Political News

శ్రీవారి సన్నిధిలో రాజకీయలు ఎందుకు రోజా గారు

తిరుమల కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. కుల, మత, రాజకీయ భేదాలు లేకుండా కోట్లాది మంది భక్తులు ఇక్కడ స్వామివారి దర్శనానికి వస్తుంటారు. సామాన్య భక్తులతో పాటు రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు సైతం మొక్కులు చెల్లించుకుంటారు. రోజుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చే ఈ పవిత్ర క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడటం టీటీడీ ప్రధాన బాధ్యతగా భావిస్తోంది. …

Read More »

‘రాయ‌చోటి’ ర‌గ‌డ‌.. అస‌లు రీజ‌నేంటి?

ప్ర‌స్తుతం ఏపీలోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా.. ‘రాయ‌చోటి’ గురించే పెద్దె ఎత్తున చ‌ర్చ సాగుతోంది. దీనిని అన్న‌మ‌య్య జిల్లా కేంద్రంగా తీసేయ‌డం.. త‌ర్వాత‌.. మంత్రి మండ‌ప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి క‌న్నీరు పెట్టుకోవ‌డం.. సీఎం చంద్ర‌బాబు.. ఆయ‌న‌ను ఓదార్చ‌డం వంటి అంశాలు ప్ర‌ముఖంగా మీడియాలో వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఏ ఇద్ద‌రుక‌లిసినా.. అస‌లు రాయ‌చోటిలో ఏం జ‌రిగింది? అనే అంశంపైనే చ‌ర్చిస్తున్నారు. ఇప్ప‌టి వ‌రకు రాయ‌చోటి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం.. …

Read More »

“రాహుల్ స‌ర్‌.. మీ మెన‌ల్లుడి పెళ్లి కూడా అవుతోంది.. మీదెప్పుడు?”

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌.. లోక్‌స‌భ‌లో విపక్ష నాయ‌కుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి ఇటు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు.. అటు నెటిజ‌న్లు కూడా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. “రాహుల్ స‌ర్‌.. మీ మెన‌ల్లుడి పెళ్లి కూడా అవుతోంది.. మీదెప్పుడు?” అంటూ.. నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు . దీనికి కార‌ణం.. రాహుల్ సోద‌రి ప్రియాంక‌-రాబ‌ర్ట్ వాద్రాల కుమారుడు రేహాన్ వివాహానికి తాజాగా నిశ్చితార్థం జ‌ర‌గ‌డ‌మే!. ఈ వ్య‌వ‌హారాన్ని ప్రియాంక గాంధీ త‌న ఇన్‌స్టాలో పంచుకున్నారు. రేహాన్‌, …

Read More »

ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా కార్టూనిస్ట్ శ్రీధర్

ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ ఇరు తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితులే. వ్యంగ్యమైన కార్టూన్లతో రాజకీయ నాయకులపై శ్రీధర్ వేసే సెటైర్లు ఎంతో పాపులర్. నాలుగు దశాబ్దాలపాటు ప్రింట్ మీడియా కార్టూనిస్ట్ లలో మకుటం లేని మహరాజులాగా ఓ వెలుగు వెలిగారు శ్రీధర్. అన్న ఎన్టీఆర్ మొదలు జగన్ వరకు…అంజయ్య నుంచి చంద్రబాబు వరకు…ఇందిరమ్మ నుంచి మోదీ వరకు…ఎంతోమంది రాజకీయ నాయకులపై తన మార్క్ కార్టూన్లు వేసిన ఘనత శ్రీధర్ కే …

Read More »

కోనసీమ రైతులకు ఇచ్చిన మాట.. నిలబెట్టుకున్న పవన్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమ కొబ్బరి రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. గత నెల చివర్లో కోనసీమ రైతులను పరామర్శించిన పవన్ కళ్యాణ్, అక్కడి కొబ్బరి చెట్లు మరియు సాగు వివరాలను తెలుసుకున్నారు. ముఖ్యంగా కొబ్బరి సాగు అధికంగా ఉండే శంకరగుప్తం మండలం సహా పలు మండలాల రైతులతో భేటీ అయిన ఆయన వారి కష్టాలను విన్నారు. ఈ సందర్భంగా సముద్రపు నీటి ప్రభావంతో తాము నష్టపోతున్న …

Read More »

వల్లభనేని వంశీ… ఎక్కడ?

ఇటీవలే ఆరు నెలలకుపైగా జైలు జీవితం గడిపి బయటికొచ్చిన వైసీపీ నేత వల్లభనేని వంశీ మళ్లీ అరెస్టు కానున్నాడా? మాజీ ఎమ్మెల్యే మళ్లీ జైలులోకి వెళ్లక తప్పదా? ప్రస్తుత పరిణామాలు చూస్తే అలాగే కనిపిస్తోంది. వంశీ .. ఓలుపల్లి రంగా వంటి తన అనుచరుల్ని తీసుకుని ఆజ్ఞాతంలోకి వెళ్లారని వార్తలు వస్తున్నాయి. కోర్టు వాయిదాలకు హాజరు కావాల్సి ఉన్నా వారు హాజరు కాలేదు. దీంతో పోలీసులు వారి కోసం వెతుకుతున్నట్టు …

Read More »

జగన్ ఫోటో తియ్యడానికి 50 కోట్లు

ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ‌త వైసీపీ హ‌యాంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో భూములు రీస‌ర్వే చేసి.. రైతుల‌కు ప‌ట్టాదారు పాసుపుస్త‌కాలు ఇచ్చారు. అయితే.. ఈ పుస్త‌కాల‌పై అప్ప‌టి సీఎం జ‌గ‌న్ ఫొటోల‌ను ముద్రించారు. ఇది పెద్ద వివాదంగా మారిన విష‌యం తెలిసిందే. వాస్త‌వానికి ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌భుత్వం ఏదైనా వెన‌క్కి త‌గ్గాలి. కానీ.. అప్ప‌టి సీఎం జ‌గ‌న్ స‌హా మంత్రులు.. ప‌ట్టాదారు పాసు …

Read More »

టీడీపీ @ 2025 : ప్ల‌స్‌లు – మైన‌స్‌ల లెక్క‌లు ఎలా ఉన్నాయ్‌…?

కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న టిడిపిలో 2025 సంవత్సరం ఏవిధంగా గడిచింది? నాయకులు ఏ విధంగా వ్యవహరించారు? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. అయితే జిల్లాకు ఒక రకంగా నాయకులు అడుగులు వేశారు. రాయలసీమ ప్రాంతాన్ని తీసుకుంటే నాయకుల దూకుడు పెరిగింది. గత ఎన్నికల్లో వైసిపి ఇక్కడ బలమైన ప్రాతినిథ్యం సంపాదించుకోలేని కారణంతో టిడిపి విజయం దక్కించుకుంది. దీంతో టిడిపి నాయకులు రెచ్చిపోయారని చెప్పాలి. వాస్తవానికి ఒక ఎన్నికల్లో విజయమే …

Read More »

జగన్ ఆపినవన్నీ బాబు తీసుకొస్తున్నారు

వైసీపీ హ‌యాంలో మాజీ సీఎం జ‌గ‌న్ చేసిన త‌ప్పులను స‌రిదిద్దుతున్న కూట‌మి ప్ర‌భుత్వం.. తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ‌తంలో పేద‌లు, రోజువారీ కార్మికుల ఆద‌ర‌ణ పొందిన అన్న‌క్యాంటీన్ల‌ను జ‌గ‌న్ వ‌చ్చిన త‌ర్వాత ఎత్తేశారు. వీటిని కూట‌మి స‌ర్కారు రాగానే గాడిలో పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 237 క్యాంటీన్లు అందుబాటులోకి వ‌చ్చాయి. అదేవిధంగా విద్యుత్ చార్జీల‌ను ఎడా పెడా పెంచ‌డంతోపాటు.. సౌర విద్యుత్ ను ప్రోత్స‌హించ‌కుండా.. కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాన్ని …

Read More »

2025: జ‌న‌సేన గ్రాఫ్ పెరిగిందా? తగ్గిందా?

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వ ఏర్పాటుకు కీల‌క పాత్ర పోషించిన జ‌న‌సేన పార్టీ 2025లో ఏ విధంగా ముందుకు సాగింది? 2024లో 21 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకున్న ద‌రిమిలా.. ఈ ఏడాది ఏవిధంగా పార్టీ అభివృధ్ధికి.. ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు ప్లాన్ చేశారు? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. గ‌త ఐదేళ్ల జ‌న‌సేన పార్టీ గ్రాఫ్‌తో పోల్చుకుంటే.. 2025లో మాత్రం బ‌ల‌మైన పునాదులే ప‌డ్డాయ‌ని చెప్పాలి. పార్టీ ప‌రంగానే కాకుండా.. పార్టీ …

Read More »

తిరుపతికి తెలంగాణ సీఎం – టీడీపీ మంత్రుల స్వాగతం!

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి త‌న కుటుంబంతో స‌హా ఏపీకి వ‌చ్చారు. సోమ‌వారం రాత్రి హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక విమానంలో తిరుప‌తికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు రాష్ట్ర వ్య‌వ‌సాయశాఖ మంత్రి, టీడీపీ ఏపీ మాజీ అధ్య‌క్షుడు.. కింజ‌రాపు అచ్చెన్నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్‌, టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు.. స‌హా స్థానిక ఎమ్మెల్యేలు.. పుష్ప‌గుచ్ఛాలు అందించి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. తిరుప‌తి జిల్లా ఎస్. …

Read More »

టాక్: విజయ్ కు రాజ్యసభ ఎంపీ సీటు?

ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్‌.. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చింతకాయ‌ల అయ్య‌న్న పాత్రుడి కుమారుడు.. యువ నేత‌, సీబీఎన్ ఆర్మీ, ఐటీడీపీలో గ‌తంలో కీల‌క రోల్ పోషించిన చింత‌కాయ‌ల విజ‌య్‌కు కీల‌క ప‌ద‌వి ద‌క్క‌నుందా? ఆయ‌న‌ను పెద్ద‌ల స‌భ‌కు పంపించ‌నున్నారా? అంటే.. తాజాగా ఔన‌నే చ‌ర్చే టీడీపీలో సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. 2026, జూన్ 21న‌ .. ఏపీలో నాలుగు రాజ్య‌స‌భ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో సానా స‌తీష్ బాబు …

Read More »