కీలక అంశాన్ని గుర్తించింది సీబీఐ. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు కమ్ మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డిని ఆయన ఇంట్లోనే అత్యంత దారుణంగా హతమార్చిన ఉదంతంగురించి తెలిసిందే. అయితే.. వివేకా హత్యకు గురయ్యారన్న విషయం బయటకు రావటానికి ముందు.. ఆయనకు గుండె పోటు వచ్చిందని.. బాత్రూంలో కుప్పకూలిపోయారంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మిగిలిన మీడియా సంస్థల సంగతి ఎలా ఉన్నా.. వైఎస్ జగన్ …
Read More »రేవంతూ.. కాస్త పట్టించుకోండి..!
రేవంత్ రెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పార్టీ కాస్త దూకుడుగా వెళుతోంది. గత అధ్యక్షుల పనితీరుకు.. రేవంత్ పనితీరుకు పోలిక కొట్టిచ్చినట్లు కనపడుతోంది. అయితే పార్టీ భవిష్యత్తు కోసం రేవంత్ ఒక్కడే కష్టపడుతున్నా మిగతా నేతలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయం సభ్యత్వాల నమోదులో స్పష్టంగా కనపడుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబరు 9న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు …
Read More »జిన్నాకు.. మోడీకి తేడాలేదు: మాజీ సీఎం
“నరేంద్ర మోడీ లాంటివారు.. బ్రిటీషర్ల కాలంలోనూ ఉన్నారు. అప్పట్లో వాళ్లు.. బ్రిటీష్ వారి బూట్లు నాకారు. ఇప్పుడు కార్పొరేట్ల బూట్లు నాకుతున్నారు.“ అని జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ సర్కారును, బీజేపీని ఆమె తూర్పారబట్టారు. గతానికి భిన్నంగా.. ఆమె నిప్పులు చెరిగారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనని వారు, బ్రిటిషర్ల బూట్లు శుభ్రం చేసిన వారు …
Read More »విజయనగరంలో ఉద్రిక్తత.. అశోక్ గజపతిరాజు ఫైర్
విజయనగరం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో విగ్రహాల ధ్వంసం జరిగిన ఏడాది తరువాత .. ఆలయ పునర్ నిర్మాణానికి ప్రభుత్వం శంకుస్థాపన చేస్తోంది. ఈ ఉదయం జరిగిన శంకుస్ధాపన సంద ర్బంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజు అధికారులతో వాగ్వాదానికి దిగారు. శంకుస్దాపనకు ఆహ్వానంలో అవమానం జరిగిందంటూ అడ్డుకున్నారు. శంకుస్ధాపన శిలాపల కాన్ని తోసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. అధికారులు ఆయనను వారించేందుకు …
Read More »మోడీషా పాఠాలు ఫలించేనా?
దేశ రాజకీయాల్లో దశాబ్దాలుగా ఆధిపత్యం ప్రదర్శించిన కాంగ్రెస్ను గద్దెదించి.. బీజేపీని అధికారంలోకి తేవడం వెనక ఆ ఇద్దరి వ్యూహాలున్నాయి. ఒక్కసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థి పార్టీల గుప్పిట్లో ఉన్న రాష్ట్రాలను ఒక్కొక్కటిగా చేజిక్కించుకోవడంలోనూ ఆ ఇద్దరి పాత్ర కీలకం. ఇప్పుడు తెలంగాణపైనా ఆ ఇద్దరు కన్నేశారు. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరంటారు.. ఒకరేమో ప్రధాని నరేంద్ర మోడీ కాగా మరొకరు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ …
Read More »బాబు వాలంటీర్లు.. జగన్కు కౌంటరా !
తెలుగు దేశం పార్టీకి భవిష్యత్ ఉండాలన్నా.. తన రాజకీయ మనుగడ కొనసాగాలన్నా ఏపీలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యవసరం. అందుకే 2024లో జరిగే ఎన్నికలపై బాబు ఇప్పటి నుంచే దృష్టి సారించారు. ఆ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని రకాల ప్రయత్నాలు మొదలెట్టారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా కసరత్తులు చేస్తున్నారు. జగన్కు ఎలాగైనా చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఓ …
Read More »ఆ అసమ్మతి.. వైసీపీని ముంచేస్తుందా?
వైసీపీలో అంతర్గత కలహాలు.. అసమ్మతి.. అసంతృప్తి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కొందరు బయట పడుతున్నారు. మరికొందరు వేచి చూస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కావాలి.. జగన్-రావాలి.. జగన్! అని నినదించిన గొంతులే.. ఇప్పుడు ఎందుకు భిన్నస్వరాలు రాగం తీస్తున్నాయి? అనే విషయం అత్యంతకీలకం. ఎంత ప్రజాదరణ ఉన్నా.. క్షేత్రస్థాయిలో పునాదులు కదలబారితే.. ఏం జరుగుతుందో.. 2019 ఎన్నికల్లో టీడీపీకి జరిగిన పరాభవం అందరికీ తెలిసిందే. అంటే.. క్షేత్రస్థాయిలో నేతల …
Read More »గంటా రాజకీయంపై పెరిగిపోతున్న ఆసక్తి
చాలా కాలంగా స్తబ్దుగా ఉన్న టీడీపీ వైజాగ్ ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు రాజకీయం ఒక్కసారిగా ఆసక్తిని పెంచేసింది. చాలా కాలం పాటు ఎక్కడున్నారో కూడా తెలీని గంటా హఠాత్తుగా వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యారు. అది కూడా వైసీపీ సీనియర్ నేతలతో హాజరైన గంటా వాళ్ళతో వేదికను పంచుకోవటమే కాకుండా సుదీర్ఘంగా మంతనాలు జరపడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గంటా మనసులో ఏముందో ఎవరికీ అర్ధం కావటం లేదు. …
Read More »YSRCP: ఇలా అయితే.. ఏ `స్వామీ` కాపాడలేరా?
ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఒక విషయం ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు ఏపీ సర్కారుపై ఎటు నుంచి దాడి జరిగినా.. అంతో ఇంతో కొందరు స్వాములు కాపాడుతూ వచ్చారు. కానీ, ఇప్పుడు ఏ స్వామీ కూడా వైసీపీని కాపాడే పరిస్థితి లేకుండా పోయిందనే వాదన పార్టీ నేతల నుంచి వినిపిస్తుండడం గమనార్హం. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయంలో డబ్బున్న వారికోసం కోటి రూపాయల టికెట్తో ఉదయాస్తమాన దర్శనం/ సేవను …
Read More »CBI కోర్టు: జగన్ ఎందుకు రారు?
అక్రమాస్తుల కేసుల విచారణలో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరు కాకపోవడం పై సీబీఐ కోర్టులో ఆసక్తికరమైన చర్చ జరిగింది. హెటిరో, అరబిందో కంపెనీలకు భూ కేటాయింపులకు సంబంధించిన వివాదంపై విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ప్రధాన నిందితుడైన జగన్ హాజరుకాని విషయాని న్యాయమూర్తి బీ. మధుసూదనరావు ప్రస్తావించారు. దాంతో జగన్ లాయర్ మాట్లాడతు విచారణలో వ్యక్తిగత మినహాయింపు కోరుతూ పిటిషన్ వేసిన విషయాన్ని చెప్పారు. దీనికి న్యాయమూర్తి అంగీకరించలేదు. ప్రతి …
Read More »కేసీఆర్ పై వార్… అమిత్ షా పవర్స్
తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. ఇప్పటి వరకు ఒక మాదిరిగా సాగిన తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్, ప్రతిపక్షం బీజేపీ ల మధ్య రాజకీయాలు.. మరింత సెగలు పొగలు కక్కనున్నాయని అంటున్నారు పరిశీలకులు. దీనికి కారణం.. ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ విషయంలో చూచాయగా.. చూస్తూ.. పోతున్న కేంద్రంలోని బీజేపీ నేతలు.. ఇప్పుడు పట్టు బిగించారు. “ఇక, మీరూ చెలరేగండి.“ అంటూ.. రాష్ట్ర బీజేపీ నేతలకు ఢిల్లీ నుంచి …
Read More »షర్మిల పార్టీలో మళ్లీ ముసలం
ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నారట వెనుకటికి ఒకరు. ఇప్పడు తెలంగాణలో కూడా అలాగే ఉంది వైఎస్సార్టీపీ పరిస్థితి. ఆ పార్టీకి ఒక సిద్ధాంతమంటూ లేదు.. ఒక నిర్మాణమంటూ లేదు.. అప్పుడే పార్టీలో గొడవలు జరిగిపోతున్నాయట. వర్గ విభేదాలు మొదలయ్యాయట. తెలంగాణ ప్రజలకు ఇది వినడానికి కామెడీగా ఉన్నాఆ పార్టీలో ప్రస్తుతం ఇదే జరుగుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వైఎస్ఆర్టీపీలో గొడవలు ముదిరాయి. హుజూర్నగర్ నియోజకవర్గంలో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates