Political News

ఈ సంక్రాంతికైనా జనంలోకి జగన్ వస్తారా?

రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స‌హ‌జంగా అధికారంలో ఉన్న‌పార్టీలు ఈ విష‌యంలో ఒకింత తాత్సారం చేస్తాయి. కానీ, ఇటు టీడీపీ, అటు జ‌న‌సేన, మ‌రవైపు ప్ర‌తిప‌క్షం వైసీపీ కూడా ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. ప్ర‌జ‌లను త‌మకు అనుకూలంగా మ‌లుచుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. వైసీపీ పుంజుకునే అవ‌కాశాల‌పై ఇటీవ‌ల ఆ పార్టీ దృష్టి పెట్టింది. సోష‌ల్ మీడియా …

Read More »

‘పార్టీ మారినోళ్లు రెండూ కానోల్లా?’

తెలంగాణ‌లో తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంద‌ని.. ఇది 2029 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని.. అప్పుడు కూడా.. కాంగ్రెస్ పార్టీదే విజ‌య‌మ‌ని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈవ్యాఖ్య‌ల‌ను కోట్ చేస్తూ.. బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ కీల‌క స‌వాల్ రువ్వారు. `ద‌మ్ము, ధైర్యం ఉంటే.. ఆ ప‌ది మందితో రాజీనామా చేయించు. ఎన్నిక‌ల‌కు వెళ్దాం“ అని …

Read More »

కూటమి కట్టక తప్పదేమో జగన్

వ్య‌క్తిగ‌త విష‌యాలే..  జ‌గ‌న్‌కు మైన‌స్ అవుతున్నాయా? ఆయ‌న ఆలోచ‌నా ధోర‌ణి మార‌క‌పోతే ఇబ్బందులు త‌ప్ప‌వా? అంటే.. అవున‌నే సంకేతాలు పార్టీ నాయ‌కుల నుంచే వ‌స్తున్నాయి. తాజాగా మెడిక‌ల్ కాలేజీల‌ను పీపీపీ విధానంలో ఇచ్చేందుకు సిద్ధ‌మైన ప్ర‌భుత్వంపై జ‌గ‌న్ స‌మ‌రం చేస్తున్నారు. ఈ మొత్తం క్రెడిట్‌ను తానే తీసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. వాస్త‌వానికి పీపీపీ విధానాన్ని వ్య‌తిరేకిస్తూ.. క‌మ్యూనిస్టులు కూడా ఉద్య‌మాలు చేస్తున్నారు. ఈ కీల‌క స‌మ‌యంలో వైసీపీతో క‌లిసి పోరాడేందుకు తాము …

Read More »

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “అన్నీ గుర్తుంచుకున్నా. ఎవ‌రికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు బాగా తెలుసు“ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. తాజాగా శుక్ర‌వారం రాజ‌మండ్రిలో ప‌ర్య‌టించిన లోకేష్‌.. స్థానిక పార్టీ కేడ‌ర్‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు వైసీపీ హ‌యాంలో ప‌డిన ఇబ్బందుల‌ను.. అవ‌మానాల‌ను ఆయ‌న దృష్టికి తీసుకువ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. …

Read More »

పీపీపీ విధానాన్ని వ‌దులుకునే ప్ర‌సక్తే లేదంటున్న చంద్రబాబు

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల ఎఫెక్ట్ జ‌గ‌న్‌పై భారీగా ప‌డుతోంద‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. “`సూప‌ర్ సిక్స్‌` తో  జ‌గ‌న్ కు దిమ్మ తిరుగుతోంది“ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న చంద్ర‌బాబు.. పార్టీ ఎంపీల‌తో క‌లిసి లంచ్ బ్రేక్ తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఎంపీల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. జ‌గ‌న్ ప‌రిస్థితి తీవ్ర ఇబ్బందిక‌రంగా ఉంద‌న్నారు. పార్టీలో నాయ‌కులు ఎవ‌రూ ఆయ‌న‌కు …

Read More »

