రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గం ఒక పార్టీకే పరిమితం కాలేదు. వాస్తవానికి సామాజిక వర్గాల వారీగా కమ్మ, కాపు వర్గాలు.. పార్టీలకు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. 70-80 శాతం మంది కమ్మ సామాజిక వర్గం టీడీపీ వైపు ఉంటే.. 1-2 శాతం మంది కమ్యూనిస్టుల వైపు ఉన్నారు. వైసీపీ వైపు ఉన్నది కేవలం 20-30 శాతం మంది మాత్రమే. వారు కూడా అటు ఇటుగానే వ్యవహరిస్తున్నారు. వీరిలోనూ.. గతంలో …
Read More »దశ మారనున్న అమరావతి.. ఇదే రీజన్!
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి.. కీలక మార్పులు తెరమీదికి వచ్చాయి. నిన్న మొన్నటి వరకు అమరావతి అంటే.. కేవలం ప్రభుత్వ కార్యాలయాలు.. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు.. అధికారుల నివాసాలకే పరిమితమని అనుకున్నారు. అసలు వాస్తవ ప్లాన్ కూడా అక్కడికే పరిమితం అయింది. కానీ, ఇప్పుడు ఈ ప్రణాళిక పూర్తిగా మారనుంది. గతంలో చేపట్టిననిర్మాణాలు.. వేసిన ప్లాన్లు అలానే సాగినా.. ఇప్పుడు సేకరించనున్న 44 వేల ఎకరాల్లో చేసే నిర్మాణాలు.. అదేవిధంగా …
Read More »`క్లెమోర్ మైన్లే ఏం చేయలేకపోయాయ్` జగన్కు ఇచ్చిపడేసిన బాబు
“మూడేళ్లు కళ్లు మూసుకుంటే.. చంద్రబాబు ఎగిరిపోతాడు.“ అని వైసీపీ అధినేత జగన్ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు చాలా గట్టిగా రియాక్ట్ అయ్యారు. `క్లెమోర్ మైన్లే నన్ను ఏం చేయలేకపోయాయ్` అని వ్యాఖ్యానించారు. ఇక, నువ్వు (జగన్) ఎంత? నీ రాజకీయం ఎంత? అని అన్నారు. పిల్ల రాజకీయాలు చేసుకునే వారు.. నేరస్థులతో తాను కొట్లాడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. “నేను సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నా. ఇలాంటి …
Read More »బాలయ్య నియోజకవర్గంలో వైసీపీ ఇక లేనట్టేనా…
నటసింహం, టీడీపీ నాయకుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ దాదాపు లేకుండా పోయిందనే టాక్ వెలుగు చూసింది. పార్టీకి ఇప్పటి వరకు మూల స్థంభాలుగా ఉన్న ఇద్దరు కీలక నాయకుల పై తాజాగా వైసీపీ అధినేత జగన్ సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో అంతో ఇంతో ఇప్పటి వరకు వెలుగుతున్న వైసీపీ.. ఇప్పుడు పూర్తిగా కొడికట్టే పరిస్థితి వచ్చిందని స్థానిక రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. నిజానికి …
Read More »ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రం ధ్వంసం చేశారు: చంద్రబాబు
ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన వైసీపీ రాష్ట్రాన్ని ధ్వంసం చేసిందని సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. అప్పటి ముఖ్యమంత్రి(జగన్) రాయలసీమకు చెందిన వ్యక్తే అయినా.. ఇక్కడి ప్రాజెక్టులకు కనీసం 2 వేల కోట్ల రూపాయలు కూడా కేటాయించలేక పోయారని విమర్శించారు. గురువారం సాయంత్రం.. సీఎం చంద్రబాబు హంద్రీనీవా ప్రాజెక్టు గేట్లు ఎత్తి.. నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి పనులకు కూడా రాజకీయాలు …
Read More »సీఎం చెప్పారు.. 238 మందిని ఎన్కౌంటర్ చేశాం: డీజీపీ
“మా సీఎం రాష్ట్రంలో శాంతి భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే నేరస్థులపై ఉక్కుపాదం మోపుతున్నాం. ఆయన ఇచ్చిన ఫ్రీ హ్యాండ్ కారణంగా.. రాష్ట్రంలో 2017 నుంచి 2025 మార్చి వరకు 14,973 ఆపరేషన్లు చేపట్టాం. వీటిలో 238 మందిని ఎన్కౌంటర్ చేశాం. ఇదంతా సీఎం ఆదేశాలతోనే జరిగింది.” – అని ఉత్తరప్రదేశ్ పోలీసు బాస్( డీజీపీ) రాజీవ్ కృష్ణ మీడియాకు వెల్లడించారు. అంతేకాదు.. 9,467 మంది నేరస్తులకు.. రెండు …
Read More »వంశీకి బెయిల్ ఎలా ఇచ్చారు?: సుప్రీంకోర్టు
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమ వాదన వినకుండా.. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అర్ధం చేసుకోకుండా.. తాము ఇచ్చిన నివేదికను కూడా పరిశీలించకుండానే హైకోర్టు బెయిల్ ఇచ్చిందని ప్రభుత్వం తరఫున న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించారు. ఈ వాదనలను పరిశీలనలోకి తీసుకున్న కోర్టు.. వంశీకి బెయిల్ ఎలా ఇచ్చారు? అంటూ.. హైకోర్టును …
Read More »స్వరం పెంచిన కవిత.. బీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత.. తన స్వరాన్నిపెంచారు. నిన్న మొన్నటి వరకు డియర్ డాడీ ఉత్తరానికి.. కుటుంబ రాజకీయాలకు పరిమితమైన ఆమె జాగృతి సంస్థ ద్వారా ప్రజల మధ్యకు వచ్చేందుకు రెడీ అయినట్టు చెప్పారు. అలానే ఒకటి రెండు సార్లు వచ్చారు కూడా. ముఖ్యంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన విషయంపై కవిత పోరాటమే చేస్తున్నారు. కానీ.. దీనికి బీఆర్ఎస్ నేతల నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు పైగా …
Read More »బాలరాజు గ్రాఫ్ ఎలా వుంది?
పార్టీలు బలంగా ఉన్నా.. క్షేత్రస్థాయిలో నాయకుల బలం కూడా ముఖ్యం. గత ఎన్నికల్లో విజయం దక్కించుకుని ఎమ్మెల్యేలు అయిన వారిలో కొందరు దూకుడుగా ఉంటే.. మరికొందరు మౌనంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఎవరి తీరు ఎలా ఉందనేది పార్టీలు ఆత్మ విమర్శ చేసుకోవాలి. కీలకమైన పోలవరం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో చిర్రి బాలరాజు విజయం దక్కించుకున్నారు. జనసేన తరఫున తొలిసారి ఇక్కడ విజయం సాధించారు. అయితే.. రాష్ట్రంలో ఎస్టీ నియోజకవర్గాలు …
Read More »‘వారసుల రాజకీయం’తో నేతల ఆటలు!
ఏపీలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కొందరు నాయకులు వారి వారసులను తెరమీదికి తీసుకువచ్చారు. పార్టీలో నెలకొన్న పరిస్థితులు.. వయసు రీత్యా కూడా.. నాయకులు తమతమ కుటుంబసభ్యులకు టికెట్ లు ఇప్పించుకున్నారు. ఇలా టికెట్ తెచ్చుకున్నవారిలో చాలా మంది విజయం దక్కించుకున్నారు. అయితే.. వారసులకు టికెట్లు తెచ్చుకుని గెలిపించుకున్న తర్వాత.. వారసులను పక్కన పెట్టివారే రాజకీయంగా చక్రం తిప్పుతున్నారు. అయితే.. ఇలా రాజకీయం చేయడాన్ని పార్టీ అధిష్టానం తప్పుబట్టకపోయినా.. పార్టీ …
Read More »జగన్తో కలిసి కేసీఆర్ ఆ తప్పులు చేయకపోతే.. : రేవంత్
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నీటి వినియోగానికి సంబంధించి కేసీఆర్ హయాంలో అనేక తప్పులు జరిగాయని చెప్పారు. ఆ తప్పులు జరిగి ఉండకపోతే.. ఇప్పుడు తెలంగాణ సస్యశ్యామలం అయ్యేదని తెలిపారు. జగన్తో కలిసి మిలాఖత్ అయిన కేసీఆర్.. తెలంగాణ నీటి ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెట్టారని చెప్పారు. ఒకరకంగా తెలంగాణ ప్రయోజనాలను ధారాదత్తం చేశారని తెలిపారు. దీనివల్ల ఇరు రాష్ట్రాల …
Read More »మరో సర్వే: 10 మంది ఔట్ అంట ..!
తాజాగా రాష్ట్రంలో మరో సర్వే రిపోర్టు వెలుగు చూసింది. 120 నియోజకవర్గాలు, 20 మంది మత్రులపై చేపట్టిన సర్వే.. తాజాగా ఫలితాలను వెల్లడించింది. గతంలో వచ్చిన సర్వేలకు.. ఇప్పటి సర్వేకు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. గత సర్వేలు కేవలం రెండు మాసాల కిందటే వచ్చాయి. కానీ, ఇప్పుడు ఈ రెండు మాసాల వ్యవధిలో చేపట్టిన సర్వేలో.. మరికొన్ని కీలక విషయాలు వెలుగు చూశాయి. ప్రధానంగా మంత్రుల విషయంపై చేపట్టిన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates