Trends

మహిళా ఎస్సై చేసిన పనికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు

మామూలుగా పోలీసులంటే జనాలందరికీ ఓ నెగిటివ్ అభిప్రాయముంది. దానికి కారణాలు బోలెడుంటాయి. అయితే అక్కడక్కడ పోలీసుల్లోనే తాము భిన్నమని కొందరు నిరూపించుకుంటుంటారు. అలాంటి ఘటనే తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని అడవి కొత్తూరు ప్రాంతంలో జరిగింది. ఇంతకీ విషయం ఏమిటంటే జిల్లాలోని కాశీబుగ్గ మున్సిపాలిటి ప్రాంతంలోని అడవికొత్తూరు గ్రామం ఉంది. ఈ గ్రామపరిధిలోని పంట పొలాల్లో గుర్తతెలీని మృతదేహాన్ని స్ధానికులు గుర్తించారు. ఇదే విషయాన్ని స్ధానికులు పోలీసులకు తెలియజేశారు. దాంతో వెంటనే …

Read More »

‘నథింగ్’.. రాబోయే రోజుల్లో ప్రపంచంలో అత్యుత్తమ బ్రాండ్ కానుందా?

గూగుల్ స్టార్ట్ అయిన రోజున దాని గురించి తెలిసినోళ్లు చాలా తక్కువ. ఫేస్ బుక్ లాంఛ్ చేసినప్పుడు దాని స్థాయి ఇప్పుడున్న రేంజ్ లో ఉందని భావించినోళ్లు చాలా.. చాలా తక్కువ. అంతదాకా ఎందుకు ఎలక్ట్రానిక్స్ దిగ్గజం యాపిల్ ప్రారంభమైనప్పుడు.. ప్రపంచ మార్కెట్ ను ఏలుతుందని అంచనా వేశారా? వేసి ఉండరు. ఇప్పుడు మాత్రం ఆ అవకాశం ఉందంటున్నారు. ఇంతకీ ఆ కంపెనీ ఏమిటి? అంత నమ్మకంగా ఎలా చెబుతున్నారు? …

Read More »

కో వాగ్జిన్ అంటే భయపడుతున్నారా ?

ప్రపంచమంతా కరోనా వైరస్ టీకా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసింది. తీరా వ్యాక్సిన్ తయారైందంటే వేసుకోవటానికి భయపడుతున్నారు. నిజంగా కరోనా వైరస్ నేపధ్యంలో పరిస్ధితులు చాలా విచిత్రంగా మారిపోయాయి. వ్యాక్సిన్ వేసుకోకపోయినా ప్రాణభయమే, వేసుకున్నా ప్రాణభయమే అన్నట్లుగా తయారైంది పరిస్దితులు. ఇక్కడ విషయం ఏమిటంటే యావత్ ప్రపంచాన్ని వదిలేసినా మనదేశంలో ప్రస్తుతం రెండు రకాలైన వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. మొదటిదేమో పూణె కంపెనీలో తయారైన కోవీషీల్డ్. ఇక రెండోదేమో …

Read More »

భారత్ దౌత్య నీతి.. ఆ దేశాలకు లక్షల్లో వ్యాక్సిన్ డోస్‌లు

కరోనాకు వ్యాక్సిన్ ప్రయోగాల్లో ప్రపంచ దేశాలతో గట్టిగానే పోటీ పడింది ఇండియా. మేడిన్ ఇండియా వ్యాక్సిన్ల దిశగా జోరుగానే ప్రయోగాలు సాగాయి. భారత్ బయోటెక్‌తో పాటు సీరం ఇన్‌స్టిట్యూట్ ఇండియాలో భారీ ఎత్తున వ్యాక్సిన్‌ ప్రయోగాలు చేశాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యాక్సిన్ డోస్‌లు ఉత్పత్తి చేశాయి. ఇటీవలే ఇండియాలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ ప్రోగ్రాంల్లో ఒకటిగా దీన్ని పేర్కొంటున్నారు. ఏడాది …

Read More »

రైనా-చెన్నై.. భలే ట్విస్టు

గత ఏడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ సందర్భంగా చర్చనీయాంశం అయిన పేరు.. సురేశ్ రైనాదే. అతనేమీ ఈ టోర్నీలో ఆడలేదు. అయినా చాన్నాళ్ల పాటు వార్తల్లో ఉన్నాడు. టోర్నీ ఆరంభం కాబోతుండగా వ్యక్తిగత కారణాలు చెప్పి అతను స్వదేశానికి వచ్చేయడం సంచలనం రేపింది. అందుకు కారణాలేంటనే విషయంలో రకరకాల ప్రచారాలు జరిగాయి. అతను తనకు స్పెషల్ సూట్ ఇవ్వనందుకు హర్టయ్యాడని కొందరంటే.. కాదు కాదు మేనత్త హత్యతో కలత …

Read More »

బ్రిస్బేన్ టెస్ట్ రియల్ హీరో ఇతనే..

ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ సాధించడం ఎప్పుడూ అపురూపమైందే. ఇన్ని దశాబ్దాల భారత క్రికెట్ చరిత్రలో తొలిసారిగా 2018లో టీమ్ ఇండియా ఈ ఘనతను సాధించింది. ఐతే అప్పుడు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌ లాంటి అగ్ర శ్రేణి ఆటగాళ్లు లేకపోవడం వల్లే భారత్ సిరీస్ విజయం సాధించగలిగిందనే వ్యాఖ్యలు వినిపించాయి. ఐతే ఇప్పుడు వాళ్లిద్దరూ ఉండగా.. కోహ్లి సహా ప్రధాన ఆటగాళ్లు చాలామంది అందుబాటులో లేని సమయంలో తొలి …

Read More »

అద్భుతం.. అసాధారణం.. ఈ విజయం

తొలి టెస్టులో ఘోర పరాభవం ఎదురైంది. ఒక ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకే కుప్పకూలిన పరాభవ భారం వెంటాడుతోంది. విరాట్ కోహ్లి, షమి అందుబాటులో లేకుండా పోయాడు. ఈ స్థితిలో ఆస్ట్రేలియాపై భారత జట్టు సిరీస్ గెలవడం కాదు కదా.. గౌరవప్రదంగా ఓడి అయినా ఇంటిముఖం పడుతుందని ఎవ్వరైనా అనుకున్నారా? కానీ అద్భుతం.. అనూహ్యం.. అసాధారణం. ఆస్ట్రేలియాను సొంతగడ్డపై మట్టికరిపించి, సిరీస్ విజయంతో స్వదేశానికి సగర్వంగా బయల్దేరబోతోంది టీమ్ ఇండియా. …

Read More »

అర్నాబ్ చాట్‌లో హృతిక్-కంగ‌నా

ప్ర‌ముఖ నేష‌న‌ల్‌ జ‌ర్న‌లిస్ట్, రిప‌బ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామి లీక్డ్ వాట్సాప్ చాట్ కొన్ని రోజులుగా జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశం అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ప‌లు సంచ‌ల‌న అంశాల‌పై వివిధ వ్య‌క్తుల‌తో అర్నాబ్ చ‌ర్చించిన తీరు విస్మ‌యం గొలుపుతోంది. ఏకంగా 500 పేజీల‌కు పైగా అర్నాబ్‌కు సంబంధించిన వాట్సాప్ చాట్ బ‌య‌టికి వ‌చ్చింది. పుల్వామా అటాక్స్ స‌హా అనేక అంశాల‌పై అర్నాబ్ జ‌రిపిన సంభాష‌ణ పెద్ద చ‌ర్చ‌కే …

Read More »

శాంసంగ్ అధినేతకు రెండున్నరేళ్ల జైలు

ప్రపంచంలో అతి పెద్ద మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల్లో ఒకటైన శాంసంగ్‌ సంస్థలో కీలక వ్యక్తి జైలు పాలు కాబోతున్నాడు. ‌శాంసంగ్ కంపెనీ మాజీ చీఫ్, ప్రస్తుత వైస్ ఛైర్మన్.. దక్షిణ కొరియాకు చెందిన లీ జే యాంగ్‌కు రెండున్నరేళ్ల జైలు శిక్ష ఖరారైంది. భారీ అవినీతి కేసులో ఆయ‌న‌కు కోర్టు ఈ శిక్ష‌ విధించింది. లంచాలు, నిధుల దుర్వినియోగం వంటి అభియోగాలు యాంగ్ ఎదుర్కొంటున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో సంచలనం రేపిన …

Read More »

ఐస్ క్రీంలో కూడా కరోనా వైరస్ ఆనవాళ్ళు

చైనాలో తయారైన ఐస్ క్రీంలో కూడా కరోనా వైరస్ ఆనవాళ్ళు బయటపడటం సంచలనంగా మారింది. అసలే కరోనా వైరస్ కు డ్రాగన్ పుట్టిల్లనే విషయంపై యావత్ ప్రపంచదేశాలు మండిపోతున్నాయి. ఇటువంటి సమయంలోనే జంతువుల ద్వారానే కాకుండా చివరకు తినే ఆహారపదార్ధాల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తోందనే విషయం బయటపడటంతో జనాల్లో కలకలం రేగుతోంది. బీజింగ్ కు సమీపంలోని తియాన్జిన్ అనే ప్రాంతంలో మల్టీనేషనల్ స్ధాయి ఉన్న ఐస్ క్రీం …

Read More »

వైర‌ల్ వీడియో.. కుక్క పిల్లతో శాడిస్టు ఆట‌

మ‌న‌కు చిన్న దెబ్బ త‌గిలితే విల‌విల‌లాడిపోతాం. బాధను మాట‌ల రూపంలో వ్య‌క్తం చేస్తాం. మ‌న‌ల్ని ఎవ‌రైనా గాయ‌ప‌రిస్తే వాళ్ల‌ను అంత తేలిగ్గా వ‌దిలిపెట్టం. మ‌రి నోరు లేని మూగ‌జీవాల‌ను దెబ్బ తీస్తే వాటి బాధ‌ను అవి ఎలా చెప్పుకోవాలి. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా కొంద‌రు వాటి మీద ప్ర‌తాపం చూపించేస్తుంటారు. https://twitter.com/SENTHILSSK1982/status/1350377313989345286 మూగ‌జీవాల‌ను హింసించ‌డంలో శాడిస్టిక్ ఆనందం పొందుతుంటారు. కేవ‌లం హింసించ‌డ‌మే కాదు.. వాటిని వీడియోలు తీసి …

Read More »

వాట్సప్ వివాదం టెలిగ్రామ్, సిగ్నల్ కు భలేగా కలిసొచ్చిందే

మెసేజింగ్ యాప్ వాట్సప్ యాజమాన్యం లేవనెత్తిన సరికొత్త వివాదం పోటీదారులైన టెలిగ్రామ్, సిగ్నల్ యాప్ లకు భలేగా కలిసొచ్చింది. వాట్సప్ యాజమాన్యం తన వాటాదారులకు సరికొత్త ప్రైవసీ పాలసీని తీసుకొచ్చింది. అదేమిటంటే వాట్సప్ యాప్ ను ఫేస్ బుక్ తో ఇంటర్ లింక్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఎందుకంటే ఫేస్ బుక్, వాట్సప్ యాప్ రెండు ఒకళ్ళవే. కాబట్టి వాట్సప్ ను ఫేసబుక్ తో ఇంటర్ లింక్ చేయటం ద్వారా ప్రైవసీ …

Read More »