Trends

మిస్టరీ వీడింది.. చెక్కపెట్టెలో ఆస్థిపంజరం అసలు కథ ఇదే

హైదరాబాద్ లోని బోరబండ సాయిబాబా ఆలయం సెల్లార్ లో ఒక గదిలోని పెట్టెలో ఆస్థిపంజరం బయట పడటం పెను సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన మిస్టరీని పోలీసులు ఛేధించారు. పదమూడు నెలలుగా మిస్ అయిన వ్యక్తిని గుర్తించటంలో విఫలమైన పోలీసులు.. ఆస్థిపంజరం బయట పడిన తర్వాత దాని మిస్టరీని గంటల వ్యవధిలోనే తేల్చేయటం గమనార్హం. ఇంతకూ అసలేం జరిగిందన్నది చూస్తే.. బోరబండలోని ఇందిరానగర్ ఫేజ్ 2 బస్తీలోని సాయిబాబా దేవస్థానం …

Read More »

ఫార్మసీ విద్యార్థిని గ్యాంగ్ రేప్ పై షాకింగ్ నిజాలు వెలుగులోకి

హైదరాబాద్ మహానగర శివారులో ఫార్మసీ విద్యార్థిని ఒకరు గ్యాంగ్ రేప్ కు గురి కావటం.. దానికి నలుగురు ఆటో డ్రైవర్లు కారణం కావటం తెలిసిందే. తొలుత అత్యాచార యత్నంగా భావించినప్పటికీ.. అదేమీ కాదని.. ఆమె గ్యాంగ్ రేప్ కు గురైనట్లుగా తెలుస్తోంది. అత్యాచారం చేసిన తర్వాత.. గుట్టుచప్పుడు కాకుండా హత్య చేయాలని భావించినప్పటికి.. సకాలంలో పోలీసులు స్పందించటంతో దారుణం మధ్యలోనే ఆగింది. గ్యాంగ్ రేప్ కు కారణమైన నలుగురు ఆటో …

Read More »

మిస్ ఇండియా 2020గా తెలంగాణ అమ్మాయి మానస

మిస్ ఇండియా పోటీలకు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. మనదేంలోని పలువురు మాజీ మిస్ ఇండియాలు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్లు, సెలబ్రిటీలు ఒక వెలుగు వెలిగారు. అందుకే, మోడలింగ్ లోకి అడుగుపెట్టిన యువతులంతా మిస్ ఇండియా కావాలని కలలు కంటుంటారు. అయితే, ఆ కల సాకారం చేసుకోవాలంటే అందంతోపాటు కాసింత అదృష్టం కూడా ఉండాలి. అ అందం…అదృష్టం రెండూ మెండుగా ఉన్న మన …

Read More »

భర్తపై కాగుతున్న నూనె పోసి..కారం చల్లి పరారైన భార్య

వినేందుకే ఒళ్లు జలదరించే ఈ వైనం సంచలనంగా మారింది. ఊహకు అందని రీతిలో భర్త మీద ఉన్న కోపాన్ని ప్రదర్శించిన భార్య వైనం షాకింగ్ గా మారింది. హైదరాబాద్ శివారులోచోటు చేసుకున్న ఈ ఉదంతం వింటే.. ఎంత కోపం ఉంటే మాత్రం.. మరీ ఇంతలా చేయాలా? అన్న సందేహం కలుగక మానదు. సలసలా కాగుతున్న నూనెను భర్త మీద పోయటమే కాదు.. దాని మీద కారం చల్లిన వైనం వింటే …

Read More »

షాక్: వ్యాక్సిన్ వేసుకున్న 20 రోజులుకు కరోనా

షాకింగ్ పరిణామం బయటకు వచ్చింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఇరవై రోజులకు కరోనా పాజిటివ్ నమోదైన ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. కొత్త భయాలకు తెర తీసేలా తాజా పరిణామం నెలకొంది. అది కూడా.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మంది వైద్య సిబ్బంది విషయంలో చోటు చేసుకున్న ఈ వైనం.. ఏ మాత్రం మింగుడు పడటం లేదు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా రామక్రిష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో …

Read More »

సచిన్, కోహ్లి కామెంట్లపై కపిల్ పంచ్

ఈ మధ్య రైతు ఉద్యమం మీద భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పాటు టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ అజింక్య రహానె తదితరులు చేసిన ట్వీట్లు తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. క్రికెటర్లు ఈ అంశం మీద స్పందించాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నలు తలెత్తాయి. రైతు ఉద్యమాన్ని ఉపయోగించుకుని దేశంలో అస్థిరత కోసం విదేశీ శక్తులు కుట్ర పన్నుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో వీరంతా స్పందించారు. …

Read More »

