ప్రపంచంలో ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫారమ్గా ఉన్న వాట్సాప్ అనుచిత ఖాతాలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో, సెప్టెంబర్ నెలలో భారతదేశంలో మొత్తం 85 లక్షలకు పైగా ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. వినియోగదారుల భద్రతను కాపాడే లక్ష్యంతో, అవాంఛనీయ కంటెంట్, విధాన ఉల్లంఘనలను నియంత్రించేందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్టు సంస్థ పేర్కొంది. వివరాల్లోకి వెళితే, సెప్టెంబర్ 1 నుండి 30వ తేదీ వరకు నిర్వహించిన సమీక్షలో వాట్సాప్ 85,84,000 ఖాతాలను …
Read More »బంగ్లాదేశ్ హిందువుల ఉగ్ర నిరసన
బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులు ప్రస్తుతం దాడుల బెడదను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఇటీవల దేశ వ్యాప్తంగా హిందూ సముదాయం పై జరగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలు ప్రజలను ఆందోళనకు గురిచేశాయి. ఈ పరిస్థితుల్లో, తమకు భద్రత కల్పించాలని కోరుతూ బంగ్లాదేశ్లోని ఛాటోగ్రామ్ నగరంలో పెద్ద ఎత్తున ఉగ్ర నిరసన వ్యక్తం చేశారు. హిందూ సముదాయానికి చెందిన 30,000 మంది ఒకేసారి రోడ్డెక్కారు. దీంతో వరల్డ్ వైడ్ గా ఈ న్యూస్ …
Read More »మీ చావును ముందే చెప్పే టెక్నాలజీ
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచంలో ఎన్నో విప్లవాత్మక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మనిషి జీవితానికి సంబంధించిన అంచనాలను కూడా చెప్పగలిగే టెక్నాలజీ ఆవిష్కృతమవుతోంది. అందులో భాగంగా, వ్యక్తి మరణం ఎప్పుడు సంభవిస్తుందో అంచనా వేయగలిగే AI ఆధారిత టూల్ ఒకటి రాబోతోంది. దీనికి AI-ECG రిస్క్ ఎస్టిమేటర్ AIRE అని పేరు పెట్టారు. ఈ టెక్నాలజీ గుండె వైఫల్యం ఆధారంగా వ్యక్తి చావు సమయాన్ని అంచనా వేస్తుంది. ఈ AIRE …
Read More »వీరమల్లుని కవ్వించడానికి మరో ఇద్దరు
ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మొదటి ప్యాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు పార్ట్ 1 వచ్చే ఏడాది మార్చి 28 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఓజితో పోల్చుకుంటే దాని స్థాయి బజ్ ఈ సినిమాకు లేదు కానీ ప్రమోషన్ల ద్వారా దాన్ని ప్రణాళికాబద్ధంగా పెంచేందుకు నిర్మాత ఏఎం రత్నం పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. బ్యాలన్స్ ఉన్న కొంత భాగాన్ని పూర్తి చేసే …
Read More »మీనాక్షి లక్కుని మార్చేసిన భాస్కర్
ఇండస్ట్రీకి వచ్చిన అయిదేళ్ల తర్వాత ఎట్టకేలకు మీనాక్షి చౌదరి బోణీ కొట్టేసింది. నిన్నటి దాకా సరైన సక్సెస్ లేక అవకాశాలు వస్తున్నా ఆనందం కరువైన హర్యానా బ్యూటీకి లక్కీ భాస్కర్ రూపంలో లక్కు కలిసి వచ్చింది. రిలీజైన మొదటి రోజే యునానిమస్ పాజిటివ్ టాక్, రివ్యూలతో దూసుకుపోయిన ఈ రెట్రో మనీ థ్రిల్లర్ లో దుల్కర్ సల్మాన్ దే వన్ మ్యాన్ షో అయినప్పటికీ ప్రాధాన్యత పరంగా మీనాక్షి చౌదరికీ …
Read More »పంత్ను దెబ్బతీసిన డీఆర్ఎస్.. ఫ్యాన్స్ లో ఆగ్రహం
న్యూజిలాండ్తో మూడో టెస్టులో రిషభ్ పంత్ ఆడిన విధానం ఫ్యాన్స్ కు మంచి కిక్కిచ్చింది. స్వల్ప లక్ష్యం కోసం భారత్ పీకల్లోతు కష్టాల్లో ఉన్న వేళ, పంత్ ఒక్కడే గట్టిగా నిలబడ్డాడు. 64 పరుగులు చేయడానికి కేవలం 57 బంతులు మాత్రమే తీసుకున్న పంత్, తన ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్తో రాణించాడు. ఈ సమయంలో భారత టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైందే గాక, మ్యాచ్ పంత్ ఒక్కడిపై …
Read More »వారెన్ బఫెట్ ఖాతాలో మరో సారి భారీగా పెరిగిన డాలర్లు!
ప్రపంచ ప్రఖ్యాత స్టాక్ మార్కెట్ దిగ్గజం వారెన్ బఫెట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ మార్కెట్ లో అతని మాట కూడా ఒక శాసనం. మార్కెట్ ను ప్రభావం చేసే అతికొద్ది మంది వ్యక్తులలో ఈయన ఒకరు. ఇక బఫెట్ స్థాపించిన బెర్క్షైర్ హాథవే సంస్థ ప్రస్తుతం 325 బిలియన్ డాలర్లకు పైగా నగదును తన ఖాతాలో నిల్వ ఉంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది బెర్క్షైర్ తన భారీ పెట్టుబడులను …
Read More »అమెరికాలో హిందువుల పరిరక్షణ నాది: ట్రంప్ హామీ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత దేశానికి చెందిన హిందువుల అంశం ప్రధానంగా ప్రస్తావనకు వస్తోంది. కీలకమైన వీరి ఓట్లను అందిపుచ్చుకునేందుకు రెండు పార్టీలూ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎవరికి తగిన విధంగా వారు దూసుకుపోతున్నారు. అధికార డెమొక్రాట్లు, ప్రతిపక్ష రిపబ్లికన్లు కూడా భారతీయ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో కమలా హ్యారిస్కు ఎలానూ భారతీయ మూలాలు ఉన్నాయి కాబట్టి.. ఆమె తరఫున ప్రచారం బాగానే ఉంది. ఎటొచ్చీ.. భారతీయ కంపెనీలకు చెందిన …
Read More »19 మందికి ఎయిడ్స్.. 17 ఏళ్ల పిల్ల అనైతిక సెక్స్!
ఆ అమ్మాయి వయసు 17 ఏళ్లు. అంటే అద్బుతమైన భవిష్యత్తు కళ్ల ముందు కదలాడుతుంది. 40 ఏళ్ల భవిష్య జీవితాన్ని తనకు అనుకూలమైన రీతిలో సుఖంగా జీవించేందుకు మెట్లు ఏర్పాటు చేసుకునే వయసు అది! కానీ, ఆ పిల్ల దారి తప్పేసింది. సిగరెట్లతో ప్రారంభమైన ఆ అమ్మాయి.. అలవాట్లు గంజా యి వరకు.. అక్కడ నుంచి నిషేధిత డ్రగ్స్ వరకు చేరింది. అన్నం లేకపోయినా.. ఉంటుంది కానీ.. డ్రగ్స్ లేకుండా …
Read More »ఆర్బీఐ న్యూ రూల్స్.. ఎలా ఉన్నాయంటే?
కొత్త ఆర్థిక, వినియోగ నియమాలు నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్), భారతీయ రైల్వే, బ్యాంకులు వంటి సంస్థలు వినియోగదారుల భద్రత, సౌకర్యం కోసం ఈ కొత్త మార్పులను తీసుకొచ్చాయి. ట్రాయ్ నిబంధనలు: టెలికం కంపెనీలు సందేశాల ట్రేసబిలిటీని పెంచడం ద్వారా అనవసర సందేశాలు, మోసాల నివారణకు చర్యలు తీసుకోనున్నాయి. దీనితో ప్రతి …
Read More »అత్యధిక డబ్బుతో రంగంలోకి ప్రీతి జింటా..
పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ఇప్పటివరకు ఫైనల్ కప్ కొట్టలేదు. ఆ జట్టు కంటే కూడా కో ఓనర్ ప్రీతీ జింటా ద్వారా జట్టుకు మంచి క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు రాబోయే సీజన్ లో పంజాబ్ జట్టు పర్సులో ఎక్కువ డబ్బు ఉండడం విశేషం. జట్టు ఏదైనా సరే 2025 సీజన్ కోసం 120 కోట్లు మాత్రమే ఖర్చు చేయాలి. ఇక వచ్చే సీజన్ కోసం పంజాబ్ ఆటగాళ్లను …
Read More »IPL: అతను వేలంలోకి వస్తే రూ.25కోట్లకు పైనే..
ఐపీఎల్ 2025 కోసం రిటెయిన్ చేసుకోనున్న ఆటగాళ్ల జాబితా ప్రకటనకు ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. గత కొన్ని వారాలుగా వేలానికి సంబంధించిన అనేక రకాల ఊహాగానాలు కూడా క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇక అక్టోబర్ 31న ఈ జాబితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ పేరును జట్టు రిటెయిన్ చేస్తుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. అతన్ని వేలంలోకి వదలవచ్చన్న …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates