ఈ సారి లోక్సభ టిక్కెట్ల ఎంపికలో టీడీపీ అధినేత చంద్రబాబు అదిరిపోయే స్ట్రాటజీలతో ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఎక్కువ ఎంపీ టిక్కెట్లను ఈ సారి బీసీలకు ఇచ్చే ప్లానింగ్ జరుగుతోంది. విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, నరసారావుపేట, హిందూపురం, కర్నూలు సీట్లతో పాటు ఓవరాల్గా ఆరేడు సీట్లు ఈ సారి ఖచ్చితంగా బీసీలకు దక్కనున్నాయి. ఈ ఈక్వేషన్లతోనే ఈ సారి పలువురు కొత్త నేతలు టీడీపీ నుంచి లోక్సభకు పోటీపడనున్నారు. …
Read More »ఏపీలో మరోపార్టీ.. ఎన్నికలకు మాజీ ఐఏఎస్ రెడీ!?
ఏపీలో త్వరలోనే జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే అనేక పార్టీలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. దీంతో రాజకీయంగా రాష్ట్రంలో చర్చలు.. చేరికలు కూడా.. హాట్ హాట్గా సాగుతున్నాయి. తాజాగా మరో పార్టీ ఆవిర్భవించేందుకు రెడీ అయింది. మాజీ ఐఏఎస్ అధికారి.. విజయకుమార్ కొత్తగా పార్టీ పెట్టనున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన విజయవాడలో సమావేశం నిర్వహించారు. దీనికి రాజకీయంగా తటస్థంగా ఉన్న నాయకులు, మేధావి వర్గాన్ని, యువతను ఆహ్వానించారు. “పేదలు, …
Read More »విద్యాంధ్రగా ఏపీ.. దేశంలోనే ముందు: పీఎం ఆర్థిక సలహా మండలి నివేదిక
ఏపీ.. సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. క్షేత్రస్థాయిలో విద్యను అన్నివర్గాల వారికీ చేరువ చేయడంలోనూ… నాణ్యమైన విద్యను అందించడంలోనూ దేశంలో ఏపీ తొలిస్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు విద్య అంటే.. కేరళ రాష్ట్రం స్ఫురించేది. ముఖ్యంగా నాణ్యమైన విద్యకు, నవీన విద్యకు కేరళ కేరాఫ్గా ఉండేది. అయితే.. అలాంటి కేరళను సైతం ఏపీ దాటుకుని.. ముందు నిలవడం గమనార్హం. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యా సంస్కరణల కారణంగా రాష్ట్రం ఈ …
Read More »షాకింగ్: వైసీపీ ఎమ్మెల్సీ సోదరుడి దారుణ హత్య
ఏపీలో దారుణం జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న నాయకురాలి సోదరుడిని కొందరు గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. కర్నూలు జిల్లాలోని పెండేకల్లు రైల్వే జంక్షన్లో జరిగిన ఈ దారుణం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన పోతుల సునీత.. వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆమె సోదరుడు రోము పెండేకల్లు రైల్వే జంక్షన్ వద్ద మృతి చెందిన స్థితిలో …
Read More »విజయవాడ నుంచి తూర్పు నుంచి అవినాష్ అవుట్…!
విజయవాడ తూర్పు నియోజకవర్గం రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. అయితే.. ఈ సారి మరింతగా వేడెక్కాయని తెలుస్తోంది. దీనికి కారణం.. టీడీపీ తర ఫున మరోసారి గద్దె రామ్మోహన్కే టికెట్ ఇచ్చేందుకు పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక, ఈ విషయం కన్ఫర్మ్ కావడంతో.. గద్దె తన అనుచరులతో పర్యటనలు ప్రారంభించారు. ప్రజలను కలుస్తున్నారు. ఇక, …
Read More »మజ్లిస్ ఎవరి వైపో తేలిపోయే రోజు వచ్చేసింది
బీఆర్ఎస్ లో ఎంఎల్సీ ఎన్నికల టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. తొందరలో భర్తీ అవబోయే ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో ఏమిచేయాలో కేసీయార్ కు అర్ధంకావటం లేదట. ఇక్కడ క విచిత్రమైన పరిస్ధితి ఉంది. అదేమిటంటే ఎంఎల్ఏ కోటాలో జరగబోయే రెండు ఎంఎల్సీ స్ధానాల భర్తీ ఎన్నికలో ప్రతి ఎంఎల్సీ అభ్యర్ధికి 40 మంది ఎంఎల్ఏలు ఓట్లేయాలి. ఈ లెక్కన చూసుకుంటే కాంగ్రెస్ కు రెండు సీట్లను గెలుచుకునేంత సీన్ లేదు. బీఆర్ఎస్ …
Read More »ఏపీ ఎన్నికల్లో గెలుపోటములు డిసైడ్ చేసేది వీళ్లే… !
