్ని రకాలుగా దారులు మూసుకుపోయాయి. కేంద్రం విధించిన రుణ పరిమితితో ఇక అప్పు పుడితే ఒట్టు అన్నట్లుగా సీన్ ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా వారం పది రోజులు ఆలస్యమయ్యే పరిస్థితి. దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి. …
Read More »చంద్రబాబును వెంటాడుతున్న అభిమానులు
చంద్రబాబునాయుడును జూనియర్ ఎన్టీయార్ జెండాలు వెంటాడుతున్నాయి. చంద్రబాబు పర్యటనల్లో జూనియర్ కు జేజేలు పలుకుతు ఆయన బొమ్మున్న జెండాలు దర్శనమిస్తున్నాయి. తాజాగా మచిలీపట్నం పర్యటనలో కూడా చంద్రబాబు ముందు వెనుక జూనియర్ జెండాలు రెపరెపలాడాయి. జూనియర్ ఎన్టీయారే కాబోయే సీఎం అంటు అభిమానులు జెండాలు పట్టుకుని నానా హంగామా చేశారు. తన పర్యటనల్లో తనముందే ఇంత హంగామా జరుగుతున్నా అభిమానులను నివారించలేక చంద్రబాబు మౌనంగా భరిస్తున్నారు. ఆమధ్య కుప్పం నియోజకవర్గం …
Read More »తెలంగాణాకు జగన్ ఫిట్టింగ్
జల జగడాల పరిష్కారం విషయలో తెలంగాణా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి కరెక్టు ఫిట్టింగ్ పెట్టారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలపై ఏపి ప్రభుత్వం ఎన్ని అభ్యంతరాలను వ్యక్తంచేసినా ఉపయోగం కనబడలేదు. పైగా శ్రీశైలం డ్యాం, పులిచింతల ప్రాజెక్టుల్లో నుండి నీటి నిల్వ సామర్ధ్యంతో సంబంధంలేకుండానే విద్యుత్ ఉత్పత్తి చేసేసింది. ఈ విషయమై జగన్ ఎంత చెప్పినా కేసీయార్ ఏమాత్రం లెక్కచేయలేదు. దాంతో తెలంగాణా ప్రభుత్వంతో మాట్లాడి …
Read More »వైసీపీకి ఆ సమస్య ఉక్కిరి బిక్కిరే ?
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం ఇపుడు అధికార వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడాల్సిన బాధ్యత ఏపీలోని జగన్ ప్రభుత్వానిదేనని విపక్షాలు సహా అంతా అంటున్నారు. ఒక విధంగా స్టీల్ ప్లాంట్ విషయంలో నైతిక బాధ్యత ఏపీ సర్కార్ దే. ఎందుకంటే విశాఖలో ఈ ప్లాంట్ కి అవసరం అయిన భూమిని వేల ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చింది. అలాగే విశాఖలో ప్లాంట్ ఏర్పాటుకు …
Read More »మంత్రి సజ్జల.. వైసీపీలో ఇదే హాట్ టాపిక్ ?
చుట్టుముడుతున్న విమర్శలు, నిత్యం పుంఖాను పుంఖాలుగా వస్తున్న వ్యతిరేక వార్తల నేపథ్యంలో సీఎం జగన్ తన కీలక సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో సంచలన నిర్ణయం తీసుకునేదిశగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల హైకోర్టు.. సలహాదారుల విధులు ఏంటి? వారు రాజకీయాలు మాట్లాడొచ్చా? అంటూ.. ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇక, అక్కడి నుంచి వైసీపీ వ్యతిరేక మీడియాలో సజ్జల టార్గెట్ అయ్యారు. ప్రస్తుతం ఉన్న సలహాదారుల్లో సజ్జల …
Read More »నేనే సీఎంగా ఉండి ఉంటే.. జల వివాదంపై కేసీఆర్తో..
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చోటు చేసుకున్న జలవివాదాలపై టీడీపీ అధినేత చంద్రబాబు తొలిసారి బహిరంగ వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికలకు ముందు తనను ఓడించేందుకు కేసీఆర్, జగన్లు నీటి సమస్య పరిష్కారానికి ఎందుకు కలసి మాట్లాడుకోవట్లేదని చంద్రబాబు నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం నీటిని పులిచింతలలో వదిలి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే.. సీఎం జగన్ ఎందుకు బాధ్యత తీసుకుని కేసీఆర్తో మాట్లాడట్లేదని ప్రశ్నించారు. నీటిని వృధాగా సముద్రపాలు చేసే అసమర్థ …
Read More »కాంగ్రెస్ లోకి ప్రశాంత్ కిశోర్..?
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. కాంగ్రెస్ గూటికి చేరనున్నారా..? అవుననే వాదన ఎక్కువగా వినపడుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నేతల్లో చర్చ జోరుగా జరుగుతోంది. మంగళవారం ప్రశాంత్ కిశోర్.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అయిన సంగతి తెలిసిందే., ఈ నేపథ్యంలోనే ఈ చర్చ ప్రారంభం కావడం గమనార్హం. రానున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్ సాధారణ 2024 ఎన్నికల గురించి చర్చించినట్టు ప్రచారం జరిగింది. అయితే అంతకంటే …
Read More »టీ టీడీపీకి సెగ పెడుతున్న కోవర్టు రాజకీయం
తెలంగాణ టీడీపీకి పెద్ద సమస్య వెంటాడుతోంది. పార్టీ నేతల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి ఏర్పడిందనే వాదన బలంగా వినిపిస్తోంది. గత 2019 ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు… చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. అయితే.. వారు అధికారపార్టీకి కోవర్టులుగా పనిచేశారనే విమర్శలు అప్పట్లోనే వినిపించాయి. ఇక, ఈ క్రమంలోనే వారిద్దరూ పార్టీ మారి.. కారెక్కడం తెలిసిందే. ఇక, ఇటీవల పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ కూడా సైకిల్ దిగి కారెక్కారు. …
Read More »స్పీకర్ పై పెరిగిపోతున్న ఒత్తిడి
ఎలాగైనా తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయించాలని వైసీపీ నాయకత్వం పట్టు. ఇదే సమయంలో తనపై అనర్హత వేటు పడకుండా తప్పించుకోవాలని తిరుగుబాటు ఎంపి ప్రయత్నాలు. రెండువైపుల ఒకేసారి జరుగుతున్న ప్రయత్నాలకు తొందరలోనే ముగింపు పడే అవకాశం ఉందని అనిపిస్తోంది. రెండు వైపుల నుండి జరుగుతున్న పరిణామాలు కూడా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై బాగా ఒత్తిడిని పెంచేస్తోంది. తాజాగా స్పీకర్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates