Political News

కాంగ్రెస్‌ లోకి 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు?

హుజూరాబాద్ ఉప ఎన్నిక ముగిసిన త‌ర్వాత సుమారు 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.. ఇవీ ఆ పార్టీ మాజీ మంత్రి టీపీసీసీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ క‌న్వీన‌ర్ ష‌బ్బీర్ అలీ చేసిన వ్యాఖ్య‌లు. ఆయ‌న మాట‌లు ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారాయి. ఇప్పుడీ వ్యాఖ్య‌ల‌పై చ‌ర్చ న‌డుస్తోంది. కానీ కాంగ్రెస్‌ను నిజంగానే అంత సీన్ ఉందా? అధికార టీఆర్ఎస్ నుంచి అంత‌మంది ఎమ్మెల్యేలు …

Read More »

ఏపీలోనూ పార్టీ పెట్ట‌మంటున్నారు.. కేసీఆర్

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ ప్లీన‌రీ హైటెక్స్ వేదిక‌గా అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభ‌మైంది. తొలి రోజు.. పార్టీ అధ్య‌క్షుడిని ఎన్నుకున్నారు. పార్టీ అధ్య‌క్షుడిగా మరోసారి.. కేసీఆరే ఎన్నిక‌య్యారు. అనంత‌రం అధ్య‌క్షుడి హోదాలో ఆయ‌న తొలి ప్ర‌సంగం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు చేశారు. ఉపాధి కోసం.. రాష్ట్ర ప్ర‌జ‌లు.. ఉమ్మ‌డి రాష్ట్రంలో పాలమూరు నుంచి బొంబాయికి వలస వెళ్లేవారని పేర్కొన్నారు. అయితే.. పార్టీ పెట్టిన త‌ర్వాత‌.. …

Read More »

టీఆర్ఎస్ ప్లీన‌రీ – కేటీఆర్ పై సెటైర్లు

తెలంగాణ అధికార పార్టీ మూడేళ్ల త‌ర్వాత‌.. ఘ‌నంగా నిర్వ‌హిస్తున్న ప్లీన‌రీపై సోష‌ల్ మీడియాలో స‌టైర్లు పేలుతున్నాయి. ముఖ్యంగా హైద‌రాబాద్ మొత్తం కూడా గులాబీ మ‌యం అయిపోయిన విధానంపై నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఎటు చూసినా గులాబీ వ‌ర్ణంలో ఉన్న ఫ్లెక్సీలే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. హైద‌రాబాద్‌లోని హెటెక్స్‌లో నిర్వ‌హిస్తున్న ప్లీన‌రీని పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఈ క్ర‌మంలో న‌గ‌రం స‌హా.. చుట్టుప‌క్కల జిల్లాల్లోనూ భారీ ఎత్తున కేసీఆర్ క‌టౌట్లు.. పార్టీ జెండాల‌ను ఏర్పాటు …

Read More »

బీజేపీకి జనసేన షాక్ తప్పదా ?

క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తొందరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యింది. దీంతో కమలం పార్టీకి జనసేన షాక్ ఇవ్వబోతున్నట్లు అర్ధమవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే నవంబర్ మొదటి వారంలో 12 మున్సిపాలిటీలతో పాటు వార్డులు, డివిజన్లలో చనిపోయిన కౌన్సిలర్లు, కార్పొరేటర్ల స్థానాలకు ఉప ఎన్నికలు జరపాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ లో …

Read More »

బీజేపీ నేత‌ల మౌనం.. బాబును స‌మ‌ర్ధిస్తున్నారా..?

రాష్ట్రంలో నిప్పులు కురిశాయి. అధికార వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకున్నాయి. రాష్ట్ర బంద్ పాటించా యి. మ‌రోవైపు అధికార పార్టీ నిర‌స‌న‌లు చేప‌ట్టింది. చంద్ర‌బాబు దీక్ష‌కు పిలుపు ఇవ్వ‌గానే.. మేం మాత్రం త‌క్కువ‌గా అంటూ.. జ‌నాగ్ర‌హ దీక్ష‌ల‌కు దిగారు. ఇలా పోటాపోటీ దీక్ష‌లు.. నిర‌స‌న‌ల‌తో రాష్ట్రం అట్టుడికింది. ఇక‌, రెండు పార్టీల నేత‌ల మ‌ధ్య మాట‌లు తూటాల‌ను మించి పేలాయి. నువ్వొక‌టంటే.. నేరెండంటా.. అంటూ.. వైసీపీ, …

Read More »

కడప రెబల్ స్టార్ మళ్లీ యాక్టివ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు కావొస్తోంది. మ‌రో రెండున్న‌రేళ్ల‌లో ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం కానుంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టి నుంచే రాష్ట్రంలో వివిధ పార్టీల‌కు చెందిన నాయ‌కులు ఆ ఎన్నిక‌ల దిశ‌గా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రాజ‌కీయాల‌కు అంటి ముట్ట‌న‌ట్లుగా ఉన్న సీనియ‌ర్ నాయ‌కులు కూడా ఇప్పుడు తిగిరి రాజ‌కీయ పునఃప్ర‌వేశం చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అలాంటి నాయ‌కుల్లో ప్ర‌ధానంగా డీఎల్ ర‌వీంద్రారెడ్డి పేరు ఎక్కువ‌గా వినిపిస్తోంది. …

Read More »

భ‌ట్టి పై కేటీఆర్ క‌న్ను!