మహిళలే మహా మంత్రం. వచ్చే ఏపీ ఎన్నికల్లో వారే కీలకంగా మారనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు.. ఆ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టాయి. ముఖ్యంగా పల్లెలు, పట్టణాల్లో.. మహిళా ఓటు బ్యాంకు కాంగ్రెస్కు అనుకూలంగా పడింది. ఇదే ఆ పార్టీకి పదేళ్ల తర్వాత.. విజయాన్ని అందించింది. ఈ నేపథ్యంలో ఏపీలోనూ మహిళలను మచ్చిక చేసుకునేందుకు పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. అయితే.. ఈ క్రమంలో …
Read More »ఏదైనా కలిసే.. బాబు, పవన్ల ఉమ్మడి వ్యూహం!
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసిపోటీ చేయాలని నిర్ణయించుకున్న టీడీపీ-జనసేనల మధ్య మిత్రత్వం మరింత పెరిగేలా ఆయా పార్టీల అధినేతలు నిర్ణయించారు. ఈ క్రమంలో ఇక నుంచి ఏం చేయాలన్నా.. ఏవిషయంపై గళం విప్పాలన్నా.. ఏ అంశంపై పోరాటం చేయాలన్నా.. ఉమ్మడిగానే ముందుకు సాగాలని.. వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని తాజాగా నిర్ణయించారు. దీనిపై తాజాగా హైదరాబాద్లో ఇరువురు నాయకులు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో తొలి అడుగుగా.. కేంద్ర ఎన్నికల …
Read More »ఏపీలో చంద్రబాబుకు మద్దతు.. రేవంత్ ఏమన్నారంటే
ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిపోటీ నెలకొన్న విషయం తెలిసిందే. గత ఏడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ నుంచి తప్పుకొంది. ఇది కాంగ్రెస్కు భారీగా కలిసి వచ్చిందనే అంచనాలు ఉన్నాయి. పైగా తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలో టీడీపీ నుంచే రావడం.. ఆయన ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడనే పేరు కూడా ఉండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఏపీలో …
Read More »షర్మిల కీలక నిర్ణయం
ఎన్నికలు ముంచుకొస్తున్న నేపధ్యంలో కొత్తగా కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదేమిటంటే తోందరలోనే బస్సుయాత్ర చేయాలని డిసైడ్ అయ్యారట. పార్టీని బలోపేతం చేయాలంటే ఇప్పట్లో ఎవరివల్లా అయ్యేపనికాదు. అయితే అంతటి మోయలేని భారాన్ని షర్మిల భుజాన వేసుకున్నారు. ఏపీ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తానని పెద్ద శపథమే చేశారు. ఇందులో భాగంగానే షర్మిల రాష్ట్రమంతా పర్యటనలు జరపాలని అనుకున్నారు. ఆ పర్యటనలు పాదయాత్ర …
Read More »చాలా పెద్ద టార్గెట్ పెట్టుకున్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా తన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోని కుప్పంలో పర్యటించారు. దాదాపు మూడు మాసాలకుపైగా గ్యాప్తో ఆయన ఈ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న రాజకీయ పరిణామాలపై చంద్రబాబు దృష్టి పెట్టారు. వైసీపీ దూకుడు, ఇక్కడ కార్యకర్తలపై కేసులు.. ముఖ్యంగా మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల ఆగడాలు వంటివాటిపై ఆయన చర్చించారు. ప్రస్తుతం …
Read More »ప్రజానాడిని ముందే పట్టేసిన జగన్…?
ఏపీలో ఎన్నికలకు మరో నాలుగు మాసాల గడువు ఉంది. వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకానుంది. అయితే.. అప్పుటికి ప్రజల నాడి ఎలా ఉంటుంది? ఎవరివైపు మొగ్గు చూపుతారు? అనే విషయాలు ఇప్పుడే చెప్పడం కష్టం. సహజంగా ఇదే అభిప్రాయం విశ్లేషకులకు కూడా ఉంటుంది. కానీ, ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత సీఎం జగన్ మాత్రం ప్రజానాడిని ముందుగానే పసిగట్టినట్టు తెలుస్తోంది. ప్రజలు ఎటు వైపు మొగ్గు …
Read More »