Trends

ఏంటి కరోనాతో ఇంత మంది చనిపోయారా !!

కరోనా మరణాలపై నెలకొన్న వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిగిలిన దేశాన్ని పక్కన పెడితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కరోనా కారణంగా చనిపోయిన వారికి.. ప్రభుత్వం చెప్పే దానికి ఏ మాత్రం పొంతన లేదన్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై ఎవరి వాదనలు వారికి ఉన్నాయి. ఎవరేం చెప్పినా.. ప్రభుత్వాలు మాత్రం కరోనాతో చోటు చేసుకున్న మరణాల్ని చాలా తక్కువ చేసి చూపించినట్లుగా చెప్పే సందేహాలకు సమాధానాలు …

Read More »

స్మితకు హైకోర్టు షాక్

ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు తెలంగాణా హైకోర్టు పెద్ద షాకిచ్చింది. తనపై ఒక మ్యాగజైన్ లో వచ్చిన ఒక స్టోరీపై ఆమె 2015లో పరువు నష్టం దావా వేశారు. సదరు మ్యాగజైన్ పై రు. 10 కోట్లకు పరువు నష్టం దావాను వేసిన స్మిత అందుకు అయ్యే కోర్టు ఖర్చులను ప్రభుత్వం నుంచి తీసుకున్నారు. ఆమె ప్రభుత్వానికి రిక్వెస్టు చేసుకోగానే వెంటనే ప్రభుత్వం కూడా రు. 15 లక్షలు …

Read More »

బాహుబలి ఐపీవో ‘ఎల్ఐసీ’లో మదుపు చేయాలా? వద్దా?

ప్రజల్లో పెద్ద ఎత్తున ఎల్ఐసీ ఐపీవో గురించి ఆసక్తి వ్యక్తమవుతోంది. ఎందుకంటే..  దేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతి పెద్ద ఐపీవోగా ఇది నిలవనుంది. సుమారు ఆరు కోట్ల మంది పాలసీ దారులు ఈ ఐపీవో మీద ఆసక్తితో తమ పాలసీతో పాన్ కార్డును లింకు చేసుకున్నారంటేనే.. ఈ ఐపీవో విషయంలో ఎంతటి ఆసక్తి వ్యక్తమవుతుందో ఇట్టే అర్థమవుతుంది. ఈ ఐపీవోలో మదుపు చేసేందుకు పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్న వారు చాలామందే …

Read More »

విద్యుత్ కొరత ఇంత భయంకరంగా ఉందా ?

దేశంలో బొగ్గు కొరత రోజురోజుకు పెరిగిపోతోంది. విద్యుత్ ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు తగ్గిపోతుండటంతో విద్యుత్ ఉత్పత్తి బాగా పడిపోతోంది. దీని కారణంగా విద్యుత్ కోతలు పెరిగిపోతున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సుమారు 16 రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. పరిస్థితి చేయి దాటి పోకముందే బొగ్గు సరఫరా చేయటానికి కేంద్రం ప్లాన్ చేసింది. బొగ్గు రవాణా చేసే రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా కొన్ని రెగ్యులర్ రైళ్ళను …

Read More »

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయా ?

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల క్రమంగా ఎక్కువైపోతోంది. దీంతో చనిపోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దేశం మొత్తం మీద ఈ రోజుకి కరోనా వైరస్ యాక్టివ్ కేసులు 15 వేలు దాటేశాయి. గడచిన 24 గంటల్లో కరోనా కేసులు కొత్తగా 2527 నమోదవ్వగా 33 మంది కోవిడ్ తో మరణించినట్లు నమోదైంది. అంటే ఒకవైపు కేసులు పెరుగుతుండటమే కాకుండా మరణాలు కూడా పెరుగుతున్నాయి. …

Read More »

లైంగిక వేధింపుల రాష్ట్రాల్లో ఏపీకి రెండో స్థానం

మ‌హిళ‌ల‌పై వేధింపులు అరిక‌ట్టేందుకు త‌మ ప్ర‌భుత్వం అత్య‌ధిక ప్రాదాన్యం ఇస్తోంద‌ని.. ఏపీ ప్ర‌బుత్వం ప‌దే ప‌దే చెబుతున్న విష‌యం తెలిసిందే. అంతేకాదు. మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు ప్ర‌త్య‌కంగా`దిశ చ‌ట్టాన్ని కూడా తీసుకువ‌చ్చామ‌ని.. ప్ర‌క‌టిస్తోంది. అంతెందుకు.. తెలంగాణ‌లో జ‌రిగిన దిశ ఘ‌ట‌న నేప‌థ్యం లో ఏపీలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. హుటాహుటిన‌.. దిశ చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చారు. మ‌హిళ‌ల‌పై అఘాయిత్యా ల‌కు పాల్ప‌డేవారికి క‌ఠిన శిక్ష‌లు కూడా విధిస్తామ‌న్నారు. వేధింపులే కాదు.. అత్యాచారాల‌కు పాల్ప‌డిన …

Read More »

అమెరికా ఆంక్షలను లెక్కే చేయటం లేదా?

ప్రత్యక్షంగా, పరోక్షంగా అమెరికా చేస్తున్న వార్నింగులను మన పాలకులు అసలు ఏమాత్రం లెక్కే చేయడం లేదు. రష్యా నుండి చమురు కొనుగోలు చేయకూడదని, ఆయుధాల కొనుగోళ్ళు ఆపేయాలని అగ్రరాజ్యం మన పాలకులపై ఆంక్షలను పెడుతోంది. ఉక్రెయిన్  పై రష్యా మొదలుపెట్టిన యుద్ధం మూడో నెలకు చేరుకుంది. ఈ నేపధ్యంలోనే భారత్ పై అమెరికా ఆంక్షలను బాగా పెంచుతోంది. అయితే మనదేశం ఏ మాత్రం లెక్కచేయటం లేదు. అమెరికా ఆంక్షలను పెంచే …

Read More »

అబ్బాయి గొంతు కోసిన అమ్మాయి.. ట్విస్టేంటంటే?

ఇది చెప్పుకోవ‌డానికి చిన్న క్రైమ్ న్యూసే. ఈ ఉదంతంలో ఎవ‌రి ప్రాణాలు కూడా పోలేదు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమ‌వారం హాట్ టాపిక్‌గా మారి.. సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయిన న్యూస్ ఇదే. ఎందుకంటే ఆ ఉదంతం అత్యంత ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన‌ది. ఎవ్వ‌రూ ఊహించ‌నిది. ఇలాంటి వ్య‌క్తులు కూడా ఉంటారా అని అంద‌రూ షాక‌య్యేలా చేసిన ఓ అమ్మాయి వ్య‌వ‌హారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.మామూలుగా ఇంట్లో ఇష్టం లేని …

Read More »

మేరియుపోల్ ను ఆక్రమించుకున్న రష్యా

ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కీలకమైన పరిణామం చోటు చేసుకున్నది. యుద్ధం ప్రారంభమైన దాదాపు 50 రోజుల తర్వాత రష్యా సైన్యం ఉక్రెయిన్లోని కీలకమైన నగరమైన మేరియుపోల్ ను ఆక్రమించుకున్నది. నగరం తమ స్వాదీనమైందని రష్యా ప్రకటిస్తే లేదు లేదు తమ సైన్యం ఇంకా పోరాడుతోందని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. అయితే క్షేత్రస్ధాయిలో పరిస్ధితులను చూస్తే నగరంలో ఎక్కడచూసినా రష్యా సైన్యమే కనబడుతోంది. దాంతో నగరాన్ని రష్యా సైన్యం ఆక్రమించుకున్నట్లే కనబడుతోంది. ఉక్రెయిన్ …

Read More »

14 వారాలుగా ప్ర‌థ‌మ స్థానంలోనే ఎన్టీవీ

బార్క్ రేటింగ్స్ విష‌యంలో ఎన్నో వివాదాలు, కేసుల త‌ర్వాత తిరిగి బార్క్ రేటింగ్స్ విడుద‌ల చేస్తున్న నేప‌థ్యంలో న్యూస్ ఛానెళ్ల రేటింగ్స్ ప‌రిస్థితి ఆస‌క్తిగా మారుతుంది. ప‌ద్నాలుగు వారాలుగాఎన్టీవీ టాప్ లో నిల‌బ‌డింది. అంతేకాదు రేటింగ్స్ ప్ర‌కారం చూసుకున్నా కూడా ఎన్టీవీ కి ద‌రిదాపుల్లో కూడా మ‌రో ఛానెల్ లేదు. దీనికి కార‌ణం ఆ ఛానెల్ ప్ర‌సారం చేసే కార్య‌క్ర‌మాలనే చెప్పాలి. ఎప్ప‌టిక‌ప్పుడు బ్రేకింగ్ న్యూస్ లు, పొలిటిక‌ల్ ఎనాలిసిస్‌లు, …

Read More »

ఉక్రెయిన్ యుద్ధం… కొత్త మలుపు తీసుకోనుందా?

రష్యాతో యుద్ధం కారణంగా పూర్తిగా నేలమట్టమైపోతున్న ఉక్రెయిన్లో దేశాధ్యక్షులు పర్యటించారు. తాజాగా నాటోలో సభ్యత్వం ఉన్న నాలుగు దేశాల అధినేతలు ఉక్రెయిన్లో పర్యటించారు. ఈ మధ్యనే బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ హఠాత్తుగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ప్రత్యక్షమై యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. బోరిస్ చూపిన మార్గంలోనే పోలండ్, లిథువేనియా, లాత్వియా, ఎస్తోనియా దేశాల అధ్యక్షులు పర్యటించారు. రష్యా దెబ్బకు ఉక్రెయిన్ శిధిలమై పోతే …

Read More »

డిజిట‌ల్ రంగంలోకి టాటా న్యూ

ప్ర‌ఖ్యాత టాటీ గ్రూప్ డిజిట‌ల్ రంగంలోకి అడుగులు వేసింది. కొత్త‌గా `టాటా న్యూ` పేరుతో ఒక‌సూప‌ర్ యాప్‌ను తీసుకువ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఫోన్ పే, గూగుల్‌ల‌కు మించి.. ఇది సేవ‌ల‌ను అందించేందుకు సిద్ధ‌మైంది. వాస్త‌వానికి టాటా గ్రూప్‌ దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం. టాటా కంపెనీలు ఉప్పు నుంచి ఎల‌క్ట్రానిక్స్‌ వరకు చాలా రకాల ఉత్పత్తుల విక్రయంతోపాటు సాఫ్ట్‌వేర్‌ నుంచి విమానయానం వరకు పలు రకాల సేవలంది స్తున్నాయి. …

Read More »