తెలంగాణ‌లో రాజ‌కీయం గ‌తంలో ఉన్న‌ట్లు లేదు. ప‌రిస్థితులు మారాయి. 2014లో రాష్ట్రం ఏర్ప‌డ్డ‌ప్ప‌టి నుంచి అధికార టీఆర్ఎస్ ఆడింది ఆట‌గా సాగింది. కానీ గ‌త రెండేళ్లుగా ఆ ప‌రిస్థితుల్లో మార్పు వ‌చ్చింది. ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో త్రిముఖ పోరు నెల‌కొంది. టీఆర్ఎస్‌కు దీటుగా నిల‌బ‌డుతూ బీజేపీ, కాంగ్రెస్ స‌వాలు విసురుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత బండి సంజ‌య్ దూకుడుతో టీఆర్ఎస్‌ను ఇబ్బందులు పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. …

Read More »

వైసీపీలో ముస‌లం.. ఇద్ద‌రు టాప్ లీడ‌ర్ల మ‌ధ్య విబేధాలు..?

చిత్తూరు వైసీపీలో ముస‌లం వ‌చ్చిందా? కీల‌క నేత‌ల మ‌ధ్య విభేదాలు చోటు చేసుకున్నాయా ? దీంతో పార్టీలో కీల‌క మార్పుల దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. చిత్తూరు ఎంపీ రెడ్డ‌ప్ప‌.. పుంగ‌నూరు ఎమ్మెల్యే క‌మ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిలు ఓ ర‌కంగా స్నేహితులు.. రాజకీయంగా చూస్తే.. అంత‌కుమించి.. అన్న రేంజ్‌లో నిన్న మొన్న‌టి వ‌ర‌కు రాజ‌కీయాలు చేశారు. ముఖ్యంగా టీడీపీని సాధ్య‌మైనంత వ‌ర‌కు జిల్లాలో డైల్యూట్ …

Read More »

వల్లభనేని వంశీ సెల్ఫ్ గోల్ పాలిటిక్స్

రాజ‌కీయాల్లో నేత‌లు తాము ఏం చేసినా చెల్లుతుంద‌నే కాలం చెల్లింది. నాయ‌కుల ప్ర‌తి అడుగును ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. ఒక‌ప్పుడు.. ఇంత విస్తృత మీడియా.. సోష‌ల్ స‌మాచారం లేనిరోజుల్లో.. నాయ‌కులు ఏం చేసినా.. ప్ర‌జ‌ల‌కు తెలిసే స‌రికి స‌మ‌యం ప‌ట్టేది. అయినా.. అప్ప‌టి నాయ‌కులు హ‌ద్దుల్లో ఉండేవారు. ప్ర‌జాసేవ‌, దేశ సేవలో పొరుగు నేత‌ల‌తో పోటీ ప‌డేవారు. స‌రే! ఇప్పుడు మారిన ట్రెండ్‌లో సంపాద‌న‌లోను. అధికారంలోనూ ముందుంటున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అదేస‌మ‌యంలో …

Read More »

బాబు టూర్‌.. జ‌గ‌న్ తెగ‌దెంపులు!

టీడీపీ కార్యాల‌యాల‌పై దాడుల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పుట్టిన రాజ‌కీయ వేడి ఇప్పుడు ఢిల్లీ చేర‌నుంది. తెలుగు దేశం పార్టీ అధినేత మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సోమ‌వారం నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీలో ప‌ర్య‌టించ‌నుండ‌డ‌మే అందుకు కార‌ణం. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రాష్ట్రప‌తిని క‌లిసి రాష్ట్రంలోని ప‌రిస్థితులు టీడీపీ కార్యాల‌యాల‌పై దాడులు విష‌యాల‌ను ఆయ‌న‌తో ప్ర‌స్తావించి బాబు రాష్ట్రప‌తి పాల‌న కోరే అవ‌కాశాలున్నాయి. దీంతో బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌పై అధికార …

Read More »

ఎస్సీ ఓటు బ్యాంకు కోసం.. ప‌వ‌న్ వ్యూహం ఫ‌లించేనా?

రాజ‌కీయాల్లో వ్యూహాలు ఎలా అయినా ఉండొచ్చు. ఎటు నుంచి ఎటైనా సాగొచ్చు. అయితే.. ఆయా వ్యూహాలు ఏమేర‌కు ఫ‌లితాన్ని ఇస్తాయి? అనేది మాత్రం అత్యంత కీల‌కం. ఇప్పుడు జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ విష‌యం లో ఒక ఆస‌క్తిక‌ర విష‌యం మేధావుల మ‌ధ్య చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఎవ‌రు అధికారంలోకి రావాల‌న్నా.. కొన్ని కీల‌క సామాజిక వ‌ర్గాల‌ను మ‌చ్చిక చేసుకోవాల్సిందే. పార్టీ అధినేతల సామాజిక వ‌ర్గాల‌కు తోడు.. రాష్ట్ర జ‌నాభాలో కీల‌కంగా ఉన్న‌.. …

Read More »

ఆ నేత‌లు యూట‌ర్న్‌!

2019 ఎన్నిక‌ల్లో తెలుగు దేశం ఘోర ప‌రాజ‌యం చెంద‌గానే ఆ పార్టీ నుంచి బీజేపీలోకి జంప్ చేసిన నాయ‌కులు ఇప్పుడు తిరిగి టీడీపీ గూటికే రావాల‌నుకుంటున్నారా? వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో క‌మ‌లాన్ని వ‌దిలి సైకిల్ ఎక్కాల‌నుకుంటున్నారా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. గ‌తంలో పార్టీ మారిన టీడీపీ నాయ‌కులు ఇప్పుడు సొంత ఇంటికి వ‌చ్చేందుకు ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. వాళ్ల కోసం నియోజ‌క‌వ‌ర్గాల వారీగా …

Read More »