Political News

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది గద్దర్ అని స్పష్టమవుతుంది. మరో వ్యక్తి బహుజన ఉద్యమకారుడు అగస్టిన్ అని పవన్ తెలిపారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పాత ఫొటోపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆ ఫొటో తనకు తెలంగాణ ఉద్యమం, సామాజిక తెలంగాణ ఆలోచనల చుట్టూ సాగిన ఎన్నో చర్చలను గుర్తు …

Read More »

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసు ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించగా… తాజాగా ఈ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్కిల్ ఇన్ స్పెక్టర్ నాగరాజు అరెస్టయ్యారు. ఈ కేసుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం సీఐ నాగరాజును అదుపులోకి తీసుకుని అరెస్టు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ప్రస్తుతం …

Read More »

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు. ఇటీవలే తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇలాంటి కీలక సమయాన ముద్రగడ కుమార్తె, జనసేన మహిళా నేత బర్లపూడి క్రాంతి సంచలన ఆరోపణలు గుప్పించారు. జగన్ కోసం తన తండ్రి తన పేరును సైతం మార్చుకుంటే… జగన్ …

Read More »

డీఎస్సీపై గగ్గోలు… నీట్‌పై మౌనం..?

“ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు” అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనం ఉన్న అంశాలపై తీవ్ర స్థాయిలో స్పందించే కొన్ని పార్టీలు, దేశవ్యాప్తంగా ప్రభావం చూపే అంశాలపై మాత్రం మౌనం పాటిస్తున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో కేంద్ర ప్రభుత్వం స్వయంగా రీ-నీట్ నిర్వహించింది. లక్షలాది మంది విద్యార్థులు మళ్లీ …

Read More »

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో వెంకన్న ఆలయాలతో పాటు ఇతరత్రా ఆలయాల నిర్మాణం, అభివృద్ధి, ఆయా ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు సమర్పిస్తున్న విరాళాలను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి నిర్ణయం మేరకు వెచ్చిస్తున్నారు. అయితే షిరిడీ సాయి మందిరాలకు ఈ …

Read More »

పవన్ చెప్పిందేమిటి?… వీరు చేస్తున్నదేమిటీ?

రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల పేరిట హద్దు దాటి ప్రవర్తించరాదు కూడా. తనకంటూ ఓ పరిధిని గీసుకుని… దానిని నిత్యం గుర్తు చేసుకుంటూ ముందుకు సాగే వారే నేతలుగా రాణిస్తారు. అలాంటి వారి వల్ల వారు కొనసాగే పార్టీలకు మంచి గుర్తింపు దక్కుతుంది. ప్రజల నుంచి ఆదరణా లభిస్తుంది. అయితే ప్రస్తుత రాజకీయాల్లో ఈ …

Read More »

కాపులంటే వైసీపీలో ఉన్నొళ్లు మాత్రమేనా?

ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన కాపు నేతలు రామచంద్రాపురంలో సమావేశమయ్యారు. ఈ భేటీపై అంతకుముందే సమాచారం ఉండటంతో అందరూ ఈ భేటీపై ఆసక్తిగా చర్చించుకున్నారు. ఆ చర్చలు ముగిశాయి.. వైసీపీ కాపు నేతల సమావేశం కూడా ముగిసింది. అయినా సదరు సమావేశం కంటే ముందు జరిగిన చర్చకు రెట్టింపు చర్చ …

Read More »

వైసీపీ కాపుల సభలో ఏం జరిగింది?

