Political News

అంబానీ, అదానీయే టార్గెట్టా ?

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రైతుగండం తప్పేట్లు లేదు. గడచిన తొమ్మిది నెలలుగా కంటిన్యూ అవుతున్న రైతుల ఆందోళనలో భాగంగా ఢిల్లీ శివార్లలోని ముజఫర్ నగర్లో ఆదివారం ‘కిసాన్ మహాపంచాయత్’ సభ జరిగింది. ఈ పంచాయత్ కు యూపీ, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుండి పెద్దఎత్తున రైతులు, రైతుసంఘాలు పాల్గొన్నాయి. పాల్గొన్న రైతులు, రైతు సంఘాల్లో కూడా యూపీ, పంజాబ్ నుండి పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ …

Read More »

రూ.10వేల కోట్ల చెల్లింపులకు రూ.లక్ష కోట్ల వసూళ్లా?

బాదితే అలా ఇలా కాదు. మళ్లీ చరిత్రలో ఇంకెవరూ కూడా మర్చిపోలేనట్లుగా బాదేయటం.. దానికి దేశభక్తిని లింకు పెట్టే వైనం చూస్తే.. మోడీ సర్కారు తెలివికి ముచ్చట పడాల్సిందే. అప్పులు చేసినప్పుడు తిరిగి చెల్లించక తప్పదు. అప్పులు చేసేటప్పుడు ఉండే జోష్.. తిరిగి చెల్లించేటప్పుడు ఉండదన్నది అందరికి తెలిసిందే. వ్యక్తిగతంగా ఎదురైన అనుభవం.. ప్రభుత్వ పరంగా చూసినప్పుడు అలానే ఉంటుంది. గత ప్రభుత్వాలు చేసే అప్పులకు ప్రస్తుత ప్రభుత్వాలు ఎంత …

Read More »

ఎస్సీ నియోజకవర్గాల్లో కొత్త ప్రయోగం

మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత నియోజకవర్గ ఇన్చార్జిలు చాలామంది కాడి దింపేశారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వారిని తీసేయాలా ? లేకపోతే వారిని పిలిపించి మాట్లాడి స్పీడు పెంచేలా చర్యలు తీసుకోవాలా అనే విషయమే చంద్రబాబునాయుడుకు సమాలోచనలు చేస్తున్నారట. ఇన్చార్జిలు కాడిదింపేయటం ఏదో ఒకటో రెండో నియోజకవర్గాల్లో అయితే పర్వాలేదు. చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్ధితి కనబడుతుండటంతో ఏమి చేయాలో అర్ధం కావటంలేదు. చంద్రబాబు …

Read More »

ముత్యాల పాప.. పాలిటిక్స్ క్లోజేనా..?

ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో మంచి పేరున్న సీనియ‌ర్ నాయ‌కురాలు.. మాజీ ఎమ్మెల్యే బోలెం ముత్యాల పాప ప‌రిస్థితి ఏంటి? రాజ‌కీయంగా ఆమెకు ఫ్యూచ‌ర్ ఉన్న‌ట్టా? లేన‌ట్టా? ఇప్పుడు ఇదే ప్ర‌శ్న న‌ర్సీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గంలో జోరుగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. కాంగ్రెస్ త‌ర‌ఫున 2009లో విశాఖ జిల్లా న‌ర్సీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్న ద‌రిమిలా.. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యం వ‌ర‌కు కూడా ఆమె కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డి …

Read More »

జగన్ ది అనాలోచిత నిర్ణయమేనా ?

వినాయక చవితి వేడుకలు బహిరంగ వేదికపై నిర్వహించుకోవటాన్ని ప్రభుత్వం అభ్యంతరం పెట్టిన విషయం తెలిసిందే. తన అభ్యంతరానికి కరోనా వైరస్ సమస్యను ప్రభుత్వం చెప్పింది. ఇక్కడే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అనాలోచితమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరోనా సమస్య నియంత్రణలోనే ఉందని ఒకవైపు చెబుతున్న ప్రభుత్వం మరోవైపు వర్తక, వాణిజ్య సముదాయాలు తెరవడానికి అనుమతిస్తోంది. అలాగే స్కూళ్ళు కూడా తెరిచేసింది. హోటల్, రెస్టారెంట్లతో పాటు చివరకు బార్లను కూడా బార్లా …

Read More »

కేసీఆర్ డిమాండ్ ను మోడి పట్టించుకుంటారా ?

రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన కేసీఆర్ ఓ డిమాండ్ వినిపించారు. ఇంతకీ ఆ డిమాండ్ ఏమిటయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణాకు ఇచ్చిన అన్ని హామీలు కేంద్రం నెరవేర్చాలని. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రిని ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా ఇదే డిమాండ్ మొదలుపెట్టారు. అంటే ఇద్దరు సీఎంల డిమాండ్లను చూస్తుంటే ఏపీ పునర్విభజన చట్టం అమలు కాలేదని అర్థమైపోతోంది. …

Read More »

కోమటిరెడ్డి vs మధూయాష్కీ.. వార్ వర్డ్స్..!

కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి, మధు యాష్కీల మధ్య వార్ మొదలైంది. వైఎస్ సంస్మరణ సభ వీరి మధ్య చిచ్చు పెట్టడం గమనార్హం. వైఎస్ ష‌ర్మిల పార్టీ కోసం ఏర్పాటు చేసిన సంస్మ‌ర‌ణ స‌భ‌కు ఎవ‌రూ వెళ్లొద్దంటూ టీపీసీసీ ఫ‌త్వాను కాద‌ని స‌భ‌కు వెళ్లిన ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిపై టీపీసీసీ ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ మ‌ధుయాష్కీ గౌడ్ మండిప‌డ్డారు. పార్టీకి న‌ష్ట‌ప‌ర్చేలా కోమ‌టిరెడ్డి మాట్లాడ‌టం స‌రికాద‌న్న మ‌ధుయాష్కీ…. పార్టీని న‌ష్ట‌ప‌ర్చేలా …

Read More »

జ‌మ్మ‌ల‌మ‌డుగులో టీడీపీకి ఆయ‌నే దిక్కు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తులు మొదలెట్టిన మాజీ ముఖ్య‌మంత్రి తెలుగు దేశం పార్టీ అధినాయ‌కుడు చంద్ర‌బాబు నాయుడు ఆ దిశ‌గా వేగంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలోని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ శ్రేణుల‌ను తిరిగి ఆక్టివ్ చేసే ప‌నిలో ప‌డ్డ ఆయ‌న‌.. ఆ మేర‌కు ఇంఛార్జ్‌ల‌ను నియ‌మిస్తున్నారు. అందులో భాగంగానే క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జ్‌గా దేవ‌గుడి భూషేష్‌రెడ్డిని బాబు నియ‌మించారు. క‌డ‌ప టీడీపీ పార్ల‌మెంట్ …

Read More »

అచ్చెన్న‌.. రామ‌న్న స్పీడ్ అందుకున్నారా?

జ‌గ‌న్ హ‌వా ముందు తేలిపోయిన తెలుగు దేశం పార్టీ ఏపీలో గ‌త ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యాన్ని ఖాతాలో వేసుకుంది. ఫ్యాన్ గాలిని త‌ట్టుకుని నిల‌బడ్డ కొంత‌మంది టీడీపీ నేతులు ఊహించిన స్థానియ‌లో ఆక్టివ్‌గా ఉండ‌కుండా మౌనం పాటించ‌డం ఆ పార్టీని క‌ల‌వ‌ర‌పెడుతూ వ‌చ్చింది. కానీ ఇటీవ‌ల ఆ పార్టీ నాయ‌కులు తిరిగి జోరు అందుకోవ‌డంతో టీడీపీలో జోష్ వ‌చ్చింద‌నే అభిప్రాయాలు రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో కీల‌క …

Read More »

రేవంత్‌, ఈట‌ల ర‌హ‌స్య మంత‌నాలా? కౌశిక్ చెప్పిన‌దాంట్లో నిజ‌మెంత?

తెలంగాణ రాజ‌కీయాల్లో కాక పుట్టించిన హుజూరాబాద్ ఉప ఎన్నిక రోజులు గ‌డుస్తున్నా కొద్దీ మ‌రింత మంట రాజేస్తోంది. అధికార ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల ప‌ర‌స్ప‌ర ఆరోప‌ణ‌లు విమ‌ర్శ‌లు విజ‌య వ్యూహాలు గెలుపు ప్ర‌ణాళిక‌లు ఇలా ఇప్పుడంద‌రి దృష్టి హుజూరాబాద్ మీదే ఉంది. భూ క‌బ్జా ఆరోప‌ణ‌ల‌తో టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీ నుంచి విజ‌యం క‌న్నేయ‌గా.. ఈ ఉప …

Read More »

హుజురాబాద్ ఉప ఎన్నిక రద్దు..!

కేంద్ర ఎన్నికల సంఘం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ దెబ్బకు హుజురబాద్ ఉప ఎన్నిక వాయిదా పడింది. హుజరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక తో పాటు మరో మూడు పార్లమెంటరీ నియోజక వర్గాల్లోనూ ఉప ఎన్నికలను వాయిదా వేస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతో హుజురాబాద్ మరియు బద్వేల్ నియోజకవర్గాల లో ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యం లో.. …

Read More »

బద్వేలు టీడీపీ అభ్యర్ధి ఎవరో తెలుసా ?

కడప జిల్లా బద్వేలులో తొందరలో జరగబోయే అసెంబ్లీ ఉపఎన్నికలో పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్ధిని చంద్రబాబునాయుడు నిర్ణయించారు. డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్ ను పోటీ చేయించటానికే చంద్రబాబు మొగ్గుచూపారు. రాజశేఖర్ మొన్నటి 2019 ఎన్నికల్లో కూడా పోటీచేసి ఓడిపోయారు. ఎస్సీ నియోజకవర్గమైన బద్వేలులో వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ జీ. వెంకటసుబ్బయ్య పోటీ చేయగా టీడీపీ తరపున రాజశేఖర్ పోటీచేశారు. ఇద్దరు డాక్టర్ల పోటీలో వెంకటసుబ్బయ్య భారీ మెజారిటితో గెలిచారు. …

Read More »