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కాంగ్రెస్‌లో ఉన్న మ‌హిళానాయ‌కురాలు, క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌.. సుంక‌ర ప‌ద్మ‌శ్రీ.. జ‌న‌సేన తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆమెకు జ‌న‌సేన నుంచి కూడా దాదాపు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింద‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి ఆది నుంచి కూడా …

Read More »

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు వెళ్లిన ఆయ‌న స్వ‌యంగా త‌న ఇంటి ప‌త్రాల‌ను వారికి ఇచ్చి.. సంబంధిత ప‌త్రాల‌పై సంత‌కాలు చేశారు. అనంత‌రం.. 20 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను అప్పుగా తీసుకున్నారు. అయితే.. ఆయ‌న గ‌తంలోనూ మంత్రిగా ప‌నిచేసి ఉండ‌డం.. సుదీర్ఘ‌కాలంగా రాజ‌కీయాల్లో ఉన్న నేప‌థ్యంలో ఇప్పుడు అంత పెద్ద మొత్తం అప్పు చేయాల్సిన అవ‌స‌రం …

Read More »

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ సూత్రం తెలుసుకున్న నేత సీఎం చంద్రబాబు నాయుడు. 23 స్థానాలు గెలిచినప్పుడైనా, 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నప్పుడైనా ఆయన అదే పంథాను అనుసరిస్తున్నారు. వారి పనితీరుపై ఎప్పటికప్పుడు అంచనాలు వేసుకుని, వారితో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తుంటారు. వారికి దిశానిర్దేశం చేస్తుంటారు. అదే బాటలో జనసేన పార్టీ అధినేత పవన్ …

Read More »

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిఫార్సుతో ఈ నిధులు కేటాయించబడినట్లు దేవాదాయ వర్గాలు వెల్లడించాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని జనసేన పార్టీ తెలంగాణ ఇన్చార్జి నేమూరి శంకర్ గౌడ్ సూచనప్రాయంగా వెల్లడించారు. …

Read More »

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తుంటారు. మరోవైపు ప్రజా వేదికలో జనంతో మమేకమవుతుంటారు. కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇస్తుంటారు. చివరికి మారుమూల గల్లీలో ప్రజలకు సమస్య ఏర్పడినా నేనున్నానంటూ వెంటనే స్పందిస్తున్నారు. పాలనలో మంత్రి లోకేష్ సరికొత్త పొలిటికల్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో ఓ గల్లీలో ప్రజలకు …

Read More »

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీనిని ఏం చేయాల‌న్న అంశంపై కొన్నాళ్లుగా ప్ర‌భుత్వం అంత‌ర్మ‌థ‌నం చెందుతోంది. ఈ క్ర‌మంలో మంత్రి కందుల దుర్గేష్‌ నేతృత్వంలో ప్ర‌భుత్వం క‌మిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గ‌త రెండు మాసాలుగా అధ్య‌య‌నం చేసింది. ఈ అధ్య‌య‌నంలో ప్ర‌జ‌ల నుంచి మేధావుల దాకా అంద‌రి అభిప్రాయాలు …

Read More »

తెలంగాణ కాంగ్రెస్ పనితీరుపై చంద్రబాబు రివ్యూ

ఏపీలో వ‌చ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో నాయ‌కులు అలెర్టుగా ఉండాల‌ని సీఎం చంద్ర‌బాబు సూచించారు. శుక్ర‌వారం ఉద‌య‌మే పార్టీ నాయ‌కుల‌తో ఆయ‌న టెలీ కాన్ఫ‌రెన్సు నిర్వ‌హించారు. తాజాగా తెలంగాణలో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అధికార పార్టీ సాధించిన విజ‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. ఈ క్ర‌మంలో అదే ఫ‌లితం ఏపీలోనూ రావాల‌ని సూచించారు. టిడిపి శ్రేణులు… నాయకులు ప్రజలకు చేరువ కావాలన్నారు. పార్టీ కార్యక్రమాలు.. …

Read More »