వైసీపీ ఆధ్వ‌ర్యంలో ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని కోన‌సీమ‌లో ఆదివారం నిర్వ‌హించిన కాపుల స‌భ‌లో మాజీ మంత్రి, ఉత్త‌రాంధ్ర‌కు చెందిన బొత్స స‌త్య‌నారాయణ ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. `ఒక‌రినొక‌రు ఓదార్చుకుందాం. బాధ‌లు పంచుకుందాం“ అని అనేస‌రికి స‌భ‌కు వ‌చ్చిన కాపులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. అస‌లు స‌మావేశం ఉద్దేశం ఏంటి.. బొత్స చేసిన వ్యాఖ్య‌లు ఏంట‌ని వారు ఒక‌రి ముఖాలు ఒక‌రు చూసుకున్నారు. దీంతో తేరుకున్న బొత్స‌.. త‌న ఉద్దేశం.. కాపులంతా …

Read More »

అమెరికా వెళ్లే వారికి అలెర్ట్‌… నాలుగేళ్లే గ‌డువు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చ‌దువుకునేందుకు వెళ్లేవారు అప్ర‌మ‌త్తం కావాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ దేశంలో చ‌దువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేష‌న్ వీసా(ఎఫ్‌-1) కింద చ‌దువు పూర్త‌య్యే వ‌ర‌కు.. ఆ త‌ర్వాత‌.. కూడా 60 రోజుల వ‌ర‌కు అక్క‌డే ఉండేందుకు అవ‌కాశం ఉంటుంది. అంటే… ఉదాహ‌ర‌ణ‌కు చ‌దువు ఐదేళ్లు ప‌ట్టింద‌నుకుంటే.. వీసా అప్ప‌టి వ‌ర‌కు అమ‌ల్లో ఉంటుంది. అద‌నంగా చ‌దువు పూర్త‌య్యాక‌.. మ‌రో 60 రోజులు అమెరికాలోనే ఉండి.. ఉద్యోగ వేట …

Read More »

సేన‌కు… ప‌వ‌న్ అర్ధం కావ‌ట్లేదా?

ఎవ‌రూ త‌న‌ను అర్ధం చేసుకోవ‌డం లేదంటూ.. తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్యలు.. సొంత పార్టీ నేత‌ల గురించేన‌న్న‌ది సుస్పష్టం. ఈ విష‌యంలో ఆయ‌న నేరుగా ఎమ్మెల్యేలు, ఎంపీలనే ప్ర‌స్తావించారు. ఇంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు… ఎంపీలు ఉన్నారు.. అయినా త‌న‌ను అర్ధం చేసుకోవ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. కాకినాడ‌లో నిర్వ‌హించిన స‌మావేశంలో ఆయ‌న ఆవేద‌న‌, ఆక్రోశం.. అంతా పార్టీ నేత‌ల చుట్టూనే తిరిగింది. ఎందుకు? జ‌న‌సేన పార్టీ …

Read More »

సీఐ నాగ‌రాజుకు మహిళల మద్దతు

విజ‌య‌వాడ కృష్ణ‌లంక పోలీసు స్టేషన్ సీఐ నాగ‌రాజుపై ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించి.. ఆయ‌న‌ను స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. తాజాగా అత‌నిని అరెస్టు చేసేందుకు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే సిట్ బృందంలోని ఇద్ద‌రు కీల‌క అధికారులు.. విజ‌య‌వాడ శివారు ప్రాంతంలోని ఆయ‌న ఇంటికి చేరుకుని విచార‌ణ చేస్తున్నారు. ఇంత‌లోనే షాకింగ్ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. 1) ద‌ర్యాప్తు బృందంలో మార్పు …

Read More »

‘శ‌వాలు లేస్తే కానీ… వైసీపీకి సంతోషం రాదు’

వ‌చ్చే మూడేళ్ల‌లో తానేంటో చూపిస్తాన‌ని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాకినాడలో శ‌నివారం రాత్రి ఆయ‌న ఓ స‌భ‌లో మాట్లాడారు. వైసీపీ నాయ‌కులు కులం రాజ‌కీయాల‌తో కుట్రలు చేస్తున్నార‌ని అన్నారు. వారికి త‌న‌దైన రీతిలో తానేంటో చూపిస్తాన‌ని హెచ్చ‌రించారు. డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యాన్ని చంపి.. శ‌వాన్ని డోర్ డెలివ‌రీ చేసిన‌ అనంత‌బాబుకు జేజేలు ప‌లుకుతున్నార‌ని వైసీపీ నేత‌ల‌పై మండిప‌డ్డారు. అప్పుడు ఎందుకు …

Read More »