ఆమె లేఖను చదివి.. స్వయంగా ఫోన్ చేసిన బైడెన్

కరోనా మహమ్మారి అగ్రరాజ్యమైన అమెరికాను ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో మరే దేశానికి జరగనంత నష్టం ఆ దేశానికి జరిగింది.. ఇంకా జరుగుతూనే ఉంది కూడా. ఇప్పటికి ఆ దేశంలో కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతూనే ఉన్నాయి. అమెరికా చరిత్రలో భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన దరిద్రపు గొట్టు రికార్డు కరోనా సొంతం చేసుకుంది. దీని పుణ్యమా అని అమెరికాలో వేలాది మంది …

Read More »

ప్రాణాలు తీసిన మైనర్ తో ప్రేమ, పెళ్ళి

మైనర్ తో నడిపిన ప్రేమ, చేసుకున్న పెళ్ళి వికటించటంతో చివరకు ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వివరాలు ఏమిటంటే చిత్తూరు జిల్లాకు చెందిన బాలాజీ అనే యువకుడు హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. చెన్నైలోని కొంతకాలం ఉద్యోగం చేసిన తర్వాత తన మకాంను విశాఖపట్నంకు మార్చాడు. వైజాగ్ లోని ఓ హోటల్లో పనిచేస్తుండగానే తాడిచెట్లపాలెంకు చెందిన ఓ మైనర్ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. కొంతకాలం వాళ్ళ ప్రేమాయణం బాగానే …

Read More »

షాక్: ఐదుగురికి ఇవ్వాల్సిన టీకా ఒక్కరికే ఇచ్చేశారు.. తర్వాతేమైంది?

కరోనా టీకా గురించి అందరికి తెలిసిందే. తొలుత ఒక డోస్ ఇస్తారు. నెల రోజుల తర్వాత మరో డోస్ ఇస్తారు. తొలుత తీసుకున్న కంపెనీకి సంబంధించిన డోస్ నే రెండో దఫా తీసుకోవాలి. అలాంటిది అందుకు భిన్నంగా ఐదుగురికి ఇవ్వాల్సిన డోస్ ను ఒకరికే ఇచ్చేస్తే? విన్నంతనే గుండెలు అదిరిపోయేలా ఉన్న ఈ పరిణామం సింగపూర్ లో చోటు చేసుకుంది. ఆ దేశానికి చెందిన నేషనల్ ఐ సెంటర్ లోని …

Read More »

ఫైజర్ వ్యాక్సిన్‌కు ఇండియాలో మొండి చేయి

ఇండియాలో ఇప్పటికే వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ సౌజన్యంతో సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన ‘కోవిషీల్డ్’తో పాటుగా దేశీయ సంస్థ భారత్ బయోటెక్ రూపొందించిన ‘కోవాగ్జిన్’లను కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ఇస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా రోజూ లక్షలమందికి వ్యాక్సినేషన్ జరుగుతోంది. ఐతే 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ప్రభుత్వం అందరికీ వ్యాక్సినేషన్ చేయడానికి ఏళ్ల సమయం పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో విదేశాల్లో తయారైన …

Read More »

సచిన్ మీద కోపంతో ఆమెకు సారీ చెబుతున్నారు

భారత దిగ్గజ క్రికెటర్, భారతరత్న సచిన్ టెండుల్కర్ సోషల్ మీడియలో ఎన్నడూ లేని విధంగా వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడిప్పుడు. నొప్పించక తానొవ్వక అన్నట్లుగా సాగిపోయే సచిన్ వివాదాస్పద అంశాల జోలికే వెళ్లడు మామూలుగా. అలాంటి అంశాల మీద స్పందించమన్నా డిప్లమాటిగ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఐతే ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న రైతు ఉద్యమం విషయమై సచిన్ స్పందించిన తీరు అతడిపై ఓ వర్గంలో వ్యతిరేకతకు కారణమైంది. ఈ ఉద్యమం విషయంలో ప్రస్తుతం …

Read More »

సీఈవో పదవికి రిజైన్ చేసేందుకు సిద్ధమైన ప్రపంచ కుబేరుడు

పదేళ్ల క్రితం ఆయన గురించి తెలిసినోళ్లు తక్కువ మందే. కానీ.. ఐదేళ్ల నుంచి ఆయన పేరు తరచూ వినిపిస్తూ ఉండటమే కాదు.. వార్తలకు కేంద్రంగా మారారు. ఆయన వ్యక్తిగత అంశాలు సైతం సినిమాటిక్ గా ఉండటంతో బాగా పాపులర్ అయ్యారు. ఆయన ఎవరో కాదు.. అమెజాన్ వ్యవస్థాపకుడు.. ప్రపంచ కుబేరుల్లో ఒకరు జెఫ్ బెజోస్. ఇటీవల కాలం వరకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. టెస్లా కార్ల అధినేత ప్రపంచంలోనే …

Read More »