ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నాయి. సీఎం జగన్ గెలిపించుకుని తాము తీసుకున్న గోతిలో తామే పడ్డామని ఉద్యోగులు వాపోతున్నారు. ఉద్యోగుల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు మూకుమ్మడి దాడికి దిగుతున్నాయి. వేతన సవరణ సంఘం (పీఆర్సీ) నివేదికను తక్షణమే బయటపెట్టాలని ఉద్యోగ సంఘాలు పట్టుబట్టాయి. వారం రోజుల్లో నివేదిక ఇస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చి రోజులు గడిచిపోతున్నా.. ఇప్పటికీ …
Read More »మోడీ నిర్ణయం ఖరీదు.. 1114 కోట్లు.. తలపట్టుకున్న ఏపీ!
పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలను తగ్గించాలంటూ.. టీడీపీ సహా బీజేపీలు.. భారీ ఎత్తున రాష్ట్రంలో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ తగ్గించాలనే డిమాండ్లు వినిపించాయి. అయితే.. ఇది ఒక బాధ అయితే.. మరోవైపు.. ఏపీ అధికారులు.. ప్రభుత్వం.,. ఓ వాదనను తెరమీదికి తెచ్చారు. కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం.. కారణంగా ఏపీకి భారీ దెబ్బ తగిలిందని.. తాజాగా వెల్లడించారు. కేంద్రం …
Read More »టీడీపీ మాజీ మంత్రికి జగన్ పదవిస్తాడా?
టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వారిలో కొందరికి ఇప్పటికే పదవులు దక్కాయి. వారిలో తూర్పుగోదావరికి చెందిన తోట త్రిమూర్తులు, అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు వంటివారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారు. ఇక, ఎమ్మెల్సీలుగా ఉండి కూడా రిజైన్ చేసి.. వైసీపీలోకి వచ్చిన డొక్కా మాణిక్య వరప్రసాద్.. సహా.. పోతుల సునీతలు కూడా టీడీపీకి రిజైన్ చేసి.. మధ్యంతరంగా.. ఎమ్మెల్సీలను వదులకుని వైసీపీ జెండా పట్టుకున్నారు. అయితే.. వీరు పార్టీలోకి …
Read More »కుప్పంలో రచ్చరచ్చ.. రీజనేంటి?
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం.. ఇప్పుడు పోలీసుల ఆంక్షలు.. అధికార పార్టీ నేతల దూకుడు.. విపక్ష నేతల.. భయాందోళనలతో కుతకుత ఉడుకుతు న్న పరిస్థితి కనిపిస్తోంది. పైగా మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.. పులివర్తి నాని.. వంటివారిని పోలీసులు గృహ నిర్బంధం చేయడం.. కూడా సంచలనంగా మారింది. నిన్న మొన్నటి వరకు ఎలాంటి ఇబ్బందీ లేని.. ఈ నియోజకవర్గంలో …
Read More »ఎయిడెడ్ స్థలాలపై జగన్ కన్ను.. నారా లోకేష్ ఫైర్
జగన్ పాలనలో విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయిపోతోందని.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. నారా లోకేష్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో ఎయిడెడ్ పాఠశాలల కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం ప్రకటించిన లోకేష్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగన్ సర్కారుపై నిప్పులు చెరిగారు. ఎయిడెడ్ కళాశాలల విద్యార్థుల భవిష్యత్తును.. సీఎం జగన్ అగమ్యగోచరంగా మార్చారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై దాడి చేసిన వారిపై చర్యలు …
Read More »కుప్పంలో ఓటరైన చంద్రబాబు
అదేమిటి కుప్పంలో చంద్రబాబు నాయుడు ఇఫుడు ఓటరవ్వటం ఏమిటనే సందేహం వచ్చిందా ? అనే సందేహం వచ్చిందా ? అవును మీ సందేహం కరెక్టే. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే కుప్పం నగర పంచాయితీకి మున్సిపల్ హోదా దక్కింది కాబట్టి చంద్రబాబు ఇపుడు తన ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే కుప్పం మున్సిపాలిటిలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా చంద్రబాబు ఓటుహక్కును నమోదు చేసుకున్నారు. ప్రతి మున్సిపాలిటిలో …
Read More »బుట్టాకు భాగ్యం.. దక్కేనా… తాడేపల్లిలోనే మకాం…!
బుట్టా రేణుక. కర్నూలు మాజీ ఎంపీ. వైసీపీ నాయకురాలు. ఒక్క చిన్న పొరపాటు కారణంగా.. రాజకీయాల్లో తీవ్ర తర్జన భర్జన పరిస్థితి ఎదుర్కొంటున్న ఆమె.. ఇప్పుడు మరోసారి.. సీఎం జగన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత 2014లో ఎంపీగా గెలిచిన రేణుక.. 2017లో టీడీపీకి మద్దతు ప్రకటించారు. నేరుగా పార్టీలోకి చేరకపోయినా.. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి పట్ల ముగ్ధురాలైనట్టు ప్రకటించారు. ఈ క్రమంలోనే వైసీపీ విధానాలకు భిన్నంగా.. టీడీపీకి మద్దతు …
Read More »సోముకు కంట్లో నలుసుగా మారిన సొంత పార్టీ నేత…!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీ చీఫ్గా బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర దాటుతోంది. ఆయన హయాంలో కీలకమైన రెండు ఉప ఎన్నికలు వచ్చాయి. ఒకటి తిరుపతి పార్లమెంటు, రెండు బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక వచ్చింది. అయితే..ఆ రెండు చోట్లా పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దీనికి తోడు నాయకుల మధ్య కూడా కలివిడి లేదు. దీనికి సంబంధించి సోము చేస్తున్న ప్రయత్నాలు కూడా కనిపించడం లేదు. దీంతో కేంద్రంలోని …
Read More »వలంటీర్ల రాజ్యంలో వణుకుతున్న నేతలు!
వైసీపీలో రాజకీయాలు ఇప్పుడున్నట్టుగా.. వచ్చే ఎన్నికల సమయానికి ఉండవనేది ప్రతి ఒక్కరి మాట. ఇది పార్టీలోనూ హల్చల్ చేస్తోంది. ఎవరిని కదిపినా.. వచ్చే ఎన్నికల నాటికి.. ఏం జరుగుతోందో ? అనే చర్చ చేస్తున్నారు. కొందరు ఏకంగా మాకు టికెట్ కూడా దక్కుతుందని అనుకోవడం లేదు.. అనేస్తున్నారు. దీనికి వారేదో తప్పులు చేస్తున్నారని కాదు.. వారిపై వ్యతిరేకత వస్తుందని కూడా కాదు. వైసీపీ అధిష్టానం దృష్టి వేరేగా ఉండడమే..! దీంతో …
Read More »కౌశిక్ కొంప ముంచాడా?
టీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో అనూహ్యంగా పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఈటల రాజేందర్ గెలవకూడదని కేసీఆర్ ఎన్ని ఎత్తులు వేసినా.. ప్రజలు మాత్రం టీఆర్ఎస్కు దిమ్మ తిరిగే తీర్పునిచ్చారు. తమ వాడిగా ఈటల రాజేందర్ను గుండెల్లో పెట్టుకుని ఓట్లతో ఆశీర్వదించారు. ఎన్నికల్లో గెలవడం.. ఓడడం సాధారణమేనని కేసీఆర్ బయటకు చెప్తున్నప్పటికీ ఈ ఓటమికి దారితీసిన పరిణామాలపై ఆయన దృష్టి …
Read More »కేసీఆర్ సాఫ్ట్ కాలేదు.. లోపల ఒరిజినల్ అలానే ఉంది: కేటీఆర్
గడిచిన రెండు రోజులుగా వరుస పెట్టి ప్రెస్ మీట్ పెట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీద ఎంతలా విరుచుకుపడుతున్నారో తెలిసిందే. బండి సంజయ్ తో పాటు.. కేంద్రం మీదా ఆయన మాటల తూటాల్ని విసురుతున్నారు. అన్నింటికి మించి సోమవారం సాయంత్రం నిర్వహించిన ప్రెస్ మీట్ లో.. ‘ఫాంహౌస్ కు వస్తే ఆరుముక్కలవుతావు నా కొడకా’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్య …
Read More »ఒడిశా సీఎంను కలిసిన జగన్
ఏపీ, ఒడిశా ముఖ్యమంత్రుల మధ్య కొన్ని సమస్యలకు అవగాహన కుదిరింది. తాజాగా ఏపీ సీఎం జగన్.. ఒడిశాకు వెళ్లి.. అక్కడ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొన్ని దశాబ్దాలుగా ఉన్న సమస్యలపై వారు చర్చించారు. ఈ క్రమంలో కొన్ని సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు. ఇవి రెండు రాష్ట్రాలకు దోహదపడతాయని ఇద్దరు ముఖ్యమంత్రులు పేర్కొనడం గమనార్హం. మంగళవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డిశాంతి కుమార్తె …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates