తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ది ప్రధాన పాత్ర అయితే మిగతా కీలక పాత్రలో ఉండేది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు , ఎంపీ బండి సంజయ్ , మరొకరు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడైన ఎంపీ రేవంత్ రెడ్డి. ఈ ఇద్దరు ఎంపీలు కం జాతీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణ సీఎం పై విరుచుకుపడుతుంటారు. జాతీయ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ తెలంగాణ సమస్యలను తమదైన శైలిలో వివరిస్తుంటారు. …
Read More »జగన్ హయాంలో అతి పెద్ద నిరసన
విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డు.. ఇసుక వేస్తే రాలనంతగా జనం. ఆకాశం బద్దలై ఉడిపడ్డరా.. నేల ఈనిందా అన్నట్లుగా కనుచూపు మేర ప్రజలే. ఎవరు వీళ్లంతా అనుకోవద్దు. జగన్ ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న ఉద్యోగులు. ఆ జీవోలను వెనక్కి తీసుకోవాలని పాత జీతాలనే ఇవ్వాలనే డిమాండ్తో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ నెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తామని …
Read More »అండర్ గ్రౌండ్లోకి ఉద్యోగ నేతలు
ఛలో విజయవాడ కార్యక్రమాన్ని సక్సెస్ చేయటంలో భాగంగా ఉద్యోగుల నేతలు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు. ఛలో విజయవాడ కార్యక్రమాన్ని భగ్నం చేయటానికి పోలీసులు ఉద్యోగుల నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు నేతలను పోలీసులు ముందస్తు అదుపులోకి తీసుకోవటం, హౌస్ అరెస్టులు చేశారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకోవటంలో భాగంగా పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకట్ రెడ్డి తదితరులు అండర్ …
Read More »ఐపీఎల్ వేలంలో మంత్రి పేరు
అతనొక రాష్ట్రానికి క్రీడల మంత్రి. ఐతే ఇంకో పది రోజుల్లో జరిగే ఐపీఎల్ వేలంలో అతడి పేరు వినిపించబోతోంది. రూ.50 లక్షల కనీస ధరతో అతను వేలంలోకి రాబోతున్నాడు. మరి మంత్రి గారిని ఏ జట్టయినా సొంతం చేసుకుంటుందేమో.. ఐపీఎల్లో ఆడబోతున్న తొలి మంత్రిగా అతను రికార్డు సృష్టిస్తాడేమో చూడాలి. ఇంతకీ ఎవరా వ్యక్తి అంటారా? పశ్చిమ బెంగాల్ క్రికెటర్ మనోజ్ తివారి. భారత జట్టు తరఫున 12 వన్డేలు, …
Read More »మమత సీటుకు కేసీఆర్ ఎసరు..!
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సీటుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎసరు పెట్టారా..? అంటే రాజకీయ వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి. మమత సీటుకు కేసీఆర్ ఎసరు పెట్టడం ఏంటని అనుకుంటున్నారా.. కేసీఆర్ టార్గెట్ చేసింది మమత సీఎం సీటును కాదు.. దేశ రాజకీయాల్లో ప్రతిపక్షాలను ఏకం చేసే ప్రధాన పాత్రపై కేసీఆర్ దృష్టి పెట్టారు. ఇన్ని రోజులు ఆ స్థానంలో మమతా బెనర్జీ ఉన్నారు. ఆ స్థానాన్ని ఆక్రమించేందుకు …
Read More »బీజేపీ నేతలు కేసీఆర్ చేతిలో అడ్డంగా బుక్కయ్యారా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యంగంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రాజ్యాంగాన్ని మార్చాలన్న కామెంట్లు తెలంగాణలో కొత్త చర్చకు, ఇంకా చెప్పాలంటే రచ్చకు కేంద్రంగా మారాయి. ఈ విషయంలో అంతా కేసీఆర్ను టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రధానంగా బీజేపీ ఇందులో ముందు వరుసలో ఉంది. కేసీఆర్ గురించి కామెంట్లు చేస్తోంది. అయితే, తాజాగా కేసీఆర్ నమ్మినబంటు అనే పేరున్న మాజీ ఎంపీ , రాష్ట్ర …
Read More »కల్తీ మందు తాగి ఇష్టానుసారం వాగాడు: కేసీఆర్ పై రేవంత్ ఫైర్
కేంద్ర బడ్జెట్ అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ అనేక సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం నిర్ణయంపై తనదైన శైలిలో స్పందించడమే కాకుండా ప్రధానమంత్రి నరేంద్రమోడీపై సైతం ఆయన విరుచుకుపడ్డారు. సహజంగానే కేసీఆర్ కామెంట్లపై వివిధ పక్షాలు స్పందించాయి, స్పందిస్తున్నాయి. అయితే, టీపీసీసీ అధ్యక్షుడు, ఎం.పీ రేవంత్ రెడ్డి మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ బడ్జెట్ తో దేశానికి మేలు జరగదు అన్నది నిజమే అయినప్పటికీ, …
Read More »పవన్ ఏమిటీ.. ఈ సైలెంట్ మోడ్?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారా? రాష్ట్రంలో ఏ పరిణామం జరిగినా వెంటనే స్పందించే ఆయన ఇప్పుడు మౌన దీక్ష చేస్తున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి, ఇటీవల ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల పరంగా, ప్రజా సమస్యల పరంగా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నప్పటికీ పవన్ మాత్రం నోరు మెదపడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చాననే చెప్పుకునే ఆయన ఇప్పుడు …
Read More »బీజేపీకి అలా చెక్ పెట్టిన జగన్
ఏపీలో పట్టు కోసం ప్రయత్నిస్తూ వైసీపీని ఇరుకున పెట్టాలని చూస్తున్న బీజేపీపై జగన్ నేరుగా కౌంటర్లు వేయకపోయినా.. ఇతర మార్గాల్లో మాత్రం దీటుగా స్పందిస్తున్నారు. మతం పేరుతో జనాల్ని రెచ్చగొట్టే అవకాశాన్ని బీజేపీకి ఇవ్వకుండా వైసీపీ తెలివిగా వ్యవహరించిందని ప్రస్తుతం అక్కడి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించిన జగన్.. ఈ విషయంలో బీజేపీకి చెక్ పెట్టారని విశ్లేషకులు అంటున్నారు. ఏపీలో బలపడేందుకు బీజేపీ మతాన్నే నమ్ముకుందని ఇప్పటికే విమర్శలున్నాయి. …
Read More »అడ్రస్ లేని బీజేపీ నేతలు
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత బీజేపీ నేతలు ఎక్కడా అడ్రస్ కనబడటం లేదు. మామూలుగా ఏదో విషయంపై ప్రభుత్వంపై ఎగిరెగిరిపడే కమలనాథులు బడ్జెట్ తర్వాత ఎందుకని ఎక్కడా కనబడటంలేదు ? ఎందుకంటే రాష్ట్రప్రయోజనాల విషయంలో బడ్జెట్లో కనీసం ఒక్కటంటే ఒక్క ఊసులేకపోవటమే. పోలవరం ప్రాజెక్టుకు నిధుల ప్రస్తావన లేదు. రెవెన్యూ లోటు భర్తీ గురించి ఏమీ మాట్లాడలేదు. వెనకబడిన జిల్లాల అభివృద్ధి నిధుల ఊసేలేదు. ఇలా ఏరకంగా …
Read More »జగన్ ఇంత భయపడుతున్నారా ?
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై స్పందించేందుకు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారా ? వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. నిజానికి కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా పేలవంగా ఉంది. రైతాంగానికి కానీ లేదా పేదలకు లేదా మధ్య తరగతికి ఊరటినిచ్చేలా చెప్పుకోతగ్గవేమీ లేవు. ఇదే విషయాన్ని తెలంగాణ సీఎం కేసీయార్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. బడ్జెట్ తీరుతెన్నుల గురించి కేసీయార్ మీడియాతో మాట్లాడినపుడు నరేంద్ర మోడీ, …
Read More »తెలంగాణలో ముందస్తు ఎన్నికలు… కేసీఆర్ గేమ్?
తెలంగాణ రాజకీయాలను గమనిస్తున్న వారిలో గత కొద్దికాలంగా వినిపిస్తున్న ప్రచారం… రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రానున్నాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నది సదరు చర్చ సారాంశం. అయితే, ఈ విషయంలో ఇప్పటివరకు టీఆర్ఎస్ వైపు నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. పైగా మనసులో ఉన్న మాట ఏంటో తెలియని పరిస్థితి. అయితే, ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా తన ఆలోచనను పంచుకున్నారు. తెలంగాణలో ముందస్తు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates