Political News

పెట్టుబడిదారులకు సీఎం నెవెర్ బిఫోర్ ఆఫర్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌రికొత్త ఆలోచ‌న చేశారు. హైద‌రాబాద్ స‌హా తెలంగాణ‌లో పెట్టుబ డులు పెట్టేవారికి ఆహ్వానం ప‌లుకుతున్నామ‌ని చెప్పారు. ఢిల్లీలో జ‌రిగిన భార‌త్‌-అమెరికా పెట్టుబ‌డుల స‌ద‌స్సులో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా `రైజింగ్ తెలంగాణ – 2047`ను ఆయ‌న ఆవిష్క‌రించారు. ప్ర‌ముఖ కంపెనీల ప్ర‌తినిధుల‌ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌ని కోరారు. దేశంలో పెట్టుబడుల‌కు విస్తార‌మైన అవ‌కాశాలు ఉన్న న‌గ‌రంగా హైద‌రాబాద్ గుర్తింపు …

Read More »

జ‌గ‌న్ కోసం కేసులు… వైసీపీ కేడ‌ర్ ఆగ్ర‌హం ..?

వైసీపీ కేడ‌ర్‌లో తీవ్ర అసంతృప్తి.. ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. ప‌లు ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌పై వైసీపీ నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నిర‌స‌న‌లో కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అయితే.. వారిపై నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల పేరుతో కేసులు న‌మోద‌వుతున్నాయి. మాజీ మంత్రుల నుంచి ఇత‌ర నాయ‌కుల వ‌ర‌కు కూడా కేసులు న‌మోదవుతున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున కార్య‌క‌ర్త‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఎందుకంటే.. నాయ‌కులు, మాజీ మంత్రుల‌పై కేసులు న‌మోద‌వుతున్నా.. వారు …

Read More »

పవన్ కళ్యాణ్ కు పెద్దిరెడ్డి సవాల్

తాము అటవీ భూముల‌ను ఆక్ర‌మించిన‌ట్టు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చేస్తున్న ఆరోప‌ణ‌లు స‌రి కాద‌ని వైసీపీ నాయ‌కుడు, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్.. పెద్దిరెడ్డి ఫ్యామిలీ 104 ఎక‌రాల అట‌వీ భూముల‌ను ఆక్ర‌మించింద‌ని.. ఇవి వార‌సత్వంగా ఎలా సంక్ర‌మించాయో వివ‌ర‌ణ తీసుకోవాల‌ని.. అధికారుల‌ను ఆదేశించారు. ఇదేస‌మ‌యంలో దానికి సంబంధించి త‌మ‌కు నివేదిక అందించాల‌ని కూడా ఆదేశించారు. ఎక్క‌డైనా అట‌వీ భూముల్లో వార‌స‌త్వం …

Read More »

ప‌వ‌న్ పాయింట్‌: పెద్దిరెడ్డి ఈ లాజిక్ ఎలా మిస్స‌య్యారు?

త‌ప్పులు చేయ‌డం కొంద‌రు రాజ‌కీయ నేత‌ల‌కు అల‌వాటుగా మారింది. అయితే.. ఆ త‌ప్పుల‌ను కూడా చేతికి మ‌ట్టి అంట‌కుండా చేసేవారు కొంద‌రు ఉన్నారు. కానీ.. తాజాగా వైసీపీకి చెందిన మాజీ మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన త‌ప్పులో కీల‌కమైన లాజిక్‌ను ఏపీ డిప్యూటీ సీఎం, అట‌వీ శాఖ మంత్రి.. ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌య‌ట పెట్టారు. దీంతో ఇప్పుడు పెద్దిరెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ లాజిక్ ఎలా …

Read More »

నెక్స్ట్ అధికారం మనదే… కేటీఆర్ తో ప్రభాస్ పెద్దమ్మ

టాలీవుడ్ సీనియర్ నటుడు, దివంగత కృష్ణంరాజు ఇటు సినీ రంగంతో పాటు అటు రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ ఎంపీగా రెండుసార్లు గెలిచి వాజ్ పేయి హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన కృష్ణంరాజు ఆ పార్టీలో చాలాకాలం యాక్టివ్ గా ఉన్నారు. ఆ తర్వాత తన భర్త అడుగుజాడల్లోనే నడిచిన బిజెపి తరఫున శ్యామల దేవి ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహించారు. 2024 …

Read More »

ఏపీలో పెట్టుబ‌డులు-ఒప్పందాలు… ఆ సంద‌డే వేరు!

ఏపీలో వ‌రుస పెట్టుబ‌డులు.. అదే లైన్‌లో ఒప్పందాల జోరు పుంజుకుంది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వంలో నూత‌న సంద‌డి నెల‌కొంది. గురువారం కీల‌క కంపెనీ రెన్యూ ఎన‌ర్జీ సంస్థ 82 వేల కోట్ల రూపాయ‌ల విలువైన ప్రాజెక్టుల‌ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం చంద్ర‌బాబు స‌మ‌క్షంలో విశాఖ‌లో ఈ ఒప్పందం కుదిరింది. ఇక‌, ఈ నెల‌లోనే గూగుల్ సంస్థ కూడా ఒప్పందం కుదుర్చుకుంటోంద‌ని మంత్రి నారా లోకేష్ త‌న ఎక్స్ …

Read More »

కొండా సురేఖకు నాగ్ బిగ్ రిలీఫ్

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునతోపాటు ఆయన కుటుంబ సభ్యులపై మంత్రి కొండా సురేఖ కొద్ది రోజుల క్రితం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు చేసే క్రమంలో కొండా సురేఖ చేసిన కామెంట్లు టాలీవుడ్ లో కాక రేపాయి. దీంతో, కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు. అయితే, అనూహ్యంగా నాగార్జునపై, ఆయన …

Read More »

ఆపరేషన్ అరణ్య.. పవన్ వేట షురూ.. !

మంగళంపేట అటవీ ప్రాంతంలో అక్రమ ఆక్రమణలు బహిర్గతం అయ్యాయి. హెలికాప్టర్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీటిని పరిశీలించారు. మాజీ అటవీశాఖ మంత్రి, వైసీపీ నేత పెదిరెడ్డి రామచంద్ర రెడ్డికి సంబంధం ఉన్నట్లు చెబుతున్న 76.74 ఎకరాల అటవీ భూమి అక్రమ ఆక్రమణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఎక్స్ క్లూజివ్ వీడియోను ఈరోజు మధ్యాహ్నం డిప్యూటీ సీఎం ఓ కార్యాలయం విడుదల చేసింది. పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, మంగళంపేటలో …

Read More »

అంబ‌టి రాంబాబుపై కేసులు.. ఈసారి అరెస్టేనా?

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబుపై గుంటూరుజిల్లా ప‌ట్టాభిపురం పోలీసులు కేసులు న‌మోదు చేశారు. అయితే.. గ‌తంలోనూప‌లు కేసులు న‌మోదైనా.. వాటిలో అరెస్టు చేసే అవ‌కాశం త‌క్కువ‌గా ఉండ‌డంతో పోలీసులు కేవ‌లం నోటీసులు ఇచ్చి ఊరుకున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా బ‌ల‌మైన సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేయ‌డం గ‌మ‌నార్హం. భార‌తీయ న్యాయ సంహిత చ‌ట్టంలోని 132, 126, 351, 189, రెడ్ విత్ 190 సెక్ష‌న్ల …

Read More »

ప్ర‌భుత్వం మార‌దు.. పెట్టుబ‌డులు పెట్టండి – తేల్చేసిన సీఎం!

రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేవారికి ఎలాంటి సందేహాలు అవ‌స‌రం లేద‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా గురువారం ఉద‌యం ఆయ‌న విశాఖ‌లో యూర‌ప్ దేశాల‌కు చెందిన పెట్టుబ‌డి దారుల‌తో ఓ హోట‌ల్ లో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా బాబు మాట్లాడుతు.. అనేక మందికి రాష్ట్రంలో ప్ర‌భుత్వం మారుతుందేమోన‌న్న సందేహం ఉంద‌ని.. అలాంటి దేమీ జ‌ర‌గ‌ద‌ని.. దీనికి తాను గ్యారెంటీ ఇస్తాన‌ని తెలిపారు. “ప్ర‌స్తుతం .. ప్ర‌జ‌లు అభివృద్ధి కోరుకుంటున్నారు. వారికి …

Read More »

82 వేల కోట్లు పెట్టబోతున్న భారీ కంపెనీ.. సస్పెన్స్ కు తెరతీసిన లోకేష్

రేపు ఉదయం భారీ ప్రకటన అంటూ నిన్న ట్వీట్ చేసి సస్పెన్స్ క్రియేట్ చేసిన లోకేష్.. దానిని రివీల్ చేశారు. అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ కంపెనీ పేరును ప్రకటించారు. 2019లో కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిన ఆ కంపెనీ… రేపు ఆంధ్రప్రదేశ్‌లో దూసుకురానుంది!.. అని లోకేష్ చెప్పినట్లుగానే ఓ భారీ కంపెనీ ఏపీకి తిరిగి రానుంది. ఆంధ్రప్రదేశ్‌లో రీన్యూ కంపెనీ భారీ పెట్టుబడి పెట్టనుంది. ఐదేళ్ల తర్వాత ఏపీలో …

Read More »

నాలుగు రోజులూ సీఎం చంద్రబాబు అక్కడే…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సంయుక్తంగా నిర్వహిస్తున్న 30వ ‘సి.ఐ.ఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2025’ కోసం విశాఖ సన్నద్ధం అయ్యింది. విశాఖలోని ఆంధ్ర విశ్వ విద్యాలయ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పార్టనర్స్ ఇన్ ప్రోగ్రెస్ – ఇండియాస్ రోడ్ మ్యాప్ టు వికసిత్ భారత్-2047’ థీమ్‌తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. 100కి పైగా విదేశీ ప్రతినిధులు పాల్గొనే …

Read More »