తన బలము కన్న స్థాన బలము మిన్న అని అంటారు. కేసీఆర్ తన బలం ఎప్పుడో నిరూపించారు ఇప్పుడు స్థానం మార్పుతో స్థాన బలం కన్నా తన బలమే మిన్న అని నిరూపించేందుకు సిద్ధం అవుతుండడం విశేషం. ఇదే సమయంలో రాజకీయంగా మరింతగా ఎదిగేందుకు ముఖ్యంగా తనదైన మార్కు పాలనను వేగవంతం చేసేందుకు ఓ కొత్త నియోజకవర్గం ఎంపికకు తెలంగాణ చంద్రుడు ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తాయి …
Read More »ఆ క్రికెటర్ కోసం పార్టీల వేట!
వివిధ క్రీడల్లో తమ ప్రదర్శనతో గొప్ప పేరు తెచ్చుకున్న ఆటగాళ్లు రాజకీయాల్లో అడుగుపెట్టడం కామనే. గతంలో కంటే కూడా ఇప్పుడు క్రికెటర్లు ఎక్కువగా రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రంలో ఈ ట్రెండు ఎక్కువగా ఉంది. నవజ్యోత్ సింగ్ సిద్ధూ, మనోజ్ తివారీ, గౌతమ్ గంభీర్.. ఇప్పుడు హర్భజన్ సింగ్ ఇలా క్రికెటర్లు రాజకీయాల్లో అడుగుపెట్టారు. తాజాగా హర్భజన్ సింగ్ ఆప్ తరపున రాజ్యసభ సభ్యుడు కాబోతున్నారు. క్రికెటర్లు రాజకీయాల్లోకి …
Read More »మరోసారి కేసీఆర్ ట్రాప్ లో కాంగ్రెస్..!
తెలంగాణ కాంగ్రెస్ మరోసారి కేసీఆర్ ఉచ్చులో బిగుసుకుందా..? టీఆర్ఎస్ రేస్ చేసినట్లుగా భావిస్తున్న ఒక ఇష్యూలో పాల్గొని కాంగ్రెస్ నేతలు తప్పు చేశారా..? అనవసర వివాదంలో ఇరుక్కొని ఒక వర్గం నేతల ఆగ్రహానికి గురయ్యారా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కొద్ది నెలల క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ లో కేసీఆర్ తో భేటీ కావడంతో ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా మరో సంఘటన …
Read More »కేసీఆర్తో దూరం ఉందని చెప్పేసిన చినజీయర్!
యాదాద్రి పునఃనిర్మాణం కోసం కేసీఆర్.. చినజీయర్ చుట్టూ ప్రదక్షిణలు చేసిన సంగతి తెలిసిందే. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ నిర్మాణ పనులు.. ముహూర్తాలు.. ఏర్పాట్లు.. ఇలా ప్రతి విషయాన్ని చినజీయర్ను అడిగే కేసీఆర్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చినజీయర్ నిర్ణయించిన ప్రకారమే యాదాద్రి ఆలయ పునఃప్రారంభం జరగనుంది. కానీ ఆయనకు మాత్రం ఎలాంటి ఆహ్వానం అందలేదు. ఇప్పుడు కేసీఆర్, చినజీయర్ మధ్య దూరం పెరిగిందనే దానికి ఇదే సూచిక అని …
Read More »ఏపీ అధికారులకు పన్నుల టార్గెట్ ఎంతో తెలుసా?
పన్నుల వసూలుకు సంబంధించి ఏపీలో విపరీతం అయిన చర్చ నడుస్తోంది. ఒకటి ఇంటి పన్ను,రెండు చెత్త పన్ను ఈ రెండింటిపై కూడా అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. వీటి టార్గెట్ అక్షరాలా వెయ్యి కోట్ల రూపాయలు.ముఖ్యంగా జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చెత్త పన్ను వసూలుపై దృష్టి సారించినా ఇప్పటివరకూ సంబంధిత చర్యలేవీ సత్ఫలితాలు ఇవ్వలేదు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) పేరిట చేపట్టిన కార్యక్రమం కూడా ఇంకా పూర్తి …
Read More »ఏపీలో తదుపరి హోం మంత్రి ఎవరు?
ఏపీలో మంత్రి వర్గ విస్తరణకు దాదాపు ముహూర్తం ఖరారైంది. వాస్తవానికి రెండున్నరేళ్లలోనే మంత్రి వర్గాన్ని మారుస్తానని.. 2019 లోనే సీఎం జగన్ ప్రకటించారు. మొత్తం 90 శాతం మందిని మారుస్తామన్నారు. అయితే.. కరోనా నేపథ్యంలో ఈ మంత్రి వర్గ ప్రక్షాళన ఆలస్యమైంది. ఇక, ఎప్పటికప్పుడు.. అదిగో ఇదిగో అంటూ.. ఊరిస్తూ వచ్చారనే వాదన వైసీపీ నేతల మధ్య ఉంది. ఇక, తాజాగా దీనిపై.. సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. జూలై …
Read More »ఏపీ వైద్యులకు జగన్ పెట్టిన సెల్ఫీ పరీక్ష
ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం రాష్ట్రంలో పని చేసే ప్రభుత్వ వైద్యులకు గుదిబండలా మారడమే కాదు.. పేషెంట్లకు వైద్యం చేయటం కంటే.. రోజువారీగా పోస్టు చేయాల్సిన సెల్ఫీలతోనే పుణ్యకాలం గడిచేలా తాజా నిర్ణయం ఉందంటున్నారు. ఏపీలోని జగన్ సర్కారు తీసుకున్న ఈ సెల్ఫీ నిర్ణయంపై వైద్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసేలా తాజా మార్గదర్శకాలు ఉన్నాయని చెబుతున్నారు. కొత్తగా తీసుకొచ్చిన సెల్ఫీ పాలసీ ప్రకారం చూస్తే.. ఏపీ వ్యాప్తంగా …
Read More »విజయ్తో పీకే భేటీ.. ఏం జరగబోతోంది?
తమిళనాట రాజకీయాలు ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నాయి. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ విజయం చాలా ముందే ఖరారైపోయింది. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే పార్టీ అంతకంతకూ బలహీనపడిపోవడం.. మరోవైపు కొత్తగా వచ్చిన కమల్ హాసన్ పార్టీ కనీస ప్రభావం కూడా చూపించలేకపోవడం, మిగతా పార్టీల నుంచి కూడా పెద్దగా పోటీ లేకపోవడంతో ఎన్నికల్లో విజయం స్టాలిన్కు నల్లేరుపై నడకే అయింది. ఇక ఎన్నికల్లో గెలిచాక స్టాలిన్ …
Read More »జనసేన లోకి టీడీపీ నేతలు.. నిజమేనా?
ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. నాయకులు ఎటు నుంచి ఎటైనా జంప్ చేసే పరిణామాలు తెరమీదికి వస్తున్నాయి. దీనికి ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలో నుంచి దింపేయడమే లక్ష్యం! అది కూడా టీడీపీ నుంచే జంపింగులు ఉంటాయని స్పష్టంగా తెలుస్తోంది. అదేంటి.. చిత్రంగా ఉందే! అనుకుం టున్నారా? అసలు విషయానికి వస్తే.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో చిత్రమైన పొత్తులు తెరమీదికి వస్తున్నాయనే సంకేతాలు వచ్చాయి. ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్.. …
Read More »చంద్రబాబు పెగాసస్ కొన్నారా?
తన హయాంలో చంద్రబాబు నాయుడు వివాదాస్పద పెగాసస్ స్పైవేర్ కొన్నారా ? కొన్నారనే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా ఆరోపించారు . చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కొన్నట్లు మమత చెప్పటం ఇపుడు సంచలనంగా మారింది. సాఫ్ట్ వేర్ కొనుగోలుపై తమను ఇజ్రాయెల్ కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎన్ఎస్ఓ సంస్ధ సంప్రదించిందని మమత అన్నారు. ఇజ్రాయెల్ అడిగినా తాము ఆ సాఫ్ట్ వేర్ …
Read More »ఏపీ వైద్యులకు సెల్ఫీ షాకులిచ్చిన జగన్ సర్కార్
ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం రాష్ట్రంలో పని చేసే ప్రభుత్వ వైద్యులకు గుదిబండలా మారటమే కాదు.. పేషెంట్లకు వైద్యం చేయటం కంటే.. రోజువారీగా పోస్టు చేయాల్సిన సెల్ఫీలతోనే పుణ్యకాలం గడిచేలా తాజా నిర్ణయం ఉందంటున్నారు. ఏపీలోని జగన్ సర్కారు తీసుకున్న ఈ సెల్ఫీ నిర్ణయంపై వైద్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసేలా తాజా మార్గదర్శకాలు ఉన్నాయని చెబుతున్నారు. కొత్తగా తీసుకొచ్చిన సెల్ఫీ పాలసీ ప్రకారం చూస్తే.. ఏపీ వ్యాప్తంగా …
Read More »రెబల్ ఎమ్మెల్యేతో జగన్ ఆసక్తికరమైన భేటీ
శాసనసభలో గురువారం ఆసక్తికర ఘటన జరిగింది. అదేమిటంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో నెల్లూరు జిల్లా ఎంఎల్ఏ ఆనం రామనారాయణ రెడ్డి భేటీ అయ్యారు. మామూలుగా అయితే సీఎంతో ఎంఎల్ఏ భేటీ అవ్వడం చాలా సహజమే. కానీ ఇక్కడ ఎందుకని ఆసక్తిగా మారిందంటే గడచిన మూడేళ్ళుగా ప్రభుత్వంపై ఆనం తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంతో సీనియర్ అయిన తనకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదనే అసంతృప్తి జగన్ పై ఆనంలో బాగా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates